వెబ్ దునియా
అమెరికాలో వ్యవసాయ పరిశోధక విద్యార్థిని మృతి
వెబ్ దునియా
భవిష్యత్తుపై గంపెడాశతో ఎక్కడో సముద్రాలకు ఆవల ఉన్న అమెరికా దేశానికి వెళ్లిన ఓ తెలుగు పరిశోధక విద్యార్థిని అక్కడే శవమై తేలారు. తాను పరిశోధన చేస్తున్న అలబామా విశ్వవిద్యాలయంలోనే ఆమె నీటి గుంటలో చచ్చి పడి ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హజరత్బాబు, శివమ్మల మూడో ...
అమెరికాలో అనుమానాస్పద స్థితిలో ఆంధ్ర అమ్మాయి మృతిOneindia Telugu
అమెరికాలో ఏపీ విద్యార్థిని అనుమానాస్పద మృతిసాక్షి
గుంటూరు యువతి అమెరికాలో మృతిAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భవిష్యత్తుపై గంపెడాశతో ఎక్కడో సముద్రాలకు ఆవల ఉన్న అమెరికా దేశానికి వెళ్లిన ఓ తెలుగు పరిశోధక విద్యార్థిని అక్కడే శవమై తేలారు. తాను పరిశోధన చేస్తున్న అలబామా విశ్వవిద్యాలయంలోనే ఆమె నీటి గుంటలో చచ్చి పడి ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హజరత్బాబు, శివమ్మల మూడో ...
అమెరికాలో అనుమానాస్పద స్థితిలో ఆంధ్ర అమ్మాయి మృతి
అమెరికాలో ఏపీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుంటూరు యువతి అమెరికాలో మృతి
Namasthe Telangana
ఎటుచూసినా భీతావహమే
Namasthe Telangana
గరిస్సా (కెన్యా), ఏప్రిల్ 3: అల్ షబాబ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన కెన్యాలోని గరిస్సా విశ్వవిద్యాలయంలో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదుల విచక్షణారహిత కాల్పులకు బలైన విద్యార్థుల మృతదేహాలు దాడి జరిగిన 24 గంటల తర్వాత కూడా వర్సిటీ క్యాంపస్లోనే చెల్లాచెదరుగా పడిఉన్నాయని స్థానికులు తెలిపారు. గురువారం ...
మీ సైనికులను వెనక్కి పిలవాలిసాక్షి
కెన్యాలో ఉగ్రదాడి: 70 మంది మృతిVaartha
కెన్యాలో ఉగ్రవాదులది నీచమైన పని: నరేంద్ర మోడిOneindia Telugu
వెబ్ దునియా
TV5
తెలుగువన్
అన్ని 27 వార్తల కథనాలు »
Namasthe Telangana
గరిస్సా (కెన్యా), ఏప్రిల్ 3: అల్ షబాబ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన కెన్యాలోని గరిస్సా విశ్వవిద్యాలయంలో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదుల విచక్షణారహిత కాల్పులకు బలైన విద్యార్థుల మృతదేహాలు దాడి జరిగిన 24 గంటల తర్వాత కూడా వర్సిటీ క్యాంపస్లోనే చెల్లాచెదరుగా పడిఉన్నాయని స్థానికులు తెలిపారు. గురువారం ...
మీ సైనికులను వెనక్కి పిలవాలి
కెన్యాలో ఉగ్రదాడి: 70 మంది మృతి
కెన్యాలో ఉగ్రవాదులది నీచమైన పని: నరేంద్ర మోడి
Oneindia Telugu
శ్రీలంక హోటల్లో ఆంధ్ర దంపతుల అనుమానాస్పద మృతి
Oneindia Telugu
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరం గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన యువతీయువకులు ఇద్దరు శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారి మృతిని పోలీసులు శుక్రవారం గుర్తించారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన టి పృధ్వీరామ్ (30), నాగబోయిన మహాలక్ష్మి (27) మలేషియాలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు వారం ...
కొలంబోలో విశాఖ జంట అనుమానాస్పద మరణంసాక్షి
గాజువాక జంట కొలంబోలో ఆత్మహత్య?Andhrabhoomi
కొలంబోలో విశాఖ వాసుల మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరం గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన యువతీయువకులు ఇద్దరు శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారి మృతిని పోలీసులు శుక్రవారం గుర్తించారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన టి పృధ్వీరామ్ (30), నాగబోయిన మహాలక్ష్మి (27) మలేషియాలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు వారం ...
కొలంబోలో విశాఖ జంట అనుమానాస్పద మరణం
గాజువాక జంట కొలంబోలో ఆత్మహత్య?
కొలంబోలో విశాఖ వాసుల మృతి
సాక్షి
వేగం పెంచి మరీ కూల్చేశాడు!
సాక్షి
పారిస్: ఫ్రాన్స్లో జర్మన్వింగ్స్ విమానాన్ని కూల్చేసిన కో-పైలట్ లూబిట్జ్.. విమానాన్ని కూల్చేసేందుకు పదే పదే వేగాన్ని పెంచినట్లు ఫ్రాన్స్కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బీఈఏ తెలిపింది. ప్రమాద ప్రాంతంలో గురువారం దొరికిన ఆ విమానపు రెండో బ్లాక్ బాక్స్లో నమోదైన సమాచారం ఈ విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. కో-పైలటే ...
కో-పైలట్ ఉద్దేశపూర్వకంగానే కూల్చేశాడుNamasthe Telangana
జర్మన్ వింగ్స్ దుర్ఘటన: కో-పైలట్ అత్యంత కిరాతకుడు.. బ్లాక్ బాక్స్లో..వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
పారిస్: ఫ్రాన్స్లో జర్మన్వింగ్స్ విమానాన్ని కూల్చేసిన కో-పైలట్ లూబిట్జ్.. విమానాన్ని కూల్చేసేందుకు పదే పదే వేగాన్ని పెంచినట్లు ఫ్రాన్స్కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బీఈఏ తెలిపింది. ప్రమాద ప్రాంతంలో గురువారం దొరికిన ఆ విమానపు రెండో బ్లాక్ బాక్స్లో నమోదైన సమాచారం ఈ విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. కో-పైలటే ...
కో-పైలట్ ఉద్దేశపూర్వకంగానే కూల్చేశాడు
జర్మన్ వింగ్స్ దుర్ఘటన: కో-పైలట్ అత్యంత కిరాతకుడు.. బ్లాక్ బాక్స్లో..
Oneindia Telugu
అమెరికాలో భారత మహిళకు 30 ఏళ్ల జైలు, నిరసనలు కూడా
Oneindia Telugu
వాషింగ్టన్: భ్రూణహత్య కేసులో భారతీయురాలికి అమెరికా న్యాయస్థానం ముప్పై ఏళ్ల జైలు శిక్ష విధించింది. గర్భస్థ శిశువు పట్ల అమానుషంగా ప్రవర్తించడం, రహస్యాలు దాచిపెట్టడం వంటి అభియోగాలకింద శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్ష విధించబడిన ఆమె పేరు పూర్వీ పటేల్. కాగా, 30 ఏళ్ల జైలు శిక్షలో 20 ఏళ్లు ఆమె కారాగారంలో గడపాల్సిందిగా న్యాయస్థానం ...
భ్రూణ హత్య.. భారతీయురాలికి 30 ఏళ్ల జైలు..TV5
భ్రూణ హత్య కేసులో భారతీయురాలికి శిక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భ్రూణహత్య... ఎన్నారై మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష..!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: భ్రూణహత్య కేసులో భారతీయురాలికి అమెరికా న్యాయస్థానం ముప్పై ఏళ్ల జైలు శిక్ష విధించింది. గర్భస్థ శిశువు పట్ల అమానుషంగా ప్రవర్తించడం, రహస్యాలు దాచిపెట్టడం వంటి అభియోగాలకింద శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్ష విధించబడిన ఆమె పేరు పూర్వీ పటేల్. కాగా, 30 ఏళ్ల జైలు శిక్షలో 20 ఏళ్లు ఆమె కారాగారంలో గడపాల్సిందిగా న్యాయస్థానం ...
భ్రూణ హత్య.. భారతీయురాలికి 30 ఏళ్ల జైలు..
భ్రూణ హత్య కేసులో భారతీయురాలికి శిక్ష
భ్రూణహత్య... ఎన్నారై మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష..!
వెబ్ దునియా
సముద్ర జలాలలో ఒంటరి వాడై.. పచ్చి చేపలు తిని... 66 రోజుల తరువాత
వెబ్ దునియా
చుట్టూ నీరు తప్ప మరోటి కనపడదు. ఏ సముద్ర రాక్షసి వచ్చి తినేస్తుందోననే భయం నిద్ర పోదమంటే భయం. తినేందుకు తిండిలేదు. తాగేందుకు నీరు లేదు.. చేతులతో చేపలు పట్టుకుని పచ్చిగా వాటి కొరికి తిని.. ఇలా ఒకటి కాదు రెండు కాదు. 66 రోజులపాటు సముద్రంలోనే గడిపి చివరకు బయట పడ్డ ఓ యువకుడి ఉదంతం. వివరాలిలా ఉన్నాయి. నార్త్ కరోలినాకు చెందిన లూయీ జోర్డాన్ ...
66 రోజులు ఒంటరిగా సముద్రంలో...సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చుట్టూ నీరు తప్ప మరోటి కనపడదు. ఏ సముద్ర రాక్షసి వచ్చి తినేస్తుందోననే భయం నిద్ర పోదమంటే భయం. తినేందుకు తిండిలేదు. తాగేందుకు నీరు లేదు.. చేతులతో చేపలు పట్టుకుని పచ్చిగా వాటి కొరికి తిని.. ఇలా ఒకటి కాదు రెండు కాదు. 66 రోజులపాటు సముద్రంలోనే గడిపి చివరకు బయట పడ్డ ఓ యువకుడి ఉదంతం. వివరాలిలా ఉన్నాయి. నార్త్ కరోలినాకు చెందిన లూయీ జోర్డాన్ ...
66 రోజులు ఒంటరిగా సముద్రంలో...
TV5
'సుబ్రమణ్యం ఫర్ సేల్' మేలో అమెరికాలో...
TV5
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా గ్లామరస్ రెజీనా హీరోయిన్గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్శంకర్.ఎస్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నలవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. ఆ విశేషాలను నిర్మాత దిల్రాజు ...
ఇంకా మరిన్ని »
TV5
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా గ్లామరస్ రెజీనా హీరోయిన్గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్శంకర్.ఎస్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నలవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. ఆ విశేషాలను నిర్మాత దిల్రాజు ...
Namasthe Telangana
అర్జెంటీనాపై బ్రిటన్ గూడచర్యం
Namasthe Telangana
లండన్: ఫాల్క్లాండ్ ద్వీపాలను చేజిక్కించుకోడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తుందనే అనుమానంతో బ్రిటన్ ఆ దేశంపై గూడచర్యానికి పాల్పడిందని అమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేశాడు. 2006 నుంచి 2011 మధ్యలో బ్రిటీషు ఏజెంట్లు ్రఇటీషు ఏజెంట్లు చురకుగా గూడచర్యానికి పాల్పడ్డట్లు స్నోడెన్ చెప్పాడు.
అమెరికా ఓవర్ : ఈసారి బ్రిటన్ను టార్గెట్ చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
లండన్: ఫాల్క్లాండ్ ద్వీపాలను చేజిక్కించుకోడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తుందనే అనుమానంతో బ్రిటన్ ఆ దేశంపై గూడచర్యానికి పాల్పడిందని అమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేశాడు. 2006 నుంచి 2011 మధ్యలో బ్రిటీషు ఏజెంట్లు ్రఇటీషు ఏజెంట్లు చురకుగా గూడచర్యానికి పాల్పడ్డట్లు స్నోడెన్ చెప్పాడు.
అమెరికా ఓవర్ : ఈసారి బ్రిటన్ను టార్గెట్ చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్!
వెబ్ దునియా
రష్యా సముద్రంలో మునిగిన నౌక ... 54 మంది జలసమాధి!
వెబ్ దునియా
రష్యా సముద్రంలో దాల్ని వోస్తోక్ అనే నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 54 మంది జలసమాధి అయ్యారు. సముద్రంలోని మంచుగడ్డలను నౌక ఢీకొని ఉండవచ్చని... దీంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నౌక మునిగి పోయే సమయంలో నౌకల్ 132 మంది ఉన్నారు. మునిగిపోతున్న నౌక నుంచి సహాయక సిబ్బంది 63 మందిని రక్షించారు. మరో 15 ...
రష్యాలో 54 మంది జల సమాధిTV5
రష్యాలో 56 మంది జలసమాధిNamasthe Telangana
రష్యాలో నౌక మునక 54 మంది జలసమాధిAndhrabhoomi
తెలుగువన్
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రష్యా సముద్రంలో దాల్ని వోస్తోక్ అనే నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 54 మంది జలసమాధి అయ్యారు. సముద్రంలోని మంచుగడ్డలను నౌక ఢీకొని ఉండవచ్చని... దీంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నౌక మునిగి పోయే సమయంలో నౌకల్ 132 మంది ఉన్నారు. మునిగిపోతున్న నౌక నుంచి సహాయక సిబ్బంది 63 మందిని రక్షించారు. మరో 15 ...
రష్యాలో 54 మంది జల సమాధి
రష్యాలో 56 మంది జలసమాధి
రష్యాలో నౌక మునక 54 మంది జలసమాధి
Oneindia Telugu
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూత
Oneindia Telugu
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూశారు. ఇటీవలే 117వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె గుండే పనిచేయడం ఆగిపోయిన కారణంగా బుధవారం తెల్లవారు జామున చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కిన మిసావో ఒకావో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు డాక్టర్లు ...
ప్రపంచ వయోధిక వృద్ధురాలు మృతిNamasthe Telangana
అత్యంత వృద్ధురాలు మృతిVaartha
ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధ మహిళ మృతిTV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూశారు. ఇటీవలే 117వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె గుండే పనిచేయడం ఆగిపోయిన కారణంగా బుధవారం తెల్లవారు జామున చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కిన మిసావో ఒకావో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు డాక్టర్లు ...
ప్రపంచ వయోధిక వృద్ధురాలు మృతి
అత్యంత వృద్ధురాలు మృతి
ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధ మహిళ మృతి
沒有留言:
張貼留言