సాక్షి
రాయుడు అవుట్... శాంసన్ ఇన్..
ఆంధ్రజ్యోతి
తిరువనంతపురం: జింబాబ్వేపై క్లీన్స్వీప్పై కన్నేసిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అంబటి రాయుడు గాయంతో మిగతా సిరీస్కు దూరమయ్యాడు. 'రెండో వన్డే ఆడుతున్నప్పుడు రాయుడు గాయపడ్డాడు. అతని కుడి తొడ కండరాలు పట్టేశాయి. 2-3 వారాల విశ్రాంతి అవసరం. దీంతో మిగతా పర్యటన నుంచి అతను వైదొలిగాడ'ని బీసీసీఐ ప్రకటించింది. రాయుడు స్థానాన్ని ...
క్లీన్స్వీప్పై భారత్ దృష్టిప్రజాశక్తి
జింబాబ్వే టూర్ నుంచి రాయుడు అవుట్సాక్షి
జింబాబ్వే టూర్ నుంచి రాయుడు వైదొలిగాడుVaartha
thatsCricket Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తిరువనంతపురం: జింబాబ్వేపై క్లీన్స్వీప్పై కన్నేసిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అంబటి రాయుడు గాయంతో మిగతా సిరీస్కు దూరమయ్యాడు. 'రెండో వన్డే ఆడుతున్నప్పుడు రాయుడు గాయపడ్డాడు. అతని కుడి తొడ కండరాలు పట్టేశాయి. 2-3 వారాల విశ్రాంతి అవసరం. దీంతో మిగతా పర్యటన నుంచి అతను వైదొలిగాడ'ని బీసీసీఐ ప్రకటించింది. రాయుడు స్థానాన్ని ...
క్లీన్స్వీప్పై భారత్ దృష్టి
జింబాబ్వే టూర్ నుంచి రాయుడు అవుట్
జింబాబ్వే టూర్ నుంచి రాయుడు వైదొలిగాడు
ఆంధ్రజ్యోతి
ముంబై క్రికెటర్ హికెన్ షాపై సస్పెన్షన్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ముంబై క్రికెటర్ హికెన్ షాపై బీసీసీఐ సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. తగిన చర్యలు తీసుకునే వరకూ అతడిపై ఈ నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది. హికెన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. 'ముంబై క్రికెటర్ హికెన్ షా ఐపీఎల్-8 సందర్భంగా అవినీతికి ...
అతడి పేరు... హికేన్ షాసాక్షి
ఐపీఎల్లో అవినీతి చేప: హికెన్ షాపై బీసీసీఐ సస్పెన్షన్ వేటువెబ్ దునియా
స్పాట్ ఫిక్సింగ్: హికెన్ షాపై సస్పెన్షన్ వేటుthatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ముంబై క్రికెటర్ హికెన్ షాపై బీసీసీఐ సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. తగిన చర్యలు తీసుకునే వరకూ అతడిపై ఈ నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది. హికెన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. 'ముంబై క్రికెటర్ హికెన్ షా ఐపీఎల్-8 సందర్భంగా అవినీతికి ...
అతడి పేరు... హికేన్ షా
ఐపీఎల్లో అవినీతి చేప: హికెన్ షాపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు
స్పాట్ ఫిక్సింగ్: హికెన్ షాపై సస్పెన్షన్ వేటు
ఆంధ్రజ్యోతి
దేవుడు కూడా బస్సు మిస్సవుతాడా!
ఆంధ్రజ్యోతి
లాస్ట్ బస్ మిస్సయ్యాను.. లిఫ్ట్ కావాలి అంటూ క్రికెట్ లెజెండ్ సచిన్.. ట్వీట్ చేయడం అతని ఫాలోయర్లను ఆశ్చ ర్యచకితులను చేసింది. వింబుల్డన్ టోర్నీని వీక్షించేందుకు సచిన్.. ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్నాడు. అక్కడి ఆక్స్ఫర్డ్షైర్ జిల్లా గ్రేట్ హాస్లే అనే గ్రామంలోని బస్టాప్లో నిల్చుని ఉన్న తన ఫొటోలను సచిన్ పోస్ట్ చేశాడు. 'నేనిప్పుడు గ్రేట్ ...
లాస్ట్ బస్ మిస్: లిఫ్ట్ కోసం సచిన్ పడిగాపులు(ఫొటో)Oneindia Telugu
సచిన్ ఆసక్తికర ట్వీట్.. నెటిజన్ల నుంచి భారీ స్పందన: ఫోటోలకు లైక్స్ వెల్లువవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లాస్ట్ బస్ మిస్సయ్యాను.. లిఫ్ట్ కావాలి అంటూ క్రికెట్ లెజెండ్ సచిన్.. ట్వీట్ చేయడం అతని ఫాలోయర్లను ఆశ్చ ర్యచకితులను చేసింది. వింబుల్డన్ టోర్నీని వీక్షించేందుకు సచిన్.. ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్నాడు. అక్కడి ఆక్స్ఫర్డ్షైర్ జిల్లా గ్రేట్ హాస్లే అనే గ్రామంలోని బస్టాప్లో నిల్చుని ఉన్న తన ఫొటోలను సచిన్ పోస్ట్ చేశాడు. 'నేనిప్పుడు గ్రేట్ ...
లాస్ట్ బస్ మిస్: లిఫ్ట్ కోసం సచిన్ పడిగాపులు(ఫొటో)
సచిన్ ఆసక్తికర ట్వీట్.. నెటిజన్ల నుంచి భారీ స్పందన: ఫోటోలకు లైక్స్ వెల్లువ
సాక్షి
సోమ్దేవ్ 'ఫైనల్' రికార్డు
సాక్షి
వినెట్కా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సోమ్దేవ్ దేవ్వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్దేవ్ గుర్తింపు పొందాడు. వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్దేవ్ 7-5, 4-6, 7-6 (7/5)తో డానియల్ ...
చాలెంజర్ విజేత సోమ్దేవ్ఆంధ్రజ్యోతి
ఏటిపి చాలెంజర్ ట్రోఫి విజేత సోమ్దేవ్ దేవ్వర్మన్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వినెట్కా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సోమ్దేవ్ దేవ్వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్దేవ్ గుర్తింపు పొందాడు. వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్దేవ్ 7-5, 4-6, 7-6 (7/5)తో డానియల్ ...
చాలెంజర్ విజేత సోమ్దేవ్
ఏటిపి చాలెంజర్ ట్రోఫి విజేత సోమ్దేవ్ దేవ్వర్మన్
Oneindia Telugu
సానియాను విస్మరించిన బిబిసి, సారీ: గుర్తుచేసిన స్మృతీ
Oneindia Telugu
న్యూఢిల్లీ/లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయం పట్ల యావత్ భారతదేశం గర్వపడుతుండగా.. బిబిసి ఛానల్ మాత్రం డబుల్స్లో గెలిచిన సానియా పేరును విస్మరించింది. సానియా మీర్జా మహిళల డబుల్స్ విభాగంలో మార్టినా హెంగిస్ జతగా టైటిల్ కైవసం చేసుకుంది. Smriti Irani forces BBCIndia to apologise after it fails to ...
త్రిమూర్తులకు సచిన్ అభినందనలుసాక్షి
సానియా గెలిచినట్టే కదా? బీబీసీ ఇండియాపై స్మృతి ఇరానీ మండిపాటువెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయం పట్ల యావత్ భారతదేశం గర్వపడుతుండగా.. బిబిసి ఛానల్ మాత్రం డబుల్స్లో గెలిచిన సానియా పేరును విస్మరించింది. సానియా మీర్జా మహిళల డబుల్స్ విభాగంలో మార్టినా హెంగిస్ జతగా టైటిల్ కైవసం చేసుకుంది. Smriti Irani forces BBCIndia to apologise after it fails to ...
త్రిమూర్తులకు సచిన్ అభినందనలు
సానియా గెలిచినట్టే కదా? బీబీసీ ఇండియాపై స్మృతి ఇరానీ మండిపాటు
సాక్షి
రెండో టీ20లోనూ భారత్ పరాజయం
ప్రజాశక్తి
బెంగళూరు : న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లోనూ భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయం చెందింది. సోమవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ను 2-0తో ఇంకా మరొక మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్ను గెలుచుకుంది. రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్కు బ్యాటింగ్ అప్పగించింది.
భారత్పై న్యూజిలాండ్ గెలుపుNamasthe Telangana
భారత మహిళల ఓటమిసాక్షి
టి-20 సిరీస్ ఓడిన భారత్Telangana99
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
బెంగళూరు : న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లోనూ భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయం చెందింది. సోమవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ను 2-0తో ఇంకా మరొక మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్ను గెలుచుకుంది. రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్కు బ్యాటింగ్ అప్పగించింది.
భారత్పై న్యూజిలాండ్ గెలుపు
భారత మహిళల ఓటమి
టి-20 సిరీస్ ఓడిన భారత్
సాక్షి
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై తీర్పు రేపు
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో మంగళవారం తీర్పు వెలువడనుంది. సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పును ఖరారు చేయనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి, ...
ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు రేపుVaartha
స్పాట్ ఫిక్సింగ్పై నేడు తీర్పుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో మంగళవారం తీర్పు వెలువడనుంది. సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పును ఖరారు చేయనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి, ...
ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు రేపు
స్పాట్ ఫిక్సింగ్పై నేడు తీర్పు
సర్వదర్శనం క్యూలో లడ్డూ టోకెన్లు
సాక్షి
సాక్షి, తిరుమల: సర్వదర్శనం కోసం వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో లడ్డూ టోకెన్లు మంజూరు చేశారు. ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా 9 నుంచి 15వ నంబర్ వరకు ఏడు కంపార్ట్మెంట్లలో అమలు చేశారు. ప్రస్తుతం కాలిబాటల్లో వచ్చే భక్తులకు మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో ఉచితంగా ఒక లడ్డూ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, తిరుమల: సర్వదర్శనం కోసం వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో లడ్డూ టోకెన్లు మంజూరు చేశారు. ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా 9 నుంచి 15వ నంబర్ వరకు ఏడు కంపార్ట్మెంట్లలో అమలు చేశారు. ప్రస్తుతం కాలిబాటల్లో వచ్చే భక్తులకు మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో ఉచితంగా ఒక లడ్డూ ...
సాక్షి
వైట్ వాష్ పై టీమిండియా గురి
సాక్షి
హరారే: జింబాబ్వే పర్యటనలో రాణిస్తున్న భారత కుర్రాళ్లు మరో పోరుకు సిద్ధమయ్యారు. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా చివరి, మూడో మ్యాచ్ లోనూ నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. మంగళవారం భారత్, జింబాబ్వేల మధ్య మూడే వన్డే జరగనుంది. అజింక్యా రహానే సారథ్యంలోని భారత్ తొలి వన్డేలో ...
టార్గెట్ వైట్వాష్..ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
హరారే: జింబాబ్వే పర్యటనలో రాణిస్తున్న భారత కుర్రాళ్లు మరో పోరుకు సిద్ధమయ్యారు. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా చివరి, మూడో మ్యాచ్ లోనూ నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. మంగళవారం భారత్, జింబాబ్వేల మధ్య మూడే వన్డే జరగనుంది. అజింక్యా రహానే సారథ్యంలోని భారత్ తొలి వన్డేలో ...
టార్గెట్ వైట్వాష్..
సాక్షి
క్రికెట్కు 'కాకతీయ కప్'
ప్రజాశక్తి
తెలంగాణ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సి.ఎం. రిలీఫ్ ఫండ్ కోసం తెలంగాణా స్టార్స్ వర్సెస్ చెన్నై హీరోస్ స్టార్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించనుంది. ఆగస్టు 9న ఎల్బి స్టేడియంలో ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాలను తెలంగాణ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఆకాష్, గౌరవాధ్యక్షుడు నాగరాజు, అధ్యక్షుడు సంగ కుమార్ తెలియజేశారు. వారు మాట్లాడుతూ.
తెలంగాణ ఫండ్కి స్టార్ క్రికెట్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
తెలంగాణ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సి.ఎం. రిలీఫ్ ఫండ్ కోసం తెలంగాణా స్టార్స్ వర్సెస్ చెన్నై హీరోస్ స్టార్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించనుంది. ఆగస్టు 9న ఎల్బి స్టేడియంలో ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాలను తెలంగాణ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఆకాష్, గౌరవాధ్యక్షుడు నాగరాజు, అధ్యక్షుడు సంగ కుమార్ తెలియజేశారు. వారు మాట్లాడుతూ.
తెలంగాణ ఫండ్కి స్టార్ క్రికెట్
沒有留言:
張貼留言