2015年4月6日 星期一

2015-04-07 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అంగారకుడిపై మనుషుల్ని తీసుకెళ్లేలా సరికొత్త ఇంజిన్: నాసా   
వెబ్ దునియా
కేవలం 39 రోజుల్లో అంగారకుడిపైకి మనుషులను అంగారకుడిపై తీసుకెళ్లేందుకు వీలుగా నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భవిష్యత్‌లో మానవ నివాసాలకు ప్రణాళికలు రూపొందిస్తున్న నాసా సాధ్యమైనంత తక్కువ సమయంలో అక్కడికి మానవులను, వస్తువులను తీసుకువెళ్లేలా సరికొత్త ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది. కేవలం 39 రోజుల్లో ఈ ఇంజన్‌తో కూడిన అంతరిక్ష ...

39 రోజుల్లో అంగారక యాత్ర!   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం.. 2300 మంది భారత్‌కు తరలింపు..!   
వెబ్ దునియా
యెమెన్‌లో సైన్యానికి, తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఆ దేశంలో ఉన్న ఇతర దేశాలకు చెందిన వారు ఆయా దేశాలకు వెనుతిరుగుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ రాహత్' పేరిట సురక్షితంగా వెనక్కు తీసుకువస్తోంది. ఇప్పటి వరకు 2,300 మంది భారతీయులను క్షేమంగా తరలించారు. యెమెన్‌ ...

మరో 670 మంది తరలింపు   సాక్షి
యెమెన్ నుంచి స్వదేశానికి..   Namasthe Telangana
గుజరాత్ తీరంలో యెమెన్ నౌకలు మునక, 17 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్   Oneindia Telugu
TV5   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   


TV5
   
అమెరికాలో అంతర్జాతీయ హిందీ సమ్మేళనం...   
TV5
భారత దౌత్య కార్యాలయం, రాత్గేర్ యూనివర్సిటీ, న్యూయార్క్‌లోని హిందీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ హిందీ సమ్మేళనం స్థానిక రాత్గేర్స్ విశ్వవిద్యాలయంలో ఆదివారం ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని భారత దౌత్యవేత్త జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ సమ్మేళనంలో హిందీ భాషకు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
స్కూల్లో యోగా ఆరోగ్యపరమైనదే... అమెరికా కోర్టు స్పష్టం..!   
వెబ్ దునియా
యోగా ఆరోగ్యపరమైనదే కానీ మతపరమైనది కాదని అమెరికా కోర్టు స్పష్టం చేసింది. ఎన్ సినిటాస్ స్కూల్ లో యోగాను నేర్పించడం చూసి కొందరు వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాలకు కారణమైంది. ఈ విషయాన్ని స్థానిక శాన్ డియాగో ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. భారతీయులు అనాది కాలం నుంచి ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నారు. ఈ యోగా కార్యక్రమం ఇతర ...


ఇంకా మరిన్ని »   


Andhrabhoomi
   
తొలి పరీక్షలో గెలిచిన రోడ్ రన్నర్   
Andhrabhoomi
స్వయం చోదక కార్లు రోడ్లమీదకొచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రముఖ కార్ల కంపెనీలన్నీ ఇప్పుడు వీటి తయారీపైనే దృష్టి పెట్టాయి. ఈ రేసులో గూగుల్, డెల్ఫీ ముందున్నాయి. తాజాగా డెల్ఫీ కంపెనీ తయారు చేసిన 'రోడ్న్న్రర్' సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌ను రోడ్ టెస్ట్‌కి పంపించింది. రోడ్ టెస్ట్ అంటే ఏదో నాలుగైదు కిలోమీటర్ల డ్రైవ్ కాదు...ఏకంగా 5,500 ...

డెల్ఫీ రికార్డు: డ్రైవర్ లేకుండా 5500 కి.మీ ప్రయాణించిన కారు!   వెబ్ దునియా
డ్రైవర్ లేకుండా 5500 కి.మీ.!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గార్డు రైలును ఢీ కొన్న రైలు.. ఏడుగురు మృతి   
వెబ్ దునియా
గార్డు రైలును ఢీకొనడంతో చైనాలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. 29 మంది గాయపడ్డారు. సోమవారం చైనాలో యునాన్ ప్రావిన్స్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు... గార్డ్ రైలును ఢీ కొని బోల్తా పడింది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ...

బస్సు బోల్తా : ఏడుగురు మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
కెన్యా పర్యటిస్తా: ఒబామా   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కెన్నా పర్యటన నిర్ణయంలో మార్పు ఉండదని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలిపారు. గరిస్సా వర్సిటీలో సోమాలి మిలిటెంట్లు సృష్టించిన నరమేధంలో 150 మంది విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. కెన్నా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టాతో ఫోన్లో మాట్లాడిన ఒబామా తన సానుభూతిని తెలిపాడు. ఈ ఏడాది చివరల్లో కెన్నా ...

అదో బుద్ధి లేని క్రూరత్వం : పోప్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
యెమెన్‌లో 185 మంది మృతి   
Andhrabhoomi
ఏడెన్, ఏప్రిల్ 4: యెమెన్‌లోని ప్రధాన నగరం ఏడెన్‌లో ఆధిపత్యం కోసం సాగుతున్న భీకరపోరులో కనీసం 185 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. పరారీలో ఉన్న అధ్యక్షుడు అబెడ్రబ్బూ మన్సౌర్ హాదీకి పట్టున్న పోర్ట్ సిటీలో వారం రోజుల పాటు షియాతే తిరుగుబాటుదారులు, మిలీషియా మద్దతుదారుల మధ్య జరిగిన భీకర యుద్ధంతో అట్టుడికిపోయింది.
ఏడెన్‌లో భీకర యుద్ధం   Vaartha

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
భారీ వర్షం.. పోటెత్తిన జనం   
Namasthe Telangana
వాటికన్‌సిటీ, ఏప్రిల్ 5: ఆదివారం ఈస్టర్ పండుగ(ఏసుక్రీస్తు పునరుత్థానం) ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. వేలమంది భక్తులతో వాటికన్‌సిటీ కిటకిటలాడింది. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వారు ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారినుద్దేశించి సెయింట్ పీటర్ స్కేర్ నుంచి పోప్ ...

ఇరాన్ ఒప్పందం శాంతికి తొలిమెట్టు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఆ వ్యవహారంలో తలదూర్చొద్దు'   
సాక్షి
లాహోర్ : యెమెన్- సౌదీ అరేబియా మధ్య కొనసాగుతోన్న యుద్ధంలో పాకిస్థాన్ తనకు తానుగా తలదూర్చొద్దని ఆ దేశ ప్రతిపక్ష నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం లాహోర్ లో పాకిస్థాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్ (పీటీఐ) ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా యుద్ధంలో ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言