2015年4月2日 星期四

2015-04-03 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సికింద్రాబాద్‌లో దారుణం: నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై పెట్రోల్ పోసి..   
వెబ్ దునియా
సికింద్రాబాద్‌లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పై ...

నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారు   తెలుగువన్
సికింద్రాబాద్‌లో రెండు ఘోర సంఘటనలు   Vaartha
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
TV5   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నవ వరుడు.. భార్యతో ఫోన్‌లో... బాల్కనీ నుంచి కిందపడి టెక్కీ మృతి..!   
వెబ్ దునియా
సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా కొత్తగా పెళ్లైన ఓ ఐటీ ఉద్యోగి భార్యతో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బాల్కని నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో, నార్త్ సిడ్నీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పంకజ్ ఇటీవలే భారత్‌లో పెళ్లి చేసుకుని, తిరిగి ఆస్ట్రేలియా ...

ఫోన్ మాట్లాడుతూ కింద పడి..   తెలుగువన్
ఫోన్‌లో మాట్లాడుతూ బాల్కనీ నుంచి పడి టెకీ మృతి   Namasthe Telangana
ఇటీవలే పెళ్లి: సిడ్నీలో భారత్ టెక్కీ దుర్మరణం   Oneindia Telugu
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిజాయితీగా ఐఏఎస్ అధికారి.. 23 యేళ్లలో 46వ సారి బదిలీ!   
వెబ్ దునియా
హర్యానా రాష్ట్రంలో నిజాయితీపరుడిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా. ఈయన నిజాయితీ అధికారిగానే కాకుండా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూదాహాన్ని వెలికితీసిన ఘనుడు. అలాంటి ఖేమ్కాను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బదిలీ చేసింది. తన 23 యేళ్ల సర్వీసులు ఇప్పటికే 45 సార్లు బదిలీ కాగా.. తాజాగా ...

నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారిగా పేరున్న...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిజాయితీకి బహుమానం..23 ఏళ్ళలో 45 బదిలీలు   Namasthe Telangana
నిజాయితీ అధికారా- మ్యూజియం కు పంపు   News Articles by KSR
సాక్షి   
Teluguwishesh   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీ శివార్లలో రూ.25కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువుల దోపిడీ.. ట్రక్కుతో సహా పరార్!   
వెబ్ దునియా
ఢిల్లీ శివార్లలో రూ.25కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువుల దోపిడీకి గురైయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి యుపిలోని నోయిడాకు శామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన రూ.25 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కును దోపిడీ దొంగల అటకాయించారు. డ్రైవర్‌, క్లీనర్లను చితకబాది ట్రక్కుతో సహా పారిపోయారు. ఢిల్లీ ...

ఢిల్లీ శివార్లలో రూ.25 కోట్ల దోపిడీ   Vaartha
ఒక్క దెబ్బతో.. రూ. 25 కోట్ల దోపిడీ!!   సాక్షి
25 కోట్ల దోపిడీ   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూపీలో బాలికపై గ్యాంగ్ రేప్.. ఒకరి అరెస్టు..! మరో ఇద్దరి కోసం గాలింపు..!   
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో అభంశుభం తెలియని బాలికలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని బిశ్వా ప్రాంతంలో బుధవారం గడ్డి కోసేందుకు పొలంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ...

పొలం పనికెళ్లిన బాలికపై గ్యాంగ్‌రేప్: ఒకరి అరెస్ట్   Oneindia Telugu
పొలంలో బాలికపై గ్యాంగ్‌రేప్‌   Vaartha
పొలంలో బాలికపై గ్యాంగ్ రేప్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
భారత్ లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం...   
TV5
ప్రపంచ ప్రఖ్యాత అమెరికా విశ్వవిద్యాలయం హార్వర్డ్ త్వరలో భారత్ లో కూడా తమ కార్యక్రమాలను ప్రారంభించనుంది. ముంబై మహా నగరంతో పాటు, చైనాలోని బీజింగ్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లలో తమ అంతర్జాతీయ కార్యాలయాలను ఏర్పాటుచేయనున్నట్లు హార్వార్డ్ వర్సీటీకి చెందిన పత్రికలో పేర్కొంటూ వ్యాసాన్ని ప్రచురించింది. ఈ మూడు దేశాల్లోని ...

విద్యార్థుల వద్దకే విద్య.. హార్వర్డ్ యూనివర్సిటి @ ముంబై   Teluguwishesh
మనవద్దకు హార్వార్డ్ వర్సిటీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
లంచం కొట్టా.. ఐడీ కార్డు పట్టా!   
సాక్షి
డెహ్రాడూన్: అది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చే సంస్థ.. కట్టుదిట్టమైన భద్రత గల ఆ ప్రతిష్టాత్మక సంస్థ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో కూడా ఉంది! అలాంటి సంస్థలోకి ఓ మహిళ.. ఐఏఎస్ ట్రెయినీనంటూ అక్రమంగా ప్రవేశించింది. ఒకట్రెండు రోజులు కాదు ఏకంగా ఆరు నెలలపాటు అందులోనే ఉండి ఇటీవలే ఉడాయించింది. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో ...

నకిలీ ధ్రువపత్రాలతో శిక్షణ: కిలేడీ మహిళ అరెస్ట్!   వెబ్ దునియా
నకిలీ ఐఏఎస్: అకాడమీలో 6 నెలలు బస, అరెస్టు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రణబ్ తో మమత భేటీ   
సాక్షి
కోల్ కతా: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. విమానాశ్రయంలో వేచివున్న ప్రణబ్ తో ఆమె చర్చలు జరిపారు. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో విమానాశ్రయానికి వచ్చిన మమతా బెనర్జీ 15 నిమిషాల పాటు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. భేటీలో చర్చించిన విషయాలపై అధికారిక సమాచారం లేదు.
బెంగాల్ గడ్డపై ప్రవీణ్ భాయ్‌ను అడుగుపెట్టనీయొద్దు : మమతా సర్కారు   వెబ్ దునియా
బెంగాల్‌లో తొగాడియాపై నిషేధం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఎవరెస్టును తాకుతున్న స్వచ్ఛ భారత్   
Namasthe Telangana
న్యూ ఢిల్లీ: స్వచ్ఛ భారత్ ఎవరెస్టును తాకబోతుంది. భారత సైనికులు ఎవరెస్టుపై దీన్ని నిర్వహించనున్నారు. పర్వతారోహకులు అక్కడ పారవేసిన దాదాపు 4 టన్నుల చెత్తను మన సైనిక బృందం తొలగిస్తారు. ఎవరెస్టును అధిరోహించనున్న 34 మందితో కూడిన సైనిక బృందానికి ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ...

4వేల కిలోల చెత్త: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌పై మోడీ స్వచ్చభారత్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
భూ సేకరణ బిల్లుపై పోరాటం ఆగదు   
Andhrabhoomi
నీముచ్ (మధ్యప్రదేశ్), ఏప్రిల్ 2: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక భూ సేకరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా వ్యతిరేకించి తీరుతుందని, దానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవచ్చు కానీ రైతుల తరఫున తమ పార్టీ ...

వెనక్కి తగ్గేది లేదు: సోనియా   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言