సాక్షి
'గీతాంజలి'ని మించి...
సాక్షి
'కలర్స్' స్వాతి ఇక నుంచి 'త్రిపుర'గా మారనున్నారు. అదేంటి అనుకుంటున్నారా...! ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం 'త్రిపుర'. 'అందాల రాక్షసి' ఫేం నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశే ఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజ్ కిరణ్ దర్శకుడు. సోమవారం హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ...
'త్రిపుర' మూవీలో హీరోయిన్ కలర్ స్వాతిNamasthe Telangana
ప్రారంభమైన 'త్రిపుర'Andhrabhoomi
కలర్ స్వాతి టైటిల్ పాత్రలో 'త్రిపుర' ప్రారంభం..!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
'కలర్స్' స్వాతి ఇక నుంచి 'త్రిపుర'గా మారనున్నారు. అదేంటి అనుకుంటున్నారా...! ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం 'త్రిపుర'. 'అందాల రాక్షసి' ఫేం నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశే ఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజ్ కిరణ్ దర్శకుడు. సోమవారం హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ...
'త్రిపుర' మూవీలో హీరోయిన్ కలర్ స్వాతి
ప్రారంభమైన 'త్రిపుర'
కలర్ స్వాతి టైటిల్ పాత్రలో 'త్రిపుర' ప్రారంభం..!
సాక్షి
హీరోగా శ్రీనివాసరెడ్డి మేనల్లుడు
సాక్షి
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం సోమవారం హైదరాబాద్లో ఆరంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన చంద్రశేఖర్ కానూరిని దర్శకునిగా పరిచయం చేస్తూ క్రాంతి నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం సోమవారం హైదరాబాద్లో ఆరంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన చంద్రశేఖర్ కానూరిని దర్శకునిగా పరిచయం చేస్తూ క్రాంతి నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు.
వెబ్ దునియా
ఎన్టీఆర్ 'దండయాత్ర' మారింది.. 'నాన్నకు ప్రేమతో' సూటవుతుందా..!
వెబ్ దునియా
'టెంపర్' హిట్టుతో మంచి జోష్ మీదున్న జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ ఒక చిత్రం తెరకెక్కనుంది. శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 17 నుంచి లండన్లో ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి తొలుత 'టెంపర్' చిత్రంలోని ఎన్టీఆర్ డైలాగులో ఉన్న 'దండయాత్ర' అనే టైటిల్ను పెట్టాలని ...
నాన్నకు ప్రేమతో..ఎన్టీఆర్తెలుగువన్
ఎన్టీఆర్ చిత్రం 'నాన్నకు ప్రేమతో'?Namasthe Telangana
దండ యాత్ర సుక్కు కి నచ్చలేదుNeti Cinema
FIlmiBeat Telugu
TV5
Palli Batani
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'టెంపర్' హిట్టుతో మంచి జోష్ మీదున్న జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ ఒక చిత్రం తెరకెక్కనుంది. శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 17 నుంచి లండన్లో ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి తొలుత 'టెంపర్' చిత్రంలోని ఎన్టీఆర్ డైలాగులో ఉన్న 'దండయాత్ర' అనే టైటిల్ను పెట్టాలని ...
నాన్నకు ప్రేమతో..ఎన్టీఆర్
ఎన్టీఆర్ చిత్రం 'నాన్నకు ప్రేమతో'?
దండ యాత్ర సుక్కు కి నచ్చలేదు
Andhrabhoomi
19న రేసుగుర్రానికి నాగిరెడ్డి పురస్కారం
Andhrabhoomi
గత ఏడాది విడుదలై అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా 'రేసుగుర్రం'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. అన్నదమ్ముల అనుబంధం, గొడవలు నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా ఆద్యంతం తెలుగు ప్రేక్షకుడిని కట్టిపడేసింది. శృతిహాసన్ కథానాయికగా నటించగా, థమన్ సంగీతాన్ని ...
నాగిరెడ్డి అవార్డుకు ఎంపికైన 'రేసుగుర్రం'.. ఏప్రిల్ 19న పురస్కారం..!వెబ్ దునియా
అల్లు అర్జున్ రేసుగుర్రంకు నాగిరెడ్డి పురస్కారంPalli Batani
ఈ నెల 19న 'రేసుగుర్రం'కు పురస్కారంFIlmiBeat Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
గత ఏడాది విడుదలై అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా 'రేసుగుర్రం'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. అన్నదమ్ముల అనుబంధం, గొడవలు నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా ఆద్యంతం తెలుగు ప్రేక్షకుడిని కట్టిపడేసింది. శృతిహాసన్ కథానాయికగా నటించగా, థమన్ సంగీతాన్ని ...
నాగిరెడ్డి అవార్డుకు ఎంపికైన 'రేసుగుర్రం'.. ఏప్రిల్ 19న పురస్కారం..!
అల్లు అర్జున్ రేసుగుర్రంకు నాగిరెడ్డి పురస్కారం
ఈ నెల 19న 'రేసుగుర్రం'కు పురస్కారం
వెబ్ దునియా
సినిమా అంటే నాకు ప్రాణం... రెండు సినిమాలతో... సిమ్రాన్
వెబ్ దునియా
టాలీవుడ్ వెండితెరపై వెలిగే అందాల భామలు పెళ్లి, పిల్లలు అంటూ దూరమైనప్పటికీ కొంత కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ అవుతుంటారు. ఆ కోవలో రీఎంట్రీ అయిన అందాల తార సిమ్రాన్. నిన్నటితరం ప్రేక్షకులను తన అందచందాలతో అలరించిన సిమ్రాన్ ఈ సారి కొత్త అవతారం ఎత్తింది. నిర్మాతగా, దర్శకురాలిగా కొనసాగడానికి నిర్ణయం తీసుకుంది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ను ...
నిర్మాతే కాదు...దర్శకురాలు కూడా ఆ హీరోయినేFIlmiBeat Telugu
ఏడాదికి రెండు సినిమాలు: సిమ్రాన్సాక్షి
బాలయ్య హీరోయిన్ కొత్త అవతారం: నిర్మాత కం డైరెక్టర్Palli Batani
తెలుగువన్
Neti Cinema
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ వెండితెరపై వెలిగే అందాల భామలు పెళ్లి, పిల్లలు అంటూ దూరమైనప్పటికీ కొంత కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ అవుతుంటారు. ఆ కోవలో రీఎంట్రీ అయిన అందాల తార సిమ్రాన్. నిన్నటితరం ప్రేక్షకులను తన అందచందాలతో అలరించిన సిమ్రాన్ ఈ సారి కొత్త అవతారం ఎత్తింది. నిర్మాతగా, దర్శకురాలిగా కొనసాగడానికి నిర్ణయం తీసుకుంది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ను ...
నిర్మాతే కాదు...దర్శకురాలు కూడా ఆ హీరోయినే
ఏడాదికి రెండు సినిమాలు: సిమ్రాన్
బాలయ్య హీరోయిన్ కొత్త అవతారం: నిర్మాత కం డైరెక్టర్
సాక్షి
ఆ దుర్మార్గుల అమ్మ కూడా ఓ స్త్రీ యే: మోహన్ బాబు
సాక్షి
హైదరాబాద్: గోవాలో నిన్న జరిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘటనపై ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలోని కండోలిమ్ పట్టణంలోని 'ఫ్యాబ్ ఇండియా' షోరూమ్లో శుక్రవారం కొన్ని వస్త్రాలను స్మృతీ ఇరానీ కొనుగోలు చేశారు. వాటిని వేసుకుని చూసేందుకు ట్రయల్ రూమ్కు వెళ్లిన ఆమె అందులో ఒక రహస్య సీసీ ...
స్మృతి ఇరానీ ఘటనపై మోహన్బాబు స్పందనNamasthe Telangana
స్త్రీ అభ్యున్నతి మనందరి బాధ్యత - డా.యం.మోహన్ బాబుPalli Batani
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: గోవాలో నిన్న జరిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘటనపై ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలోని కండోలిమ్ పట్టణంలోని 'ఫ్యాబ్ ఇండియా' షోరూమ్లో శుక్రవారం కొన్ని వస్త్రాలను స్మృతీ ఇరానీ కొనుగోలు చేశారు. వాటిని వేసుకుని చూసేందుకు ట్రయల్ రూమ్కు వెళ్లిన ఆమె అందులో ఒక రహస్య సీసీ ...
స్మృతి ఇరానీ ఘటనపై మోహన్బాబు స్పందన
స్త్రీ అభ్యున్నతి మనందరి బాధ్యత - డా.యం.మోహన్ బాబు
సాక్షి
అచ్చమైన తెలుగు పాటల్లా ఉంటాయి : సిరివెన్నెల
సాక్షి
''మణిరత్నం గారి సినిమాలు చూసి ఆయనకు అభిమాని కాని వారు ఎవరూ ఉండరేమో... అందుకే ఆయన ఈ సినిమాకు పాటలు రాయమని అడగ్గానే కాదనలేకపోయాను. కానీ లిప్ సింక్తో సంబంధం లేకుండా పాటలు రాస్తానన్నా. దానికి ఆయన ఒప్పుకున్నారు కూడా. అందుకే అచ్చమైన తెలుగు పాటలు ఉన్నట్టే ఉంటాయి'' అని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. మణిరత్నం ...
దిల్ రాజు ధైర్యం చేశాడు... రిస్క్ అని తెలిసినా...Palli Batani
అప్పుడు 'అమృత', ఇప్పుడు 'ఓకే బంగారం'ప్రజాశక్తి
ఓకే బంగారం లాంటి పాటలుAndhrabhoomi
TV5
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
''మణిరత్నం గారి సినిమాలు చూసి ఆయనకు అభిమాని కాని వారు ఎవరూ ఉండరేమో... అందుకే ఆయన ఈ సినిమాకు పాటలు రాయమని అడగ్గానే కాదనలేకపోయాను. కానీ లిప్ సింక్తో సంబంధం లేకుండా పాటలు రాస్తానన్నా. దానికి ఆయన ఒప్పుకున్నారు కూడా. అందుకే అచ్చమైన తెలుగు పాటలు ఉన్నట్టే ఉంటాయి'' అని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. మణిరత్నం ...
దిల్ రాజు ధైర్యం చేశాడు... రిస్క్ అని తెలిసినా...
అప్పుడు 'అమృత', ఇప్పుడు 'ఓకే బంగారం'
ఓకే బంగారం లాంటి పాటలు
సాక్షి
మళ్లీ పరమానందయ్య శిష్యులు!
సాక్షి
ఆనాటి పరమానందయ్య, ఆయన శిష్యగణం మళ్లీ ఈ పరిస్థితుల్లోకి అడుగుపెడితే... ఏమైంది..ఎన్ని అవస్థలు పడ్డారు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం 'కలియుగ పరమానందయ్య'. ఫ్లవర్ మీడియా సొల్యూషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దర్శకుడు వీయూఏఏ రావు మాట్లాడుతూ -''పలు భాషల్లో ఈ సినిమాను రూపొందించి, వినాయక చవితికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' ...
మళ్లీ పరమానందయ్యAndhrabhoomi
8 మందితో 'కలియుగ పరమానందయ్య'వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఆనాటి పరమానందయ్య, ఆయన శిష్యగణం మళ్లీ ఈ పరిస్థితుల్లోకి అడుగుపెడితే... ఏమైంది..ఎన్ని అవస్థలు పడ్డారు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం 'కలియుగ పరమానందయ్య'. ఫ్లవర్ మీడియా సొల్యూషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దర్శకుడు వీయూఏఏ రావు మాట్లాడుతూ -''పలు భాషల్లో ఈ సినిమాను రూపొందించి, వినాయక చవితికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' ...
మళ్లీ పరమానందయ్య
8 మందితో 'కలియుగ పరమానందయ్య'
TV5
రాజమండ్రి..రాజోలు మద్యలో సినీ స్టూడియో నిర్మాణం...
TV5
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని...అందుకే రాజమండ్రి..రాజోలు మద్యలో సినీ స్టూడియో నిర్మాణం చేపట్టాలనే కోరిక వుందని సినీ నటి హేమ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో మాచవరం వచ్చిన హేమ మాట్లాడుతూ... కోనసీమ మరో కేరళ అని ఇక్కడ సినీ నిర్మాణం చేపడితే... కేరళ అందాలను కోనసీమలోనే చూపించవచ్చునని అందుకే సినీ నిర్మాణానికి అనుకూలమైన స్థలం ...
రాజమండ్రి - రాజోలు మధ్య సినీ స్టూడియో... స్థలం కోసం హేమ వేట..!వెబ్ దునియా
ఏపీలో సినీ స్టూడియో నిర్మించబోతున్న నటి హేమFIlmiBeat Telugu
'మా'లో విభేదాలు లేవుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
TV5
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని...అందుకే రాజమండ్రి..రాజోలు మద్యలో సినీ స్టూడియో నిర్మాణం చేపట్టాలనే కోరిక వుందని సినీ నటి హేమ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో మాచవరం వచ్చిన హేమ మాట్లాడుతూ... కోనసీమ మరో కేరళ అని ఇక్కడ సినీ నిర్మాణం చేపడితే... కేరళ అందాలను కోనసీమలోనే చూపించవచ్చునని అందుకే సినీ నిర్మాణానికి అనుకూలమైన స్థలం ...
రాజమండ్రి - రాజోలు మధ్య సినీ స్టూడియో... స్థలం కోసం హేమ వేట..!
ఏపీలో సినీ స్టూడియో నిర్మించబోతున్న నటి హేమ
'మా'లో విభేదాలు లేవు
Neti Cinema
అల్లు అర్జున్ మహేష్ ని , పవన్ ని దాటగలడా ?
Neti Cinema
స్టైలిష్ స్టార్ గా తెలుగు నాట ఎదుగుతున్న బన్నీ ప్రస్తుతం ట్విట్టర్ లో సంచలనం సృష్టించడానికి సిద్దం అయ్యాడు . నిజానికి ఏప్రిల్ ఎనిమిది న వస్తాను అని ప్రకటించినప్పటికీ ఇప్పటికే వచ్చేశాడు , కానీ ఏప్రిల్ 8 రాత్రి 8 గంటల ప్రాంతం లో మాత్రమె ఫాలోవర్స్ కి ఫాలో అయ్యే అవకాశం ని ఆక్సెస్ చేస్తాడు అన్న మాట . కావాలంటే ఇప్పుడే ఎకౌంటు ని చూడవచ్చు, ...
ఇక ట్విట్టర్ లోకి అల్లు అర్జున్!సాక్షి
బన్నీ ట్విట్టర్ ప్రవేశంKandireega
ట్టిట్టర్లో అల్లు అర్జున్... ఫ్యాన్స్ కి డబుల్ ధమాకాPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
Neti Cinema
స్టైలిష్ స్టార్ గా తెలుగు నాట ఎదుగుతున్న బన్నీ ప్రస్తుతం ట్విట్టర్ లో సంచలనం సృష్టించడానికి సిద్దం అయ్యాడు . నిజానికి ఏప్రిల్ ఎనిమిది న వస్తాను అని ప్రకటించినప్పటికీ ఇప్పటికే వచ్చేశాడు , కానీ ఏప్రిల్ 8 రాత్రి 8 గంటల ప్రాంతం లో మాత్రమె ఫాలోవర్స్ కి ఫాలో అయ్యే అవకాశం ని ఆక్సెస్ చేస్తాడు అన్న మాట . కావాలంటే ఇప్పుడే ఎకౌంటు ని చూడవచ్చు, ...
ఇక ట్విట్టర్ లోకి అల్లు అర్జున్!
బన్నీ ట్విట్టర్ ప్రవేశం
ట్టిట్టర్లో అల్లు అర్జున్... ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా
沒有留言:
張貼留言