TV5
సైనా, సింధులు సింగపూర్ ఓపెన్ కు దూరం
TV5
తాను సింగపూర్ ఓపెన్లో ఆడటంలేదని భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. గత నెలలో మూడు టోర్నమెంట్లు ఆడాననీ తెలిపింది. అందులో రెండింటిలో ఫైనల్స్ వరకు చేరుకున్నానని.. ఒకటి గెలిచానని చెప్పింది. వరుస టోర్నమెంట్ల వల్ల తనకు విశ్రాంతి దొరకడం లేదనీ.. అందుకే సింగపూర్ ఓపెన్లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు సైనా ...
సింగపూర్ ఓపెన్కు సైనా దూరంసాక్షి
సింగపూర్ ఓపెన్లో ఆడటం లేదు: సైనా, గాయంతో సింధు కూడా దూరంOneindia Telugu
సింగపూర్ ఓపెన్లో ఆడటంలేదు: సైనా నెహ్వాల్Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
TV5
తాను సింగపూర్ ఓపెన్లో ఆడటంలేదని భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. గత నెలలో మూడు టోర్నమెంట్లు ఆడాననీ తెలిపింది. అందులో రెండింటిలో ఫైనల్స్ వరకు చేరుకున్నానని.. ఒకటి గెలిచానని చెప్పింది. వరుస టోర్నమెంట్ల వల్ల తనకు విశ్రాంతి దొరకడం లేదనీ.. అందుకే సింగపూర్ ఓపెన్లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు సైనా ...
సింగపూర్ ఓపెన్కు సైనా దూరం
సింగపూర్ ఓపెన్లో ఆడటం లేదు: సైనా, గాయంతో సింధు కూడా దూరం
సింగపూర్ ఓపెన్లో ఆడటంలేదు: సైనా నెహ్వాల్
వెబ్ దునియా
వారెవ్వా... సానియా
సాక్షి
ఫ్లోరిడా (అమెరికా) : కొత్త భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సమన్వయం అద్భుత ఫలితాలను ఇస్తోంది. రెండు వారాల క్రితం జతగా బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ ఇండియన్ వెల్స్ ఓపెన్లో విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ ద్వయం మియామి ఓపెన్లోనూ మెరిసింది. డబ్ల్యూటీఏ సర్క్యూట్లోని ప్రీమియర్ ...
మియామీ ఓపెన్ టెన్నిస్ సానియాకు టైటిల్Andhrabhoomi
సూపర్ సానియాప్రజాశక్తి
సానియాకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్TV5
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ఫ్లోరిడా (అమెరికా) : కొత్త భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సమన్వయం అద్భుత ఫలితాలను ఇస్తోంది. రెండు వారాల క్రితం జతగా బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ ఇండియన్ వెల్స్ ఓపెన్లో విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ ద్వయం మియామి ఓపెన్లోనూ మెరిసింది. డబ్ల్యూటీఏ సర్క్యూట్లోని ప్రీమియర్ ...
మియామీ ఓపెన్ టెన్నిస్ సానియాకు టైటిల్
సూపర్ సానియా
సానియాకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
thatsCricket Telugu
సెహ్వాగ్కు సత్తావుంది, మళ్లీ వస్తాడు: బంగర్
thatsCricket Telugu
న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్పై మాజీ ఆటగాడు, కింగ్స్ లెవన్ పంజాబ్ ప్రధాన కోచ్ సంజయ్ భంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో సెహ్వాగ్ తన సత్తాను చాటుతాడని, తిరిగి భారత జాతీయ జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనున్న నేపథ్యంలో 36ఏళ్ల వీరేంద్ర ...
సెహ్వాగ్ను ఆపడం సాధ్యం కాదు.. ఐపీఎల్ ఛైర్మన్గా రాజీవ్ శుక్లా!?వెబ్ దునియా
సెహ్వాగ్ లో ఆ సత్తా ఉంది: బంగర్సాక్షి
వీరేంద్ర సెహ్వాగ్ లో ఆ సత్తా ఉంది: బంగర్Vaartha
అన్ని 4 వార్తల కథనాలు »
thatsCricket Telugu
న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్పై మాజీ ఆటగాడు, కింగ్స్ లెవన్ పంజాబ్ ప్రధాన కోచ్ సంజయ్ భంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో సెహ్వాగ్ తన సత్తాను చాటుతాడని, తిరిగి భారత జాతీయ జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనున్న నేపథ్యంలో 36ఏళ్ల వీరేంద్ర ...
సెహ్వాగ్ను ఆపడం సాధ్యం కాదు.. ఐపీఎల్ ఛైర్మన్గా రాజీవ్ శుక్లా!?
సెహ్వాగ్ లో ఆ సత్తా ఉంది: బంగర్
వీరేంద్ర సెహ్వాగ్ లో ఆ సత్తా ఉంది: బంగర్
వెబ్ దునియా
ధోనీ దూకమంటే.. 24 అంతస్తుల పైనుంచీ కూడా దూకేస్తా: ఇషాంత్ శర్మ
వెబ్ దునియా
మహీ భాయ్ వంటి కెప్టెన్ నేతృత్వంలో పనిచేయాలని అందరికీ ఉంటుందని.. కెప్టెన్ ధోనీ దూకమంటే.. మరేం ఆలోచించకుండా 24 అంతస్తుల భవనం పైనుంచీ కూడా దూకేస్తానని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. క్రికెట్ కెరీర్లో ఎగుడుదిగుడులను ఎదుర్కొంటూ, ఇటీవలి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఆడలేకపోయిన పేసర్ ఇషాంత్ శర్మ, ధోనీ తనకు ఎంతో మద్దతుగా నిలిచాడని ...
'ధోనీ 24వ అంతస్తునుండి దూకమంటే ఆలోచించకుండా దూకేస్తా'Oneindia Telugu
24వ అంతస్థు నుంచి దూకమన్నా.. దూకేస్తా!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహీ భాయ్ వంటి కెప్టెన్ నేతృత్వంలో పనిచేయాలని అందరికీ ఉంటుందని.. కెప్టెన్ ధోనీ దూకమంటే.. మరేం ఆలోచించకుండా 24 అంతస్తుల భవనం పైనుంచీ కూడా దూకేస్తానని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. క్రికెట్ కెరీర్లో ఎగుడుదిగుడులను ఎదుర్కొంటూ, ఇటీవలి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఆడలేకపోయిన పేసర్ ఇషాంత్ శర్మ, ధోనీ తనకు ఎంతో మద్దతుగా నిలిచాడని ...
'ధోనీ 24వ అంతస్తునుండి దూకమంటే ఆలోచించకుండా దూకేస్తా'
24వ అంతస్థు నుంచి దూకమన్నా.. దూకేస్తా!
వెబ్ దునియా
హద్దులు దాటేంతవరకు అంపైర్లు కలుగజేసుకోవద్దు: రోహిత్ శర్మ
వెబ్ దునియా
ఐపీఎల్ మ్యాచ్ల్లో అంపైర్లకు రోహిత్ శర్మ కొన్ని సలహాలు ఇచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ల్లో మైదానంలో జరిగే వివాదాల్లో ఆటగాళ్లు హద్దులు దాటేంత వరకు అంపైర్లు కలుగజేసుకోవద్దని, ఆటగాళ్లు మైదానంలో తమ ఆవేదనను వ్యక్తం చేసే అవకాశం ఇవ్వాలని ముంబై ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్లో 26 మంది మ్యాచ్ అధికారులు, అన్ని జట్ల ...
మైదానం వివాదాల్లో అంపైర్లు జోక్యం చేసుకోవద్దు: రోహిత్ శర్మOneindia Telugu
ఇక ఐపీఎల్పైనే దృష్టి: రోహిత్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్ మ్యాచ్ల్లో అంపైర్లకు రోహిత్ శర్మ కొన్ని సలహాలు ఇచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ల్లో మైదానంలో జరిగే వివాదాల్లో ఆటగాళ్లు హద్దులు దాటేంత వరకు అంపైర్లు కలుగజేసుకోవద్దని, ఆటగాళ్లు మైదానంలో తమ ఆవేదనను వ్యక్తం చేసే అవకాశం ఇవ్వాలని ముంబై ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్లో 26 మంది మ్యాచ్ అధికారులు, అన్ని జట్ల ...
మైదానం వివాదాల్లో అంపైర్లు జోక్యం చేసుకోవద్దు: రోహిత్ శర్మ
ఇక ఐపీఎల్పైనే దృష్టి: రోహిత్
గుప్త నిధుల కోసం యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం!
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: గుప్త నిధుల కోసం ఓ యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నించిన ఘటన జిల్లాలోని నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలోవెలుగుచూసింది. ఆధునిక సమాజంలో కూడా మూడ నమ్మకాల పరంపర కొనసాగుతుందనడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. గుప్త నిధుల పేరిట నాగరాజు అనే యువకుడ్ని కొంతమంది అపహరించుకుని పోయి బలి ఇవ్వడానికి ...
యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: గుప్త నిధుల కోసం ఓ యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నించిన ఘటన జిల్లాలోని నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలోవెలుగుచూసింది. ఆధునిక సమాజంలో కూడా మూడ నమ్మకాల పరంపర కొనసాగుతుందనడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. గుప్త నిధుల పేరిట నాగరాజు అనే యువకుడ్ని కొంతమంది అపహరించుకుని పోయి బలి ఇవ్వడానికి ...
యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం!
'ప్రయోగాలు చేయకపోతే.. మనుగడ కష్టం'
సాక్షి
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ టోర్నీలో స్సిన్నర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ స్పష్టం చేశాడు. ఈ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తహీర్.. ప్రధానంగా ట్వంటీ 20 ఫార్మెట్ అనేది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ టోర్నీలో స్సిన్నర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ స్పష్టం చేశాడు. ఈ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తహీర్.. ప్రధానంగా ట్వంటీ 20 ఫార్మెట్ అనేది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో ...
Vaartha
గిరిజన, అటవీ భూములు 'బిల్లు' పరిధిలో లేవు
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: గిరిజన, అటవీ భూముల వ్యవహారంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఇటువంటి తప్పుడు ప్రచారం వలన దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద భూసేకరణ బిల్లుపై విస్తృత చర్చ జరుగుతున్న ...
9 నెలల పాలనలో పెరిగిన భారత్Vaartha
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: గిరిజన, అటవీ భూముల వ్యవహారంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఇటువంటి తప్పుడు ప్రచారం వలన దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద భూసేకరణ బిల్లుపై విస్తృత చర్చ జరుగుతున్న ...
9 నెలల పాలనలో పెరిగిన భారత్
కొల్లేరుకు కష్టాలు
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో : నిత్యం జలకళ ఉట్టిపడే కొల్లేరు ఎండిపోతోంది. దీంతో దాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ప్రజలు, పక్షులు దాహార్తితో అలమటించే దుస్థితి దాపురిస్తోంది. కొల్లేరు ఎండిపోతుండటంతో బావులు, బోర్లలోనూ నీరు అడుగంటుతోంది. ఫలితంగా కొల్లేరు గ్రామాల ప్రజలు మంచినీటికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో : నిత్యం జలకళ ఉట్టిపడే కొల్లేరు ఎండిపోతోంది. దీంతో దాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ప్రజలు, పక్షులు దాహార్తితో అలమటించే దుస్థితి దాపురిస్తోంది. కొల్లేరు ఎండిపోతుండటంతో బావులు, బోర్లలోనూ నీరు అడుగంటుతోంది. ఫలితంగా కొల్లేరు గ్రామాల ప్రజలు మంచినీటికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
సాక్షి
అల్లుడే నిందితుడు
సాక్షి
దుండిగల్: సూరారం పరిధిలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో ఇటీవల జరిగిన భాస్కర్ హత్య కేసును దుండిగల్ పోలీసులు ఛేదించారు. నిత్యం తాగి వచ్చి గొడవపడుతుండటంతో అల్లుడే అతడిని బండరాయితో మోది చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని సోమవారం రిమాండ్కు తరలించారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్కుమార్, సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మెదక్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
దుండిగల్: సూరారం పరిధిలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో ఇటీవల జరిగిన భాస్కర్ హత్య కేసును దుండిగల్ పోలీసులు ఛేదించారు. నిత్యం తాగి వచ్చి గొడవపడుతుండటంతో అల్లుడే అతడిని బండరాయితో మోది చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని సోమవారం రిమాండ్కు తరలించారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్కుమార్, సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మెదక్ ...
沒有留言:
張貼留言