వెబ్ దునియా
శ్రీకృష్ణిలుగా మారండి.. బీజేపీ రథసారధులు మహిళలే
వెబ్ దునియా
భారతంలో పాండవుల పక్షాన నిలబడి ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు రథసారధిగా నిలిచాడో అదే విధంగా మహిళలు కూడా బీహార్ మహిళలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బలపరిచి అధికారం కట్టబెట్టాలని కోరారు. ఆడపడుచులే బీజేపీ సారథులుగా మారాలని ఇరానీ పిలుపునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం పాట్నాలో జరిగిన బీజేపీ మహిళా మహా సమ్మేళన్ ...
'మహిళలూ.. శ్రీకృష్ణులుగా మారండి'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారతంలో పాండవుల పక్షాన నిలబడి ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు రథసారధిగా నిలిచాడో అదే విధంగా మహిళలు కూడా బీహార్ మహిళలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బలపరిచి అధికారం కట్టబెట్టాలని కోరారు. ఆడపడుచులే బీజేపీ సారథులుగా మారాలని ఇరానీ పిలుపునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం పాట్నాలో జరిగిన బీజేపీ మహిళా మహా సమ్మేళన్ ...
'మహిళలూ.. శ్రీకృష్ణులుగా మారండి'
వెబ్ దునియా
ఒక్క నేరస్థుడు కూడా తప్పించుకోకూడదు : మోడీ
వెబ్ దునియా
తప్పు చేసిన వారు ఎవ్వరైనా సరే ఏ ఒక్క నేరస్థుడు కూడా న్యాయవ్యవస్థ చేతిలోంచి తప్పించుకోరాదని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. తన అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ అంటే ప్రజలలో అపారమైన నమ్మకం ఉందనీ, దేవుని తరువాత అంతటి భక్తి ...
సత్వర న్యాయం కావాలిసాక్షి
న్యాయ వ్యవస్థా.. 'జవాబు' చెప్పాలి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యాయ, శాసన వ్యవస్థల మధ్య మరింత సహకారంAndhrabhoomi
ప్రజాశక్తి
Oneindia Telugu
TV5
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తప్పు చేసిన వారు ఎవ్వరైనా సరే ఏ ఒక్క నేరస్థుడు కూడా న్యాయవ్యవస్థ చేతిలోంచి తప్పించుకోరాదని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. తన అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ అంటే ప్రజలలో అపారమైన నమ్మకం ఉందనీ, దేవుని తరువాత అంతటి భక్తి ...
సత్వర న్యాయం కావాలి
న్యాయ వ్యవస్థా.. 'జవాబు' చెప్పాలి!
న్యాయ, శాసన వ్యవస్థల మధ్య మరింత సహకారం
వెబ్ దునియా
రాహుల్ గాంధీ సుదీర్ఘ శెలవు తీసుకుని తప్పు చేసారు... డిగ్గీ సంచలనం
వెబ్ దునియా
సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన డిగ్గీ రాజా రాహుల్ గాంధీ తీసుకున్న శెలవు విషయమై సంచలన వ్యాఖ్య చేశారు. శెలవు తీసుకోవడం తప్పు కాదనీ, ఆ శెలవును మళ్లీ పొడిగించి రాహుల్ గాంధీ తప్పు చేసారంటూ సంచలన ప్రకటన చేసారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు. గాంధీ కుటుంబానికి నమ్మినబంటులా మెలిగే ...
రాహుల్ లాంగ్ లీవ్పై డిగ్గీ సంచలనం, అవసరం లేదని వెంకయ్యOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన డిగ్గీ రాజా రాహుల్ గాంధీ తీసుకున్న శెలవు విషయమై సంచలన వ్యాఖ్య చేశారు. శెలవు తీసుకోవడం తప్పు కాదనీ, ఆ శెలవును మళ్లీ పొడిగించి రాహుల్ గాంధీ తప్పు చేసారంటూ సంచలన ప్రకటన చేసారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు. గాంధీ కుటుంబానికి నమ్మినబంటులా మెలిగే ...
రాహుల్ లాంగ్ లీవ్పై డిగ్గీ సంచలనం, అవసరం లేదని వెంకయ్య
వెబ్ దునియా
ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి అరెస్టు
వెబ్ దునియా
ఓ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నిందితుడుగా పేర్కొంటూ సిబిసిఐడి పోలీసులు తమిళనాడులో శనివారం రాత్రి ఓ మాజీమంత్రిని అరెస్టు చేశారు. వారు ఆయనను ప్రశ్నించడానికి తిరునల్వేలీకి తీసుకెళ్ళారు. వివరాలిలా ఉన్నాయి. ఫిబ్రవరి 20న జరిగిన వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తుకుమారస్వామి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఏఐఏడీఎంకే నేత, తమిళనాడు వ్యవసాయ ...
తమిళనాడు మాజీ మంత్రి అరెస్టుNamasthe Telangana
తమిళనాడు మాజీ మంత్రి అరెస్ట్సాక్షి
వేదింపు కేసులో మాజీ మంత్రి అరెస్టుNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నిందితుడుగా పేర్కొంటూ సిబిసిఐడి పోలీసులు తమిళనాడులో శనివారం రాత్రి ఓ మాజీమంత్రిని అరెస్టు చేశారు. వారు ఆయనను ప్రశ్నించడానికి తిరునల్వేలీకి తీసుకెళ్ళారు. వివరాలిలా ఉన్నాయి. ఫిబ్రవరి 20న జరిగిన వ్యవసాయ శాఖ ఇంజినీర్ ముత్తుకుమారస్వామి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఏఐఏడీఎంకే నేత, తమిళనాడు వ్యవసాయ ...
తమిళనాడు మాజీ మంత్రి అరెస్టు
తమిళనాడు మాజీ మంత్రి అరెస్ట్
వేదింపు కేసులో మాజీ మంత్రి అరెస్టు
వెబ్ దునియా
కాన్సర్ రాదని ఎవరు చెప్పారు... లోగోను 65 శాతానికి పెంచండి
వెబ్ దునియా
పొగతాగడం వలన కాన్సర్ వస్తుందని అనడానికి భారత దేశంలో ఏ పరిశోధన సంస్థ నిరూపించలేదని కామెంట్ చేసిన బీజేపీ నాయకుడు, ఎంపి దిలీప్ కుమార్ వ్యాఖ్యలపై ప్రధాని చాలా సీరియస్ స్పందించారు. రాదనడానికి కూడా ఆధారాలు లేవని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ సదస్సులో కామెంటు చేసినట్లు తెలుస్తోంది. వెంటనే సిగరెట్, బీడీలపై డేంజర్ లోగోను 65 ...
భారి చిత్రాలనే వేయాలిTelangana99
భారీ చిత్రాలకే మోదీ మొగ్గు!Namasthe Telangana
క్యాన్సర్ రాదనడానికి ఆధారాల్లేవు: మోదీసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పొగతాగడం వలన కాన్సర్ వస్తుందని అనడానికి భారత దేశంలో ఏ పరిశోధన సంస్థ నిరూపించలేదని కామెంట్ చేసిన బీజేపీ నాయకుడు, ఎంపి దిలీప్ కుమార్ వ్యాఖ్యలపై ప్రధాని చాలా సీరియస్ స్పందించారు. రాదనడానికి కూడా ఆధారాలు లేవని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ సదస్సులో కామెంటు చేసినట్లు తెలుస్తోంది. వెంటనే సిగరెట్, బీడీలపై డేంజర్ లోగోను 65 ...
భారి చిత్రాలనే వేయాలి
భారీ చిత్రాలకే మోదీ మొగ్గు!
క్యాన్సర్ రాదనడానికి ఆధారాల్లేవు: మోదీ
పోస్టుకార్డుపై రూ.7 నష్టం!
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 : పోస్టుకార్డు అమ్మకం ధర 50 పైసలు. కానీ, దాని ఉత్పత్తికి అయ్యే ఖర్చు 753.37 పైసలు. ఇన్లాండ్ లెటర్ ఉత్పత్తి ధర 748.39 కాగా 250 పైసలకు పోస్టల్ శాఖ విక్రయిస్తున్నది. పోస్టుకార్డుపై రూ.7, ఇన్లాండ్ లెటర్పై రూ.5 నష్టం భరిస్తున్నది. పోస్టల్ శాఖ పోస్టుకార్డులు, లెటర్లు, పుస్తకాలు, వార్తపత్రికలు సేవా దృక్పథంతో చేరవేస్తున్నది.
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 : పోస్టుకార్డు అమ్మకం ధర 50 పైసలు. కానీ, దాని ఉత్పత్తికి అయ్యే ఖర్చు 753.37 పైసలు. ఇన్లాండ్ లెటర్ ఉత్పత్తి ధర 748.39 కాగా 250 పైసలకు పోస్టల్ శాఖ విక్రయిస్తున్నది. పోస్టుకార్డుపై రూ.7, ఇన్లాండ్ లెటర్పై రూ.5 నష్టం భరిస్తున్నది. పోస్టల్ శాఖ పోస్టుకార్డులు, లెటర్లు, పుస్తకాలు, వార్తపత్రికలు సేవా దృక్పథంతో చేరవేస్తున్నది.
కూరగాయల ధరలు 25 శాతం పెరుగుతాయ్
సాక్షి
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో కూరగాయల ధరలు 20 నుంచి 25 శాతం వరకూ పెరిగే అవకాశాలున్నాయని ఒక నివేదిక పేర్కొంది. కోతకు రావలసిన పంట 25-30 శాతం వరకూ నాశనమైందని ఆసోచామ్-స్కైమెట్ వెదర్ల అధ్యయనంలో వెల్లడైంది. అకాల వర్షాలు, ఉష్ణప్రవాహాలు దీనికి కారణమని ఈ నివేదిక తెలిపింది. మామిడి, ఆరటి, ద్రాక్ష, తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, ...
తిరగబెట్టనున్న కూరగాయాలు!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో కూరగాయల ధరలు 20 నుంచి 25 శాతం వరకూ పెరిగే అవకాశాలున్నాయని ఒక నివేదిక పేర్కొంది. కోతకు రావలసిన పంట 25-30 శాతం వరకూ నాశనమైందని ఆసోచామ్-స్కైమెట్ వెదర్ల అధ్యయనంలో వెల్లడైంది. అకాల వర్షాలు, ఉష్ణప్రవాహాలు దీనికి కారణమని ఈ నివేదిక తెలిపింది. మామిడి, ఆరటి, ద్రాక్ష, తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, ...
తిరగబెట్టనున్న కూరగాయాలు!
వెబ్ దునియా
వివిద ప్రాంతాలలో హై అలెర్ట్
News Articles by KSR
జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి, నల్గొండ జిల్లాలో ఉగ్రవాదుల దాడులు నేపద్యంలో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు.దేశ రాజధాని డిల్లీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. అలాగే దేశంలోని వివిధ నగరాలపై కొన్నిచోట్ల ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని రాష్ట్రాలలోను ...
నెల్లూరు జిల్లాలో ఉగ్ర జాడలు.. తమిళనాడు సమాచారంతో ఆంధ్రా హై అలెర్ట్..!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి, నల్గొండ జిల్లాలో ఉగ్రవాదుల దాడులు నేపద్యంలో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు.దేశ రాజధాని డిల్లీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. అలాగే దేశంలోని వివిధ నగరాలపై కొన్నిచోట్ల ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని రాష్ట్రాలలోను ...
నెల్లూరు జిల్లాలో ఉగ్ర జాడలు.. తమిళనాడు సమాచారంతో ఆంధ్రా హై అలెర్ట్..!
10tv
ఢిల్లీలో అవినీతి నిరోధక హెల్ప్ లైన్..
10tv
ఢిల్లీ : ''ఒకే ఒక్క కాల్... జస్ట్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. లంచవతారుల భరతం పడతా..అటెండర్ నుంచి..ఆఫీసర్ వరకు... స్ట్రీట్ లీడర్ల నుంచి స్టేట్ లీడర్ల దాకా డోంట్ కేర్. అవినీతిని అంతం చేస్తాం... చీపురుతో కరప్షన్ను కడిగి పారేస్తా'' అంటూ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ హామీలిచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ...
ఢిల్లీలో అవినీతి నిరోధక హెల్ప్లైన్ షురూNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ : ''ఒకే ఒక్క కాల్... జస్ట్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. లంచవతారుల భరతం పడతా..అటెండర్ నుంచి..ఆఫీసర్ వరకు... స్ట్రీట్ లీడర్ల నుంచి స్టేట్ లీడర్ల దాకా డోంట్ కేర్. అవినీతిని అంతం చేస్తాం... చీపురుతో కరప్షన్ను కడిగి పారేస్తా'' అంటూ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ హామీలిచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ...
ఢిల్లీలో అవినీతి నిరోధక హెల్ప్లైన్ షురూ
సాంబా స్టైల్లో ఫిదాయీన్ దాడులు!
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశరాజధానికి ఉగ్రదాడుల ముప్పుందని ఢిల్లీ పోలీసులను కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. జమ్ము, కశ్మీర్లోని సాంబాలో ఆర్మీ క్యాంప్పై ఫిదాయీన్ గ్రూప్కు చెందిన మిలిటెంట్లు జరిపిన దాడుల తరహాలోనే జైష్ ఏ మహ్మద్కు చెందిన ఉగ్రవాదులు ఢిల్లీలో కూడా దాడులు జరిపే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ నగర ...
ఆత్మాహుతి దాడి జరగొచ్చుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశరాజధానికి ఉగ్రదాడుల ముప్పుందని ఢిల్లీ పోలీసులను కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. జమ్ము, కశ్మీర్లోని సాంబాలో ఆర్మీ క్యాంప్పై ఫిదాయీన్ గ్రూప్కు చెందిన మిలిటెంట్లు జరిపిన దాడుల తరహాలోనే జైష్ ఏ మహ్మద్కు చెందిన ఉగ్రవాదులు ఢిల్లీలో కూడా దాడులు జరిపే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ నగర ...
ఆత్మాహుతి దాడి జరగొచ్చు
沒有留言:
張貼留言