వెబ్ దునియా
భూ ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
వెబ్ దునియా
ఇటీవలే ప్రతీ దానిని ఆర్డినెన్సుల రూపంలో అమలులోకి తీసుకువచ్చే సంస్కృ పెదవి విరిచిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి భూ సేకరణ ఆర్డినెన్సుపై ఎట్టకేలకు సంతకం చేశారు. మార్పులతో రెండోమారు ఆర్డినెన్సును కేంద్రప్రభుత్వం తనకు పంపడంతో రాష్ట్రపతి సంతకం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బడ్జెట్ తొలిదశ సమావేశాల్లో లోక్సభలో ...
భూసేకరణ బిల్లు ఆమోదానికి కేంద్రం పట్టు.....10tv
'భూ' ఆర్డినెన్స్పై రాష్ట్రపతి ఆమోదముద్రNamasthe Telangana
భూఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఓకేసాక్షి
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవలే ప్రతీ దానిని ఆర్డినెన్సుల రూపంలో అమలులోకి తీసుకువచ్చే సంస్కృ పెదవి విరిచిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి భూ సేకరణ ఆర్డినెన్సుపై ఎట్టకేలకు సంతకం చేశారు. మార్పులతో రెండోమారు ఆర్డినెన్సును కేంద్రప్రభుత్వం తనకు పంపడంతో రాష్ట్రపతి సంతకం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బడ్జెట్ తొలిదశ సమావేశాల్లో లోక్సభలో ...
భూసేకరణ బిల్లు ఆమోదానికి కేంద్రం పట్టు.....
'భూ' ఆర్డినెన్స్పై రాష్ట్రపతి ఆమోదముద్ర
భూఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఓకే
వెబ్ దునియా
భూసేకరణ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుంది: అమిత్
వెబ్ దునియా
భూసేకరణ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కానీ రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని అమిత్ షా విమర్శించారు. బెంగళూరులో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆయన ప్రసంగిస్తూ, కొత్త రాజకీయ సంస్కృతికి బీజేపీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. దేశాన్ని ...
బీహార్లో బీజేపీదే విజయం: అమిత్ షాTV5
బిజెపి మరో ఇరవేళ్ల పాటు ఏలుతుంది- షాNews Articles by KSR
మరో 20 ఏళ్లు మాదే అధికారం: అమిత్ షాసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భూసేకరణ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కానీ రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని అమిత్ షా విమర్శించారు. బెంగళూరులో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆయన ప్రసంగిస్తూ, కొత్త రాజకీయ సంస్కృతికి బీజేపీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. దేశాన్ని ...
బీహార్లో బీజేపీదే విజయం: అమిత్ షా
బిజెపి మరో ఇరవేళ్ల పాటు ఏలుతుంది- షా
మరో 20 ఏళ్లు మాదే అధికారం: అమిత్ షా
వెబ్ దునియా
ఫ్యాబ్ ఇండియా షోరూం ట్రయల్ రూమ్ లో సిసి కెమెరా... పట్టించిన కేంద్ర మంత్రి ...
వెబ్ దునియా
గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూం మహిళలు ట్రయల్ రూమ్ లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించారు. తాను దుస్తులు మార్చుకోవడానికి వెళ్లి ఈ విషయాన్ని పసిగట్టారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు యజమాని సహా నలుగురిని అరెస్టు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను నాలుగు నెలలుగా ...
దుస్తుల గదిలో రహస్య కెమెరాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర మంత్రికి కెమెరా షాక్సాక్షి
గోవా షోరూంలో స్మృతికి షాక్Andhrabhoomi
Vaartha
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూం మహిళలు ట్రయల్ రూమ్ లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించారు. తాను దుస్తులు మార్చుకోవడానికి వెళ్లి ఈ విషయాన్ని పసిగట్టారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు యజమాని సహా నలుగురిని అరెస్టు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను నాలుగు నెలలుగా ...
దుస్తుల గదిలో రహస్య కెమెరా
కేంద్ర మంత్రికి కెమెరా షాక్
గోవా షోరూంలో స్మృతికి షాక్
వెబ్ దునియా
2050 నాటికి అత్యధికంగా ముస్లీంలను కలిగిన దేశంగా భారత్
వెబ్ దునియా
ప్రపంచంలో ఇప్పటికే అత్యధిక ముస్లీంలను కలిగిన దేశాలలో భారత్ 3 స్థానంలో ఉందనీ, అది 2050 మొదటి స్థానానికి వస్తుందనీ సర్వేలు చెబుతున్నాయి. జనాభా, మతపరమైన అంశంపై అద్యయనం చేసిన 'ప్యూ రీసెర్చ్ సెంటర్' అనే అమెరికన్ సంస్థ అంచనాల వివరాలను వెల్లడించింది. క్రైస్తవుల, హిందువుల జనాభాలో వృద్ధి ఆ స్థాయిలో ఉండదని విశ్లేషిస్తోంది. వివరాలిలా ...
2070కల్లా అతిపెద్ద మతంగా ఇస్లాం!Namasthe Telangana
అత్యధిక ముస్లింలు భారత్లో!సాక్షి
2050కల్లా అత్యధిక ముస్లిం జనాభా దేశంగా భారత్!Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచంలో ఇప్పటికే అత్యధిక ముస్లీంలను కలిగిన దేశాలలో భారత్ 3 స్థానంలో ఉందనీ, అది 2050 మొదటి స్థానానికి వస్తుందనీ సర్వేలు చెబుతున్నాయి. జనాభా, మతపరమైన అంశంపై అద్యయనం చేసిన 'ప్యూ రీసెర్చ్ సెంటర్' అనే అమెరికన్ సంస్థ అంచనాల వివరాలను వెల్లడించింది. క్రైస్తవుల, హిందువుల జనాభాలో వృద్ధి ఆ స్థాయిలో ఉండదని విశ్లేషిస్తోంది. వివరాలిలా ...
2070కల్లా అతిపెద్ద మతంగా ఇస్లాం!
అత్యధిక ముస్లింలు భారత్లో!
2050కల్లా అత్యధిక ముస్లిం జనాభా దేశంగా భారత్!
వెబ్ దునియా
మరియమ్ ఆసిఫ్ సిద్ధికీ
సాక్షి
'ధ్రువతార' అనే మాట మరియమ్ ఆసిఫ్ సిద్ధికీకి వయసుకు మించిన అన్వయమే అవుతుంది. కానీ పన్నెండేళ్ల ఈ ముంబై బాలిక.. మత వైషమ్యాలు లేని భవిష్యత్ ప్రపంచాన్ని దృగ్గోచరం చేయించే ధ్రువతారగా వెలుగొందడం చూస్తుంటే 'ఫర్వాలేదు, మానవజాతి సురక్షితమైన చేతుల్లోకే వెళ్లబోతోంది' అని నమ్మకం కలుగుతుంది. ఇంతకీ మరియమ్ సాధించిందేమిటి? తనైతే ఏమీ ...
భగవద్గీత పోటీలో ముస్లిం బాలిక టాప్Andhrabhoomi
భగవద్గీత పోటీల్లో ముస్లిం చిన్నారికి ఫస్ట్ ప్రైజ్!Namasthe Telangana
భగవద్గీతపై పోటీ... మరియంసిద్దిఖీ విజేతTV5
వెబ్ దునియా
Oneindia Telugu
Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
'ధ్రువతార' అనే మాట మరియమ్ ఆసిఫ్ సిద్ధికీకి వయసుకు మించిన అన్వయమే అవుతుంది. కానీ పన్నెండేళ్ల ఈ ముంబై బాలిక.. మత వైషమ్యాలు లేని భవిష్యత్ ప్రపంచాన్ని దృగ్గోచరం చేయించే ధ్రువతారగా వెలుగొందడం చూస్తుంటే 'ఫర్వాలేదు, మానవజాతి సురక్షితమైన చేతుల్లోకే వెళ్లబోతోంది' అని నమ్మకం కలుగుతుంది. ఇంతకీ మరియమ్ సాధించిందేమిటి? తనైతే ఏమీ ...
భగవద్గీత పోటీలో ముస్లిం బాలిక టాప్
భగవద్గీత పోటీల్లో ముస్లిం చిన్నారికి ఫస్ట్ ప్రైజ్!
భగవద్గీతపై పోటీ... మరియంసిద్దిఖీ విజేత
వెబ్ దునియా
అత్తకు టీలో మూత్రం కలిపి ఇచ్చిన కోడలు..!
వెబ్ దునియా
అత్త, కోడళ్ల మధ్య గొడవలు అనాదిగా వస్తున్నవే. అయితే ఈ మధ్య కాలంలో గడసరి కోడల్లు అత్త ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. మరి కొందరు కొడళ్లు ఇంకాస్త ముందుకెళ్లి అత్తలను నరకయాతన పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా అటువంటి కోవకు చెందిన ఓ కోడలు అత్తకు ఇచ్చే టీ లో మూత్రం కలిపి ఇస్తూ అత్తకు దొరికిపోయింది. దీంతో ఆ కోడలు ఏడాది కాలంగా ...
కోడలి పైశాచికం: అత్తకు టీలో మూత్రం పోసి ఏడాదిగా..Oneindia Telugu
టీలో మూత్రం..అత్తపై కోడలి నిర్వాకంNamasthe Telangana
మూత్రం కలిపిన టీ తాగితే..అతీత శక్తులు?సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అత్త, కోడళ్ల మధ్య గొడవలు అనాదిగా వస్తున్నవే. అయితే ఈ మధ్య కాలంలో గడసరి కోడల్లు అత్త ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. మరి కొందరు కొడళ్లు ఇంకాస్త ముందుకెళ్లి అత్తలను నరకయాతన పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా అటువంటి కోవకు చెందిన ఓ కోడలు అత్తకు ఇచ్చే టీ లో మూత్రం కలిపి ఇస్తూ అత్తకు దొరికిపోయింది. దీంతో ఆ కోడలు ఏడాది కాలంగా ...
కోడలి పైశాచికం: అత్తకు టీలో మూత్రం పోసి ఏడాదిగా..
టీలో మూత్రం..అత్తపై కోడలి నిర్వాకం
మూత్రం కలిపిన టీ తాగితే..అతీత శక్తులు?
Oneindia Telugu
2024 ఒలింపిక్స్పై భారత్ దృష్టి!
సాక్షి
న్యూఢిల్లీ: ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉందా..? పరిస్థితులను గమనిస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చీఫ్ థామస్ బాచ్ను కేంద్ర ప్రభుత్వం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఇక్కడికి ఆహ్వానించడంతో ఈ ప్రయత్నాలకు మరింత బలం ...
త్వరలో ప్రధానితో బాచ్ భేటీ!Andhrabhoomi
2024 ఒలంపిక్స్ కోసం భారత్ బిడ్, ప్రధాని మోడీని కలవనున్న ఐఓసి చీఫ్Oneindia Telugu
2024 ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం: బిడ్ దాఖలకు మోడీ సర్కార్ రెడీ!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉందా..? పరిస్థితులను గమనిస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చీఫ్ థామస్ బాచ్ను కేంద్ర ప్రభుత్వం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఇక్కడికి ఆహ్వానించడంతో ఈ ప్రయత్నాలకు మరింత బలం ...
త్వరలో ప్రధానితో బాచ్ భేటీ!
2024 ఒలంపిక్స్ కోసం భారత్ బిడ్, ప్రధాని మోడీని కలవనున్న ఐఓసి చీఫ్
2024 ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం: బిడ్ దాఖలకు మోడీ సర్కార్ రెడీ!
Oneindia Telugu
ప్రభుత్వోద్యోగిపై చేసుకున్న మంత్రి: పదవి కోల్పోయారు
Oneindia Telugu
పనాజి: ప్రభుత్వ ఉద్యోగిపై చేసుకున్న కేసులో దోషి తేలిన గోవా మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ పచెకో తన పదవిని కోల్పోయారు. సుప్రీం కోర్టు అతడ్ని దోషిగా తేల్చడం తన మంత్రి పదవికి మిక్కీ శుక్రవారం రాజీనామా చేశారు. గోవా వికాస్ పార్టీ నేత, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ 2006 జులై 15న విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్గా ...
చిన్న పనికి ఇంత పెద్ద శిక్షాVaartha
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
పనాజి: ప్రభుత్వ ఉద్యోగిపై చేసుకున్న కేసులో దోషి తేలిన గోవా మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ పచెకో తన పదవిని కోల్పోయారు. సుప్రీం కోర్టు అతడ్ని దోషిగా తేల్చడం తన మంత్రి పదవికి మిక్కీ శుక్రవారం రాజీనామా చేశారు. గోవా వికాస్ పార్టీ నేత, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ 2006 జులై 15న విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్గా ...
చిన్న పనికి ఇంత పెద్ద శిక్షా
వెబ్ దునియా
సికింద్రాబాద్లో దారుణం: నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై పెట్రోల్ పోసి..
వెబ్ దునియా
సికింద్రాబాద్లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పై ...
నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారుతెలుగువన్
సికింద్రాబాద్లో రెండు ఘోర సంఘటనలుVaartha
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సికింద్రాబాద్లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పై ...
నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారు
సికింద్రాబాద్లో రెండు ఘోర సంఘటనలు
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
వెబ్ దునియా
నవ వరుడు.. భార్యతో ఫోన్లో... బాల్కనీ నుంచి కిందపడి టెక్కీ మృతి..!
వెబ్ దునియా
సెల్ఫోన్లలో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా కొత్తగా పెళ్లైన ఓ ఐటీ ఉద్యోగి భార్యతో సెల్ఫోన్లో మాట్లాడుతూ బాల్కని నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో, నార్త్ సిడ్నీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పంకజ్ ఇటీవలే భారత్లో పెళ్లి చేసుకుని, తిరిగి ఆస్ట్రేలియా ...
ఫోన్ మాట్లాడుతూ కింద పడి..తెలుగువన్
ఫోన్లో మాట్లాడుతూ బాల్కనీ నుంచి పడి టెకీ మృతిNamasthe Telangana
ఇటీవలే పెళ్లి: సిడ్నీలో భారత్ టెక్కీ దుర్మరణంOneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సెల్ఫోన్లలో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా కొత్తగా పెళ్లైన ఓ ఐటీ ఉద్యోగి భార్యతో సెల్ఫోన్లో మాట్లాడుతూ బాల్కని నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో, నార్త్ సిడ్నీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పంకజ్ ఇటీవలే భారత్లో పెళ్లి చేసుకుని, తిరిగి ఆస్ట్రేలియా ...
ఫోన్ మాట్లాడుతూ కింద పడి..
ఫోన్లో మాట్లాడుతూ బాల్కనీ నుంచి పడి టెకీ మృతి
ఇటీవలే పెళ్లి: సిడ్నీలో భారత్ టెక్కీ దుర్మరణం
沒有留言:
張貼留言