2015年4月8日 星期三

2015-04-09 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
హైదరాబాద్ లో అమెజాన్ సంస్థ ఏర్పాటు   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఆన్‌లైన్ వస్తు విక్రయ సంస్థ 'అమెజాన్' తమ బ్రాంచీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తూరులో సుమారు 2.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ను త్వరలో ఏర్పాటు ...

కొత్తూరులో భారీ గోడౌన్ కు ఓకే చెప్పిన అమెజాన్   Namasthe Telangana
కొత్తూరులో అమెజాన్ భారీ గిడ్డంగి   Andhrabhoomi
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడులు   సాక్షి
Oneindia Telugu   
TV5   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పట్టిసీమను ఓ ఏడాదిలోపు నిర్మించకుంటే రిజైన్ చేస్తారా : పార్థసారధి!   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టును ఒక యేడాది లోపు పూర్తి చేయకపోతే పదవికి రాజీనామా చేస్తారా అని ఏపీ భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును వైకాపా నేత, మాజీ మంత్రి పార్థసారధి ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ...

రాజీనామా చేస్తారా: దేవినేని ఉమకు జగన్ పార్టీ నేత సవాల్   Oneindia Telugu
పట్టిసీమపై మంత్రి రాజీనామా చేస్తారా?   Vaartha
ఏడాదిలో పట్టిసీమ కాకుంటే రాజీనామా చేస్తారా   News Articles by KSR
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
తిరుపతి: పోలీసులే కూలీలను తీసుకొచ్చి చంపారని మా అనుమానం- మూర్తి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, (ఏప్రిల్ 8): పోలీసులే కూలీలను ఇక్కడకు తీసుకు వచ్చి ఎన్‌కౌంటర్‌ చేశారని మృతుల బంధువు మూర్తి ఆరోపించారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం తిరువళ్లూరుకు చెందిన మేస్త్రి నగరిలో పని ఉందని కూలీలను తీసుకు వచ్చాడని, అక్కడ నుంచి పోలీసులే వారిని శేషాచలం అడవుల్లోకి తీసుకెళ్లి ఎన్ కౌంటర్ చేశారని అనుమానిస్తున్నామని ఆయన అన్నారు.
ఎన్‌కౌంటర్‌ మృతులకు రూ.3 లక్షల పరిహారం   Vaartha
ఎన్ కౌంటర్ కూలీల కుటుంబాలకు రూ. 3 లక్షలు నష్ట పరిహారం..!   వెబ్ దునియా
ఎన్ కౌంటర్ మృతులకు రూ. 3లక్షల పరిహారం   సాక్షి
News Articles by KSR   
Andhrabhoomi   
10tv   
అన్ని 42 వార్తల కథనాలు »   


TV5
   
పోలీస్ స్టేషన్ భవనానికి మంత్రి హరీశ్ శంకుస్థాపన   
Andhrabhoomi
మెదక్ : జిల్లాలోని సిద్దపేట పోలీస్ స్టేషన్ భవనానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఇక్కడ నిర్మించనున్న పోలీస్ హౌసింగ్ నిర్మాణానికి కేంద్రం వంద కోట్ల రూపాయలు మంజూరుచేసినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. Related Article. జూనియర్ కళాశాలలో వసతుల కల్పనకు నిధులు · మంత్రి కేటీఆర్‌ను కలిసిన అమెజాన్ ప్రతినిధులు ...

ప్రాణాలకు తెగించి పోలీసులు పని చేస్తున్నారు: హరీశ్‌రావు   TV5

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
ఆగిన లారీని ఢీకొన్నకారు, నలుగురు మృతి   
TV5
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికమవుతుంది. ఈ ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య చెప్పనలవి కాకుండా వుంది. ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి ...

లారీ కారు ఢీ.. నలుగురు మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాజీమంత్రి రాంభూపాల్ చౌదరి మృతి పార్టీకి తీరని లోటు   
Andhrabhoomi
కర్నూలు సిటీ, ఏప్రిల్ 8 : తెలుగుదేశం పా ర్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వి.రాంభూపాల్ చౌదరి (73) మృతి పార్టీకి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి అన్నారు. బుధవారం స్థానిక భాస్కర్ నగర్‌లోని తన స్వగృహంలో రాంభూపాల్ చౌదరి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంభూపాల్ చౌదరి టిడిపి ఆవిర్భావం ...

మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి మృతి   సాక్షి
రాంభూపాల్‌చౌదరి మృతికి సీఎం సంతాపం   Namasthe Telangana
మాజీ మంత్రి రాంభూపాల్‌ చౌదరి కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వైసిపి బస్సు యాత్ర : గడికోట   
వెబ్ దునియా
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు వైఎస్ఆర్సీపి రంగం సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టుల ప్రాంతంలో పర్యటించడానికి తేదీలు ఖరాలు చేసింది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమ పార్టీ బస్సు యాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొనే ఈ బస్సుయాత్ర వివరాలిను ...

15 నుంచి జగన్ బస్ యాత్ర   News Articles by KSR
ప్రాజెక్టుల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
విశాఖలో ప్రారంభమైన సీపీఏ సదస్సు   
సాక్షి
విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖలో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు (సీపీఏ)ను ప్రారంభించారు. ఈ సదస్సులో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. చట్టసభలు-మీడియా, న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశంపై మూడు రోజుల పాటు చర్చలు జరుగుతాయి.
కామన్‌వెల్త్: విశాఖకు వీఐపీల వెల్లువ (ఫోటోలు)   Oneindia Telugu
విశాఖలో ప్రారంభమైన కామన్వెల్త్‌ పార్లమెంటరీ సదస్సు   TV5
విశాఖ: కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ సదస్సు ప్రారంభం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గన్నవరం విస్తరణ పనులు కొనసాగుతున్నాయి : అశోక్‌గజపతిరాజు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 : గన్నవరం ఏయిర్‌పోర్టు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ విస్తరణ పనులు పూర్తి అయ్యాక టెక్నాలజీ, సర్వీసులను పెంచుతామని ఆయన వెల్లడించారు. వరంగల్‌, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత ...

అగ్గిపెట్టైపై అనవసర రాద్ధాంతం, అమరావతిలో విమాశ్రయంపై తర్వాతే: అశోక్   Oneindia Telugu
తెలంగాణలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు :కేంద్ర మంత్రి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎన్‌కౌంటర్లు: ఖమ్మం జిల్లాలో తుపాకీ కలకలం   
Oneindia Telugu
ఖమ్మం: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తుపాకులతో పలువురు కలకలం సృష్టిస్తున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ అడవుల్లో ఓ వ్యక్తి ఏకే 47తో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి రాజేశ్వరపురంలో ఓ వ్యక్తి తుపాకీతో సంచరిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ...

ఖమ్మం జిల్లాలో తుపాకీ కలకలం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言