2015年4月2日 星期四

2015-04-03 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
రష్యా సముద్రంలో మునిగిన నౌక ... 54 మంది జలసమాధి!   
వెబ్ దునియా
రష్యా సముద్రంలో దాల్ని వోస్తోక్ అనే నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 54 మంది జలసమాధి అయ్యారు. సముద్రంలోని మంచుగడ్డలను నౌక ఢీకొని ఉండవచ్చని... దీంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నౌక మునిగి పోయే సమయంలో నౌకల్ 132 మంది ఉన్నారు. మునిగిపోతున్న నౌక నుంచి సహాయక సిబ్బంది 63 మందిని రక్షించారు. మరో 15 ...

రష్యాలో 54 మంది జల సమాధి   TV5
రష్యాలో 56 మంది జలసమాధి   Namasthe Telangana
రష్యాలో నౌక మునక 54 మంది జలసమాధి   Andhrabhoomi
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
కెన్యా యూనివర్సిటీలో కాల్పులు   
Andhrabhoomi
నైరోబి, ఏప్రిల్ 2: సాయుధ మిలిటెంట్లు ఈశాన్య కెన్యాలోని ఒక యూనివర్సిటీ కాలేజి క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులుండే డార్మిటరీలలో కాల్పులు జరపడంతో కనీసం 15 మంది చనిపోగా, మరో 29 మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి జరిగిన తీరును బట్టి చూస్తే సోమాలియా ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపు ఈ దాడి జరిపి ఉండవచ్చనిపిస్తోంది.
147 మంది విద్యార్థుల బలి   సాక్షి
కెన్యా యూనివర్శిటీలో మారణహోమం, సోమాలియా మిలిటెంట్ల పనే..   Teluguwishesh
కెన్యా యూనివర్సిటీలో ఉగ్రవాదుల దాడి: 15 మంది మృతి   Oneindia Telugu
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముషారఫ్ తప్పించుకు తిరుగుతున్నాడు.. అరెస్ట్ చేయండి!: కోర్టు   
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు కష్టాలు తప్పేలా లేవు. ముషారఫ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు ఆయనకు ఈ వారెంట్లను జారీ చేయడంతో పాటు తక్షణమే ముషార్రఫ్‌ను అరెస్ట్ చేయాలంటూ ఆ దేశ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. లాల్ మసీదు ముస్లిం మత పెద్ద అబ్దుల్ రషీద్ ఘాజీ, అతడి ...

హత్య కేసు: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌   Oneindia Telugu
ముషార్రఫ్‌ను వెంటనే అరెస్టు చేయాలి: కోర్టు   Vaartha
ముషార్రఫ్ ను అరెస్టు చేయండి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జైలుపై అల్‌ఖైదా దాడి   
Andhrabhoomi
ఏడెన్, ఏప్రిల్ 2: దక్షిణ యెమెన్‌లోని ఓ జైలుపై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి వందలాది మంది ఖైదీలను విడిపించుకుపోయారు. కారాగారం నుంచి తప్పించుకుపోయిన వారిలో అల్‌ఖైదా నాయకులు ఉన్నారని భద్రతాధికారులు వెల్లడించారు. అల్‌ఖైదా సీనియర్ కమాండర్ ఖలీద్ బటర్‌ఫ్రీ నాలుగేళ్లుగా ఇదే జైలులో ఖైదీగా ఉంటున్నాడు. అతడితో పాటు 300 మంది ఖైదీలు జైలు ...

యెమెన్‌లో అంతర్యుద్ధం... 200 మంది ఖైదీలను విడిపించుకున్న అల్‌ఖైదా..!   వెబ్ దునియా
రెచ్చిపోయిన అల్‌ఖైదా: జైల్లోకి చొరబడి 200 మందిని తీసుకెళ్లారు   Oneindia Telugu
300 అల్‌ఖైదా ఉగ్రవాదులకు విముక్తి   TV5

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మే నెలలో అమెరికాలో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'   
వెబ్ దునియా
మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా గ్లామరస్‌ రెజీనా హీరోయిన్‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హరీష్‌ శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్‌ అమెరికాలో జరగనుంది. ఆ విశేషాలను నిర్మాత దిల్‌రాజు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూత   
Oneindia Telugu
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూశారు. ఇటీవలే 117వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె గుండే పనిచేయడం ఆగిపోయిన కారణంగా బుధవారం తెల్లవారు జామున చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కిన మిసావో ఒకావో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు డాక్టర్లు ...

ప్రపంచ వయోధిక వృద్ధురాలు మృతి   Namasthe Telangana
అత్యంత వృద్ధురాలు మృతి   Vaartha
ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధ మహిళ మృతి   TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భూకంపాలను పసిగట్టే జంతువులు... తాజా రీసెర్చ్‌లో స్పష్టం..!   
వెబ్ దునియా
భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను జంతు జీవరాశులు, పక్షులు ముందుగానే పసిగట్టేస్తాయని మన పెద్దలు చెప్పడం విని ఉంటాం. అందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ప్రస్తుత తాజా రీసెర్చ్ ద్వారా అది నిజమని తేలింది. ఈ విషయాన్ని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ కనుగొన్నారు. ఆయన నేతృత్వంలోని ...

భూకంపాలను జంతువులు గుర్తిస్తాయి!   Namasthe Telangana
భూకంపాలను గుర్తించే జంతువులు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జీతాలు పెంచకుంటే సమ్మె చేస్తాం... బ్రిటన్ రాణికి సిబ్బంది హెచ్చరిక..!   
వెబ్ దునియా
జీతాలను పెంచకుంటే విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తామని బ్రిటీష్ రాణి ఎలిజబెత్ నివాసం విండ్ సర్ క్యాజిల్‌లో పనిచేసే సిబ్బంది హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, తమకు జీతాలు పెంచాలన్న డిమాండ్ న్యాయమైందని నిరూపించేందుకు ఓటింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తెలుపుతున్నారు. వెస్ట్ లండన్‌లో ఉన్న 900 ఏళ్ల కాలం నాటి ఈ అందమైన భవంతిలో ...

సమ్మెకు సిద్ధమైన బ్రిటన్ రాణి నివాస సిబ్బంది   Namasthe Telangana
బ్రిటిష్ రాణికి పనివాళ్ల తలనొప్పి..   TV5
చరిత్రలో తొలిసారి: జీతాలు పెంచాలంటూ బ్రిటిష్ రాణి సిబ్బంది సమ్మె   Oneindia Telugu
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Vaartha
   
ఉరి తప్పినట్టే తప్పి... మళ్లీ అమలు   
వెబ్ దునియా
ఇటీవల పాకిస్తాన్ లో నేరాలు చేసి పశ్చాత్తాపపడుతూ జీవితం వెల్లదీసేవారు ఎందురో ఉన్నారు. వారు తమకు ఊరట లభించిందని అనుకున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం వారికి ఊరటనిచ్చింది. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. నెలల వ్యవధిలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. నేరస్తులకు ఎటువంటి క్షమాభిక్ష పెట్టకుండానే ఉరిని అమలు చేసింది.
పాకిస్తాన్ లో నలుగురి ఖైదీలకు ఉరిశిక్ష అమలు   Vaartha
ఉరిశిక్ష రద్దు చేసి ... మళ్లీ అమలు చేశారు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
62 మంది పసికందుల మృతి   
తెలుగువన్
యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల కారణంగా గత వారం రోజుల్లో 62 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, మరో 30 మంది పిల్లలు గాయపడ్డారని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ యునిసెఫ్ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా యెమెన్ లో సుస్థిర పాలనకు భంగం వాటిల్లి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి.
యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం... 62 మంది చిన్నారులు బలి..!   వెబ్ దునియా
పాపం పసివాళ్లు.. యెమెన్ లో 62 మంది మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言