వెబ్ దునియా
ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాకొట్టిన బస్సు.. 24 మంది దుర్మణం..!
వెబ్ దునియా
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టడంతో 24 మంది ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బారిసల్ - ఢాకా జాతీయ రహదారిలో సుమారు 50 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఆ బస్సు గురువారం వేకువజామున ఫరిద్ పూర్ జిల్లాలోని బంగా ప్రాంతంలో ...
బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టి 24 మంది దుర్మరణంOneindia Telugu
బస్సు ప్రమాదం.. 24 మంది మృతితెలుగువన్
చెట్లను గుద్దుకున్న బస్సు..24మంది మృతిNamasthe Telangana
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టడంతో 24 మంది ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బారిసల్ - ఢాకా జాతీయ రహదారిలో సుమారు 50 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఆ బస్సు గురువారం వేకువజామున ఫరిద్ పూర్ జిల్లాలోని బంగా ప్రాంతంలో ...
బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టి 24 మంది దుర్మరణం
బస్సు ప్రమాదం.. 24 మంది మృతి
చెట్లను గుద్దుకున్న బస్సు..24మంది మృతి
వెబ్ దునియా
విదేశీ పర్యటనకు వెళ్ళిన మోడీ
వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. గురువారం నుంచి 9 రోజుల పాటు విదేశాలలో పర్యటించనున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడా అధినేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. పౌర అణు ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో ఆ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ఫ్రాన్స్లోనే 4 రోజులు గడపనున్న ఆయన ఆ దేశాధ్యక్షుడితో ...
విదేశీ పర్యటనకు మోదీసాక్షి
ఫ్రాన్స్ బయలు దేరిన ప్రధానిNamasthe Telangana
యూరప్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
TV5
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. గురువారం నుంచి 9 రోజుల పాటు విదేశాలలో పర్యటించనున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడా అధినేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. పౌర అణు ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో ఆ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ఫ్రాన్స్లోనే 4 రోజులు గడపనున్న ఆయన ఆ దేశాధ్యక్షుడితో ...
విదేశీ పర్యటనకు మోదీ
ఫ్రాన్స్ బయలు దేరిన ప్రధాని
యూరప్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
వెబ్ దునియా
టోక్యోలో ప్రిన్సిపాల్ రాసలీలలు.. 12 వేల మంది గోపికలతో...
వెబ్ దునియా
జపాన్కు చెందిన ఓ ప్రిన్సిపాల్ ప్రబుద్ధుడు ఏకంగా 12 మంది గోపికలతో కామ క్రీడలు కొనసాగించాడు. తనతో సెక్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి శృంగారంలో పాల్గొన్నట్టు వెల్లడించాడు. దీంతో ఈ కామ ప్రిన్సిపాల్ను టోక్యో నగర పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఫిలిప్పీన్స్లో ప్రిన్సిపాల్గా పని చేసిన ఈ ప్రబుద్ధుడు 12 వేల ...
12వేల మంది మహిళలతో శృంగారం: పట్టుబడ్డ మాజీ ప్రిన్సిపాల్Oneindia Telugu
12 వేల మంది మహిళలతో శృంగారంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జపాన్కు చెందిన ఓ ప్రిన్సిపాల్ ప్రబుద్ధుడు ఏకంగా 12 మంది గోపికలతో కామ క్రీడలు కొనసాగించాడు. తనతో సెక్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి శృంగారంలో పాల్గొన్నట్టు వెల్లడించాడు. దీంతో ఈ కామ ప్రిన్సిపాల్ను టోక్యో నగర పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఫిలిప్పీన్స్లో ప్రిన్సిపాల్గా పని చేసిన ఈ ప్రబుద్ధుడు 12 వేల ...
12వేల మంది మహిళలతో శృంగారం: పట్టుబడ్డ మాజీ ప్రిన్సిపాల్
12 వేల మంది మహిళలతో శృంగారం
తెలుగువన్
ఒక్క నిమిషంలో ఛార్జింగ్...
తెలుగువన్
మనం ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకున్నప్పుడే మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతుంది. మళ్లీ అది ఛార్జ్ అవ్వాలంటే ఎలా లేదనుకున్నా ఓ 15 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా ఒక్క నిమిషంలోనే రీఛార్జయ్యే అల్యూమినియం బ్యాటరీని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రస్తుతం వాడుకలో ఉన్న లిథియం-ఐయాన్ ...
ఒకే ఒక్క నిమిషంలో రీచార్జ్ చేసేయవచ్చు: స్టాన్ఫోర్డ్వెబ్ దునియా
నిమిషంలోనే ఫోన్ బ్యాటరీ చార్జ్Namasthe Telangana
నిమిషంలో చార్జయ్యే ఫోన్ బ్యాటరీసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
మనం ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకున్నప్పుడే మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతుంది. మళ్లీ అది ఛార్జ్ అవ్వాలంటే ఎలా లేదనుకున్నా ఓ 15 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా ఒక్క నిమిషంలోనే రీఛార్జయ్యే అల్యూమినియం బ్యాటరీని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రస్తుతం వాడుకలో ఉన్న లిథియం-ఐయాన్ ...
ఒకే ఒక్క నిమిషంలో రీచార్జ్ చేసేయవచ్చు: స్టాన్ఫోర్డ్
నిమిషంలోనే ఫోన్ బ్యాటరీ చార్జ్
నిమిషంలో చార్జయ్యే ఫోన్ బ్యాటరీ
సాక్షి
అమెరికాలో హత్యానేరంపై పోలీస్ అధికారి అరెస్ట్
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయుడిని కాల్చి చంపిన నేరంపై ఒక శ్వేతజాతి పోలీస్ అధికారిపై పోలీసులు హత్యాకేసును నమోదు చేశారు. సౌత్ కరొలినా రాష్ట్రంలోని నార్త్ చార్లెస్టన్ నగరంలో శనివారం చిన్న పాటి ఘర్షణ అనంతరం వెళ్లిపోతున్న వాల్టర్ స్కాట్(50) నల్ల జాతీయుడిపై మేఖేల్ స్లేగర్ అనే పోలీస్ అధికారి వెనకనుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపిన ...
అమెరికాలో జాత్యహంకార దాడిTV5
నల్ల జాతీయుడిపై తెల్ల పోలీసు కాల్పులు: వీడియోతో మర్డర్ కేసు నమోదుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయుడిని కాల్చి చంపిన నేరంపై ఒక శ్వేతజాతి పోలీస్ అధికారిపై పోలీసులు హత్యాకేసును నమోదు చేశారు. సౌత్ కరొలినా రాష్ట్రంలోని నార్త్ చార్లెస్టన్ నగరంలో శనివారం చిన్న పాటి ఘర్షణ అనంతరం వెళ్లిపోతున్న వాల్టర్ స్కాట్(50) నల్ల జాతీయుడిపై మేఖేల్ స్లేగర్ అనే పోలీస్ అధికారి వెనకనుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపిన ...
అమెరికాలో జాత్యహంకార దాడి
నల్ల జాతీయుడిపై తెల్ల పోలీసు కాల్పులు: వీడియోతో మర్డర్ కేసు నమోదు
Oneindia Telugu
బ్యాంకు దోపిడీలు: భారత్ మహిళకు 66 జైలు శిక్ష
Oneindia Telugu
వాషింగ్టన్: బాంబులు వేసి బ్యాంకులు పేల్చేస్తానని బెదిరించి నాలుగు బ్యాంకులను లూటీ చేసిందనే ఆరోపణపై భారతీయ మహిళకు అమెరికా కోర్టు 66 నెలల జైలు శిక్ష విదించింది. అంతే కాకుండ నాలుగు బ్యాంకులలో లూటీ చేసిన రూ. రూ. 25 లక్షలు జరిమానాగా చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత సంతతికి చెందిన సందీప్ కౌర్ (24) అనే మహిళకు ఈ శిక్ష ...
అమెరికాలో బందిపోటు బాంబు... 66 నెలల జైలు శిక్షవెబ్ దునియా
బందిపోటు బాంబుకు 66 నెలల జైలుశిక్షసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: బాంబులు వేసి బ్యాంకులు పేల్చేస్తానని బెదిరించి నాలుగు బ్యాంకులను లూటీ చేసిందనే ఆరోపణపై భారతీయ మహిళకు అమెరికా కోర్టు 66 నెలల జైలు శిక్ష విదించింది. అంతే కాకుండ నాలుగు బ్యాంకులలో లూటీ చేసిన రూ. రూ. 25 లక్షలు జరిమానాగా చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత సంతతికి చెందిన సందీప్ కౌర్ (24) అనే మహిళకు ఈ శిక్ష ...
అమెరికాలో బందిపోటు బాంబు... 66 నెలల జైలు శిక్ష
బందిపోటు బాంబుకు 66 నెలల జైలుశిక్ష
వెబ్ దునియా
20 - 30 ఏళ్లలో ఏలియన్స్ జాడ తెలుసుకుంటాం: నాసా స్పష్టం
వెబ్ దునియా
మరో 20 -30 ఏళ్ల కాలంలోనే ఏలియన్స్ (గ్రహాంతర వాసుల) జాడ తెలుసుకుంటామని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాసులు ఉన్నట్టు సాక్షాధారాలతో సహా చూపిస్తామని నాసా శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెబుతున్నారు. గ్రహాంతర జీవనం, నివాసయోగ్యమైన గ్రహాల అన్వేషణకు సంబంధించిన నాసా ప్యానెల్ ...
గ్రహాంతరజీవుల బరువు 300 కిలోలకు పైనే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'పదేళ్ళలో గ్రహాంతర వాసుల జాడ కనిపెడ్తాం'Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మరో 20 -30 ఏళ్ల కాలంలోనే ఏలియన్స్ (గ్రహాంతర వాసుల) జాడ తెలుసుకుంటామని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాసులు ఉన్నట్టు సాక్షాధారాలతో సహా చూపిస్తామని నాసా శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెబుతున్నారు. గ్రహాంతర జీవనం, నివాసయోగ్యమైన గ్రహాల అన్వేషణకు సంబంధించిన నాసా ప్యానెల్ ...
గ్రహాంతరజీవుల బరువు 300 కిలోలకు పైనే!
'పదేళ్ళలో గ్రహాంతర వాసుల జాడ కనిపెడ్తాం'
Oneindia Telugu
ఏపీ రాజేష్ తర్వాత: అమెరికాలో మరో భారతీయుడి కాల్చివేత
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. ఇరవై నాలుగు గంటల్లోనే మరో కాల్చివేత జరగడం గమనార్హం. అక్కడ పని చేస్తున్న మాదాల రాజేష్ (35), సంజయ్ వినూభాయ్ పటేల్ (39) దోపిడీ దొంగల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. రాజేష్ హతమైన విషయం తెలిసిందే. ఇప్పుడు సంజయ్ కూడా దొంగల కాల్పుల్లో హతమయ్యాడు. తెలుగువాడైన రాజేష్ స్వస్థలం ...
అమెరికాలో ఇద్దరు ఎన్నారైల కాల్చివేతAndhrabhoomi
అమెరికాలో మరో భారతీయుడి హత్యNews Articles by KSR
అమెరికాలో ఇద్దరు భారతీయుల హత్యసాక్షి
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. ఇరవై నాలుగు గంటల్లోనే మరో కాల్చివేత జరగడం గమనార్హం. అక్కడ పని చేస్తున్న మాదాల రాజేష్ (35), సంజయ్ వినూభాయ్ పటేల్ (39) దోపిడీ దొంగల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. రాజేష్ హతమైన విషయం తెలిసిందే. ఇప్పుడు సంజయ్ కూడా దొంగల కాల్పుల్లో హతమయ్యాడు. తెలుగువాడైన రాజేష్ స్వస్థలం ...
అమెరికాలో ఇద్దరు ఎన్నారైల కాల్చివేత
అమెరికాలో మరో భారతీయుడి హత్య
అమెరికాలో ఇద్దరు భారతీయుల హత్య
వెబ్ దునియా
ఫేస్ బుక్ ద్వారా విడాకులు నోటీసు.. అనుమతించిన కోర్టు
వెబ్ దునియా
కేవలం సమాచారాన్ని పంచుకోవడానికే కాదు. శుభకార్యాల తేదీలు, సంఘటనలు తెలుపుకునేందుకే కాదు. నోటీసులు, విడాకులు నోటీసులు పంపుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ఓ మహిళ భావించింది. తన భర్తకు విడాకులు నోటీసు పంపేందుకు కోర్టుద్వారా అనుమతి పొందింది. వివరాలిలా ఉన్నాయి. అమెరికాకు చెందిన 26 ఏళ్ల ఎల్లనోరా బైడూ అనే ...
ఫేస్బుక్ ద్వారా విడాకుల నోటీస్ : అనుమతించిన కోర్టుసాక్షి
ఫేస్బుక్ ద్వారా భర్తకు విడాకులు పంపిన మహిళOneindia Telugu
ఫేస్బుక్ ద్వారా విడాకుల నోటీసుVaartha
TV5
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేవలం సమాచారాన్ని పంచుకోవడానికే కాదు. శుభకార్యాల తేదీలు, సంఘటనలు తెలుపుకునేందుకే కాదు. నోటీసులు, విడాకులు నోటీసులు పంపుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ఓ మహిళ భావించింది. తన భర్తకు విడాకులు నోటీసు పంపేందుకు కోర్టుద్వారా అనుమతి పొందింది. వివరాలిలా ఉన్నాయి. అమెరికాకు చెందిన 26 ఏళ్ల ఎల్లనోరా బైడూ అనే ...
ఫేస్బుక్ ద్వారా విడాకుల నోటీస్ : అనుమతించిన కోర్టు
ఫేస్బుక్ ద్వారా భర్తకు విడాకులు పంపిన మహిళ
ఫేస్బుక్ ద్వారా విడాకుల నోటీసు
వెబ్ దునియా
లండన్ బ్యాంకులో రూ.1860 కోట్లు చోరీ
వెబ్ దునియా
వందో, రెండొందలో కాదు.. ఏకాంగా 1860 కోట్ల రూపాయల విలువ చేసే నగలు.. బ్యాంకును కొల్లగొట్టారు. లాకర్లను దొంగలు దోపిడీ చేశారు. లండన్ నగరంలోని హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో దొంగలుపడి రూ. 1860 కోట్ల విలువైన వజ్రాలు, నగలను దోపిడీ చేసేశారు. వివరాలిలా ఉన్నాయి. అక్కడ ఈస్టర్ పండుగ సందర్భంగా మూడు రోజులుగా బ్యాంకులు ...
లండన్లో 1860 కోట్ల దోపిడీతెలుగువన్
లండన్ లో ఒక బ్యాంకులో 1800 కోట్ల దోపిడీNews Articles by KSR
లండన్లో రూ.1860 కోట్ల దోపిడీసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వందో, రెండొందలో కాదు.. ఏకాంగా 1860 కోట్ల రూపాయల విలువ చేసే నగలు.. బ్యాంకును కొల్లగొట్టారు. లాకర్లను దొంగలు దోపిడీ చేశారు. లండన్ నగరంలోని హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో దొంగలుపడి రూ. 1860 కోట్ల విలువైన వజ్రాలు, నగలను దోపిడీ చేసేశారు. వివరాలిలా ఉన్నాయి. అక్కడ ఈస్టర్ పండుగ సందర్భంగా మూడు రోజులుగా బ్యాంకులు ...
లండన్లో 1860 కోట్ల దోపిడీ
లండన్ లో ఒక బ్యాంకులో 1800 కోట్ల దోపిడీ
లండన్లో రూ.1860 కోట్ల దోపిడీ
沒有留言:
張貼留言