2015年7月4日 星期六

2015-07-05 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా'   
సాక్షి
ఖమ్మం: ప్రస్తుతం తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని, ఏసీబీ విచారణకు హాజరవుతానని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో గడువులోగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరిస్తానని సండ్ర తెలిపారు. శనివారం ఏసీబీ అధికారులు సండ్రకు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ హైదర్ గూడలోని సండ్ర ...

సండ్రకు మళ్లీ నోటీసు: ఇంటి గోడకు అతికించిన ఏసిబి   Oneindia Telugu
టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు మళ్లీ ఏసీబీ నోటీసులు...   ఆంధ్రజ్యోతి
సండ్రకు టీ ఏసీబీ నోటీసులు.. డెడ్‌లైన్ 6వ తేదీ 5 గంటల వరకు...   వెబ్ దునియా
Namasthe Telangana   
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గోదావరి నీటితో సిద్ధిపేటవాసుల పాదాలు కడుగుతా : టీ సీఎం కేసీఆర్   
వెబ్ దునియా
గోదావరి నీటితో సిద్ధిపేటవాసుల పాదాలు కడుగుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ వచ్చే మూడేళ్ళలో గోదావరి నీళ్ళు సిద్ధిపేటకు తెప్పించి.. ఆ నీటితో ఈ ప్రాంతవాసుల పాదాలు కడుగుతానని చెప్పారు. ఇందుకోసం కాళేశ్వరం వద్ద ...

హరీశ్ బాగా హుషారు, సిద్దిపేట మొక్కను నేను: సిఎం కెసిఆర్   Oneindia Telugu
ఒక్క మొక్క తక్కువైనా రాజీనామా చేయూల్సిందే   సాక్షి
మెదక్‌ : వజ్రాలు పెట్టి కొన్నా..సొంతూరు ప్రేమ దొరకదు- తెలంగాణ సీఎం కేసీఆర్‌   ఆంధ్రజ్యోతి
Namasthe Telangana   
Kandireega   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తలసానితో పోరు: గవర్నర్‌ను టార్గెట్ చేసిన మర్రి శశిధర్ రెడ్డి   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెసు నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పోటీ పడడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభా సభ్యత్వానికి చేసిన రాజీనామా వ్యవహారం ఎంత త్వరగా తేలిపోతే అంత త్వరగా సనత్‌నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ...

'గవర్నర్ నరసింహన్ ను తప్పించాలి'   సాక్షి
గవర్నర్‌ నరసింహన్‌ను తొలగించండి .. రాజ్‌నాథ్‌కు మర్రి శశిధర్ రెడ్డి లేఖ   వెబ్ దునియా
గవర్నర్‌ను వెంటనే తొలగించండి..   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
ప్రజాశక్తి   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అరెస్టయిన ఒక్క రోజులోనే బెయిలివ్వమన్న సందర్భాలు లేవా? : సిబల్‌కు సుప్రీం సీజే చురక   
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, దేశంలో పేరొందిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు చురక అంటించారు. కొన్ని కేసుల్లో నిందితుడికి అరెస్టు చేసిన ఒక్కరోజులోనే బెయిల్ మంజూరు చేయాలని కోరిన సందర్భాలు లేవా అని ప్రశ్నించారు. ఇలాంటి పలు కేసుల్లో మీరు (సిబల్) వాదనలు వినిపించారని గుర్తుచేయడంతో ...

కపిల్ సిబల్ కు సుప్రీంకోర్టు చురక   తెలుగువన్
రేవంత్‌ బెయిల్‌ రద్దు చేయం.. నెలపాటు జైల్లో ఎందుకు పెట్టారు?.. టీ ఏసీబీకి సుప్రీం ...   ఆంధ్రజ్యోతి
రేవంత్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ తిరస్కృతి   ప్రజాశక్తి

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
హామీలిచ్చి కొనుగోలు మరుస్తారా..!   
Andhrabhoomi
విజయవాడ, జూలై 4: పొగాకు సీజన్ ప్రారంభానికి ముందే వ్యాపారులు, ఎగుమతి దారులు, సిగిరెట్ తయారీదారులు కలిసి 172 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తామంటూ టుబాకో బోర్డుకు హామీ ఇచ్చి వేలం ప్రారంభమయి నాలుగు నెలలు దాటుతున్నా 30 శాతం పొగాకును కూడా కొనుగోలు చేయకపోవటంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు ...

మద్దతుధర ఇవ్వకుంటే సమరమే   సాక్షి
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి   ప్రజాశక్తి
చంద్రబాబుకు అల్టిమేటం ఇస్తున్నా: జగన్, టిడిపి శ్రేణుల ఘర్షణ   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
విప్లవ వీరుడు అల్లూరి   
సాక్షి
ఒంగోలు టౌన్ : అల్లూరి సీతారామరాజు జీవితం, పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని స్థానిక మంగమ్మ కాలేజీ రిటైర్డు ప్రిన్సిపాల్ ఏవీ పుల్లారావు పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కాలేజీ ఆవరణలో అల్లూరి సీతారామరాజు 118వ జయంతి నిర్వహించారు. సీతారామరాజు నేతృత్వంలో 1922 జనవరి నుండి 1924 మే వరకు ...

అల్లూరి జీవితాన్ని గిరిజనులు స్ఫూర్తిగా తీసుకోవాలి:జెసి   Andhrabhoomi
యువతకు అల్లూరి స్ఫూర్తి కావాలి   ప్రజాశక్తి
అల్లూరి సీతారామరాజుకు చంద్రబాబు నివాళి   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టిడిపి ఆటలు సాగనివ్వం, అఖిలప్రియ పట్ల దురుసుగా ప్రవర్తించారు: బొత్స   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యే భూమాపై అక్రమంగా ఎస్సీ, ...

'టీడీపీ ఆటలు సాగనివ్వం'   సాక్షి
నెట్టవద్దన్నందుకే భూమాపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా : బొత్స   వెబ్ దునియా
భూమాకు ఎదైనా జరిగితే బాధ్యత మీదే   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆళ్లగడ్డ సబ్‌ జైల్లోనే భూమా నాగిరెడ్డి: ఆహారం ముట్టకుండా మొరాయింపు   
Oneindia Telugu
కర్నూలు: తనను హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తరలించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ సబ్‌జైల్లో దీక్షకు దిగారు. తన ఆరోగ్యం బాగోలేదని, నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఆహారం తీసుకోబోనని ఆయన ...

నా తండ్రిని పదేపదే వేధిస్తున్నారు   సాక్షి
ఆళ్లగడ్డ సబ్‌జైల్లో భూమానాగిరెడ్డి దీక్ష   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హైదరాబాద్ టి-రాజధాని మాత్రమే కాదు.. దేశానికే కీలకం.. పొరుగును ప్రేమించండి.. కలహం ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): 'పొరుగును ప్రేమించండి!'... ఇది రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హితవు! ఇంకొంచెం సూటిగా చెప్పాలంటే... వివాదాలు, విమర్శలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చేసిన సూచన! మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు వ్యాసాల సంకలనం 'ఉనికి' పుస్తకావిష్కరణ సభలో ప్రణబ్‌ పాల్గొన్నారు. శుక్రవారం ...

నచ్చినా నచ్చకున్నా.. కలసి మెలసి ఉండాలి   సాక్షి
హైదరాబాద్ అందరిదీ   Andhrabhoomi
తగాదాలొద్దు: బాబు వర్సెస్ కెసిఆర్‌పై ప్రణబ్ పరోక్ష వ్యాఖ్య, హైద్రాబాద్ దేశానికే ...   Oneindia Telugu
వెబ్ దునియా   
Palli Batani   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నేటి అర్థరాత్రి జపాన్‌కు చంద్రబాబు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జులై 4 : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు(శనివారం) అర్థరాత్రి 1:20 గంటలకు జపాన్‌ పర్యటకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా జపాన్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశంకానున్నారు. అమరావతి శంకుస్థాపనకు జపాన్‌ ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు యనమల, నారాయణ పలువురు ...

జపాన్‌ పైనే బాబు ఆశంతా   ప్రజాశక్తి
అమరావతికి పూజ: ప్రధానిని ఆహ్వానించేందుకు జపాన్‌కు బాబు   Oneindia Telugu
రేపు రాత్రి జపాన్ పర్యటనకు చంద్రబాబు   సాక్షి
Andhrabhoomi   
అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言