2015年4月5日 星期日

2015-04-06 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
దళిత విద్యార్థులకు ప్రాధాన్యత.. విదేశీ చదువుకు ఆర్థిక సాయం   
వెబ్ దునియా
దళిత విద్యార్థుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నిబద్ధతతో ఉందనీ, వారి చదువు కోసం పూర్తిగా సహకరిస్తోందనీ, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. దళితుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునే దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
దళిత విద్యార్థులకు ప్రాధాన్యత   Andhrabhoomi
'దళితుల అభివృద్ధికి సీఎం ఎనలేని కృషి చేస్తోన్నారు'   Namasthe Telangana
కేసీఆర్‌ దళిత వ్యతిరేకి : మందకృష్ణ మాదిగ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   


కొరియాతో భారత్ మ్యాచ్ డ్రా   
Andhrabhoomi
ఇపో (మలేసియా), ఏప్రిల్ 5: అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాను ఢీకొన్న భారత్ డ్రాతో సంతృప్తి చెందింది. ఆరంభంలో ఆధిక్యాన్ని సంపాదించినా, ఆతర్వాత వెనుకబడిన భారతను విఆర్ రఘునాథ్ ఆదుకున్నాడు. అతనుచేసిన కీలక గోల్ జట్టును గెలిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత ఆటగాళ్లు దాడులకు ఉపక్రమించగా, కొరియా కూడా ...

భారత్‌ను ఆదుకున్న రఘునాథ్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైజర్స్‌ 'విన్నర్' అవుతుందా?   
సాక్షి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ముద్ర వేయలేకపోయింది. డెక్కన్ చార్జర్స్‌గా మొదలు పెట్టి సన్‌రైజర్స్‌గా మారిన ఈ టీమ్‌ను ఒక ఏడాది మినహా ప్రతీసారి వైఫల్యాలే వెంటాడాయి. భారీ హిట్టర్లు, టి20 స్పెషలిస్ట్‌లు, అగ్రశ్రేణి బౌలర్లను జట్టులో చేర్చుకున్నా... హైదరాబాద్ సుడి మారలేదు. ఏదో ఒక రూపంలో కీలక సమయంలో ఆ ...

సన్‌కు ఆ సత్తా ఉందా!   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సునీల్ నరైన్‌కు లైన్ క్లియర్   
సాక్షి
ఐపీఎల్-8లో ఆడేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్‌కు మార్గం సుగమమైంది. గతవారం చెన్నైలో ఈ విండీస్ స్పిన్నర్ తన సందేహాస్పద బౌలింగ్ శైలికి సంబంధించిన పరీక్షకు హాజరయ్యాడు. నరైన్ తాజా బౌలింగ్ శైలిని పరిశీలించిన వెంకట్రాఘవన్, జవగళ్ శ్రీనాథ్, జయప్రకాశ్‌లతో కూడిన బీసీసీఐ రివ్యూ కమిటీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. టాగ్లు: ఐపీఎల్-8 ...

నరేన్‌ బౌలింగ్ యాక్షన్: బీసీసీఐ గ్రీన్ సిగ్నల్, ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధం   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.. ద్రావిడ్ హెచ్చరిక..!   
వెబ్ దునియా
మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని క్రీడాకారులను టీమిండియా మాజీ సభ్యుడు, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పర్యవేక్షకుడు రాహుల్ ద్రావిడ్ హెచ్చరించాడు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీని పురస్కరించుకుని ద్రావిడ్ మాట్లాడుతూ.. క్రికెట్ ను మసకబార్చే మ్యాచ్ ఫిక్సింగ్‌ను ఎంతమాత్రం ...

ఐపీఎల్: 'మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు'   thatsCricket Telugu
ఫిక్సింగ్ కు పాల్పడితే కఠిన చర్యలే...   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
2024 ఒలింపిక్స్‌పై భారత్ దృష్టి!   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉందా..? పరిస్థితులను గమనిస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చీఫ్ థామస్ బాచ్‌ను కేంద్ర ప్రభుత్వం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఇక్కడికి ఆహ్వానించడంతో ఈ ప్రయత్నాలకు మరింత బలం ...

త్వరలో ప్రధానితో బాచ్ భేటీ!   Andhrabhoomi
2024 ఒలంపిక్స్ ఆతిథ్యమివ్వనున్న భారత్.. ప్రధాని ఆకాంక్ష   Teluguwishesh
2024 ఒలంపిక్స్ కోసం భారత్ బిడ్, ప్రధాని మోడీని కలవనున్న ఐఓసి చీఫ్   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైభవంగా ముగిసిన సురేశ్ రైనా పెళ్లి..! ఐపీఎల్‌కు రెడీ..!   
వెబ్ దునియా
భారత క్రికెటర్ సురేశ్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకను శుక్రవారం రాత్రి రైనా వివాహం చేసుకున్నాడు. స్థానిక స్టార్ హోటళ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సురేశ్ - ప్రియాంకల పెళ్లి వేడుకకు కెప్టెన్ ఎంఎస్ ధోని తన భార్య సాక్షి సింగ్‌తో ...

రైనా క్లీన్ బౌల్డ్... పెళ్లయింది   తెలుగువన్
వైభవంగా రైనా-ప్రియాంకల వివాహం: మోడీ శుభాకాంక్షలు(పిక్చర్స్)   Oneindia Telugu
సన్నిహితుల సమక్షంలో రైనా పెళ్లి   Andhrabhoomi
Teluguwishesh   
సాక్షి   
Vaartha   
అన్ని 26 వార్తల కథనాలు »   


TV5
   
ఏపీ 'ఒలింపిక్' అధ్యక్షుడిగా గల్లా జయదేవ్   
సాక్షి
తిరుపతి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియమితులయ్యారు. శనివారం రాత్రి తిరుపతిలోని ఓ ప్రైై వేటు హోటల్‌లో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా గల్లా జయదేవ్‌ను ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదుపరి కార్యవర్గాన్ని ...

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జయదేవ్   TV5
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ గల్లా జయదేవ్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మిషన్ కాకతీయకు హెటిరో విరాళం 2కోట్లు(పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో భారీ విరాళం అందించింది. ఖమ్మం జిల్లాలో చేపట్టే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద రూ. 2.5 కోట్లు అందించింది. హెటిరో సంస్థ సీఎండీ పార్థసారథిరెడ్డి ముఖ్యమంత్రి కే ...

మిషన్ కాకతీయకు హెటిరో విరాళం   Namasthe Telangana
ఖమ్మంలో చెరువుల దత్తతకు హెటిరో సిద్ధం   Andhrabhoomi
కేసీఆర్‌ను కలిసిన హెటిరో డ్రగ్స్ అధినేత,నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీసీసీఐ చీఫ్‌గా జగ్మోహన్ దాల్మియా తిరిగి రావడం హ్యాపీ: గంగూలీ   
వెబ్ దునియా
బీసీసీఐ చీఫ్‌గా జగ్మోహన్ దాల్మియా తిరిగి ఎంపిక కావడం పట్ల టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందని.. బీసీసీఐ అధ్యక్షుడిగా లేకపోయినా మీరంటే మాకు గౌరవం, ప్రేమ ఉన్నాయి. భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం" అని దాల్మియాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ...

మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం, బీసీసీఐ మీ చేతుల్లో సేఫ్‌గా: గంగూలీ   Oneindia Telugu
ఆయన నాయకత్వంలో టీమిండియా చాలా సేఫ్...   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言