2015年4月11日 星期六

2015-04-12 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
గాఢ నిద్రలో ఉన్న కూలీలపై కాల్పులు... 20 మంది దుర్మరణం..!   
వెబ్ దునియా
రోజంతా శ్రమించి, రాత్రి పడుకుని గాఢ నిద్రలో ఉన్న వారిపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. నిద్రలో ఉన్న ఆ కూలీలు మేల్కొని ఏమి జరుగుతుందని గుర్తించే లోపే రక్తపు మడుగులో శవాలుగా మారిపోయారు. పాకిస్తాన్‌లో జరిగిన సంఘటన దిగ్బ్రాంతి పరిచింది.
కిరాతకం: నిద్రిస్తున్న 20 మంది కూలీలను కాల్చి చంపేశారు   Oneindia Telugu
నిద్రిస్తున్న వారిపై కాల్పులు: 20 మంది మృతి   Vaartha
నిద్రలో ఉన్న 20 మందిని కాల్చేశారు   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహిళలకు సాయుధ శిక్షణ ఇస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు!   
వెబ్ దునియా
ఒళ్లుగగుర్పొడిచే దుశ్చర్యలతో ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ఇపుడు మరో కొత్త పంథాను ఎంచుకున్నారు. తమ లక్ష్యాలను పూర్తి చేసుకునేందు మహిళలను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం వారికి సాయుధ శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు ఇసిస్ తీవ్రవాద సంస్థ తాజాగా ఐదు నిమిషాల నిడివి కలిగిన ...

మహిళా సూసైడ్‌ బాంబర్లు   Vaartha
ఐఎస్‌ఐఎస్ తరపున మహిళలు సైతం..   Namasthe Telangana
మహిళా సూసైడ్ బాంబర్లు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మలాలాకు మరో గౌరవం   
Andhrabhoomi
పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ (17) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఖగోళంలోని ఓ ఉల్కకు 'మలాలా' అని నామకరణం చేసినట్లు అమెరికా అంతరిక్ష శాస్తవ్రేత్తలు ప్రకటించారు. బాలికల విద్య కోసం తాలిబన్ తీవ్రవాదులను ధైర్యంగా ఎదిరించిన మలాలా పోరాట పటిమను మెచ్చి ఖగోళ శాస్తవ్రేత్తలు '316201' ఉల్కకు ...

ఉల్కకు మలాలా పేరు పెట్టిన అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు!   వెబ్ దునియా
మలాలాకు మరో అరుదైన గౌరవం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
చైనా పెత్తనం చేయాలని చూస్తోంది...   
తెలుగువన్
అమెరికా అధ్యక్షుడు చైనా తీరుపై మండిపడ్డారు. ఆసియా ఖండంలోని చిన్న దేశాలపై ఆర్ధిక బలంతో చైనా పెత్తనం చేయాలని చూస్తోందని, ఇది ఆ ప్రాంతానికి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ఇది చాలా చెడు ప్రభావాలకు దారి తీస్తుందన్నారు. పనామాలో జరుగనున్న కరేబియన్ సదస్సులో పాల్గొనేందుకు ఒబామా జమైకా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ ...

చైనా దుస్సాహసం : చిన్న దేశాలను బెదిరిస్తోంది.. ఒబామా   వెబ్ దునియా
ఆర్థిక, అంగ బలంతో చిన్న దేశాలను బెదిరిస్తోంది: చైనాపై ఒబామా   Oneindia Telugu
చిన్న దేశాలను చైనా బెదిరిస్తోంది: ఒబామా   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహిళలపై పబ్లిక్‌లో 8 నెలలు గ్యాంగ్ రేప్   
Oneindia Telugu
ఇరాక్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండ పోతున్నది. మహిళను బహిరంగంగా సామూహిక అత్యాచారం చేసి వారి పైశాచికాన్ని మరోకసారి ప్రపంచానికి చూపించారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల బాధిత మహిళలు, యువతులు చెబుతున్న పచ్చినిజాలను వెల్లడించారు. ఉత్తర ఇరాక్ లోని సింజర్ పట్టణంలో వేలాధి మంది యజీదీ మతస్తులు నివాసం ...

మహిళలపై ఐసిస్ బహిరంగ గ్యాంగురేప్ !   వెబ్ దునియా
యజీదీ మహిళలపై బహిరంగ గ్యాంగ్ రేప్!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
వైమానిక దళానికి ఊపిరి   
Andhrabhoomi
పనాజి, ఏప్రిల్ 11: ఫ్రాన్స్‌నుంచి 36 రఫాలే యుద్ధ విమానాల కొనుగోలుకు ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంతో భారత వైమానిక దళానికి కొంత ఊపిరి (ఆక్సిజన్) లభిస్తుందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. పారిస్‌లో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండ్ మధ్య చర్చల అనంతరం 36 రఫాలే యుద్ధ విమానాలను కొనుగోలు ...

రాజుకున్న రఫాలే   ప్రజాశక్తి
'మోదీజీ.. పనికిమాలిన యుద్ధ విమానాలు కొనొద్దు'   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


పాక్ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలు   
Andhrabhoomi
హైదరాబాద్:పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పంజాబ్‌లోని అట్టారి సైనిక శిబిరంపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. Related Article. రాయలసీమ, తెలంగాణలలో వర్షాలు · బాణాసంచా పేలుడు బాధితురాలు మృతి · పూలే ఆశయాలు ఆచరిస్తే అదే నిజమైన నివాళి:చంద్రబాబు · మహామంటపం, ...

పాక్ స్మగ్లర్ల కాల్పులు,జవాన్లకు గాయాలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లఖ్వీ విడుదలపై మోడీ మండిపాటు : ఇజ్రాయెల్ ఆశ్చర్యం!   
వెబ్ దునియా
ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీని పాకిస్థాన్ ప్రభుత్వం రిలీజ్ చేయడంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ఆయన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. టెర్రరిస్టులకు ఆశ్రయమివ్వొద్దని మోడూ కోరారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు 26/11 ...

పాక్‌ జైలునుండి లఖ్వీ విడుదల   Vaartha
లఖ్వీ విడుదలపై మళ్లీ అప్పీల్ చేయండి   Namasthe Telangana
ప్రత్యేకం: రక్తపాతం సృష్టించే వారికి స్వేచ్ఛ లభిస్తే ఎలా..?   Teluguwishesh
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 32 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాకొట్టిన బస్సు.. 24 మంది దుర్మణం..!   
వెబ్ దునియా
బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టడంతో 24 మంది ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బారిసల్ - ఢాకా జాతీయ రహదారిలో సుమారు 50 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఆ బస్సు గురువారం వేకువజామున ఫరిద్ పూర్ జిల్లాలోని బంగా ప్రాంతంలో ...

బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టి 24 మంది దుర్మరణం   Oneindia Telugu
బస్సు ప్రమాదం.. 24 మంది మృతి   తెలుగువన్
చెట్లను గుద్దుకున్న బస్సు..24మంది మృతి   Namasthe Telangana
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైద్య సేవలు అందించలేదనీ...డాక్టర్లను కాల్చి చంపిన ఐసిస్   
వెబ్ దునియా
వారు చేసిందల్లా ఉగ్రవాదులకు వైద్యం చేయడానికి నిరాకరించడమే.. వైద్యం చేస్తే తమ ప్రాణాలు పోతాయని విన్నవించుకున్నారు. చేయకపోతే తామే చంపేస్తామంటూ ఐసిస్ ఇరాక్ లో డాక్టర్లపై విరుచుకు పడ్డారు. అందరిని ఒక చోటుకు చేర్చి డాక్టర్లపై తుపాకీ గుళ్ళి వర్షం కురిపించారు. వారందరిని హతమార్చిన విడియోలను ఇంటర్నెట్ పెట్టారు. వివరాలిలా ఉన్నాయి.
చికిత్సకు నిరాకరించారని, 10 మంది వైద్యులను కాల్చి చంపారు   Oneindia Telugu
పది మంది డాక్టర్లనూ చంపేశారు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言