Oneindia Telugu
పాక్తో క్రికెట్ సిరీస్ తగదు
సాక్షి
న్యూఢిల్లీ: భారత్ పై దాడులకు దిగే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా లోక్సభలో సూచించారు. రెండు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్కు అనుమతి ఇవ్వవద్దని సోమవారం జీరో అవర్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'హఫీజ్ సయీద్ పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. జకీయుర్ ...
భారత్తో సంబంధాల పునరుధ్ధరణ కోసం పాక్..TV5
'భారత్-పాక్ సిరీస్ వద్దంటే వద్దు'Namasthe Telangana
దాడులు చేసే వారితోనా: పాక్-భారత్ క్రికెట్ సిరీస్పై లోకసభలో బీజేపీ ఎంపీOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత్ పై దాడులకు దిగే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా లోక్సభలో సూచించారు. రెండు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్కు అనుమతి ఇవ్వవద్దని సోమవారం జీరో అవర్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'హఫీజ్ సయీద్ పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. జకీయుర్ ...
భారత్తో సంబంధాల పునరుధ్ధరణ కోసం పాక్..
'భారత్-పాక్ సిరీస్ వద్దంటే వద్దు'
దాడులు చేసే వారితోనా: పాక్-భారత్ క్రికెట్ సిరీస్పై లోకసభలో బీజేపీ ఎంపీ
సాక్షి
షారుఖ్కు నో ఎంట్రీ!
Andhrabhoomi
ముంబయి, మే 11: బాలీవుడ్ సూపర్ స్టార్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్కు ఈసారి కూడా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ని చూసే అవకాశం ఉండదు. అతనిని అనుమతించేది లేదని ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) అధికారి స్పష్టం చేశాడు. మూడేళ్ల క్రితం, 2012 మే 16న ఎంసిఎ భద్రతా సిబ్బందితో షారుఖ్ ...
ఈసారీ నో ఎంట్రీసాక్షి
నిషేధం: ఐపీఎల్లో మే 14న జరిగే మ్యాచ్ని షారుఖ్ ఖాన్ ప్రత్యక్షంగా వీక్షించలేడుOneindia Telugu
షారుఖ్ ఖాన్ను వాంఖడేకు అనుమతించబోంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, మే 11: బాలీవుడ్ సూపర్ స్టార్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్కు ఈసారి కూడా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ని చూసే అవకాశం ఉండదు. అతనిని అనుమతించేది లేదని ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) అధికారి స్పష్టం చేశాడు. మూడేళ్ల క్రితం, 2012 మే 16న ఎంసిఎ భద్రతా సిబ్బందితో షారుఖ్ ...
ఈసారీ నో ఎంట్రీ
నిషేధం: ఐపీఎల్లో మే 14న జరిగే మ్యాచ్ని షారుఖ్ ఖాన్ ప్రత్యక్షంగా వీక్షించలేడు
షారుఖ్ ఖాన్ను వాంఖడేకు అనుమతించబోం
వెబ్ దునియా
శ్రీవారి సేవలో హిజ్రాలు..
వెబ్ దునియా
హిజ్రాలు సాధారణంగా పూజలు పునష్కారాలకు దూరంగా ఉంటారు. శక్తి గుడి, తిరుణాళ్ళ వంటి వాటికి తప్ప మరెక్కడా సాధారణ దేవాలయాల్లో కనిపించరు. అయితే సోమవారం తిరుమలలో 30 మందికి పైగా హిజ్రాలు శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం సుమారు 30 మందికిపైగా ...
శ్రీవారిని దర్శించుకున్న హిజ్రాలుసాక్షి
శ్రీవారిని దర్శించుకున్న 40 మంది హిజ్రాలుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హిజ్రాలు సాధారణంగా పూజలు పునష్కారాలకు దూరంగా ఉంటారు. శక్తి గుడి, తిరుణాళ్ళ వంటి వాటికి తప్ప మరెక్కడా సాధారణ దేవాలయాల్లో కనిపించరు. అయితే సోమవారం తిరుమలలో 30 మందికి పైగా హిజ్రాలు శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం సుమారు 30 మందికిపైగా ...
శ్రీవారిని దర్శించుకున్న హిజ్రాలు
శ్రీవారిని దర్శించుకున్న 40 మంది హిజ్రాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫిక్సింగ్లో 'సూపర్ కింగ్స్' : లలిత్ మోదీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నలుగురు చెన్నై సూపర్కింగ్స్ ఆటగాళ్లకు ఫిక్సింగ్తో సంబంధం ఉందని సోమవారం ట్వీట్ చేశాడు. వీరిలో జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లున్నారని ఆరోపించాడు. ఒకవేళ సుప్రీంకోర్టు ఫిక్సింగ్లో ఉన్న ఆటగాళ్ల పేర్లనుగనుక విడుదల చేస్తే వాటిలో కనీసం నలుగురు చెన్నై ...
ఐపీఎల్లో రూ.వేల కోట్ల బెట్టింగ్స్.. సీఎస్కే అటగాళ్లకు లింకు : లలిత్ మోడీ!వెబ్ దునియా
ఒక్కో ఐపీఎల్ మ్యాచ్.. రూ.10 వేల కోట్ల బెట్టింగ్సాక్షి
ఫిక్సింగ్లో 4గురు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు: మోడీ బాంబుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నలుగురు చెన్నై సూపర్కింగ్స్ ఆటగాళ్లకు ఫిక్సింగ్తో సంబంధం ఉందని సోమవారం ట్వీట్ చేశాడు. వీరిలో జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లున్నారని ఆరోపించాడు. ఒకవేళ సుప్రీంకోర్టు ఫిక్సింగ్లో ఉన్న ఆటగాళ్ల పేర్లనుగనుక విడుదల చేస్తే వాటిలో కనీసం నలుగురు చెన్నై ...
ఐపీఎల్లో రూ.వేల కోట్ల బెట్టింగ్స్.. సీఎస్కే అటగాళ్లకు లింకు : లలిత్ మోడీ!
ఒక్కో ఐపీఎల్ మ్యాచ్.. రూ.10 వేల కోట్ల బెట్టింగ్
ఫిక్సింగ్లో 4గురు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు: మోడీ బాంబు
Oneindia Telugu
వారెవ్వా వార్నర్: మిల్లర్ భయపెట్టినా హైదరాబాద్దే విజయం
Oneindia Telugu
హైదరాబాద్: సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి మెరిసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉప్పల్లో మరోసారి బ్యాట్తో సత్తా చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. మొహాలీతో పాటు ఉప్పల్లోనూ పంజాబ్ను సన్రైజర్స్ మట్టికరిపించింది. ఈ గెలుపుతో సన్రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. నాకౌట్ ...
ఉఫ్... హమ్మయ్య!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి మెరిసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉప్పల్లో మరోసారి బ్యాట్తో సత్తా చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. మొహాలీతో పాటు ఉప్పల్లోనూ పంజాబ్ను సన్రైజర్స్ మట్టికరిపించింది. ఈ గెలుపుతో సన్రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. నాకౌట్ ...
ఉఫ్... హమ్మయ్య!
సాక్షి
యువరాజ్ది మార్కెట్ ఆధారిత రేటు
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో రూ.16 కోట్ల అత్యధిక ధరతో యువరాజ్ సింగ్ను కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్డెవిల్స్కు ఈ ఏడాది ఇప్పటివరకు అతడి ద్వారా పెద్దగా ఒరిగిందేం లేదు. అయితే ఏమాత్రం రాణించలేకపోతున్న యువీపై అంత ధర పెట్టడంపై డీడీ స్పందించింది. అది ఐపీఎల్ మార్కెట్ను అనుసరించే జరిగిందని ఆ జట్టు సీఈవో హేమంత్ దువా అన్నారు. వేలం ...
యువీకి 16 కోట్లు: 'తక్కువకే కొనాలనుకున్నాం, ధర పెరగడానికి కారణం అదే'Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో రూ.16 కోట్ల అత్యధిక ధరతో యువరాజ్ సింగ్ను కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్డెవిల్స్కు ఈ ఏడాది ఇప్పటివరకు అతడి ద్వారా పెద్దగా ఒరిగిందేం లేదు. అయితే ఏమాత్రం రాణించలేకపోతున్న యువీపై అంత ధర పెట్టడంపై డీడీ స్పందించింది. అది ఐపీఎల్ మార్కెట్ను అనుసరించే జరిగిందని ఆ జట్టు సీఈవో హేమంత్ దువా అన్నారు. వేలం ...
యువీకి 16 కోట్లు: 'తక్కువకే కొనాలనుకున్నాం, ధర పెరగడానికి కారణం అదే'
వెబ్ దునియా
శ్రీకాళహస్తిలో యువకులు బైక్ రేసింగ్... స్వర్ణముఖి నదిలో పడి యువకుడి మృతి..!
వెబ్ దునియా
శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రహదారులపై రయ్యిమని శబ్దంతో, ప్రజలను భయాందోళనకు గురిచేసే బైక్ రేసింగ్లో ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్, విజయవాడ, గుంటూరులకే పరిమితమైన ఈ ప్రాణాంతక బైక్ రేసింగ్ తాజాగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు ...
శ్రీకాళహస్తిలో బైక్ రేసింగ్ ల కలకలంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రహదారులపై రయ్యిమని శబ్దంతో, ప్రజలను భయాందోళనకు గురిచేసే బైక్ రేసింగ్లో ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్, విజయవాడ, గుంటూరులకే పరిమితమైన ఈ ప్రాణాంతక బైక్ రేసింగ్ తాజాగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు ...
శ్రీకాళహస్తిలో బైక్ రేసింగ్ ల కలకలం
సాక్షి
శంషాబాద్ వరకూ ఎంఎంటిఎస్
Andhrabhoomi
హైదరాబాద్, మే 11: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటిఎస్ రైలు మార్గాన్ని పొడిగించాల్సిన అవశ్యకత ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంలో ఎదురవుతున్న అవరోధాలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. నగరంలోని పలు రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఆర్వోబిలు ఇతర ...
'చిక్కుముడులను పరిష్కరిస్తున్నా'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మే 11: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటిఎస్ రైలు మార్గాన్ని పొడిగించాల్సిన అవశ్యకత ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంలో ఎదురవుతున్న అవరోధాలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. నగరంలోని పలు రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఆర్వోబిలు ఇతర ...
'చిక్కుముడులను పరిష్కరిస్తున్నా'
TV5
బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్
సాక్షి
హైదరాబాద్: ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి జరుగుతున్న 48వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదారాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు మార్పులతో హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. బిపుల్ శర్మ, కేఎల్ రాహుల్, ట్రెంట్ బౌల్ట్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ ఆడిన ఆటగాళ్లతోనే పంజాబ్ ...
బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్TV5
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి జరుగుతున్న 48వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదారాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు మార్పులతో హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. బిపుల్ శర్మ, కేఎల్ రాహుల్, ట్రెంట్ బౌల్ట్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ ఆడిన ఆటగాళ్లతోనే పంజాబ్ ...
బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
సాక్షి
వయాగ్రాతో మలేరియాకు చెక్!
సాక్షి
లండన్: నపుంసకత్వాన్ని నిరోధించేందుకు సామర్థవంతమైన జౌషధంగా పరిగణించబడుతున్న 'వయాగ్రా' మలేరియాకు చెక్ పెట్టగలదట. మలేరియాను వ్యాపింపజేసే పరాన్నజీవిని అడ్డుకునే శక్తి వయాగ్రాకు ఉందని పరిశోధనలో తేలింది. మలేరియా వ్యాధి కారకం ఎరిత్రోసైట్ ను పెడసరంగా మార్చడం ద్వారా రక్తంలో దాన్ని చలనాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది. లండన్ స్కూల్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: నపుంసకత్వాన్ని నిరోధించేందుకు సామర్థవంతమైన జౌషధంగా పరిగణించబడుతున్న 'వయాగ్రా' మలేరియాకు చెక్ పెట్టగలదట. మలేరియాను వ్యాపింపజేసే పరాన్నజీవిని అడ్డుకునే శక్తి వయాగ్రాకు ఉందని పరిశోధనలో తేలింది. మలేరియా వ్యాధి కారకం ఎరిత్రోసైట్ ను పెడసరంగా మార్చడం ద్వారా రక్తంలో దాన్ని చలనాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది. లండన్ స్కూల్ ...
沒有留言:
張貼留言