2015年4月8日 星期三

2015-04-09 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
అమితాబ్ కు పద్మవిభూషణ్.. ప్రధానం చేసిన రాష్ట్రపతి   
వెబ్ దునియా
బిగ్ బి అమితాబ్ బచ్చన్(72) ప్రతిష్టాత్మక పౌరపురస్కారం పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో పద్మ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. తెలుగు తేజాలైన ప్రవాసాంధ్రుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్, తెలుగుసినీ నటుడు కోటా ...

కళారంగానికి పద్మాలు   Andhrabhoomi
అమితాబ్‌కు పద్మ విభూషణ్   సాక్షి
అమితాబ్, కోటాలకు పద్మ అవార్డులు.. ఐశ్వర్య దంపతులే ప్రత్యేక అకర్షణ   Teluguwishesh
TV5   
Namasthe Telangana   
FIlmiBeat Telugu   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువును తుపాకీతో కాల్చి చంపారు!   
వెబ్ దునియా
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బంధువును గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లా పూల్ పూర్ గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి పేరు అరవింద్ సింగ్. మంగళవారం అర్థ రాత్రి కారులో తన భార్యను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు ...

హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువును కాల్చి చంపారు   Oneindia Telugu
హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువు హత్య   తెలుగువన్
కేంద్ర హోం మంత్రి బందువు హత్య   News Articles by KSR
Andhrabhoomi   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంతం కాదు.. ఆరంభమే: బొజ్జల   
సాక్షి
హైదరాబాద్: ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడంలో భాగంగా చేపట్టిన చర్యల్లో మంగళవారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ ఆరంభం మాత్రమేనని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శేషాచలం అడవుల్లోకి సోమవారం భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు చొరబడ్డారన్న సమాచారంతోనే టాస్క్‌ఫోర్స్ ...

తమిళ కూలీలు అడవుల్లోకి గడ్డి కోసేందుకు వచ్చారా? : మంత్రి బొజ్జల ప్రశ్న   వెబ్ దునియా
ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాత్రి గడ్డి కోసేందుకొచ్చారా: బొజ్జల, 'తమిళనాడుతో బాగానే ఉంది'   Oneindia Telugu
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ముద్రా బ్యాంకు : ఢిల్లీలో ప్రారంభించిన నరేంద్ర మోడీ!   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఢిల్లీలో ముద్రా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ '20 వేల కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంకు ప్రారంభమవుతోందని, ముద్రా బ్యాంకు ద్వారా 5.77 కోట్ల యూనిట్లకు లాభం కలుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద ఈ బ్యాంకును ప్రారంభించినట్టు చెప్పారు.
చిన్న పరిశ్రమలే పెద్ద అండ   Andhrabhoomi
చిన్న పరిశ్రమలకు ముద్రా బ్యాంకు   ప్రజాశక్తి
ముద్రా బ్యాంక్ ప్రారంభించిన మోడీ   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


TV5
   
మీడియా ఓ ప్రాస్టిట్యూట్స్: వీకే సింగ్   
TV5
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆయన మీడియాను ప్రాస్టిట్యూట్స్ అని సంబోధించారు. యెమెన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి ఆయన ఆ దేశంలో కొన్ని రోజులు మకాం వేశారు. మన వాళ్లను కాపాడటం కంటే యెమెన్ లోని పాక్ రాయబార ...

వీకే సింగ్‌పై కాంగ్రెస్ ఫైర్   Namasthe Telangana
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీకే సింగ్‌ మీడియాను ప్రాస్టిట్యూట్‌తో ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
వైమానిక భద్రతలో భారత్‌కు కేటగిరీ-1 ర్యాంకు   
సాక్షి
న్యూఢిల్లీ: భారత వైమానికరంగం భద్రత విషయంలో కేటగిరీ-1 ర్యాంకుకు చేరుకున్నట్లు అమెరికాకు చెందిన విమానయాన పర్యవేక్షణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. దీంతో దేశీయ వియానయాన సంస్థలు తమ సేవలను విస్తరించడానికి మార్గం సుగమం అయ్యింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విఫలం కావడంతో 14 ...

భారత విమానాలు సురక్షితం, భద్రతా ర్యాంకింగ్‌ను పెంచిన అమెరికా   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రామాలయం, మసీదు: స్వామి విరాట్ హిందుస్తాన్ సంఘం ఏర్పాటు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కొత్తగా హిందుత్వ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. విరాట్ హిందుస్తాన్‌ను (వీహెచ్‌ఎస్‌) ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హిందూత్వ అంశాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో దీనిని నెలకొల్పినట్టు ప్రకటించారు. రామ్ మందిర్‌ ప్రాంతానికి రక్షణ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
రైల్వే సిబ్బంది మెరుపుసమ్మె: నిలిచిన రైళ్లు   
సాక్షి
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో రైల్వే సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. దాంతో దాదాపు 8 వేల మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. బెంగళూరు రైల్వే డివిజన్ లోని మొత్తం 188 స్టేషన్లపై సమ్మె ప్రభావం పడింది. మొత్తం ఆపరేషన్, కంట్రోల్ వ్యవస్థలన్నింటినీ స్విచాఫ్ చేసేశారు. ఇటీవల కొన్ని దశాబ్దాలలో రైల్వే సిబ్బంది ఇంత పెద్ద ...

రైల్వే ఉద్యోగుల సమ్మె.. ఆగిన రైళ్లు, ప్రయాణీకుల ఇక్కట్లు..!   వెబ్ దునియా
రైల్వే ఉద్యోగుల ధర్నా: రైళ్లకు బ్రేక్‌లు, చుక్కలు చూపించారు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గుజరాత్ తరహాలోనే వికారుద్దీన్‌ది నకిలీ ఎన్‌కౌంటరేమో : డిగ్గీ రాజా   
వెబ్ దునియా
గతంలో గుజరాత్‌లో వెలుగుచూసిన నకిలీ ఎన్‌కౌంటర్ తరహాలోనే వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ జరిగిందేమోనని ఏఐసీసీ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్‌పై విచారణ జరపాలని డిగ్గీరాజా డిమాండ్ చేశారు. వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దు ఆలేరు, జనగాం మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో వికారుద్దీన్‌తో పాటు అతగి ...

వికార్ ఎన్ కౌంటర్ పై విచారణకు కాంగ్రెస్ డిమాండ్   News Articles by KSR
'వికార్ ది.. గుజరాత్ నకిలీ ఎన్ కౌంటర్ లా ఉంది'   సాక్షి
మోదీ, తొగాడియా హత్యకు కుట్ర   Namasthe Telangana
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భూసేకరణ బిల్లుతో 30కోట్ల మందికి ఉపాధి:జైట్లీ   
Namasthe Telangana
న్యూఢిల్లీ : రాజ్యసభలో భూసేకరణ సవరణ బిల్లు పాసైతే దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ బిల్లు పాసవడం వల్ల భూమి లేని పేదలు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారికి లబ్ధి చేకూరుతుందని ముద్రా బ్యాంక్ ప్రారంభోత్స కార్యక్రమంలో మంత్రి చెప్పారు. దేశంలో 5.77 కోట్ల మంది చిన్న ...

భూ బిల్లు ఆమోదం పొందితే 30 కోట్ల పేదలకు ఉపాధి   Andhrabhoomi
భూ బిల్లుతో 30 కోట్లమందికి ఉపాధి: జైట్లీ   సాక్షి
భూసేకరణ సవరణ బిల్లు పాసైతే....   TV5

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言