TV5
ముంబై ఇండియన్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ గెలుపు
TV5
ఐపీఎల్-8లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్లో జరిగిన ఆరంభ మ్యాచ్లో నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్లో క్యాప్టెన్ రోహిత్ శర్మ 98 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ...
నైట్ రైడర్స్ బోణీAndhrabhoomi
10 ఓవర్లలో కోల్ కతా 85/1సాక్షి
మెరిసిన సూర్యకుమార్, కోల్కతా బోణీ: పస లేని ముంబై బౌలింగ్Oneindia Telugu
10tv
అన్ని 14 వార్తల కథనాలు »
TV5
ఐపీఎల్-8లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్లో జరిగిన ఆరంభ మ్యాచ్లో నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్లో క్యాప్టెన్ రోహిత్ శర్మ 98 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ...
నైట్ రైడర్స్ బోణీ
10 ఓవర్లలో కోల్ కతా 85/1
మెరిసిన సూర్యకుమార్, కోల్కతా బోణీ: పస లేని ముంబై బౌలింగ్
వెబ్ దునియా
నిబంధనలు ఉల్లంఘించిన ధోనీ.. రూ. 450 జరిమానా చెల్లింపు..!
వెబ్ దునియా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ షెడ్యూల్తో ఎప్పుడూ బిజీగా ఉండే ధోని ఏ మాత్రం సమయం దొరికినా బైక్ మీద వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడు. తాజాగా ఆయన ఒక కొత్త బైక్ను కూడా కొన్నారు. ఆ బైక్కు ఇంకా నెంబరు కూడా రాలేదు. ఈ స్థితిలో ఆయన కొత్త బైక్పై రాంచీ వీధుల్లో చెక్కర్లు కొడుతూ పోలీసులకు ...
ధోనీకి పోలీసుల ఝలక్!Andhrabhoomi
ధోనీకి జరిమానా...తెలుగువన్
తన కొత్త బైక్ చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ధోనీ (ఫోటో)Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ షెడ్యూల్తో ఎప్పుడూ బిజీగా ఉండే ధోని ఏ మాత్రం సమయం దొరికినా బైక్ మీద వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడు. తాజాగా ఆయన ఒక కొత్త బైక్ను కూడా కొన్నారు. ఆ బైక్కు ఇంకా నెంబరు కూడా రాలేదు. ఈ స్థితిలో ఆయన కొత్త బైక్పై రాంచీ వీధుల్లో చెక్కర్లు కొడుతూ పోలీసులకు ...
ధోనీకి పోలీసుల ఝలక్!
ధోనీకి జరిమానా...
తన కొత్త బైక్ చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ధోనీ (ఫోటో)
తెలుగువన్
ఐపీఎల్-8 వచ్చేసింది..
తెలుగువన్
వరల్డ్ కప్ అయిందో లేదో అప్పుడే ఐపీఎల్-8 సీజన్ వేడి మొదలైంది. మంగళవారం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఐపీఎల్-8 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమం మొదలైంది. మొత్తం ఎనిమిది జట్ల కెప్టెన్లు ఎప్పటిలాగే బ్యాట్పై సంతకాలు చేసి, ట్రోఫీ ముందు కెమెరాలకు పోజులిచ్చారు. అనంతరం బాలీవుడ్ ...
వర్షంతో ఆటంకం కలిగించినా.. అట్టహాసంగా ఐపీఎల్ వేడుకలు!వెబ్ దునియా
ఐపీఎల్ ఆరంభం అదుర్స్: అనుష్కతో హృతిక్, బైక్పై షాహిద్(ఫోటోలు)Oneindia Telugu
ఆరంభం అదిరేలాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
TV5
అన్ని 9 వార్తల కథనాలు »
తెలుగువన్
వరల్డ్ కప్ అయిందో లేదో అప్పుడే ఐపీఎల్-8 సీజన్ వేడి మొదలైంది. మంగళవారం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఐపీఎల్-8 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమం మొదలైంది. మొత్తం ఎనిమిది జట్ల కెప్టెన్లు ఎప్పటిలాగే బ్యాట్పై సంతకాలు చేసి, ట్రోఫీ ముందు కెమెరాలకు పోజులిచ్చారు. అనంతరం బాలీవుడ్ ...
వర్షంతో ఆటంకం కలిగించినా.. అట్టహాసంగా ఐపీఎల్ వేడుకలు!
ఐపీఎల్ ఆరంభం అదుర్స్: అనుష్కతో హృతిక్, బైక్పై షాహిద్(ఫోటోలు)
ఆరంభం అదిరేలా
సాక్షి
ఇర్ఫాన్కు మళ్లీ గాయం నేటి మ్యాచ్కి దూరం
Andhrabhoomi
చెన్నై, ఏప్రిల్ 8: గాయాల కారణంగా భారత జట్టులో స్థానం కోల్పోయిన ఫాస్ట్బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ను ఆ గాయాలు ఇప్పటికీ వదిలిపెట్టడం లేదు. ఐపిఎల్ టోర్నమెంట్లో గురువారం ఢిల్లీ డేర్డెవిల్స్తో తొలి మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇర్ఫాన్ గాయం కారణంగా దూరం అయ్యాడు. ఇటీవల జరిగిన వేలంలో పఠాన్ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన ...
ఇర్ఫాన్ పఠాన్కు గాయంసాక్షి
చెన్నైకి సూపర్ దెబ్బ: గాయంతో ఇర్ఫాన్ పఠాన్ దూరంOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
చెన్నై, ఏప్రిల్ 8: గాయాల కారణంగా భారత జట్టులో స్థానం కోల్పోయిన ఫాస్ట్బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ను ఆ గాయాలు ఇప్పటికీ వదిలిపెట్టడం లేదు. ఐపిఎల్ టోర్నమెంట్లో గురువారం ఢిల్లీ డేర్డెవిల్స్తో తొలి మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇర్ఫాన్ గాయం కారణంగా దూరం అయ్యాడు. ఇటీవల జరిగిన వేలంలో పఠాన్ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన ...
ఇర్ఫాన్ పఠాన్కు గాయం
చెన్నైకి సూపర్ దెబ్బ: గాయంతో ఇర్ఫాన్ పఠాన్ దూరం
వెబ్ దునియా
ధోని బికారవుతాడు... యువరాజ్ సింగ్ తండ్రి వివాదాస్పద వ్యాఖ్య..!
వెబ్ దునియా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏదో ఒక రోజు బికారి అయిపోతడని, పైసాకి కూడా ఠికాణా లేకుండా పోతాడని స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కూల్ కెప్టెన్ ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తండ్రి నోటికి యువరాజ్ సింగ్ కూడా తాళం వేయడానికి విఫలయత్నం ...
ధోనీ చెంప పగులగొట్టేవాణ్ణి....తెలుగువన్
ధోనీపై షాకింగ్ కామెంట్: యువరాజ్ సింగ్ తండ్రిపై ఆగ్రహం ఇలాOneindia Telugu
దోని పై ఇవేం కువిమర్శలు!News Articles by KSR
Namasthe Telangana
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏదో ఒక రోజు బికారి అయిపోతడని, పైసాకి కూడా ఠికాణా లేకుండా పోతాడని స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కూల్ కెప్టెన్ ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తండ్రి నోటికి యువరాజ్ సింగ్ కూడా తాళం వేయడానికి విఫలయత్నం ...
ధోనీ చెంప పగులగొట్టేవాణ్ణి....
ధోనీపై షాకింగ్ కామెంట్: యువరాజ్ సింగ్ తండ్రిపై ఆగ్రహం ఇలా
దోని పై ఇవేం కువిమర్శలు!
అజ్లన్ షా హాకీ టోర్నీ.. భారత్కు మరో ఓటమి
Andhrabhoomi
ఇపో (మలేషియా), ఏప్రిల్ 8: సుల్తాన్ అజ్లన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఆశలు ఆవిరైపోయాయి. మంగళవారం ఇక్కడ ఆతిథ్య మలేషియా జట్టుతో ఆడిన కీలక లీగ్ మ్యాచ్లో భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టుకు ఇది రెండో ఓటమి కాగా, ఇంతకుముందు మరో మ్యాచ్ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే ...
భారత్కు మలేసియా షాక్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఇపో (మలేషియా), ఏప్రిల్ 8: సుల్తాన్ అజ్లన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఆశలు ఆవిరైపోయాయి. మంగళవారం ఇక్కడ ఆతిథ్య మలేషియా జట్టుతో ఆడిన కీలక లీగ్ మ్యాచ్లో భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టుకు ఇది రెండో ఓటమి కాగా, ఇంతకుముందు మరో మ్యాచ్ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే ...
భారత్కు మలేసియా షాక్
సాక్షి
మీ ఉద్యోగాలు ఊడతాయి
Andhrabhoomi
విశాఖపట్నం, ఏప్రిల్ 8: కలిసి పనిచేయండి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించండి లేదంటే మీ ఇద్దరి పదవులు ఊడపీకుతా, పరిస్థితిని అంతవరకూ తెచ్చుకోరనే భావిస్తున్నాను. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తన కేబినెట్లో పనిచేస్తున్న ఇద్దరు మంత్రుల ఉద్దేశించి చేసిన వాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. తెలుగుదేశం పార్టీ ...
ఉద్యోగాలు ఊడతాయి... మంత్రులకు బాబు క్లాస్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం, ఏప్రిల్ 8: కలిసి పనిచేయండి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించండి లేదంటే మీ ఇద్దరి పదవులు ఊడపీకుతా, పరిస్థితిని అంతవరకూ తెచ్చుకోరనే భావిస్తున్నాను. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తన కేబినెట్లో పనిచేస్తున్న ఇద్దరు మంత్రుల ఉద్దేశించి చేసిన వాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. తెలుగుదేశం పార్టీ ...
ఉద్యోగాలు ఊడతాయి... మంత్రులకు బాబు క్లాస్
సాక్షి
అంబటి రాయుడు డకౌట్
సాక్షి
కోల్ కతా: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 37 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు డకౌటయ్యాడు. మోర్కల్ బౌలింగ్ లో యూసఫ్ పఠాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓపెనర్ ఫించ్ 5, ఆదిత్య తారే 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ముంబై 7 ఓవర్లలో 42/3 స్కోరుతో ఆట ...
మూడో వికెట్ కోల్పోయిన ముంబాయి ఇండియాన్స్TV5
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
కోల్ కతా: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 37 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు డకౌటయ్యాడు. మోర్కల్ బౌలింగ్ లో యూసఫ్ పఠాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓపెనర్ ఫించ్ 5, ఆదిత్య తారే 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ముంబై 7 ఓవర్లలో 42/3 స్కోరుతో ఆట ...
మూడో వికెట్ కోల్పోయిన ముంబాయి ఇండియాన్స్
Oneindia Telugu
భార్యతో సెల్ఫీని ట్విట్టర్లో పెట్టిన సురేష్ రైనా
Oneindia Telugu
న్యూఢిల్లీ: పెళ్ళి తర్వాత తన తొలి సెల్ఫీని క్రికెటర్ సురేష్ రైనా ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈసారి తన భార్యతో ఉన్న సెల్ఫీని ట్విట్టర్లో పెట్టాడు. తన బాల్య మిత్రురాలు ప్రియాంక చౌదరీని రైనా ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళి సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు రైనా కృతజ్ఞతలు చెప్పాడు. వివాహం జరిగిన కొద్ది ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పెళ్ళి తర్వాత తన తొలి సెల్ఫీని క్రికెటర్ సురేష్ రైనా ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈసారి తన భార్యతో ఉన్న సెల్ఫీని ట్విట్టర్లో పెట్టాడు. తన బాల్య మిత్రురాలు ప్రియాంక చౌదరీని రైనా ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళి సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు రైనా కృతజ్ఞతలు చెప్పాడు. వివాహం జరిగిన కొద్ది ...
ప్రభుత్వ జూ.కళాశాలలకు మహర్దశ
Andhrabhoomi
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 8: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్ధశ రాబోతుంది. ఇన్నాళ్ళు అరకొర వసతులతో, చాలీచాలని సిబ్బందితోనెట్టుకొస్తున్న కళాశాలల్లో అధునాతన వసతులు కల్పిస్తూ, అత్యుత్తుమ విద్యాబోధనగావించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. ఈక్రమంలోనే జూనియర్ కళాశాలల్లో ...
జూ.కళాశాలల్లో మౌలికవసతుల కల్పనకు చర్యలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 8: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్ధశ రాబోతుంది. ఇన్నాళ్ళు అరకొర వసతులతో, చాలీచాలని సిబ్బందితోనెట్టుకొస్తున్న కళాశాలల్లో అధునాతన వసతులు కల్పిస్తూ, అత్యుత్తుమ విద్యాబోధనగావించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. ఈక్రమంలోనే జూనియర్ కళాశాలల్లో ...
జూ.కళాశాలల్లో మౌలికవసతుల కల్పనకు చర్యలు
沒有留言:
張貼留言