2015年4月6日 星期一

2015-04-07 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
నందిగామ దోపిడీ కలకలం... దొంగలని తేల్చేసిన   
వెబ్ దునియా
విజయవాడ వ్యాపారిని తుపాకీతో బెదిరించి బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. తుపాకుల సంస్కృతి రావడంతో సిమీ కార్యకర్తలో.. లేక దొంగలో తెలియని స్థితిలో పోలీసులు ఆందోళన చెందారు. నందిగామ సంఘటనతో పోలీసులు వెంబడించారు. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు సంఘటనలను పోల్చుకుని చివరకు వారు దొంగలని తేల్చేశారు. కృష్ణా జిల్లా ...

వ్యాపారి నిలువు దోపిడీ   Andhrabhoomi
'ఆ ఘటనతో ఉగ్రవాదులకు సంబంధం లేదు'   సాక్షి
నందిగామ ఘటనకు ఉగ్రవాదానికి నో లింక్   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
Vaartha   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎజాజుద్దీన్ మొదటి నుంచి జులాయి... తండ్రిని విచారించిన పోలీసులు   
వెబ్ దునియా
నల్గొండ ఎన్ కౌంటర్ లో మరణించిన సిమి తీవ్రవాది ఎజాజుద్దీన్ మొదటి నుంచి కూడా జులాయిగా తిరిగేవాడు. డిగ్రీ వరకూ చదివినా అతను తన జులాయి తనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ విషయం ఆయన తండ్రి అజీజుద్దీన్ స్వయంగా పోలీసులకు చెప్పారు. సోమవారం తన కుమారుడి శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయనను పోలీసులు విచారించారు. మృతదేహాన్ని ...

ఎజాజ్ మృతదేహం తండ్రికి అప్పగింత   Andhrabhoomi
ఉగ్రవాది తండ్రిని విచారించిన పోలీసులు   సాక్షి
ఇలాంటి కొడుకునా నేను కన్నది   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
TV5   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
టి. ప్రభుత్వం విధిస్తున్న ఎంట్రీ టాక్స్‌ చట్ట విరుద్ధం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ టాక్స్‌ చట్టవిరుద్ధమని ఏపీ కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై గవర్నర్‌ నరసింహన్‌కు నివేదిక అందించారు. గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై వారు గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం ఏపీపీసీసీ ...

ఎంట్రీ టాక్స్‌పై జోక్యం చేసుకోండి   Andhrabhoomi
గవర్నర్‌ను కడిగిపారేసిన బొత్స ... చిన్నబుచ్చుకున్న నరసింహన్!?   వెబ్ దునియా
'రాజ్ భవన్ లో ఖాళీగా కూర్చోను'   సాక్షి
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వ్యవసాయంలో పూర్తి యాంత్రికీకరణ : బాబు   
వెబ్ దునియా
మారతున్న కాలాన్ని అనుసరించి మనమూ మారాలి. ప్రపంచ వేగాన్ని అందుకోవాలని, వ్యవసాయాధారిత ప్రాంతంమైన ఆంధ్రప్రదేశ్ లో త్వరలో వ్యవసాయంలో పూర్తిగా యంత్రాలను వినియోగించే స్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు మొదలుకొని పంట నూర్పిడుల వరకు వ్యవసాయంలో యంత్రాలు తీసుకొస్తున్నాం.
గుంటూరు మిర్చికి ప్రపంచ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మిరప సాగుకు మరింత ప్రోత్సాహం:చంద్రబాబు   Andhrabhoomi
టీడీపీపై బీజేపీ నేత ఘాటుగా, బాబు డైనమిక్: నిర్మల   Oneindia Telugu

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పట్టిసీమ ఒట్టిసీమే... రాయలసీమకు మరోసారి మోసం..!   
వెబ్ దునియా
పట్టిసీమ కేవలం రాజకీయ లక్ష్యాలు.. స్వార్థంతో చేపడుతున్న ప్రాజెక్టు మాత్రమేనని దాని వలన రాయలసీమ ప్రజలకు ఒరిగేదేమి లేదని వైఎస్ ఆర్సీపీ నాయకుడు ఎంవి మైసూరా రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ప్రజలను టీడీపీ ప్రభుత్వం మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని వ్యాఖ్యానించారు. నిజంగా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి, ఆ ప్రాంతానికి మేలు చేయాలన్న ...

సీమను మరోసారి మోసం చేస్తున్నారు   సాక్షి
పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమకు వరమే : ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టిసీమపై చంద్రబాబువి మాయమాటలు   News Articles by KSR
Andhrabhoomi   
10tv   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనంతలో కలకలం రేపిన జంటహత్యలు   
Andhrabhoomi
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో సోమవారం జరిగిన జంటహత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి(50), లాలెప్ప(45)ను పామిడికి చెందిన రంగనాయకులు గొంతుకోసి చంపాడు. పాతకక్షల నేపధ్యంలో ఈ హత్యలు జరిగినట్లు సమాచారం.
అనంతలో ఇద్దరు దారుణ హత్య.. వైకాపా కార్యకర్తలుగా గుర్తింపు...!   వెబ్ దునియా
ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్య   సాక్షి
అనంతపురం జిల్లాలో జంట హత్యలు   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   


Vaartha
   
కొత్త రాజధానిలో కొత్త హైకోర్టు   
Vaartha
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానిలో కొత్త హైకోర్టు ఏర్పడుతుందని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. చట్ట ప్రకారం కోర్టులు కట్టాలంటే కొంత సమయం పడుతుందన్నారు. రాజధాని ప్లాన్‌, యాక్షన్‌ ప్లాన్‌తర్వాత ఎక్కడ కట్టాలి. ఏ విధంగా చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయంకు వస్తుందన్నారు. ఆ తర్వాతే తాముకేంద్రానికి కొత్త కోర్టు ...

చంద్రబాబు ఓకే చెప్పారు.. హైకోర్టును ముక్కలు చేయండి : ఇంద్రకరణ్ రెడ్డి   వెబ్ దునియా
హైకోర్టు:'అభ్యంతరం లేదని బాబు చెప్పారు'(ఫోటోలు)   Oneindia Telugu
హైకోర్టు విభజన తక్షణావసరం   Namasthe Telangana
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 11 వార్తల కథనాలు »   


Vaartha
   
జిల్లాకో కార్పొరేట్ ఆస్పత్రి : లక్ష్మారెడ్డి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: మంత్రి లక్ష్మారెడ్డి ములుగు మండలం మార్కుక్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను 30 పడకల ఆస్పత్రులుగా మారుస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. 30 పడకల ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులుగా మారుస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లాలో అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ ఆస్పత్రిని ...

ప్రతి జిల్లాలో కార్పొరేట్ ఆస్పత్రి : మంత్రి లక్ష్మారెడ్డి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


రాజమండ్రి: గోగులమ్మ జాతరలో ఉద్రిక్తత   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమండ్రి, ఏప్రిల్‌ 7 : రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో జరుగుతున్న గోగులమ్మ జాతరలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాతరలో గ్రామస్థులు, పోలీసులకు మధ్య వివాదం రాజుకుంది. జాతరకు పోలీసులు విఘాతం కల్పిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరోపిస్తూ ఆయన కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి ...

ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


TV5
   
స్వచ్ఛ సాగర్..!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారమైన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. 'మిషన్ హుస్సేన్‌సాగర్' పేరిట తలపెట్టిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాకున్నా పది రోజులుగా తూముల్లో పూడికతీత పనులు వేగంగా సాగుతున్నాయి. దీర్ఘకాలంగా పూడుకుపోయిన తూముల్లోని చెత్త, ఇతరత్రా వ్యర్థాల తొలగింపును అధికారులు ...

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభం   TV5

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言