Vaartha
స్కూల్లో యోగాను సమర్ధించిన అమెరికా కోర్టు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: యోగా అనేది మతపరమైన కార్యక్రమం కాదు, శారీరక ఎక్సైజ్గానే భావించాలని లాస్ ఏంజెల్స్ కోర్టు తీర్పునిచ్చింది. స్కూల్లో యోగా నేర్పించడం మతపరమైన హక్కులను ఉల్లంఘించినట్లు కాదని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. యోగాతో హిందూ, బౌద్ధ మతాలను ప్రోత్సహిస్తున్నారంటూ దాఖలైన ...
స్కూల్లో యోగాకు అమెరికా కోర్టు సమర్థనసాక్షి
యోగా మతపరమైన కార్యక్రమం కాదుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: యోగా అనేది మతపరమైన కార్యక్రమం కాదు, శారీరక ఎక్సైజ్గానే భావించాలని లాస్ ఏంజెల్స్ కోర్టు తీర్పునిచ్చింది. స్కూల్లో యోగా నేర్పించడం మతపరమైన హక్కులను ఉల్లంఘించినట్లు కాదని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. యోగాతో హిందూ, బౌద్ధ మతాలను ప్రోత్సహిస్తున్నారంటూ దాఖలైన ...
స్కూల్లో యోగాకు అమెరికా కోర్టు సమర్థన
యోగా మతపరమైన కార్యక్రమం కాదు
వెబ్ దునియా
అమెరికాలో ఆంధ్రా విద్యార్థిని అనుమాస్పద మృతి..!
వెబ్ దునియా
భవిష్యత్తుపై బోలెడు ఆశలతో అమెరికా దేశానికి వెళ్లిన ఓ తెలుగు పరిశోధక విద్యార్థిని అక్కడే శవమై కనిపించింది. తాను పరిశోధన చేస్తున్న అలబామా విశ్వవిద్యాలయంలోనే ఆమె నీటి గుంటలో మృతదేహాంగా తేలింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హజరత్బాబు, శివమ్మల మూడో కుమార్తె ఆబ్బూరి ...
అలబామాలో ఆంద్ర యువతి మృతిNews Articles by KSR
అమెరికాలో గుంటూరు యువతి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలో అనుమానాస్పద స్థితిలో ఆంధ్ర అమ్మాయి మృతిOneindia Telugu
సాక్షి
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భవిష్యత్తుపై బోలెడు ఆశలతో అమెరికా దేశానికి వెళ్లిన ఓ తెలుగు పరిశోధక విద్యార్థిని అక్కడే శవమై కనిపించింది. తాను పరిశోధన చేస్తున్న అలబామా విశ్వవిద్యాలయంలోనే ఆమె నీటి గుంటలో మృతదేహాంగా తేలింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హజరత్బాబు, శివమ్మల మూడో కుమార్తె ఆబ్బూరి ...
అలబామాలో ఆంద్ర యువతి మృతి
అమెరికాలో గుంటూరు యువతి మృతి
అమెరికాలో అనుమానాస్పద స్థితిలో ఆంధ్ర అమ్మాయి మృతి
వెబ్ దునియా
శ్రీలంకలో విశాఖ దంపతుల అనుమానస్పద మృతి
వెబ్ దునియా
విశాఖ నగరానికి చెందిన ఎన్నారై దంపతులు శ్రీలంక దేశంలోని ఓ లాడ్జీలు అనుమానస్పద స్థితిలో మరణించి ఉన్నారు. మలేషియాలో టెక్కీలుగా ఉన్న వీరు మరణించడం వెనుక గల కారణాలు ఇంకా తెలియడం లేదు. ఇది హత్యా ? ఆత్మహత్యా ? అనే అంశం కూడా ఇంకా వెల్లడికాలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ రాష్ట్రం విశాఖపట్నం గాజువాకకు చెందిన టి పృధ్వీరామ్ (30), ...
శ్రీలంకలో ఆంధ్ర దంపతుల మృతి: వారం క్రితమే వెళ్లారుOneindia Telugu
కొలంబోలో విశాఖ జంట అనుమానాస్పద మరణంసాక్షి
గాజువాక జంట కొలంబోలో ఆత్మహత్య?Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విశాఖ నగరానికి చెందిన ఎన్నారై దంపతులు శ్రీలంక దేశంలోని ఓ లాడ్జీలు అనుమానస్పద స్థితిలో మరణించి ఉన్నారు. మలేషియాలో టెక్కీలుగా ఉన్న వీరు మరణించడం వెనుక గల కారణాలు ఇంకా తెలియడం లేదు. ఇది హత్యా ? ఆత్మహత్యా ? అనే అంశం కూడా ఇంకా వెల్లడికాలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ రాష్ట్రం విశాఖపట్నం గాజువాకకు చెందిన టి పృధ్వీరామ్ (30), ...
శ్రీలంకలో ఆంధ్ర దంపతుల మృతి: వారం క్రితమే వెళ్లారు
కొలంబోలో విశాఖ జంట అనుమానాస్పద మరణం
గాజువాక జంట కొలంబోలో ఆత్మహత్య?
వెబ్ దునియా
మీ సైన్యాన్ని వెనక్కి పిలవండి.. లేదంటే... కెన్యాకు టెర్రరిస్టుల హెచ్చరిక
వెబ్ దునియా
సోమాలియా నుంచి మీ సైనికులను వెనక్కి రప్పించండి... లేదంటే మీరు సురక్షితంగా ఉండలేరు. దాడులు చేస్తూనే ఉంటాం.. మీరు మీ అధ్యక్షుడితో మాట్లాడి వెంటనే వారిని వెనక్కి పిలుచుకోండంటూ... కెన్యాలోని యూనివర్శిటీ విద్యార్థులను ఊచకోత కోసిన టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెచ్చిరకలు జారీ ...
మరింత రక్తపాతం సృష్టిస్తాంAndhrabhoomi
ఎటుచూసినా భీతావహమేNamasthe Telangana
మీ సైనికులను వెనక్కి పిలవాలిసాక్షి
Vaartha
Oneindia Telugu
TV5
అన్ని 27 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సోమాలియా నుంచి మీ సైనికులను వెనక్కి రప్పించండి... లేదంటే మీరు సురక్షితంగా ఉండలేరు. దాడులు చేస్తూనే ఉంటాం.. మీరు మీ అధ్యక్షుడితో మాట్లాడి వెంటనే వారిని వెనక్కి పిలుచుకోండంటూ... కెన్యాలోని యూనివర్శిటీ విద్యార్థులను ఊచకోత కోసిన టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెచ్చిరకలు జారీ ...
మరింత రక్తపాతం సృష్టిస్తాం
ఎటుచూసినా భీతావహమే
మీ సైనికులను వెనక్కి పిలవాలి
వెబ్ దునియా
రష్యా సముద్రంలో మునిగిన నౌక ... 54 మంది జలసమాధి!
వెబ్ దునియా
రష్యా సముద్రంలో దాల్ని వోస్తోక్ అనే నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 54 మంది జలసమాధి అయ్యారు. సముద్రంలోని మంచుగడ్డలను నౌక ఢీకొని ఉండవచ్చని... దీంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నౌక మునిగి పోయే సమయంలో నౌకల్ 132 మంది ఉన్నారు. మునిగిపోతున్న నౌక నుంచి సహాయక సిబ్బంది 63 మందిని రక్షించారు. మరో 15 ...
రష్యాలో 54 మంది జల సమాధిTV5
రష్యాలో 56 మంది జలసమాధిNamasthe Telangana
రష్యాలో నౌక మునక 54 మంది జలసమాధిAndhrabhoomi
తెలుగువన్
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రష్యా సముద్రంలో దాల్ని వోస్తోక్ అనే నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 54 మంది జలసమాధి అయ్యారు. సముద్రంలోని మంచుగడ్డలను నౌక ఢీకొని ఉండవచ్చని... దీంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నౌక మునిగి పోయే సమయంలో నౌకల్ 132 మంది ఉన్నారు. మునిగిపోతున్న నౌక నుంచి సహాయక సిబ్బంది 63 మందిని రక్షించారు. మరో 15 ...
రష్యాలో 54 మంది జల సమాధి
రష్యాలో 56 మంది జలసమాధి
రష్యాలో నౌక మునక 54 మంది జలసమాధి
Vaartha
ఫిలిప్పీన్స్లో టైఫూన్ 'మైసక్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్లో టైపూన్ మైసక్ వల్ల ముందు జాగ్రత్తగా 24 వేల మందిని తరలించారు. 24 గంటల్లో ఈ మైసక్ తుఫాను ఈశాన్య ప్రాంతాన్ని తాకుతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు ఆర్మీ అధికారి నిగెల్ లాంటోక్ చెప్పారు. పసిఫిక్ సముద్రంలో ఏర్పడ్డ ఈ మైసక్ తుఫాన్ ప్రధాన ద్వీపమైన లుజోన్ను తాకుతుంది.
ఫిలిప్పీన్స్లో టైఫూన్ మైసక్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్లో టైపూన్ మైసక్ వల్ల ముందు జాగ్రత్తగా 24 వేల మందిని తరలించారు. 24 గంటల్లో ఈ మైసక్ తుఫాను ఈశాన్య ప్రాంతాన్ని తాకుతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు ఆర్మీ అధికారి నిగెల్ లాంటోక్ చెప్పారు. పసిఫిక్ సముద్రంలో ఏర్పడ్డ ఈ మైసక్ తుఫాన్ ప్రధాన ద్వీపమైన లుజోన్ను తాకుతుంది.
ఫిలిప్పీన్స్లో టైఫూన్ మైసక్
Vaartha
కెన్యా పర్యటిస్తా: ఒబామా
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కెన్నా పర్యటన నిర్ణయంలో మార్పు ఉండదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. గరిస్సా వర్సిటీలో సోమాలి మిలిటెంట్లు సృష్టించిన నరమేధంలో 150 మంది విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. కెన్నా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టాతో ఫోన్లో మాట్లాడిన ఒబామా తన సానుభూతిని తెలిపాడు. ఈ ఏడాది చివరల్లో కెన్నా ...
అదో బుద్ధి లేని క్రూరత్వం : పోప్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కెన్నా పర్యటన నిర్ణయంలో మార్పు ఉండదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. గరిస్సా వర్సిటీలో సోమాలి మిలిటెంట్లు సృష్టించిన నరమేధంలో 150 మంది విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. కెన్నా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టాతో ఫోన్లో మాట్లాడిన ఒబామా తన సానుభూతిని తెలిపాడు. ఈ ఏడాది చివరల్లో కెన్నా ...
అదో బుద్ధి లేని క్రూరత్వం : పోప్
వెబ్ దునియా
ముషారఫ్ తప్పించుకు తిరుగుతున్నాడు.. అరెస్ట్ చేయండి!: కోర్టు
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్కు కష్టాలు తప్పేలా లేవు. ముషారఫ్కు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇస్లామాబాద్లోని జిల్లా కోర్టు ఆయనకు ఈ వారెంట్లను జారీ చేయడంతో పాటు తక్షణమే ముషార్రఫ్ను అరెస్ట్ చేయాలంటూ ఆ దేశ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. లాల్ మసీదు ముస్లిం మత పెద్ద అబ్దుల్ రషీద్ ఘాజీ, అతడి ...
హత్య కేసు: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్Oneindia Telugu
ముషార్రఫ్ను వెంటనే అరెస్టు చేయాలి: కోర్టుVaartha
ముషార్రఫ్ ను అరెస్టు చేయండిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్కు కష్టాలు తప్పేలా లేవు. ముషారఫ్కు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇస్లామాబాద్లోని జిల్లా కోర్టు ఆయనకు ఈ వారెంట్లను జారీ చేయడంతో పాటు తక్షణమే ముషార్రఫ్ను అరెస్ట్ చేయాలంటూ ఆ దేశ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. లాల్ మసీదు ముస్లిం మత పెద్ద అబ్దుల్ రషీద్ ఘాజీ, అతడి ...
హత్య కేసు: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
ముషార్రఫ్ను వెంటనే అరెస్టు చేయాలి: కోర్టు
ముషార్రఫ్ ను అరెస్టు చేయండి
వెబ్ దునియా
జైలుపై అల్ఖైదా దాడి
Andhrabhoomi
ఏడెన్, ఏప్రిల్ 2: దక్షిణ యెమెన్లోని ఓ జైలుపై అల్ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి వందలాది మంది ఖైదీలను విడిపించుకుపోయారు. కారాగారం నుంచి తప్పించుకుపోయిన వారిలో అల్ఖైదా నాయకులు ఉన్నారని భద్రతాధికారులు వెల్లడించారు. అల్ఖైదా సీనియర్ కమాండర్ ఖలీద్ బటర్ఫ్రీ నాలుగేళ్లుగా ఇదే జైలులో ఖైదీగా ఉంటున్నాడు. అతడితో పాటు 300 మంది ఖైదీలు జైలు ...
యెమెన్లో అంతర్యుద్ధం... 200 మంది ఖైదీలను విడిపించుకున్న అల్ఖైదా..!వెబ్ దునియా
రెచ్చిపోయిన అల్ఖైదా: జైల్లోకి చొరబడి 200 మందిని తీసుకెళ్లారుOneindia Telugu
300 అల్ఖైదా ఉగ్రవాదులకు విముక్తిTV5
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఏడెన్, ఏప్రిల్ 2: దక్షిణ యెమెన్లోని ఓ జైలుపై అల్ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి వందలాది మంది ఖైదీలను విడిపించుకుపోయారు. కారాగారం నుంచి తప్పించుకుపోయిన వారిలో అల్ఖైదా నాయకులు ఉన్నారని భద్రతాధికారులు వెల్లడించారు. అల్ఖైదా సీనియర్ కమాండర్ ఖలీద్ బటర్ఫ్రీ నాలుగేళ్లుగా ఇదే జైలులో ఖైదీగా ఉంటున్నాడు. అతడితో పాటు 300 మంది ఖైదీలు జైలు ...
యెమెన్లో అంతర్యుద్ధం... 200 మంది ఖైదీలను విడిపించుకున్న అల్ఖైదా..!
రెచ్చిపోయిన అల్ఖైదా: జైల్లోకి చొరబడి 200 మందిని తీసుకెళ్లారు
300 అల్ఖైదా ఉగ్రవాదులకు విముక్తి
Andhrabhoomi
యెమెన్లో 185 మంది మృతి
Andhrabhoomi
ఏడెన్, ఏప్రిల్ 4: యెమెన్లోని ప్రధాన నగరం ఏడెన్లో ఆధిపత్యం కోసం సాగుతున్న భీకరపోరులో కనీసం 185 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. పరారీలో ఉన్న అధ్యక్షుడు అబెడ్రబ్బూ మన్సౌర్ హాదీకి పట్టున్న పోర్ట్ సిటీలో వారం రోజుల పాటు షియాతే తిరుగుబాటుదారులు, మిలీషియా మద్దతుదారుల మధ్య జరిగిన భీకర యుద్ధంతో అట్టుడికిపోయింది.
ఏడెన్లో భీకర యుద్ధంVaartha
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఏడెన్, ఏప్రిల్ 4: యెమెన్లోని ప్రధాన నగరం ఏడెన్లో ఆధిపత్యం కోసం సాగుతున్న భీకరపోరులో కనీసం 185 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. పరారీలో ఉన్న అధ్యక్షుడు అబెడ్రబ్బూ మన్సౌర్ హాదీకి పట్టున్న పోర్ట్ సిటీలో వారం రోజుల పాటు షియాతే తిరుగుబాటుదారులు, మిలీషియా మద్దతుదారుల మధ్య జరిగిన భీకర యుద్ధంతో అట్టుడికిపోయింది.
ఏడెన్లో భీకర యుద్ధం
沒有留言:
張貼留言