2015年4月9日 星期四

2015-04-10 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


10tv
   
మార్కిస్టు యోధుడు నర్రా రాఘవరెడ్డి.. చిరస్మరణీయుడు   
10tv
నల్గొండ: సాయుధ పోరాటమైనా... ప్రజా ఉద్యమాలైనా...ప్రజల కోసమే పోరుబాట పట్టారు. జనం కోసమే గళమెత్తారు. నిత్యం ప్రజాహితం కోరుకున్నారు. ప్రజల కోసం పనిచేయని పాలకుల్ని ముప్పుతిప్పలు పెట్టిన కామ్రేడ్‌ నర్రా రాఘవరెడ్డి ఇక లేరు. జనం గుండెల్లో నిలిచిన మార్క్సిస్టు యోధుడు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న... ఆయన ...

నర్రా రాఘవ రెడ్డి ఇక లేరు   వెబ్ దునియా
ప్రజా పోరాటయోధుడు నర్రా   Andhrabhoomi
నర్రా కన్నుమూత   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
అన్ని 19 వార్తల కథనాలు »   


బాబుకు జయ లేఖ: చెన్నైలో హెరిటేజ్ ఫుడ్స్‌పై దాడి (పిక్చర్స్)   
Oneindia Telugu
చెన్నై: చిత్తూరు జిల్లా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళుల మృతికి తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు పలువురు గుర్తు తెలియని వ్యక్తులు మైలాపూర్‌లోని హెరిటేజ్ సూపర్ మార్కెట్ పైన దాడి చేశారు. ఇది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చెందిన సంస్థ. దీంతో హెరిటేజ్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఎరక్కపోయి.. లిఫ్టులో ఇరుక్కుపోయిన రాజ్ నాథ్ సింగ్   
వెబ్ దునియా
పాపం ఆయనో కేంద్ర మంత్రి.. ప్రధాన మంత్రి తరువాత అంతటి స్థానం కలిగిన వ్యక్తి.. అయితేనేం ఆ లిఫ్టుకు అవన్నీ తెలివయవుగా... దానికి కోపం వచ్చింది. వారు ఎక్కగానే కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఆగిపోయింది. లిఫ్టు మరమ్మత్తులకు వచ్చిందనే విషయం తెలియక కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ లిఫ్టులో ఇరుక్కు పోయారు. దాదాపు ఐదు నిమిషాల పాటు అక్కడే ...

లిఫ్ట్‌లో చిక్కుకున్న రాజ్‌నాథ్   Andhrabhoomi
లిఫ్టులో చిక్కుకుని, స్టూలు ఎక్కి..   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబై 26/11 దాడుల సూత్రధారి లఖ్వీని వదిలిపెట్టేయండి!   
వెబ్ దునియా
ముంబై 26/11 దాడుల ప్రధాన సూత్రధారి, లష్కర్ -ఏ-తోయిబా నాయకుడు జకి ఉర్ రహమాన్ లఖ్వీని విడుదల చేయాలని లాహోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం లఖ్వీ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు లఖ్వీ నేరం చేశాడనేందుకు సరైన సాక్షాలు ఎందుకు సమర్పించలేదని పంజాబ్ (పాకిస్థాన్) ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. పబ్లిక్ సెక్యూరిటి యాక్ట్ కింద ...

లఖ్వీని వదిలేయండి: లాహోర్ కోర్టు ఆదేశం, ముంబై దాడుల కేసుల నిందితుడు   Oneindia Telugu
లఖ్వీని విడుదల చేయాలి: ఇస్లామాబాద్‌ కోర్టు   Vaartha
ఉగ్రవాది లఖ్వీకి స్వేచ్ఛ?: లాహోర్ హైకోర్ట్   TV5
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నా కొడుకే పార్టీ చీఫ్, పప్పూ నా కొడుకై ఉంటే: లాలూ ప్రసాద్   
Oneindia Telugu
పాట్నా: ఆర్జేడీకి తన కొడుకు కాకుండా మరెవరు అధ్యక్షుడు అవుతారని, కాబోయే అధ్యక్షుడు తన తనయుడేనని ఆ పార్టీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ కుండబద్దలు కొట్టారు. పప్పూ యాదవ్ తన కొడుకు అయి ఉంటే ఆయనే కాబోయే చీఫ్ అయ్యేవాడన్నారు. తన తర్వాత తన కుమారుడు పార్టీ అధ్యక్ష పదవి చేపడతారని ప్రకటించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనకున్న ఇద్దరు ...

నా కొడుకే ఆర్జేడీ వారసుడు!   Andhrabhoomi
లాలూకు కుమారుడే రాజకీయ వారసుడు   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భూసమీకరణపై ఏపీ సర్కారుకు ఝలక్: రైతులకు ఇష్టం లేకుంటే..   
వెబ్ దునియా
రాష్ట్ర రాజధాని కోసం తలపెట్టిన భూసమీకరణపై ఏపీ సర్కారు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఏపీ రాజధాని భూ సమీకరణపై రైతులకు ఊరటనిచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసుకోనివ్వడంలేదని నోటీసులు ఇచ్చిన రైతుల భూముల్లో పంటలకు ఆటంకం కలిగించవద్దని కోర్టు ఆదేశించింది. భూసేకరణకు సంబంధించి కొంత మంది రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.
హైకోర్టు ఆదేశం: ఎపి రాజధాని భూసమీకరణపై ఝలక్   Oneindia Telugu
'రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'   సాక్షి
ఏపీ రాజధాని భూసమీకరణపై హైకోర్టు ఉత్తర్వులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏసీబీ చేతికి చిక్కిన ఏఎంవీఐ   
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర అవినీతి నిరోధక విభాగానికి మరో అవినీతి చేప చిక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ చెక్‌పోస్టు సహాయ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) ఎ.శివలింగం, ఆయన బంధువులు, స్నేహితుల నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని క్రాంతినగర్‌లో ఉన్న శివలింగం నివాసంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో ...

ఏసీబీ వలలో ఏఎంవీఐ   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహిళ ఆత్మహత్య.. పేలిన గ్యాస్ సిలిండర్.. 30 గుడిసెలు దగ్ధం   
వెబ్ దునియా
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాలోని సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో ఒక మహిళ ఆత్మాహుతికి పాల్పడడంతో ఆ నిప్పు అంటుకుని 30 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం... కటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలి, చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించినట్లు ...

తూగో జిల్లాలో వివాహిత ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తూ.గోలో వివాహిత సజీవ దహనం   Andhrabhoomi
అగ్నిప్రమాదంలో మహిళ దగ్ధం   Vaartha
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తీహార్ జైలులో ఘర్షణ.. ఉద్రిక్తత: ఖైదీ మృతి!   
వెబ్ దునియా
తీహార్ జైలులో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగినవార్ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వార్‌లో ఒక ఖైదీ మృతి చెందాడు. జైలులో ఎప్పుడు ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో అంటూ జైలు సిబ్బంది హడలిపోతున్నారు. ముందు జాగ్రత చర్యగా జైళ్ల శాఖ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తీహార్ జైల్ నెంబర్-1లోని ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయారు. వీరి మధ్య ...

తీహార్ జైలులో గ్యాంగ్ వార్: ఖైదీ మృతి   Oneindia Telugu
జైల్లో గ్యాంగ్ వార్: ఖైదీ మృతి   సాక్షి
తీహార్‌ జైల్లో ఖైదీల గ్యాంగ్‌వార్‌   Vaartha
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బేడీలుండగా అదెలా సాధ్యం...వికార్ గ్యాంగు ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించండి ...   
వెబ్ దునియా
ఆలేరు ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. వికార్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ముస్లిం మత పెద్దలతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి తమ సీబీఐ విచారణకు కోరారు. వికారుద్ధీన్ కేసు విచారణ తుది దశకు వస్తున్న నేపథ్యంలో ఎన్‌కౌంటర్ ...

అది బూటకపు ఎన్‌కౌంటరే   సాక్షి

అన్ని 29 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言