సాక్షి
వ్యూహం ఘనం
సాక్షి
బెంగళూరు : సమాజంలోని చిట్ట చివరి వ్యక్తిని సైతం చేరుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన రా జకీయ వ్యవహారాల తీర్మాణాన్ని రూపొందించింది. 'అంత్యోదయ్' సంకల్పంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రవేశపెట్టిన రాజకీయ వ్యవహారాల తీర్మానానికి కార్యనిర్వాహక సభ్యుల అంగీకారం లభించింది. ఇక రెండు రోజుల పాటు నగరంలో జరిగిన ...
అద్వానీ శకం ముగిసినట్లేనా?Andhrabhoomi
అద్వానీ మౌన రాగంప్రజాశక్తి
మరోసారి అలకపాన్పు ఎక్కిన బీజేపీ కురువృద్ధుడు అద్వానీ!వెబ్ దునియా
TV5
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు : సమాజంలోని చిట్ట చివరి వ్యక్తిని సైతం చేరుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన రా జకీయ వ్యవహారాల తీర్మాణాన్ని రూపొందించింది. 'అంత్యోదయ్' సంకల్పంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రవేశపెట్టిన రాజకీయ వ్యవహారాల తీర్మానానికి కార్యనిర్వాహక సభ్యుల అంగీకారం లభించింది. ఇక రెండు రోజుల పాటు నగరంలో జరిగిన ...
అద్వానీ శకం ముగిసినట్లేనా?
అద్వానీ మౌన రాగం
మరోసారి అలకపాన్పు ఎక్కిన బీజేపీ కురువృద్ధుడు అద్వానీ!
వెబ్ దునియా
బట్టలుతికే బ్యాట్తో మొసలితో పోరాడింది.. కూతుర్ని కాపాడుకుంది!
వెబ్ దునియా
ఓ మహిళ తన కూతురును కాపాడుకునేందుకు తన ప్రాణాలను లెక్క చేయకుండా మొసలితో పోరాడింది. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరా పడ్రా పట్టణం సమీపంలోని తికారియంబరక్ గ్రామంలో విశ్వామిత్ర నదీ తీరంలోజరిగింది. ఆ నదిలో బట్టలు ఉతుక్కునేందుకు కంతా వాంకర్ (19) అనే యువతి వచ్చింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతంగా నదిలోకి లాగింది.
కూతుర్ను కాపాడేందుకు మొసలితో పోరాడిన తల్లిOneindia Telugu
ఐ లవ్యూ అమ్మా...తెలుగువన్
మొసలితో పోరాడి...కుమార్తెను రక్షించుకుందిసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ మహిళ తన కూతురును కాపాడుకునేందుకు తన ప్రాణాలను లెక్క చేయకుండా మొసలితో పోరాడింది. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరా పడ్రా పట్టణం సమీపంలోని తికారియంబరక్ గ్రామంలో విశ్వామిత్ర నదీ తీరంలోజరిగింది. ఆ నదిలో బట్టలు ఉతుక్కునేందుకు కంతా వాంకర్ (19) అనే యువతి వచ్చింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతంగా నదిలోకి లాగింది.
కూతుర్ను కాపాడేందుకు మొసలితో పోరాడిన తల్లి
ఐ లవ్యూ అమ్మా...
మొసలితో పోరాడి...కుమార్తెను రక్షించుకుంది
వెబ్ దునియా
సికింద్రాబాద్లో దారుణం: నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై పెట్రోల్ పోసి..
వెబ్ దునియా
సికింద్రాబాద్లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పై ...
నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారుతెలుగువన్
సికింద్రాబాద్లో రెండు ఘోర సంఘటనలుVaartha
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సికింద్రాబాద్లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పై ...
నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారు
సికింద్రాబాద్లో రెండు ఘోర సంఘటనలు
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
వెబ్ దునియా
మరియమ్ ఆసిఫ్ సిద్ధికీ
సాక్షి
'ధ్రువతార' అనే మాట మరియమ్ ఆసిఫ్ సిద్ధికీకి వయసుకు మించిన అన్వయమే అవుతుంది. కానీ పన్నెండేళ్ల ఈ ముంబై బాలిక.. మత వైషమ్యాలు లేని భవిష్యత్ ప్రపంచాన్ని దృగ్గోచరం చేయించే ధ్రువతారగా వెలుగొందడం చూస్తుంటే 'ఫర్వాలేదు, మానవజాతి సురక్షితమైన చేతుల్లోకే వెళ్లబోతోంది' అని నమ్మకం కలుగుతుంది. ఇంతకీ మరియమ్ సాధించిందేమిటి? తనైతే ఏమీ ...
భగవద్గీత పోటీలో ముస్లిం బాలిక టాప్Andhrabhoomi
భగవద్గీత పోటీల్లో ముస్లిం చిన్నారికి ఫస్ట్ ప్రైజ్!Namasthe Telangana
భగవద్గీతపై పోటీ... మరియంసిద్దిఖీ విజేతTV5
వెబ్ దునియా
Oneindia Telugu
Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
'ధ్రువతార' అనే మాట మరియమ్ ఆసిఫ్ సిద్ధికీకి వయసుకు మించిన అన్వయమే అవుతుంది. కానీ పన్నెండేళ్ల ఈ ముంబై బాలిక.. మత వైషమ్యాలు లేని భవిష్యత్ ప్రపంచాన్ని దృగ్గోచరం చేయించే ధ్రువతారగా వెలుగొందడం చూస్తుంటే 'ఫర్వాలేదు, మానవజాతి సురక్షితమైన చేతుల్లోకే వెళ్లబోతోంది' అని నమ్మకం కలుగుతుంది. ఇంతకీ మరియమ్ సాధించిందేమిటి? తనైతే ఏమీ ...
భగవద్గీత పోటీలో ముస్లిం బాలిక టాప్
భగవద్గీత పోటీల్లో ముస్లిం చిన్నారికి ఫస్ట్ ప్రైజ్!
భగవద్గీతపై పోటీ... మరియంసిద్దిఖీ విజేత
వెబ్ దునియా
నవ వరుడు.. భార్యతో ఫోన్లో... బాల్కనీ నుంచి కిందపడి టెక్కీ మృతి..!
వెబ్ దునియా
సెల్ఫోన్లలో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా కొత్తగా పెళ్లైన ఓ ఐటీ ఉద్యోగి భార్యతో సెల్ఫోన్లో మాట్లాడుతూ బాల్కని నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో, నార్త్ సిడ్నీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పంకజ్ ఇటీవలే భారత్లో పెళ్లి చేసుకుని, తిరిగి ఆస్ట్రేలియా ...
ఫోన్ మాట్లాడుతూ కింద పడి..తెలుగువన్
ఫోన్లో మాట్లాడుతూ బాల్కనీ నుంచి పడి టెకీ మృతిNamasthe Telangana
ఇటీవలే పెళ్లి: సిడ్నీలో భారత్ టెక్కీ దుర్మరణంOneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సెల్ఫోన్లలో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా కొత్తగా పెళ్లైన ఓ ఐటీ ఉద్యోగి భార్యతో సెల్ఫోన్లో మాట్లాడుతూ బాల్కని నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో, నార్త్ సిడ్నీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పంకజ్ ఇటీవలే భారత్లో పెళ్లి చేసుకుని, తిరిగి ఆస్ట్రేలియా ...
ఫోన్ మాట్లాడుతూ కింద పడి..
ఫోన్లో మాట్లాడుతూ బాల్కనీ నుంచి పడి టెకీ మృతి
ఇటీవలే పెళ్లి: సిడ్నీలో భారత్ టెక్కీ దుర్మరణం
వెబ్ దునియా
2050 నాటికి అత్యధికంగా ముస్లీంలను కలిగిన దేశంగా భారత్
వెబ్ దునియా
ప్రపంచంలో ఇప్పటికే అత్యధిక ముస్లీంలను కలిగిన దేశాలలో భారత్ 3 స్థానంలో ఉందనీ, అది 2050 మొదటి స్థానానికి వస్తుందనీ సర్వేలు చెబుతున్నాయి. జనాభా, మతపరమైన అంశంపై అద్యయనం చేసిన 'ప్యూ రీసెర్చ్ సెంటర్' అనే అమెరికన్ సంస్థ అంచనాల వివరాలను వెల్లడించింది. క్రైస్తవుల, హిందువుల జనాభాలో వృద్ధి ఆ స్థాయిలో ఉండదని విశ్లేషిస్తోంది. వివరాలిలా ...
2070కల్లా అతిపెద్ద మతంగా ఇస్లాం!Namasthe Telangana
అత్యధిక ముస్లింలు భారత్లో!సాక్షి
2050కల్లా అత్యధిక ముస్లిం జనాభా దేశంగా భారత్!Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచంలో ఇప్పటికే అత్యధిక ముస్లీంలను కలిగిన దేశాలలో భారత్ 3 స్థానంలో ఉందనీ, అది 2050 మొదటి స్థానానికి వస్తుందనీ సర్వేలు చెబుతున్నాయి. జనాభా, మతపరమైన అంశంపై అద్యయనం చేసిన 'ప్యూ రీసెర్చ్ సెంటర్' అనే అమెరికన్ సంస్థ అంచనాల వివరాలను వెల్లడించింది. క్రైస్తవుల, హిందువుల జనాభాలో వృద్ధి ఆ స్థాయిలో ఉండదని విశ్లేషిస్తోంది. వివరాలిలా ...
2070కల్లా అతిపెద్ద మతంగా ఇస్లాం!
అత్యధిక ముస్లింలు భారత్లో!
2050కల్లా అత్యధిక ముస్లిం జనాభా దేశంగా భారత్!
Oneindia Telugu
'కెమెరా' నిందితులకు బెయిల్
సాక్షి
పణజి: గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంలో రహస్య కెమెరాల కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు ఇక్కడి స్థానిక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సరైన కారణాలు చూపనందున వారికి బెయిల్ ఇచ్చినట్లు పేర్కొంది. శుక్రవారం ఈ షాపులో వస్త్రాలు మార్చుకునే ట్రయల్ రూంలో రహస్య ...
ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులకు బెయిలుAndhrabhoomi
స్మృతి రహస్య కెమేరాల కేసు ట్విస్ట్... ఆమె పొరబడ్డారా...వెబ్ దునియా
దుస్తుల షాపులో రహస్య కెమెరాపై స్మృతి ఫిర్యాదు: నలుగురికి బెయిల్Oneindia Telugu
Kandireega
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 40 వార్తల కథనాలు »
సాక్షి
పణజి: గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంలో రహస్య కెమెరాల కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు ఇక్కడి స్థానిక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సరైన కారణాలు చూపనందున వారికి బెయిల్ ఇచ్చినట్లు పేర్కొంది. శుక్రవారం ఈ షాపులో వస్త్రాలు మార్చుకునే ట్రయల్ రూంలో రహస్య ...
ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులకు బెయిలు
స్మృతి రహస్య కెమేరాల కేసు ట్విస్ట్... ఆమె పొరబడ్డారా...
దుస్తుల షాపులో రహస్య కెమెరాపై స్మృతి ఫిర్యాదు: నలుగురికి బెయిల్
వెబ్ దునియా
భూ ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
వెబ్ దునియా
ఇటీవలే ప్రతీ దానిని ఆర్డినెన్సుల రూపంలో అమలులోకి తీసుకువచ్చే సంస్కృ పెదవి విరిచిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి భూ సేకరణ ఆర్డినెన్సుపై ఎట్టకేలకు సంతకం చేశారు. మార్పులతో రెండోమారు ఆర్డినెన్సును కేంద్రప్రభుత్వం తనకు పంపడంతో రాష్ట్రపతి సంతకం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బడ్జెట్ తొలిదశ సమావేశాల్లో లోక్సభలో ...
భూసేకరణపై మరో ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం10tv
'భూ' ఆర్డినెన్స్పై రాష్ట్రపతి ఆమోదముద్రNamasthe Telangana
భూఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఓకేసాక్షి
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవలే ప్రతీ దానిని ఆర్డినెన్సుల రూపంలో అమలులోకి తీసుకువచ్చే సంస్కృ పెదవి విరిచిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి భూ సేకరణ ఆర్డినెన్సుపై ఎట్టకేలకు సంతకం చేశారు. మార్పులతో రెండోమారు ఆర్డినెన్సును కేంద్రప్రభుత్వం తనకు పంపడంతో రాష్ట్రపతి సంతకం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బడ్జెట్ తొలిదశ సమావేశాల్లో లోక్సభలో ...
భూసేకరణపై మరో ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం
'భూ' ఆర్డినెన్స్పై రాష్ట్రపతి ఆమోదముద్ర
భూఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఓకే
Oneindia Telugu
నకిలీ ట్రైనీ ఐఏఎస్ రూబీ అరెస్ట్
సాక్షి
డెహ్రాడూన్: ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే ముస్సోరిలోని ప్రతిష్టాత్మక అకాడమీలో ఆరునెలలపాటు ప్రొబేషనరీగా ఉన్న నకిలీ అధికారి రూబీ చౌదరికి స్థానిక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శనివారం 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెను శుక్రవారం రాత్రి ఓ హోటల్లో సిట్ అధికారులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. ఆమెపై ...
పెళ్ళి కోసమే రూబీ ఐఎఎస్ నాటకంVaartha
పెళ్ళి కోసమే రూబీ చౌదరీ ఐఏఎస్ నాటకంNamasthe Telangana
నకిలీ ఐఏఎస్.. ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో మకాంTV5
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
డెహ్రాడూన్: ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే ముస్సోరిలోని ప్రతిష్టాత్మక అకాడమీలో ఆరునెలలపాటు ప్రొబేషనరీగా ఉన్న నకిలీ అధికారి రూబీ చౌదరికి స్థానిక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శనివారం 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెను శుక్రవారం రాత్రి ఓ హోటల్లో సిట్ అధికారులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. ఆమెపై ...
పెళ్ళి కోసమే రూబీ ఐఎఎస్ నాటకం
పెళ్ళి కోసమే రూబీ చౌదరీ ఐఏఎస్ నాటకం
నకిలీ ఐఏఎస్.. ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో మకాం
వెబ్ దునియా
అత్తకు టీలో మూత్రం కలిపి ఇచ్చిన కోడలు..!
వెబ్ దునియా
అత్త, కోడళ్ల మధ్య గొడవలు అనాదిగా వస్తున్నవే. అయితే ఈ మధ్య కాలంలో గడసరి కోడల్లు అత్త ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. మరి కొందరు కొడళ్లు ఇంకాస్త ముందుకెళ్లి అత్తలను నరకయాతన పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా అటువంటి కోవకు చెందిన ఓ కోడలు అత్తకు ఇచ్చే టీ లో మూత్రం కలిపి ఇస్తూ అత్తకు దొరికిపోయింది. దీంతో ఆ కోడలు ఏడాది కాలంగా ...
కోడలి పైశాచికం: అత్తకు టీలో మూత్రం పోసి ఏడాదిగా..Oneindia Telugu
టీలో మూత్రం..అత్తపై కోడలి నిర్వాకంNamasthe Telangana
మూత్రం కలిపిన టీ తాగితే..అతీత శక్తులు?సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అత్త, కోడళ్ల మధ్య గొడవలు అనాదిగా వస్తున్నవే. అయితే ఈ మధ్య కాలంలో గడసరి కోడల్లు అత్త ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. మరి కొందరు కొడళ్లు ఇంకాస్త ముందుకెళ్లి అత్తలను నరకయాతన పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా అటువంటి కోవకు చెందిన ఓ కోడలు అత్తకు ఇచ్చే టీ లో మూత్రం కలిపి ఇస్తూ అత్తకు దొరికిపోయింది. దీంతో ఆ కోడలు ఏడాది కాలంగా ...
కోడలి పైశాచికం: అత్తకు టీలో మూత్రం పోసి ఏడాదిగా..
టీలో మూత్రం..అత్తపై కోడలి నిర్వాకం
మూత్రం కలిపిన టీ తాగితే..అతీత శక్తులు?
沒有留言:
張貼留言