2015年4月8日 星期三

2015-04-09 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
హైదరాబాద్ లో అమెజాన్ సంస్థ ఏర్పాటు   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఆన్‌లైన్ వస్తు విక్రయ సంస్థ 'అమెజాన్' తమ బ్రాంచీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తూరులో సుమారు 2.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ను త్వరలో ఏర్పాటు ...

కొత్తూరులో భారీ గోడౌన్ కు ఓకే చెప్పిన అమెజాన్   Namasthe Telangana
కొత్తూరులో అమెజాన్ భారీ గిడ్డంగి   Andhrabhoomi
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడులు   సాక్షి
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమితాబ్ కు పద్మవిభూషణ్.. ప్రధానం చేసిన రాష్ట్రపతి   
వెబ్ దునియా
బిగ్ బి అమితాబ్ బచ్చన్(72) ప్రతిష్టాత్మక పౌరపురస్కారం పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో పద్మ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. తెలుగు తేజాలైన ప్రవాసాంధ్రుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్, తెలుగుసినీ నటుడు కోటా ...

కళారంగానికి పద్మాలు   Andhrabhoomi
అమితాబ్‌కు పద్మ విభూషణ్   సాక్షి
అమితాబ్, కోటాలకు పద్మ అవార్డులు.. ఐశ్వర్య దంపతులే ప్రత్యేక అకర్షణ   Teluguwishesh
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువును తుపాకీతో కాల్చి చంపారు!   
వెబ్ దునియా
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బంధువును గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లా పూల్ పూర్ గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి పేరు అరవింద్ సింగ్. మంగళవారం అర్థ రాత్రి కారులో తన భార్యను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు ...

హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువును కాల్చి చంపారు   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ముద్రా బ్యాంకు : ఢిల్లీలో ప్రారంభించిన నరేంద్ర మోడీ!   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఢిల్లీలో ముద్రా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ '20 వేల కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంకు ప్రారంభమవుతోందని, ముద్రా బ్యాంకు ద్వారా 5.77 కోట్ల యూనిట్లకు లాభం కలుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద ఈ బ్యాంకును ప్రారంభించినట్టు చెప్పారు.
చిన్న పరిశ్రమలే పెద్ద అండ   Andhrabhoomi
చిన్న పరిశ్రమలకు ముద్రా బ్యాంకు   ప్రజాశక్తి
ముద్రా బ్యాంక్ ప్రారంభించిన మోడీ   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పట్టిసీమను ఓ ఏడాదిలోపు నిర్మించకుంటే రిజైన్ చేస్తారా : పార్థసారధి!   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టును ఒక యేడాది లోపు పూర్తి చేయకపోతే పదవికి రాజీనామా చేస్తారా అని ఏపీ భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును వైకాపా నేత, మాజీ మంత్రి పార్థసారధి ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ...

రాజీనామా చేస్తారా: దేవినేని ఉమకు జగన్ పార్టీ నేత సవాల్   Oneindia Telugu
పట్టిసీమపై మంత్రి రాజీనామా చేస్తారా?   Vaartha
ఏడాదిలో పట్టిసీమ కాకుంటే రాజీనామా చేస్తారా   News Articles by KSR
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంతం కాదు.. ఆరంభమే: బొజ్జల   
సాక్షి
హైదరాబాద్: ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడంలో భాగంగా చేపట్టిన చర్యల్లో మంగళవారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ ఆరంభం మాత్రమేనని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శేషాచలం అడవుల్లోకి సోమవారం భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు చొరబడ్డారన్న సమాచారంతోనే టాస్క్‌ఫోర్స్ ...

ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
తిరుపతి: పోలీసులే కూలీలను తీసుకొచ్చి చంపారని మా అనుమానం- మూర్తి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, (ఏప్రిల్ 8): పోలీసులే కూలీలను ఇక్కడకు తీసుకు వచ్చి ఎన్‌కౌంటర్‌ చేశారని మృతుల బంధువు మూర్తి ఆరోపించారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం తిరువళ్లూరుకు చెందిన మేస్త్రి నగరిలో పని ఉందని కూలీలను తీసుకు వచ్చాడని, అక్కడ నుంచి పోలీసులే వారిని శేషాచలం అడవుల్లోకి తీసుకెళ్లి ఎన్ కౌంటర్ చేశారని అనుమానిస్తున్నామని ఆయన అన్నారు.
ఎన్‌కౌంటర్‌ మృతులకు రూ.3 లక్షల పరిహారం   Vaartha
ఎన్ కౌంటర్ కూలీల కుటుంబాలకు రూ. 3 లక్షలు నష్ట పరిహారం..!   వెబ్ దునియా
ఎన్ కౌంటర్ మృతులకు రూ. 3లక్షల పరిహారం   సాక్షి

అన్ని 42 వార్తల కథనాలు »   


TV5
   
మీడియా ఓ ప్రాస్టిట్యూట్స్: వీకే సింగ్   
TV5
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆయన మీడియాను ప్రాస్టిట్యూట్స్ అని సంబోధించారు. యెమెన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి ఆయన ఆ దేశంలో కొన్ని రోజులు మకాం వేశారు. మన వాళ్లను కాపాడటం కంటే యెమెన్ లోని పాక్ రాయబార ...

వీకే సింగ్‌పై కాంగ్రెస్ ఫైర్   Namasthe Telangana
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీకే సింగ్‌ మీడియాను ప్రాస్టిట్యూట్‌తో ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
70 లక్షలకి టోపీ పెట్టిన పోలీసు పెద్దాయన   
తెలుగువన్
ప్రస్తుతం పోలీసులు చేసిన త్యాగాలను అందరూ స్మరించుకుంటున్నారు. ఇప్పుడు మరోరకం పోలీసు అధికారి గురించి వెలుగులోకి వచ్చింది. అడిషనల్ డీజీగా పనిచేసి రిటైరైన ఓ పెద్దాయన ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని చెప్పి ఓ యువకుడి నుంచి 70 లక్షలు వసూలు చేశాడు. ఎంబీబీఎస్ సీటు కోసం తనను ఆశ్రయించిన వ్యక్తికి బాగా నమ్మకంగా మాటలు చెప్పిన ఆ రిటైర్డ్ ...

మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ 70 లక్షల మోసం   Namasthe Telangana
రిటైర్డ్ ఐపిఎస్‌పై కేసు   Andhrabhoomi
మెడిసిన్‌ సీటు ఇప్పిస్తానని టోపీ   Vaartha
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లండన్ బ్యాంకులో రూ.1860 కోట్లు చోరీ   
వెబ్ దునియా
వందో, రెండొందలో కాదు.. ఏకాంగా 1860 కోట్ల రూపాయల విలువ చేసే నగలు.. బ్యాంకును కొల్లగొట్టారు. లాకర్లను దొంగలు దోపిడీ చేశారు. లండన్ నగరంలోని హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో దొంగలుపడి రూ. 1860 కోట్ల విలువైన వజ్రాలు, నగలను దోపిడీ చేసేశారు. వివరాలిలా ఉన్నాయి. అక్కడ ఈస్టర్ పండుగ సందర్భంగా మూడు రోజులుగా బ్యాంకులు ...

లండన్‌లో రూ.1860 కోట్ల దోపిడీ   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言