సాక్షి
లంచం ఇవ్వనందుకు మహిళపై ఇటుకతో దాడి
సాక్షి
సాక్షి,న్యూఢిల్లీ: లంచం ఇవ్వనందుకు ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఓ మహిళను ఇటుకతో కొట్టాడు. దిగ్బ్రమ కలిగించే ఈ ఘటన గోల్ప్లింక్స్ ప్రాంతంలో జరిగింది. ఈ దురాగతానికి పాల్పడిన ట్రాఫిక్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ని డిస్మిస్ చేశామని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ బస్సీ ధ్రువీకరించారు. ఢిల్లీ పోలీసుల తరపున ఆయన ఈ ...
ఢిల్లీ మహిళపై ఇటుక రాయితో దాడి.. ఖాకీ సస్పెడ్.. అరెస్టు...వెబ్ దునియా
కానిస్టేబుల్ కండకావరం!Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి,న్యూఢిల్లీ: లంచం ఇవ్వనందుకు ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఓ మహిళను ఇటుకతో కొట్టాడు. దిగ్బ్రమ కలిగించే ఈ ఘటన గోల్ప్లింక్స్ ప్రాంతంలో జరిగింది. ఈ దురాగతానికి పాల్పడిన ట్రాఫిక్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ని డిస్మిస్ చేశామని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ బస్సీ ధ్రువీకరించారు. ఢిల్లీ పోలీసుల తరపున ఆయన ఈ ...
ఢిల్లీ మహిళపై ఇటుక రాయితో దాడి.. ఖాకీ సస్పెడ్.. అరెస్టు...
కానిస్టేబుల్ కండకావరం!
వెబ్ దునియా
అమృతసర్లో సాగర కన్య పుట్టింది..! ఫలించిన వీరబ్రహ్మం వాక్కు..!
వెబ్ దునియా
సాగర కన్యలు ఉంటారని చిన్నప్పుడెప్పుడో పుస్తకాల్లో చదివి ఉంటాం, లేదా సినిమాల్లో చూసి ఉంటాం. అయితే తాజాగా పంజాబ్లోని అమృత్సర్లోని రాజసాన్సీ ప్రాంతంలో ఓ మహిళకు పాప పుట్టింది. రబ్బరు బొమ్మలాంటి ఈ పాపాయి ముఖం అచ్చం చేపలా ఉండడం విశేషం. పాప కళ్లు, పెదాలు ఎర్రగా ఉండగా, పాపను ఎవరైనా ముట్టుకుంటే చాలు ఏడుస్తోంది. అయితే, పాప తల్లి ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
సాగర కన్యలు ఉంటారని చిన్నప్పుడెప్పుడో పుస్తకాల్లో చదివి ఉంటాం, లేదా సినిమాల్లో చూసి ఉంటాం. అయితే తాజాగా పంజాబ్లోని అమృత్సర్లోని రాజసాన్సీ ప్రాంతంలో ఓ మహిళకు పాప పుట్టింది. రబ్బరు బొమ్మలాంటి ఈ పాపాయి ముఖం అచ్చం చేపలా ఉండడం విశేషం. పాప కళ్లు, పెదాలు ఎర్రగా ఉండగా, పాపను ఎవరైనా ముట్టుకుంటే చాలు ఏడుస్తోంది. అయితే, పాప తల్లి ...
Oneindia Telugu
కోల్ కతా లోకల్ ట్రైన్ లో పేలుడు..17 మందికి గాయాలు
సాక్షి
కోల్ కతా: లోకల్ ట్రైన్ లో పేలుడు సంభవించి సుమారు 17 మంది గాయపడ్డ సంఘటన కోల్ కతాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సీల్డా-కృష్ణానగర్ రైలు మంగళవారం తెల్లవారు జామున 3:55 గంటలకి టిటాఘడ్ స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స్ నిమిత్తం స్థానిక ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు ...
లోక్ల్ ట్రైన్లో పేలుడు..17 మందికి గాయాలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కోల్ కతా: లోకల్ ట్రైన్ లో పేలుడు సంభవించి సుమారు 17 మంది గాయపడ్డ సంఘటన కోల్ కతాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సీల్డా-కృష్ణానగర్ రైలు మంగళవారం తెల్లవారు జామున 3:55 గంటలకి టిటాఘడ్ స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స్ నిమిత్తం స్థానిక ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు ...
లోక్ల్ ట్రైన్లో పేలుడు..17 మందికి గాయాలు
Oneindia Telugu
రాజకీయాలపై కిరణ్ బేడీకి వైరాగ్యం: ప్రజాసేవపై అనురక్తే
Oneindia Telugu
పానాజీ: మాజీ ఐపీఎస్ అధికారి, బిజెపి నాయకులు కిరణ్ బేడీకి రాజకీయ వైరాగ్యం వచ్చినట్లుంది.ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో, బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్బేడీ ఘోరమైన ఓటమిని చవి చూశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల తర్వాత జీవితం ఎలా ఉందని మీడియా వేసిన ప్రశ్నకు ...
'నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను'సాక్షి
ఇకపై ఎన్నికలకు దూరం: కిరణ్బేడీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ అనుభవం చాలు.. మళ్ళీ ఎన్నికల్లో పోటీచేయను: కిరణ్ బేడీ స్పష్టం..!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
పానాజీ: మాజీ ఐపీఎస్ అధికారి, బిజెపి నాయకులు కిరణ్ బేడీకి రాజకీయ వైరాగ్యం వచ్చినట్లుంది.ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో, బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్బేడీ ఘోరమైన ఓటమిని చవి చూశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల తర్వాత జీవితం ఎలా ఉందని మీడియా వేసిన ప్రశ్నకు ...
'నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను'
ఇకపై ఎన్నికలకు దూరం: కిరణ్బేడీ
ఆ అనుభవం చాలు.. మళ్ళీ ఎన్నికల్లో పోటీచేయను: కిరణ్ బేడీ స్పష్టం..!
Oneindia Telugu
దావూద్ పాక్లోనే ఉన్నాడు
సాక్షి
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో స్పష్టంచేసింది. ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్ను పాక్ నుంచి భారత్కు రప్పించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, ఇక్కడి న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొంది. దావూద్ ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి ...
పాక్లోనే దావూద్Andhrabhoomi
దావూద్ను భారత్కు రప్పిస్తాం: రాజ్నాథ్సింగ్Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో స్పష్టంచేసింది. ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్ను పాక్ నుంచి భారత్కు రప్పించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, ఇక్కడి న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొంది. దావూద్ ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి ...
పాక్లోనే దావూద్
దావూద్ను భారత్కు రప్పిస్తాం: రాజ్నాథ్సింగ్
Andhrabhoomi
రాజ్యసభలో అదే తీరు
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాజీనామా వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. సభ ప్రారంభం అయినప్పటి నుంచి కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఏకమై గడ్కారీ రాజీనామా చేయకుండా సభను సాగనిచ్చేది లేదని భీష్మించాయి. చివరకు నితిన్ గడ్కారీ సభలో ప్రకటన చేయాల్సి వచ్చింది. విపక్షాలు తమ ...
రాజ్యసభలో రగడVaartha
గడ్కరీ రాజీనామా చేయాలిNamasthe Telangana
గడ్కరీ రాజీనామా చేయాల్సిందేAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాజీనామా వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. సభ ప్రారంభం అయినప్పటి నుంచి కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఏకమై గడ్కారీ రాజీనామా చేయకుండా సభను సాగనిచ్చేది లేదని భీష్మించాయి. చివరకు నితిన్ గడ్కారీ సభలో ప్రకటన చేయాల్సి వచ్చింది. విపక్షాలు తమ ...
రాజ్యసభలో రగడ
గడ్కరీ రాజీనామా చేయాలి
గడ్కరీ రాజీనామా చేయాల్సిందే
Namasthe Telangana
రాజకీయ కుట్రతోనే కేసులు పెట్టారు: జయలలిత
Namasthe Telangana
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో తనకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు మాజీ సీఎం జయలలిత సంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని మేలిమి బంగారంగా బయట పడ్డానన్నారు. కాగా ...
జయ పునరుజ్జీవం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జయకు శుభాకాంక్షల వెల్లువసాక్షి
అన్ని 88 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో తనకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు మాజీ సీఎం జయలలిత సంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని మేలిమి బంగారంగా బయట పడ్డానన్నారు. కాగా ...
జయ పునరుజ్జీవం!
జయకు శుభాకాంక్షల వెల్లువ
వెబ్ దునియా
తారుమారైన తమిళ రాజకీయాలు.. ముందుస్తుపై అంచనాలు..!
వెబ్ దునియా
ఆదాయానికి మించిన జయలలిత ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అసలు తమిళనాట ఏం చేయాలని ఒకవైపు అన్నాడిఎంకే.. మరోవైపు డిఎంకేలు తెగ ఆలోచిస్తున్నాయి. ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళితే ఎలా ఉంటుందని అన్నాడిఎంకే ఆలోచిస్తుంటే.. జయలలిత బయట పడడంతో ...
ముందస్తు తప్పదా?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆదాయానికి మించిన జయలలిత ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అసలు తమిళనాట ఏం చేయాలని ఒకవైపు అన్నాడిఎంకే.. మరోవైపు డిఎంకేలు తెగ ఆలోచిస్తున్నాయి. ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళితే ఎలా ఉంటుందని అన్నాడిఎంకే ఆలోచిస్తుంటే.. జయలలిత బయట పడడంతో ...
ముందస్తు తప్పదా?
సాక్షి
నినాదాలు.. వాకౌట్ల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
సాక్షి
న్యూడిల్లీ: నిరసనలు.. నినాదాలు.. వాకౌట్ల మధ్య కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద భూసేకరణ సవరణ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్, తృణమూల్, బిజూ జనతాదళ్, వామపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ స్పీకర్ సుమిత్రామహాజన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారు. ఇదే బిల్లు ...
లోక్సభలో మళ్లీ ల్యాండ్ బిల్లుNamasthe Telangana
నల్లధన బిల్లుకు లోక్సభ ఆమోదంAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూడిల్లీ: నిరసనలు.. నినాదాలు.. వాకౌట్ల మధ్య కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద భూసేకరణ సవరణ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్, తృణమూల్, బిజూ జనతాదళ్, వామపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ స్పీకర్ సుమిత్రామహాజన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారు. ఇదే బిల్లు ...
లోక్సభలో మళ్లీ ల్యాండ్ బిల్లు
నల్లధన బిల్లుకు లోక్సభ ఆమోదం
TV5
ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి
సాక్షి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. అనంతనాగ్ జిల్లాలోని సంగం ప్రాంతంలోని హత్ముల్లా వద్ద సీఆర్పీఎఫ్ పికెట్పై ఉగ్రవాదులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఓంకార్ సింగ్, కానిస్టేబుల్ తిలక్రాజ్ మృతిచెందారు. దాడి అనంతరం జవాన్ల ఆయుధాలను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు.
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిTV5
ఉగ్ర దాడిలో ఇద్దరు జవాన్లు మృతిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. అనంతనాగ్ జిల్లాలోని సంగం ప్రాంతంలోని హత్ముల్లా వద్ద సీఆర్పీఎఫ్ పికెట్పై ఉగ్రవాదులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఓంకార్ సింగ్, కానిస్టేబుల్ తిలక్రాజ్ మృతిచెందారు. దాడి అనంతరం జవాన్ల ఆయుధాలను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు.
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి
ఉగ్ర దాడిలో ఇద్దరు జవాన్లు మృతి
沒有留言:
張貼留言