వెబ్ దునియా
బాబూ.. ఆ ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించండి
వెబ్ దునియా
తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో సోమవారం రాత్రి నుంచి జరిగిన ఎన్ కౌంటర్ పై మాకు ఎన్నో అనుమానాలున్నాయి. అక్కడ చనిపోయిందంతా తమిళ కూలీలే. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాశారు. చనిపోయినవారి కుటుంబాలకు నష్ట పరిహారం ...
చంద్రబాబుకు తమిళనాడు సీఎం లేఖ..సాక్షి
నిష్పాక్షికంగా దర్యాప్తు జరపండిAndhrabhoomi
తడ మండలం పుడికుప్పం వద్ద ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ బాంబులు విసిరిన తమిళులుTV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో సోమవారం రాత్రి నుంచి జరిగిన ఎన్ కౌంటర్ పై మాకు ఎన్నో అనుమానాలున్నాయి. అక్కడ చనిపోయిందంతా తమిళ కూలీలే. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాశారు. చనిపోయినవారి కుటుంబాలకు నష్ట పరిహారం ...
చంద్రబాబుకు తమిళనాడు సీఎం లేఖ..
నిష్పాక్షికంగా దర్యాప్తు జరపండి
తడ మండలం పుడికుప్పం వద్ద ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ బాంబులు విసిరిన తమిళులు
వెబ్ దునియా
అడవి పళ్ళ పచ్చడి తిని 14 మంది కూలీలు మృతి..!
వెబ్ దునియా
అడవి పళ్ళతో చేసిన పచ్చడి తిన్న 14 మంది కూలీలు మరణించారు. మేఘాలయలోని తూర్పు జైనతేయ పర్వతాల్లో వున్న అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సైఫుంగ్ లో జరిగిన విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మేఘాలయాలో రోడ్డు పనులు చేసేందుకు అసోం నుంచి కూలీ కార్మికులు వలస వచ్చారు. వారంతా ఆదివారం రాత్రి భోజనం చేశారు. సోమవారం ...
అడవి పళ్ళు తిని 14 మంది మృతితెలుగువన్
పచ్చడి తిని 14 మంది మృతిసాక్షి
విషపూరితమైన పళ్లు తిని...14 మంది మృతిTV5
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అడవి పళ్ళతో చేసిన పచ్చడి తిన్న 14 మంది కూలీలు మరణించారు. మేఘాలయలోని తూర్పు జైనతేయ పర్వతాల్లో వున్న అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సైఫుంగ్ లో జరిగిన విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మేఘాలయాలో రోడ్డు పనులు చేసేందుకు అసోం నుంచి కూలీ కార్మికులు వలస వచ్చారు. వారంతా ఆదివారం రాత్రి భోజనం చేశారు. సోమవారం ...
అడవి పళ్ళు తిని 14 మంది మృతి
పచ్చడి తిని 14 మంది మృతి
విషపూరితమైన పళ్లు తిని...14 మంది మృతి
వెబ్ దునియా
ఇతర జంతువుల సంహారాన్ని నిషేధించం
Namasthe Telangana
ముంబై, ఏప్రిల్ 7: మహారాష్ట్రలో ఆవులు, ఎద్దులు మినహా ఇతర జంతువుల సంహారంపై నిషేధం విధించే ఆలోచనేదీలేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. గోవధ నిషేధంపై సోమవారం బాంబే హైకోర్టు ప్రశ్నకు బదులిచ్చిన సందర్భంగా అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. జంతు ...
ఆవు, ఎద్దు మాంసాన్ని మాత్రమే నిషేధించాం.. ఫడ్నవీస్ స్పష్టం..!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
ముంబై, ఏప్రిల్ 7: మహారాష్ట్రలో ఆవులు, ఎద్దులు మినహా ఇతర జంతువుల సంహారంపై నిషేధం విధించే ఆలోచనేదీలేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. గోవధ నిషేధంపై సోమవారం బాంబే హైకోర్టు ప్రశ్నకు బదులిచ్చిన సందర్భంగా అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. జంతు ...
ఆవు, ఎద్దు మాంసాన్ని మాత్రమే నిషేధించాం.. ఫడ్నవీస్ స్పష్టం..!
వెబ్ దునియా
ఎన్ కౌంటర్ మృతుల గుర్తింపు
సాక్షి
తిరుపతి : శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 20మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే. వారిలో నలుగురు వేలూరు, 8మంది విల్లుపురం, మరో 8మంది తిరువణ్ణామలైకి చెందినవారు. మృతులకు బుధవారం ఉదయం రుయా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం అనంతరం ...
తిరుపతి : ఎర్రచందనం స్మగ్లర్ల మృతదేహాలకు పోస్టుమార్టంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబు మెడకు ఎన్కౌంటర్ తిప్పలు10tv
శేషాచలం ఎన్కౌంటర్కు నిరసనగా సరిహద్దు వద్ద తమిళుల హల్చల్Andhrabhoomi
Namasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 75 వార్తల కథనాలు »
సాక్షి
తిరుపతి : శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 20మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే. వారిలో నలుగురు వేలూరు, 8మంది విల్లుపురం, మరో 8మంది తిరువణ్ణామలైకి చెందినవారు. మృతులకు బుధవారం ఉదయం రుయా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం అనంతరం ...
తిరుపతి : ఎర్రచందనం స్మగ్లర్ల మృతదేహాలకు పోస్టుమార్టం
చంద్రబాబు మెడకు ఎన్కౌంటర్ తిప్పలు
శేషాచలం ఎన్కౌంటర్కు నిరసనగా సరిహద్దు వద్ద తమిళుల హల్చల్
వెబ్ దునియా
నన్ను చాలా మంది మహిళలు ఇష్టపడతారు.. కానీ.... : యోగా గురువు
వెబ్ దునియా
తనను చాలా మంది మహిళలు ఇష్టపడతారనీ కానీ, ఏ ఒక్కరినీ బలవంతంగా లొంగదీసుకోలేదని భారతీయ అమెరికన్ యోగా గురువు బ్రిక్రమ్ చౌదరి స్పష్టం చేశారు. ఈయనకు వయస్సు 69 యేళ్లు. తనను చాలా మంది మహిళలు ఇష్టపడతారని, అందువల్ల తాను ఎవరిపైనా బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు. అయితే, కొందరు న్యాయవాదుల కారణంగానే పలువురు మహిళలు తనపై ...
నేను రేపిస్టునా?యోగా గురువుVaartha
నేను రేపిస్ట్ ని కాదు- యోగా గురువు బ్రిక్రమ్TV5
నా భార్య నా ముఖం చూడట్లేదు, రోజూ చచ్చిపోతున్నా: యోగాగురు బిక్రమ్Oneindia Telugu
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనను చాలా మంది మహిళలు ఇష్టపడతారనీ కానీ, ఏ ఒక్కరినీ బలవంతంగా లొంగదీసుకోలేదని భారతీయ అమెరికన్ యోగా గురువు బ్రిక్రమ్ చౌదరి స్పష్టం చేశారు. ఈయనకు వయస్సు 69 యేళ్లు. తనను చాలా మంది మహిళలు ఇష్టపడతారని, అందువల్ల తాను ఎవరిపైనా బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు. అయితే, కొందరు న్యాయవాదుల కారణంగానే పలువురు మహిళలు తనపై ...
నేను రేపిస్టునా?యోగా గురువు
నేను రేపిస్ట్ ని కాదు- యోగా గురువు బ్రిక్రమ్
నా భార్య నా ముఖం చూడట్లేదు, రోజూ చచ్చిపోతున్నా: యోగాగురు బిక్రమ్
వెబ్ దునియా
అగ్గిపెట్టె ఉపయోగించి హైజాక్ జరిగిందా? అశోక్ గజపతి రాజు
వెబ్ దునియా
విమానాల హైజాక్ విషయంలో కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సెన్సేషనల్ కామెంట్ చేశారు. ప్రపంచంలో ఎప్పుడైనా అగ్గిపెట్టె ఉపయోగించి హైజాక్ చేసిన ఘటన జరిగిందా? అని అడిగారు. పైగా తానన్నదాంట్లో తప్పు లేదని సమర్థించుకున్నారు. ఆయన వ్యాఖ్యలతో అవాక్కవడం మీడియా వంతైంది. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన గజపతి రాజు.. విమానాల ...
'అగ్గి'రాజేసిన అశోక గజపతిరాజు వ్యాఖ్యలు..Teluguwishesh
అగ్గిపెట్టె వివాదంలో అశోక్ గజపతి రాజు..TV5
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అశోక గజపతి రాజుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విమానాల హైజాక్ విషయంలో కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సెన్సేషనల్ కామెంట్ చేశారు. ప్రపంచంలో ఎప్పుడైనా అగ్గిపెట్టె ఉపయోగించి హైజాక్ చేసిన ఘటన జరిగిందా? అని అడిగారు. పైగా తానన్నదాంట్లో తప్పు లేదని సమర్థించుకున్నారు. ఆయన వ్యాఖ్యలతో అవాక్కవడం మీడియా వంతైంది. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన గజపతి రాజు.. విమానాల ...
'అగ్గి'రాజేసిన అశోక గజపతిరాజు వ్యాఖ్యలు..
అగ్గిపెట్టె వివాదంలో అశోక్ గజపతి రాజు..
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అశోక గజపతి రాజు
TV5
ఢిల్లీకి కేంద్ర పన్నుల్లో మరింత వాటా: సీఎం కేజ్రీవాల్
TV5
తాను నియంతలా వ్యవహరిస్తున్నానంటూ వస్తున్న విమర్శలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. మీడియాలో ప్రచారం కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్ తన విమర్శకులపై విరుచుకుపడ్డారు. ఎవ్వరేమనుకున్నా... ఢిల్లీ పాలనను గాడిలో పెట్టడమే తన ముందున్న కర్తవ్యమని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఎవరికైనా పబ్లిసిటీ ...
కేజ్రీవాల్.. నా కారు నాకిచ్చేయండి..సాక్షి
కేజ్రీవాల్ నా కారు ఇచ్చేయ్ !Vaartha
అన్ని 8 వార్తల కథనాలు »
TV5
తాను నియంతలా వ్యవహరిస్తున్నానంటూ వస్తున్న విమర్శలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. మీడియాలో ప్రచారం కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్ తన విమర్శకులపై విరుచుకుపడ్డారు. ఎవ్వరేమనుకున్నా... ఢిల్లీ పాలనను గాడిలో పెట్టడమే తన ముందున్న కర్తవ్యమని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఎవరికైనా పబ్లిసిటీ ...
కేజ్రీవాల్.. నా కారు నాకిచ్చేయండి..
కేజ్రీవాల్ నా కారు ఇచ్చేయ్ !
వెబ్ దునియా
మోదీ రోడ్లు ఊడ్చడం సరే.. ఎంపీల నోటిని శుభ్రపరిచేదెవరు?
Namasthe Telangana
ముంబై, ఏప్రిల్ 7: పొగాకు వాడకాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రలో ఆ పార్టీకి మిత్రపక్షమైన శివసేన ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో బీజేపీ మౌనంగా ఉండటాన్ని తప్పుబడుతూ, రోడ్లను శుభ్రపరిచేందుకు ప్రధాని మోదీ చీపురు చేతబట్టడం బాగానే ఉందిగానీ, ఆ ఎంపీల నోటికంపును శుభ్రపరిచేదెవరు? అని తమ అధికార పత్రిక సామ్నాలో ...
బీజేపీ ఎంపీకి నోబెల్ బహుమతి ఇచ్చుకోండి : శివసేన వ్యంగ్యాస్త్రాలువెబ్ దునియా
రోతపుట్టిస్తున్న నేతలను కడిగేయండి: మోడీకి శివసేన, నోబెల్ ఇవ్వాలని సెటైర్Oneindia Telugu
టొబాకో కూతలు...10tv
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
ముంబై, ఏప్రిల్ 7: పొగాకు వాడకాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రలో ఆ పార్టీకి మిత్రపక్షమైన శివసేన ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో బీజేపీ మౌనంగా ఉండటాన్ని తప్పుబడుతూ, రోడ్లను శుభ్రపరిచేందుకు ప్రధాని మోదీ చీపురు చేతబట్టడం బాగానే ఉందిగానీ, ఆ ఎంపీల నోటికంపును శుభ్రపరిచేదెవరు? అని తమ అధికార పత్రిక సామ్నాలో ...
బీజేపీ ఎంపీకి నోబెల్ బహుమతి ఇచ్చుకోండి : శివసేన వ్యంగ్యాస్త్రాలు
రోతపుట్టిస్తున్న నేతలను కడిగేయండి: మోడీకి శివసేన, నోబెల్ ఇవ్వాలని సెటైర్
టొబాకో కూతలు...
23 నుంచి రాజ్యసభ భేటీలు
సాక్షి
న్యూఢిల్లీ: రాజ్యసభ మలిదశ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 'రాజ్యసభ 234వ సమావేశాలు(బడ్జెట్ సమావేశాల మొదటి భాగం) మార్చి 28, 2015న ప్రొరోగ్ అయ్యాయి. పెద్దల సభ 235వ సమావేశం ...
23 నుంచి రాజ్యసభ సమావేశాలుNamasthe Telangana
23 నుంచి మళ్లీ రాజ్యసభAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రాజ్యసభ మలిదశ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 'రాజ్యసభ 234వ సమావేశాలు(బడ్జెట్ సమావేశాల మొదటి భాగం) మార్చి 28, 2015న ప్రొరోగ్ అయ్యాయి. పెద్దల సభ 235వ సమావేశం ...
23 నుంచి రాజ్యసభ సమావేశాలు
23 నుంచి మళ్లీ రాజ్యసభ
వెబ్ దునియా
విమానం మరుగుదొడ్డిలో రూ. 48 లక్షల విలువచేసే బంగారం లభ్యం..!
వెబ్ దునియా
విదేశాల నుంచి భారీ మొత్తంలో బంగారం అక్రమంగా దిగుమతి అవుతోంది. అయిది కూడా దేశంలో మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబై, కొల్కత్తా, చెన్నై మార్గాల వైపుగానే జరుగుతున్నట్టు ఇంటిలిజెన్స్కు రహస్య సమాచారం అందింది. దీంతో ఆయా నగరాలలోని విమానాశ్రయాలలో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఈ స్థితిలో తాజాగా చెన్నై నుంచి ముంబై వెళ్లాల్సిన జెట్ ఎయిర్ ...
టాయ్ లెట్లో కిలోన్నర బంగారంVaartha
విమానం టాయిలెట్ నుంచి 1.5 కిలోల బంగారం స్వాధీనంTV5
విమానం టాయిలెట్లో 48 లక్షల బంగారం స్వాధీనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విదేశాల నుంచి భారీ మొత్తంలో బంగారం అక్రమంగా దిగుమతి అవుతోంది. అయిది కూడా దేశంలో మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబై, కొల్కత్తా, చెన్నై మార్గాల వైపుగానే జరుగుతున్నట్టు ఇంటిలిజెన్స్కు రహస్య సమాచారం అందింది. దీంతో ఆయా నగరాలలోని విమానాశ్రయాలలో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఈ స్థితిలో తాజాగా చెన్నై నుంచి ముంబై వెళ్లాల్సిన జెట్ ఎయిర్ ...
టాయ్ లెట్లో కిలోన్నర బంగారం
విమానం టాయిలెట్ నుంచి 1.5 కిలోల బంగారం స్వాధీనం
విమానం టాయిలెట్లో 48 లక్షల బంగారం స్వాధీనం
沒有留言:
張貼留言