2015年6月8日 星期一

2015-06-09 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
బిహార్ సీఎం అభ్యర్థి నితీశ్   
సాక్షి
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూల మధ్య పొత్తుపై అనిశ్చితి తొలగింది. పొత్తుకు ప్రధాన అడ్డంకిగా మారిన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అంగీకారం కుదిరింది. జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తానసలు పోటీ చేయబోవడం లేదని ...

బీహార్ సిఎం అభ్యర్థిగా నితీశ్   Andhrabhoomi
బీహార్ ఎన్నికలు: పోటీ చేయడం లేదన్న లాలూ, సీఎం అభ్యర్థిగా నితీశ్‌   Oneindia Telugu
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ - జేడీయూ ఐక్యతారాగం, గెలుస్తుందా...?   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Teluguwishesh   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
జార్ఖాండ్ లో ఎన్ కౌంటర్:12 మంది మావోయిస్టుల మృతి   
సాక్షి
రాంచీ : పోలీసుల జరిపిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన జార్ఖాండ్ లోని పలాము జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. 12 మంది మహింద్ర స్కార్పియో వాహనంలో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు కాల్పులు ప్రారంభించగానే మావోయిస్టులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు.
జార్ఖండ్ లో పేలిన తుపాకులు.. ఎన్ కౌంటర్ లో 12 మవోలు హతం   వెబ్ దునియా
ఎన్ కౌంటర్-12 మంది మావోయిస్టులు హతం   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
సినిమా చూసిన రాష్ట్రపతి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: షూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొంది, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'పికూ' సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చూశారు. ఆయన కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆయనకు ఈ సినిమాతో పాటు సినిమాలో బెంగాలీ యాసలో ఉన్న హిందీ కూడా బాగా నచ్చిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తండ్రీకూతుళ్ల ...

పికూ చూసిన రాష్ట్రపతి   Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రత్యేక ప్రదర్శన   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బజారులో వ్యాపారి తల నరికి తీసుకు వెళ్లాడు   
Oneindia Telugu
కోలకతా: ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా ఒక వ్యాపారి దారుణ హత్యకు గురైన సంఘటన పశ్చి మ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా లోని బెలపహారీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 30 సంవత్సరాల కూరగాయల వ్యాపారి హత్యకు గురైనాడు. హత్య చేసిన బుద్దేశ్వర్ పాల్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ...

తల నరికి...ఎత్తుకుపోయాడు   సాక్షి
క్షణికావేశం.. కూరగాయల వ్యాపారి తలను తెగనరికి... తలతో అడవిలోకి..   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దూసుకొచ్చిన వాహనం: రన్ వేపై తృటిలో తప్పిన ప్రమాదం   
Oneindia Telugu
అమృత్ సర్: విమానాశ్రయంలో ఒక వాహనం దూసుకు వచ్చి అలజడి సృష్టించింది. తృటిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం అమృత్ సర్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. ఢిల్లీ నుండి అమృత్ సర్ విమానాశ్రయానికి స్పైస్ జెట్ విమానం వచ్చింది. సోమవారం ఉదయం విమానాశ్రయంలో ఉన్న విమానంలో ప్రయాణికులు ...

తృటిలో తప్పిన ప్రమాదం   సాక్షి
రన్‌ వే పై దూసుకొచ్చిన ట్రక్కు... స్పైస్ జెట్‌కు తృటిలో తప్పిన ప్రమాదం...   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసింది   
సాక్షి
న్యూఢిల్లీ: మద్రాస్ ఐఐటీ విద్యార్థి సంఘం నిషేధంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇది విద్యార్థులకు పెద్ద విజయమని ట్విటర్‌లో పేర్కొన్నారు. ''నిషేధాలంటే ఇష్టపడే మోదీ సర్కార్ వెనుకంజ వేసింది. ఐఐటీ విద్యార్థుల సంఘంపై బ్యాన్ ఎత్తివేసింది. ఇది విద్యార్థులకు ...

మోదీ సర్కారు 'వెనుకంజ'   Andhrabhoomi
వెనక్కి తగ్గిన ఐఐటీ-ఎం... ఇది విద్యార్థుల విజయం : రాహుల్ గాంధీ   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రెండేళ్ల తర్వాత పాదం బయటకు   
సాక్షి
డెహ్రాడూన్: జల ప్రళయం సంభవించి దాదాపు రెండేళ్ల తర్వాత కేదార్ నాథ్ ఆలయం వద్ద మరోసారి చనిపోయినవారి అవశేషాలు బయటపడ్డాయి. ఓ వ్యక్తి కాలిబాగం ఆలయ ప్రాంగణంలో బయటపడింది. ప్రధాన ఆలయానికి 50 మీటర్ల దూరంలో కొందరు స్థానికులు శిథిలాలను తొలగిస్తుండగా ఇది కనిపించింది. 2013 జూన్ నెలలో హిమాలయ పర్వత పాద ప్రాంతాలను గంగా ప్రళయం ...

శైవక్షేత్రంలో జల ప్రళయం... రెండేళ్ల తర్వాత మృతుల అవశేషాలు..   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విమానానికి చుక్కలు చూపించిన తేనెటీగ   
Oneindia Telugu
లండన్: గాలిలో ఎగురుతున్న విమానం ఒక్క సారిగా ఎయిర్ పోర్టు చేరుకుంది. వెనక్కి తిరిగి వచ్చిన విమానంలో పరిశీలించిన అధికారులు చివరికి షాక్ కు గురైనారు. విమానం వెనక్కు తిరిగిరావడానికి ఒక తేనెటీగ కారణం అని తెలుసుకున్న ప్రయాణికులు నవ్వుకున్నారు. యుకే లోని సౌథాంప్టన్ నుండి డబ్లిన్ కు ఫ్లై బీ విమానం బీఈ 384 బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన 10 ...

తేనెటీగ విమానాన్ని ఆపేసిందా...? వెనక్కి వెళ్లి ల్యాండ్ అయ్యిందా ఆ విమానం..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టైమ్స్ ఆఫ్ ఇండియా తప్పిదం: 'హిందూ పేపర్ చదివే వరుడు కావలెను'   
Oneindia Telugu
ముంబై: 'టైమ్స్ ఆఫ్ ఇండియా' మళ్లీ మరో కొత్త వివాదంలో ఇరుక్కుంది. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కాస్మో‌పాలిటన్ క్లాసిఫైడ్స్ విభాగంలో తాను వివాహం చేసుకునేందుకు హిందూ పేపర్ చదివే అబ్బాయి కావాలని ఒక ప్రకటన వచ్చింది. ఆ యాడ్‌లో 'హిందూ పేపర్ చదివే వరుడు కావలెను. ఎందుకంటే హిందూ నిజాయితీని ప్రదర్శిస్తుంది. క్లుప్తంగా, చక్కగా వార్తలుంటాయి. వారు ...

సామాజిక మాధ్యమాల్లో చర్చ: హిందూ పేపర్ చదివే అబ్బాయి కావాలని..?   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వాజ్‌పేయి మాకు ఒక ఆదర్శం : ప్రధాని నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
మాజీ ప్రధాని, బీజేపీ వృద్ధ రాజకీయవేత్త అటల్ బిహారీ వాజ్‌పేయి మాకు ఒక ఆదర్శమని, ఆయనలా ఉండాలని ఎంతోమంది కోరుకుంటారనుకోవడంలో సందేహం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వాజ్ పేయికి ఆదివారం బంగ్లాదేశ్ అత్యున్నత పురస్కారం 'బంగ్లాదేశ్ లిబరేషన్ వార్'ను ప్రదానం చేశారు. వాజ్‌పేయి తరపున నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ అధ్యక్షుడు ...

వాజపేయికి బంగ్లా 'లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ(ఫోటోలు)   Oneindia Telugu
ఆయన వచ్చుంటే మరోలా ఉండేది..   సాక్షి
వాజపేయికి బంగ్లా విమోచన పురస్కారం   Andhrabhoomi
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言