2015年4月4日 星期六

2015-04-05 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ఆ సాహసికుడు.. ఇక రాడు   
సాక్షి
సంగం/న్యూఢిల్లీ/హైదరాబాద్: పర్వతారోహకుడు మల్లె మస్తాన్‌బాబు మృతిచెందారు. గతనెల 24 నుంచి ఆచూకీ తెలియని మస్తాన్‌బాబు మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తించారు. 172 రోజుల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తై పర్వత శిఖరాలను అధిరోహించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న మస్తాన్ ఆ పర్వతాల్లోనే ఒదిగిపోయారు. పర్వతాలు తమకు ఇష్టమైన ...

పర్వతం మింగేసింది..!   ప్రజాశక్తి

అన్ని 29 వార్తల కథనాలు »   


సాక్షి
   
రెండు గంటల వేట   
Andhrabhoomi
నల్లగొండ, ఏప్రిల్ 4: సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడిన దుండగులను అంతమొందించడంలో పోలీసులు చూపిన సాహసం ప్రశంసార్హం. ప్రాణాలకు తెగించి రెండు గంటలపాటు 20 కిలోమీటర్ల మేరకు దండుగులను వెంటాడారు. పోలీసుల ఉరుకులు పరుగులు చూసి దారిపొడవునా జనం కూడా వారితోపాటు పరుగులు తీస్తూ మీ వెంట మేమున్నామన్న భరోసా ...

ఖేల్ ఖతం   సాక్షి
నల్గొండలో ఎన్‌కౌంటర్‌   ప్రజాశక్తి

అన్ని 55 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాతబస్తీలో వృద్ధ షేక్... 70 ఏళ్ల వయసులో 17 ఏళ్ల బాలికతో కాంట్రాక్టు పెళ్లికి...   
వెబ్ దునియా
దుబాయ్ అరబ్ షేక్‌లు వయసుడిగితే చాలు, నేరుగా హైదరాబాదులోని పాతబస్తీపై కన్నేస్తారు. పాతబస్తీ చిన్నారులపై అరబ్ షేక్‌ల ఆగడాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు అడ్డుకుంటున్నా వారి ఆగడాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. తాజాగా మరో దుబాయ్ అరబ్బు షేక్ హైదరాబాదులోని ఓ పాతబస్తీ బాలికను కాంట్రాక్ట్‌పై పెళ్లి చేసుకోవడానికి అన్నీ సిద్ధం ...

పాతబస్తీ బాలికతో వృద్ధ షేక్ కాంట్రాక్టు పెళ్లి (ఫొటో)   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
వ్యూహం ఘనం   
సాక్షి
బెంగళూరు : సమాజంలోని చిట్ట చివరి వ్యక్తిని సైతం చేరుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన రా జకీయ వ్యవహారాల తీర్మాణాన్ని రూపొందించింది. 'అంత్యోదయ్' సంకల్పంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రవేశపెట్టిన రాజకీయ వ్యవహారాల తీర్మానానికి కార్యనిర్వాహక సభ్యుల అంగీకారం లభించింది. ఇక రెండు రోజుల పాటు నగరంలో జరిగిన ...

అద్వానీ శకం ముగిసినట్లేనా?   Andhrabhoomi
అద్వానీ మౌన రాగం   ప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బట్టలుతికే బ్యాట్‌తో మొసలితో పోరాడింది.. కూతుర్ని కాపాడుకుంది!   
వెబ్ దునియా
ఓ మహిళ తన కూతురును కాపాడుకునేందుకు తన ప్రాణాలను లెక్క చేయకుండా మొసలితో పోరాడింది. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరా పడ్రా పట్టణం సమీపంలోని తికారియంబరక్ గ్రామంలో విశ్వామిత్ర నదీ తీరంలోజరిగింది. ఆ నదిలో బట్టలు ఉతుక్కునేందుకు కంతా వాంకర్ (19) అనే యువతి వచ్చింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతంగా నదిలోకి లాగింది.
కూతుర్ను కాపాడేందుకు మొసలితో పోరాడిన తల్లి   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ ఇళ్లే పాముల పుట్ట... ఒక్కసారిగా 56 పాములు పట్టివేత..!   
వెబ్ దునియా
పాములంటే దాదాపు అందరికీ భయమే. అలాంటిది ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా ఓ యాభై పైన పాములను, అదీ ఒకే ఇంట్లో ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటన మెదక్ జిల్లాలో ఒక ఇంట్లో ఒక్క సారిగా 56 పాములు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్‌కు చెందిన మాచునూరి కృష్ణ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ...

ఆ ఇంటి నిండా పాములే పాములు   తెలుగువన్
మెదక్‌ : ఓ ఇంట్లో పాముల కలకలం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మరియమ్ ఆసిఫ్ సిద్ధికీ   
సాక్షి
'ధ్రువతార' అనే మాట మరియమ్ ఆసిఫ్ సిద్ధికీకి వయసుకు మించిన అన్వయమే అవుతుంది. కానీ పన్నెండేళ్ల ఈ ముంబై బాలిక.. మత వైషమ్యాలు లేని భవిష్యత్ ప్రపంచాన్ని దృగ్గోచరం చేయించే ధ్రువతారగా వెలుగొందడం చూస్తుంటే 'ఫర్వాలేదు, మానవజాతి సురక్షితమైన చేతుల్లోకే వెళ్లబోతోంది' అని నమ్మకం కలుగుతుంది. ఇంతకీ మరియమ్ సాధించిందేమిటి? తనైతే ఏమీ ...

భగవద్గీత పోటీల్లో ముస్లిం చిన్నారికి ఫస్ట్ ప్రైజ్!   Namasthe Telangana
భగవద్గీత పోటీలో ముస్లిం బాలిక జయభేరి   Andhrabhoomi
భగవద్గీతపై పోటీ... మరియంసిద్దిఖీ విజేత   TV5
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆర్టీసీలో సమ్మె సైరన్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో వేతన సవరణ డిమాండ్‌ తీవ్ర రూపం దాల్చింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ను గురువారం ముట్టడికి ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ), టీఎంయూ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. 2013 నుంచి వేతన సవరణ చేయాలని కార్మిక సంఘాలు ...

కదంతొక్కిన ఆర్టీసీ కార్మికులు   Vaartha
16 లోగా తేల్చండి   Andhrabhoomi
ఆర్టీసీలో సమ్మె సైరన్   Namasthe Telangana
సాక్షి   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నవ వరుడు.. భార్యతో ఫోన్‌లో... బాల్కనీ నుంచి కిందపడి టెక్కీ మృతి..!   
వెబ్ దునియా
సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా కొత్తగా పెళ్లైన ఓ ఐటీ ఉద్యోగి భార్యతో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బాల్కని నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో, నార్త్ సిడ్నీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పంకజ్ ఇటీవలే భారత్‌లో పెళ్లి చేసుకుని, తిరిగి ఆస్ట్రేలియా ...

ఫోన్ మాట్లాడుతూ కింద పడి..   తెలుగువన్
ఫోన్‌లో మాట్లాడుతూ బాల్కనీ నుంచి పడి టెకీ మృతి   Namasthe Telangana
ఇటీవలే పెళ్లి: సిడ్నీలో భారత్ టెక్కీ దుర్మరణం   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'కెమెరా' నిందితులకు బెయిల్   
సాక్షి
పణజి: గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంలో రహస్య కెమెరాల కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు ఇక్కడి స్థానిక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సరైన కారణాలు చూపనందున వారికి బెయిల్ ఇచ్చినట్లు పేర్కొంది. శుక్రవారం ఈ షాపులో వస్త్రాలు మార్చుకునే ట్రయల్ రూంలో రహస్య ...

ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులకు బెయిలు   Andhrabhoomi
స్మృతి రహస్య కెమేరాల కేసు ట్విస్ట్... ఆమె పొరబడ్డారా...   వెబ్ దునియా

అన్ని 40 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言