వెబ్ దునియా
రాష్ట్రపతికి 130 మంది ఖైదీల లేఖ... మెర్సీ కిల్లింగ్తో చంపేయండి!
వెబ్ దునియా
జైలు శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ రాష్ట్ర అధికార యంత్రాంగం తమను విడుదల చేయడం లేదంటూ 130 మంది ఖైదీలు రాష్ట్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. గడిచిన 20 సంవత్సరాలుగా జైళ్లలోనే మగ్గుతున్న తమను విడుదల చేయాలని, లేనిపక్షంలో మెర్సీ కిల్లింగ్ విధానంలో చంపేయాలంటూ వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ ఖైదీలంతా జార్ఖండ్ రాజధాని ...
విడుదల చేయండి లేదంటే చనిపోనివ్వండి: రాష్ట్రపతికి 130 మంది ఖైదీల లేఖOneindia Telugu
ప్లీజ్...మమ్మల్ని చంపేయండి..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జైలు శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ రాష్ట్ర అధికార యంత్రాంగం తమను విడుదల చేయడం లేదంటూ 130 మంది ఖైదీలు రాష్ట్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. గడిచిన 20 సంవత్సరాలుగా జైళ్లలోనే మగ్గుతున్న తమను విడుదల చేయాలని, లేనిపక్షంలో మెర్సీ కిల్లింగ్ విధానంలో చంపేయాలంటూ వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ ఖైదీలంతా జార్ఖండ్ రాజధాని ...
విడుదల చేయండి లేదంటే చనిపోనివ్వండి: రాష్ట్రపతికి 130 మంది ఖైదీల లేఖ
ప్లీజ్...మమ్మల్ని చంపేయండి..
వెబ్ దునియా
బిగుతు దుస్తులతోనే లైంగిక దాడులు.. గోవా మంత్రి భార్య
వెబ్ దునియా
బిగుతు దుస్తులు మన సంస్కృతి కాదు. అవి వేసుకుని కాన్వెంట్ స్కూళ్లకు వెళ్లడం వలననే లైంగిక దాడులు పెరుగుతున్నాయని గోవా మంత్రి దీపక్ ధవలికర్ సతీమణి లత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అవి రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని ఆమె కామెంట్ చేశారు. అత్యాచారాలను రెచ్చగొట్టే బిగుతైన దుస్తులు ధరించవద్దంటూ వ్యాఖ్యానించారు. వివరాలిలా ...
పిల్లలను కాన్వెంట్ స్కూళ్లకు పంపొద్దుNamasthe Telangana
శరీరం కనిపించేలా బట్టలు, జట్టు కత్తిరించుకుంటున్నారు: మంత్రి భార్యOneindia Telugu
మంత్రి భార్య వివాదస్పద వ్యాఖ్యలుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బిగుతు దుస్తులు మన సంస్కృతి కాదు. అవి వేసుకుని కాన్వెంట్ స్కూళ్లకు వెళ్లడం వలననే లైంగిక దాడులు పెరుగుతున్నాయని గోవా మంత్రి దీపక్ ధవలికర్ సతీమణి లత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అవి రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని ఆమె కామెంట్ చేశారు. అత్యాచారాలను రెచ్చగొట్టే బిగుతైన దుస్తులు ధరించవద్దంటూ వ్యాఖ్యానించారు. వివరాలిలా ...
పిల్లలను కాన్వెంట్ స్కూళ్లకు పంపొద్దు
శరీరం కనిపించేలా బట్టలు, జట్టు కత్తిరించుకుంటున్నారు: మంత్రి భార్య
మంత్రి భార్య వివాదస్పద వ్యాఖ్యలు
Oneindia Telugu
బాలికను కాపాడేందుకు చెరువులోకి దూకిన జడ్జి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చండీగఢ్, ఏప్రిల్ 6: ఎమ్ జయపాల్ (60) పంజాబ్, హర్యానా హైకోర్టులో జడ్జి. రోజూలాగే మార్చి 30వ తేదీన మార్నింగ్ వాక్కు బయలుదేరారు. సుఖ్నా చెరువు దగ్గరకు రాగానే ఓ పదిహేనేళ్ల బాలిక చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె మునిగి పోతుండటంతో కాపాడేందుకు జడ్జి కూడా వెంటనే నీటిలోకి దూకారు. ఆయన అంగరక్షకుడు కూడా జడ్జికి తోడుగా ...
అమ్మాయిని కాపాడిన హైకోర్టు జడ్జిNamasthe Telangana
సరస్సులో దూకి అమ్మాయిని కాపాడిన హైకోర్టు జడ్జిOneindia Telugu
నీళ్లలోకి దూకి.. అమ్మాయిని కాపాడిన జడ్జిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చండీగఢ్, ఏప్రిల్ 6: ఎమ్ జయపాల్ (60) పంజాబ్, హర్యానా హైకోర్టులో జడ్జి. రోజూలాగే మార్చి 30వ తేదీన మార్నింగ్ వాక్కు బయలుదేరారు. సుఖ్నా చెరువు దగ్గరకు రాగానే ఓ పదిహేనేళ్ల బాలిక చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె మునిగి పోతుండటంతో కాపాడేందుకు జడ్జి కూడా వెంటనే నీటిలోకి దూకారు. ఆయన అంగరక్షకుడు కూడా జడ్జికి తోడుగా ...
అమ్మాయిని కాపాడిన హైకోర్టు జడ్జి
సరస్సులో దూకి అమ్మాయిని కాపాడిన హైకోర్టు జడ్జి
నీళ్లలోకి దూకి.. అమ్మాయిని కాపాడిన జడ్జి
Oneindia Telugu
గడువు విధిస్తే దర్యాప్తు చేయలేం
Namasthe Telangana
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిరాకరించింది. మూడునెలల్లోగా దర్యాప్తును ముగించాలంటూ కర్ణాటక ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో తాము దర్యాప్తు చేపట్టలేమని సీబీఐ పేర్కొంది. నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలన్న నిబంధనేదీ చట్టంలో లేదని రాష్ట్ర ...
ఐఏఎస్ డీకే రవి కేసు: దిగి వచ్చిన సిద్దరామయ్యOneindia Telugu
'ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం'సాక్షి
ఆంక్షల మద్య ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం - సీబీఐVaartha
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిరాకరించింది. మూడునెలల్లోగా దర్యాప్తును ముగించాలంటూ కర్ణాటక ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో తాము దర్యాప్తు చేపట్టలేమని సీబీఐ పేర్కొంది. నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలన్న నిబంధనేదీ చట్టంలో లేదని రాష్ట్ర ...
ఐఏఎస్ డీకే రవి కేసు: దిగి వచ్చిన సిద్దరామయ్య
'ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం'
ఆంక్షల మద్య ఐఏఎస్ మృతి కేసును మేం విచారించలేం - సీబీఐ
వెబ్ దునియా
'రుద్రమదేవి' రొమాన్స్నూ రుచి చూపుతుంది.. గుణశేఖర్..!
వెబ్ దునియా
అందాత తార అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్ర విశేషాలను గురించి దర్శకుడు గుణశేఖర్ తెలుపుతూ.. 'రుద్రమదేవి' రౌద్రాన్నే కాదు, మాంచి రొమాన్స్నూ రుచి చూపుతుందన్నారు. కాకతి రుద్రమ కథ అనగానే ఇదేదో పూర్తిగా యాక్షన్ ఫిలిం అనుకుంటున్నారని, అలా అపోహ పడవద్దనీ ఆయన కోరారు. "ఇందులో పోరాటం ఒక్కటే కాదు, రొమాన్సు ...
అందులో రొమాన్స్ కూడా ఉందటKandireega
కన్ ఫ్యూజన్ వద్దు... రొమాన్స్ కూడా ఉంటుంది..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అందాత తార అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్ర విశేషాలను గురించి దర్శకుడు గుణశేఖర్ తెలుపుతూ.. 'రుద్రమదేవి' రౌద్రాన్నే కాదు, మాంచి రొమాన్స్నూ రుచి చూపుతుందన్నారు. కాకతి రుద్రమ కథ అనగానే ఇదేదో పూర్తిగా యాక్షన్ ఫిలిం అనుకుంటున్నారని, అలా అపోహ పడవద్దనీ ఆయన కోరారు. "ఇందులో పోరాటం ఒక్కటే కాదు, రొమాన్సు ...
అందులో రొమాన్స్ కూడా ఉందట
కన్ ఫ్యూజన్ వద్దు... రొమాన్స్ కూడా ఉంటుంది..
Andhrabhoomi
మీ సమస్యలు పరిష్కరిస్తా
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అపరిష్కృతంగా ఉన్న మైనారిటీల సమస్యల పరిష్కారం, ముఖ్యంగా వారికి విద్యను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముస్లిం పెద్దలు పలువురు సోమవారం ప్రధానిని కలిసిన సందర్భంగా ఆయనీ హామీ ...
ముస్లింల సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరిస్తాం: మోదీNamasthe Telangana
ముస్లింలకు అండగా ఉంటా: మోదీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అపరిష్కృతంగా ఉన్న మైనారిటీల సమస్యల పరిష్కారం, ముఖ్యంగా వారికి విద్యను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముస్లిం పెద్దలు పలువురు సోమవారం ప్రధానిని కలిసిన సందర్భంగా ఆయనీ హామీ ...
ముస్లింల సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరిస్తాం: మోదీ
ముస్లింలకు అండగా ఉంటా: మోదీ
Namasthe Telangana
అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ప్రజలను తప్పుదోవ పట్టించే విపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో షా మాట్లాడుతూ శ్రేణులు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు ...
విపక్షాల దుష్ర్పచారాన్ని తిప్పికొట్టండిసాక్షి
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి : అమిత్ షాAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ప్రజలను తప్పుదోవ పట్టించే విపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో షా మాట్లాడుతూ శ్రేణులు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు ...
విపక్షాల దుష్ర్పచారాన్ని తిప్పికొట్టండి
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి : అమిత్ షా
వెబ్ దునియా
ఫ్యాబ్ ఇండియాకు గోవా ముఖ్యమంత్రి పర్సేకర్ క్లీన్ చిట్!
వెబ్ దునియా
ఫ్యాబ్ ఇండియాకు గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణం ట్రైల్ రూంలో ఆ సంస్థ కెమేరా అమర్చి ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్యాబ్ ఇండియా పెద్ద వస్త్ర సంస్థ అని, దాని లోపం ఉందని తాను భావించడం లేదంటూ ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ట్రైల్ రూంలో ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఫ్యాబ్ ఇండియాకు గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణం ట్రైల్ రూంలో ఆ సంస్థ కెమేరా అమర్చి ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్యాబ్ ఇండియా పెద్ద వస్త్ర సంస్థ అని, దాని లోపం ఉందని తాను భావించడం లేదంటూ ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ట్రైల్ రూంలో ...
Oneindia Telugu
ఉగ్రవాదుల దాడులు: ముగ్గురు పోలీసుల కాల్చివేత
Oneindia Telugu
శ్రీనగర్: విధులలో ఉన్న ముగ్గురు పోలీసులను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. సోమవారం మధ్యాహ్నం జమ్మూలోని షోపియన్ జిల్లాలోని ఆషిపూర గ్రామంలో ఒక క్రైం కేసుకు సంబంధించి విచారణ చేసేందుకు ముగ్గురు కానిస్టేబుల్స్ వెళ్లారు. వారిలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. అదే సమయంలో గ్రామం శివర్లాలో మకాం వేసిన ...
ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారి మృతిAndhrabhoomi
పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీనగర్: విధులలో ఉన్న ముగ్గురు పోలీసులను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. సోమవారం మధ్యాహ్నం జమ్మూలోని షోపియన్ జిల్లాలోని ఆషిపూర గ్రామంలో ఒక క్రైం కేసుకు సంబంధించి విచారణ చేసేందుకు ముగ్గురు కానిస్టేబుల్స్ వెళ్లారు. వారిలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. అదే సమయంలో గ్రామం శివర్లాలో మకాం వేసిన ...
ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారి మృతి
పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు
తెలుగువన్
రాహుల్ గాంధీ అసమర్ధతే వారికి ప్రేరణ?
తెలుగువన్
దేశాన్ని ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీలే తప్ప మరో పార్టీకి అధికారం చేప్పట్టే అవకాశం ఉండకపోతే ఎలా? అని మధనపడిపోయేవారికి కొదవలేదు. అటువంటి వారందరూ కలిసి ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంటు స్థాపించే ప్రయత్నాలు చేస్తుంటారు. గతేడాది ఎన్నికల ముందు కూడా ఎర్ర పార్టీలు, లాలూలు, ములాయములు, అమ్మలు అక్కలు అందరూ కలిసి అటువంటి ప్రయత్నమే చేసారు.
బీజేపీకి చెక్ పెట్టేందుకు జనతా పరివార్ : లాలూ ప్రసాద్ యాదవ్వెబ్ దునియా
బిజెపికి జనతా పరివార్ ప్రత్యామ్నాయమాNews Articles by KSR
గద్దెకోసం పాట్లు.. 'జనతా' ఫీట్లుసాక్షి
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
దేశాన్ని ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీలే తప్ప మరో పార్టీకి అధికారం చేప్పట్టే అవకాశం ఉండకపోతే ఎలా? అని మధనపడిపోయేవారికి కొదవలేదు. అటువంటి వారందరూ కలిసి ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంటు స్థాపించే ప్రయత్నాలు చేస్తుంటారు. గతేడాది ఎన్నికల ముందు కూడా ఎర్ర పార్టీలు, లాలూలు, ములాయములు, అమ్మలు అక్కలు అందరూ కలిసి అటువంటి ప్రయత్నమే చేసారు.
బీజేపీకి చెక్ పెట్టేందుకు జనతా పరివార్ : లాలూ ప్రసాద్ యాదవ్
బిజెపికి జనతా పరివార్ ప్రత్యామ్నాయమా
గద్దెకోసం పాట్లు.. 'జనతా' ఫీట్లు
沒有留言:
張貼留言