వెబ్ దునియా
దళిత విద్యార్థులకు ప్రాధాన్యత.. విదేశీ చదువుకు ఆర్థిక సాయం
వెబ్ దునియా
దళిత విద్యార్థుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నిబద్ధతతో ఉందనీ, వారి చదువు కోసం పూర్తిగా సహకరిస్తోందనీ, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. దళితుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునే దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
దళిత విద్యార్థులకు ప్రాధాన్యతAndhrabhoomi
'దళితుల అభివృద్ధికి సీఎం ఎనలేని కృషి చేస్తోన్నారు'Namasthe Telangana
కేసీఆర్ దళిత వ్యతిరేకి : మందకృష్ణ మాదిగఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దళిత విద్యార్థుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నిబద్ధతతో ఉందనీ, వారి చదువు కోసం పూర్తిగా సహకరిస్తోందనీ, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. దళితుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునే దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
దళిత విద్యార్థులకు ప్రాధాన్యత
'దళితుల అభివృద్ధికి సీఎం ఎనలేని కృషి చేస్తోన్నారు'
కేసీఆర్ దళిత వ్యతిరేకి : మందకృష్ణ మాదిగ
Oneindia Telugu
ఏపీ నూతన రాజధానికి ప్రధాని మోడీచే శంకుస్ధాపన..!
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ చేత నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపన చేయించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్ధాపనకు రావాల్సిందిగా ...
అమరావతికి ప్రధాని చేత శంకుస్థాపనతెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ చేత నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపన చేయించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్ధాపనకు రావాల్సిందిగా ...
అమరావతికి ప్రధాని చేత శంకుస్థాపన
వెబ్ దునియా
సిద్దయ్యను పరామర్శించిన వెంకయ్య... పోలీసుల సహాయానికి కేంద్రం సిద్ధం..!
వెబ్ దునియా
నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి ప్రాణాలకు పోరాడుతున్న ఎస్ఐ సిద్దయ్యను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం రోజు పరామర్శించారు. ఆ సమయంలో ఆయనతో పాటు బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో ...
నల్గొండ పోలీసుల పోరాటం అభినందనీయం బాధితుల కుటుంబాలను ఆదుకుంటాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'తెలంగాణ పోలీసులకు సహాయానికి కేంద్రం సిద్ధం'సాక్షి
ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన వెంకయ్యNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి ప్రాణాలకు పోరాడుతున్న ఎస్ఐ సిద్దయ్యను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం రోజు పరామర్శించారు. ఆ సమయంలో ఆయనతో పాటు బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో ...
నల్గొండ పోలీసుల పోరాటం అభినందనీయం బాధితుల కుటుంబాలను ఆదుకుంటాం
'తెలంగాణ పోలీసులకు సహాయానికి కేంద్రం సిద్ధం'
ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన వెంకయ్య
వెబ్ దునియా
అపస్మారక స్థితిలోనే సిద్ధయ్య... వైద్యుల వెల్లడి
వెబ్ దునియా
వైద్యులు ఎన్నిరకాలు ప్రయత్నించినా ఎన్ కౌంటర్ లో తీవ్రగాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. తీవ్రవాదులు కాల్పుల్లో ఆయన చిన్నమెదడు దగ్గర, పొత్తికడుపులోనూ ఉన్న బుల్లెట్లు ఇంకా బయటకు తీయలేదు. దీనిపై డాక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బుల్లెటు తీస్తే ఏమౌతుందోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన ...
అపస్మారకస్థితిలోనే ఎస్ఐ సిద్ధయ్యసాక్షి
మరో 72 గంటలు గడిస్తేగాని చెప్పలేంAndhrabhoomi
సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
Oneindia Telugu
Telangana99
అన్ని 34 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైద్యులు ఎన్నిరకాలు ప్రయత్నించినా ఎన్ కౌంటర్ లో తీవ్రగాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. తీవ్రవాదులు కాల్పుల్లో ఆయన చిన్నమెదడు దగ్గర, పొత్తికడుపులోనూ ఉన్న బుల్లెట్లు ఇంకా బయటకు తీయలేదు. దీనిపై డాక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బుల్లెటు తీస్తే ఏమౌతుందోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన ...
అపస్మారకస్థితిలోనే ఎస్ఐ సిద్ధయ్య
మరో 72 గంటలు గడిస్తేగాని చెప్పలేం
సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం..
వెబ్ దునియా
గవర్నర్ ను కలిసిన కేసీఆర్.. పోలీసుల మృతిపై వివరణ
వెబ్ దునియా
తెలంగాణలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్యన జరిగిన ఎన్ కౌంటర్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గవర్నర్ ను కలసి వివరణ ఇచ్చారు. సంఘటన ఎలా జరిగింది అనే అంశం మొదలుకుని శాంతిభద్రతల సమస్యపై కూడా వారి మధ్యన చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలను విశదీకరించినట్లు తెలుస్తోంది. వివరాలిలా ...
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీసాక్షి
గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్యన జరిగిన ఎన్ కౌంటర్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గవర్నర్ ను కలసి వివరణ ఇచ్చారు. సంఘటన ఎలా జరిగింది అనే అంశం మొదలుకుని శాంతిభద్రతల సమస్యపై కూడా వారి మధ్యన చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలను విశదీకరించినట్లు తెలుస్తోంది. వివరాలిలా ...
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీ
వెబ్ దునియా
పదిరోజుల్లో స్వగ్రామానికి గిరిపుత్రుడి మృతదేహం
వెబ్ దునియా
గిరిపుత్రుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం పదిరోజుల్లో స్వగ్రామానికి చేరుకోనున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినతి మేరకు విదేశాంగ స్పందించింది. చిలీలోని భారతీయ ఎంబసీ అధికారులను సంప్రదించడంతో అక్కడ నుంచి మస్తాన్ బాబు శరీరాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు సమాచారం అందించినట్టు మృతుడి సోదరి దొరసానమ్మ ...
కడదాకా ఆధ్యాత్మిక చింతన...సాక్షి
త్వరలో స్వదేశానికి మస్తాన్బాబు మృతదేహంAndhrabhoomi
అండ్రీస్ పర్వతశ్రేణులను కూడా విజయంతంగా ఎక్కిన మస్తాన్ బాబుTeluguwishesh
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
Palli Batani
అన్ని 43 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గిరిపుత్రుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం పదిరోజుల్లో స్వగ్రామానికి చేరుకోనున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినతి మేరకు విదేశాంగ స్పందించింది. చిలీలోని భారతీయ ఎంబసీ అధికారులను సంప్రదించడంతో అక్కడ నుంచి మస్తాన్ బాబు శరీరాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు సమాచారం అందించినట్టు మృతుడి సోదరి దొరసానమ్మ ...
కడదాకా ఆధ్యాత్మిక చింతన...
త్వరలో స్వదేశానికి మస్తాన్బాబు మృతదేహం
అండ్రీస్ పర్వతశ్రేణులను కూడా విజయంతంగా ఎక్కిన మస్తాన్ బాబు
TV5
కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
సాక్షి
మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం ఆదివారం ఉదయం దీక్షాపరులతో కాషాయవర్ణం సంతరించుకుంది. శనివారం సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు ఆలయూన్ని మూసివేశారు. దీంతో ఆదివారం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సుమారు లక్ష మంది భక్తులు వచ్చినట్లు ...
కొండగట్టుకు పోటెత్తిన హనుమాన్ భక్తులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొండగట్టు శ్రీఆంజనేయస్వామి గుడి భక్తులతో రద్దీ...TV5
నమోనమో హనుమంత..మహిత గుణవంతAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం ఆదివారం ఉదయం దీక్షాపరులతో కాషాయవర్ణం సంతరించుకుంది. శనివారం సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు ఆలయూన్ని మూసివేశారు. దీంతో ఆదివారం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సుమారు లక్ష మంది భక్తులు వచ్చినట్లు ...
కొండగట్టుకు పోటెత్తిన హనుమాన్ భక్తులు
కొండగట్టు శ్రీఆంజనేయస్వామి గుడి భక్తులతో రద్దీ...
నమోనమో హనుమంత..మహిత గుణవంత
అక్రమ డిప్యుటేషన్లపై లోకాయుక్తకు ఫిర్యాదు
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వైద్యారోగ్య శాఖ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో జరిగిన అక్రమ డిప్యుటేషన్ల వ్యవహారం చివరకు లోకాయుక్తకు చేరింది. దీనిపై నల్లగొండకు చెందిన కాంగ్రెస్ నేత పున్న కైలాష్ నేత గత నెల 27న లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆరు జిల్లాల్లో సుమారు 150 మంది ఎంపీహెచ్ఎస్ సిబ్బందిని డిప్యూటేషన్పై బదిలీ చేశారు.
వైద్య బదిలీల్లో అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వైద్యారోగ్య శాఖ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో జరిగిన అక్రమ డిప్యుటేషన్ల వ్యవహారం చివరకు లోకాయుక్తకు చేరింది. దీనిపై నల్లగొండకు చెందిన కాంగ్రెస్ నేత పున్న కైలాష్ నేత గత నెల 27న లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆరు జిల్లాల్లో సుమారు 150 మంది ఎంపీహెచ్ఎస్ సిబ్బందిని డిప్యూటేషన్పై బదిలీ చేశారు.
వైద్య బదిలీల్లో అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు
Oneindia Telugu
ఆ ఇద్దరూ సిమి సభ్యులే
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 5: నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన దుండగులిద్దరూ నిషేధిత స్టూడెం ట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన మహ్మద్ ఎజాజుద్దీన్, మహ్మద్ అస్లాం అలియాస్ బిలాల్గా తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అధికారికంగా ప్రకటించారు. సిమి లో క్రియాశీలక సభ్యులైన వీరిలో ఎజాజుద్దీన్ మధ్యప్రదేశ్ ...
ఎక్కడిదీ సిమి?సాక్షి
మరో ముగ్గురు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సూర్యపేట హతులిద్దరూ సిమి ఉద్రవాదులే: అనురాగ్ శర్మTeluguwishesh
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 40 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 5: నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన దుండగులిద్దరూ నిషేధిత స్టూడెం ట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన మహ్మద్ ఎజాజుద్దీన్, మహ్మద్ అస్లాం అలియాస్ బిలాల్గా తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అధికారికంగా ప్రకటించారు. సిమి లో క్రియాశీలక సభ్యులైన వీరిలో ఎజాజుద్దీన్ మధ్యప్రదేశ్ ...
ఎక్కడిదీ సిమి?
మరో ముగ్గురు!
సూర్యపేట హతులిద్దరూ సిమి ఉద్రవాదులే: అనురాగ్ శర్మ
Andhrabhoomi
తెలంగాణ అమరుల ఆశయాల సాధనకు ప్రవాస తెలంగాణవాసులు మద్దతుగా నిలువాలని తెలంగాణ ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా శాఖను ఆదివారం డెట్రాయిట్లో ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అమెరికాలోని తెలంగాణజాగృతి సంస్థ తెలంగాణ సమాజానికి - అమెరికాలోని ప్రవాస తెలంగాణవారి మధ్య వారధిగా నిలువాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ సంబంధాలపై అమెరికాలో జరుగుతున్న సదస్సులో పాల్గొంటున్న ...
అమెరికాలో తెలంగాణ జాగృతిAndhrabhoomi
ఉత్తర అమెరికా తెలంగాణ జాగృతి శాఖ ప్రారంభంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా శాఖను ఆదివారం డెట్రాయిట్లో ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అమెరికాలోని తెలంగాణజాగృతి సంస్థ తెలంగాణ సమాజానికి - అమెరికాలోని ప్రవాస తెలంగాణవారి మధ్య వారధిగా నిలువాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ సంబంధాలపై అమెరికాలో జరుగుతున్న సదస్సులో పాల్గొంటున్న ...
అమెరికాలో తెలంగాణ జాగృతి
ఉత్తర అమెరికా తెలంగాణ జాగృతి శాఖ ప్రారంభం
沒有留言:
張貼留言