2015年4月9日 星期四

2015-04-10 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
సత్యం స్కాం: రామలింగరాజు ఖైదీ నెంబర్ 4148, పక్కనే తమ్ముడు   
Oneindia Telugu
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో శిక్ష పడిన సత్యం రామలింగ రాజును చర్లపల్లి జైలుకు తరలించి, ప్రిజనర్ నెంబర్ 4148లో ఉంచారు. రామలింగ రాజు సోదరుడు రామరాజును ప్రిజనర్ నెంబర్ 4147లో ఉంచారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత గురువారం సాయంత్రం రామలింగ రాజు, ఇతర దోషులను చెర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, రామలింగ రాజుతో పాటు పది మందికి ...

'సత్యం' కుంభకోణం కథ.. కమామిషు   Andhrabhoomi
రాజు అండ్ కోనకు ఏడేళ్లు కారాగారం   వెబ్ దునియా
ఖైదీ నంబర్‌ 4148   ప్రజాశక్తి
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 79 వార్తల కథనాలు »   


సింగపూర్‌లో సంచ‌ల‌నం   
ప్రజాశక్తి
సింగపూర్‌ సూపర్‌ సిరీస్‌లో సూపర్‌ సంచలనాలు నమోదయ్యాయి. రైజింగ్‌ స్టార్‌, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌కు ప్రీ క్వార్టర్స్‌లో అనామక షట్లర్‌పై అనూహ్య ఓటమి ఎదురవగా..వర్థమాన కెరటం హెచ్‌.ఎస్‌. ప్రణరు రెండో సీడ్‌ షట్లర్‌కు షాక్‌ ఇచ్చి క్వార్టర్స్‌లో కాలుమోపాడు. వరుస పరాజయాలతో సతమతవుతున్న పారుపల్లి కశ్యప్‌ చాన్నాళ్ల తర్వాత క్వార్టర్స్‌లో ...

సింగపూర్ ఓపెన్.. క్వార్టర్స్‌కు కశ్యప్, ప్రణయ్   Andhrabhoomi
కశ్యప్, ప్రణయ్ సంచలనం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం   
TV5
ఐపీఎల్-8లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్‌విక్టరీ సాధించింది. చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ భరిత పోరులో విజయం ధోని సేనను వరించింది. ఆల్బీ మోర్కల్ అజేయ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. చిదంబరం మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై చెన్నై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. చెన్నై తమ ముందువుంచిన 151 ...

మోర్కల్ అర్ధ సెంచరీ   సాక్షి
రోమాంచితం: ఒక్క పరుగుతో చెన్నై విక్టరీ, మోర్కెల్ శ్రమ వృధా   Oneindia Telugu

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ మూడు దేశాల గుప్పెట్లో ఐసీసీ : ఎహసన్ మణి   
వెబ్ దునియా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మూడు దేశాల గుప్పెట్లో ఉందని ఐసీసీ మాజీ అధ్యక్షుడు ఎహసాన్ మణి ఆరోపించారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగినట్టయితే క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన కలుగుతోందన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఐసీసీని ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా జట్లు శాసిస్తున్నాయన్నారు. క్రికెట్‍‌లో ఆరోగ్యకరమైన వాతావరణం ...

మూడు దేశాలే శాసిస్తున్నాయ్: క్రికెట్‌పై మాజీ చీఫ్   thatsCricket Telugu
'ఆ దేశాలే ఐసీసీని శాసిస్తున్నాయి'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


రోడ్డు ప్రమాదంలో డిసిసిబి డైరెక్టర్లకు గాయాలు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: జిల్లాలోని రామాయంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నిజామాబాద్‌ జల్లా డిసిసిబి డైరెక్టర్లు చంద్రారెడ్డి, కృష్ణగౌడ్‌లు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంలో డీసీసీబీ డైరెక్టర్లకు గాయాలు   Andhrabhoomi
రోడ్డు ప్రమాదంలో డీసీసీబీ డైరెక్టర్లుకు గాయాలు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
రెండో ర్యాంకుకు చేరుకున్న సైనా   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌ ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నెంబర్‌ 1 ర్యాంకును కోల్పోయారు. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బిడబ్ల్యుఎఫ్‌) ఈ రోజు ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సైనా రెండో ర్యాంకుకు పడిపోయారు. ఒలింపిక్‌ ఛాంపియన్‌, చైనా క్రీడాకారిణి లీ జుయెరుయి తిరిగి నెంబర్‌ వన్‌ ...

రెండో ర్యాంకుకు పడిపోయిన సైనా   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
వెనక్కి తగ్గేది లేదు: భువనేశ్వర్ కుమార్   
thatsCricket Telugu
హైదరాబాద్: తాను తన బౌలింగ్ స్పీడును, స్వింగ్‌ను తగ్గించేది లేదంటున్నాడు భారత బౌలర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న భువనేశ్వర్ కుమార్. తన బౌలింగ్ శైలిపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటున్నాడు. టీమిండియా జట్టులో్కి వచ్చిన కొద్ది రోజుల్లోనే కీలక బౌలర్‌గా ఎదిగిన భువనేశ్వర్ కుమార్.. గాయం ...

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు:భువనేశ్వర్ కుమార్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
పూణె ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగ బీభత్సం   
Andhrabhoomi
హైదరాబాద్:పూణె నుంచి హైదరాబాద్ వస్తున్న పూణె ఎక్స్‌ప్రెస్‌లో గురువారం తెల్లవారుజామను దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. రైలు శంకరపల్లి-నాగులపల్లి సమీపంలోకి రాగానే దొంగ ఇద్దరు ప్రయాణీకులపై దాడికి పాల్పడ్డాడు. బాధితులు ఇఛ్చిన ఫిర్యాదు మేరకు వికారాబాద్ రైల్వే ఎస్‌ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూణె ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం..   TV5

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు:యువీ   
సాక్షి
న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్.. 2011 వరల్డ్ కప్ హీరో. గత కొంత కాలంగా టీమిండియా జట్టులో స్థానం కోల్పోయి పునరాగమనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ -8లో తన సత్తా చాటి జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని ఆరాటుపడుతున్నాడు. అయితే వరుసగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై యువరాజ్ తండ్రి యోగ రాజ్ సంచలనం ...

ధోని బికారవుతాడు... యువరాజ్ సింగ్ తండ్రి వివాదాస్పద వ్యాఖ్య..!   వెబ్ దునియా
ధోనీ చెంప పగులగొట్టేవాణ్ణి....   తెలుగువన్
ధోనీపై షాకింగ్ కామెంట్: యువరాజ్ సింగ్ తండ్రిపై ఆగ్రహం ఇలా   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇర్ఫాన్ పఠాన్‌కు గాయాలు: ఢిల్లీతో ఐపీఎల్ మ్యాచ్‌కు దూరం!   
వెబ్ దునియా
ఫాస్ట్‌బౌలర్ ఇర్ఫాన్ పఠాన్‌ను గాయాలు వదిలిపెట్టేలా లేవు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇర్ఫాన్ గాయం కారణంగా దూరం అయ్యాడు. ఇటీవల జరిగిన వేలంలో పఠాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన నేపథ్యంలో.. అయితే గత కొద్ది రోజులుగా శిక్షణలో పాల్గొంటున్న ఇర్ఫాన్ ...

ఇర్ఫాన్‌కు మళ్లీ గాయం నేటి మ్యాచ్‌కి దూరం   Andhrabhoomi
ఇర్ఫాన్ పఠాన్‌కు గాయం   సాక్షి
చెన్నైకి సూపర్ దెబ్బ: గాయంతో ఇర్ఫాన్ పఠాన్ దూరం   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言