వెబ్ దునియా
స్కూల్ బస్సు బోల్తా...28 మందికి గాయాలు
సాక్షి
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామ సమీపంలో గురువారం ఉదయం సెయింట్ ఆన్స్కు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. మండలంలోని మూలసాల, కొత్తపల్లి గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకొని బోజన్నపేట చేరుకునే సమయంలో మూలమలుపు వద్ద ...
కరీంనగర్లో స్కూల్ బస్సు బోల్తా...15 మందికి గాయాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్కూలు బస్సు బోల్తాతెలుగువన్
స్కూలు బస్సు బోల్తా:25మంది విద్యార్థులకు గాయాలుAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామ సమీపంలో గురువారం ఉదయం సెయింట్ ఆన్స్కు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. మండలంలోని మూలసాల, కొత్తపల్లి గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకొని బోజన్నపేట చేరుకునే సమయంలో మూలమలుపు వద్ద ...
కరీంనగర్లో స్కూల్ బస్సు బోల్తా...15 మందికి గాయాలు
స్కూలు బస్సు బోల్తా
స్కూలు బస్సు బోల్తా:25మంది విద్యార్థులకు గాయాలు
వెబ్ దునియా
నవ వరుడు.. భార్యతో ఫోన్లో... బాల్కనీ నుంచి కిందపడి టెక్కీ మృతి..!
వెబ్ దునియా
సెల్ఫోన్లలో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా కొత్తగా పెళ్లైన ఓ ఐటీ ఉద్యోగి భార్యతో సెల్ఫోన్లో మాట్లాడుతూ బాల్కని నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో, నార్త్ సిడ్నీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పంకజ్ ఇటీవలే భారత్లో పెళ్లి చేసుకుని, తిరిగి ఆస్ట్రేలియా ...
ఫోన్ మాట్లాడుతూ కింద పడి..తెలుగువన్
ఫోన్లో మాట్లాడుతూ బాల్కనీ నుంచి పడి టెకీ మృతిNamasthe Telangana
ఇటీవలే పెళ్లి: సిడ్నీలో భారత్ టెక్కీ దుర్మరణంOneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సెల్ఫోన్లలో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా కొత్తగా పెళ్లైన ఓ ఐటీ ఉద్యోగి భార్యతో సెల్ఫోన్లో మాట్లాడుతూ బాల్కని నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో, నార్త్ సిడ్నీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పంకజ్ ఇటీవలే భారత్లో పెళ్లి చేసుకుని, తిరిగి ఆస్ట్రేలియా ...
ఫోన్ మాట్లాడుతూ కింద పడి..
ఫోన్లో మాట్లాడుతూ బాల్కనీ నుంచి పడి టెకీ మృతి
ఇటీవలే పెళ్లి: సిడ్నీలో భారత్ టెక్కీ దుర్మరణం
వెబ్ దునియా
సికింద్రాబాద్లో దారుణం: నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై పెట్రోల్ పోసి..
వెబ్ దునియా
సికింద్రాబాద్లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పై ...
నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారుతెలుగువన్
సికింద్రాబాద్లో రెండు ఘోర సంఘటనలుVaartha
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సికింద్రాబాద్లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఆటోడ్రైవర్లపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పై ...
నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించారు
సికింద్రాబాద్లో రెండు ఘోర సంఘటనలు
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
వెబ్ దునియా
నిజాయితీగా ఐఏఎస్ అధికారి.. 23 యేళ్లలో 46వ సారి బదిలీ!
వెబ్ దునియా
హర్యానా రాష్ట్రంలో నిజాయితీపరుడిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా. ఈయన నిజాయితీ అధికారిగానే కాకుండా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూదాహాన్ని వెలికితీసిన ఘనుడు. అలాంటి ఖేమ్కాను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బదిలీ చేసింది. తన 23 యేళ్ల సర్వీసులు ఇప్పటికే 45 సార్లు బదిలీ కాగా.. తాజాగా ...
నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారిగా పేరున్న...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిజాయితీకి బహుమానం..23 ఏళ్ళలో 45 బదిలీలుNamasthe Telangana
నిజాయితీ అధికారా- మ్యూజియం కు పంపుNews Articles by KSR
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హర్యానా రాష్ట్రంలో నిజాయితీపరుడిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా. ఈయన నిజాయితీ అధికారిగానే కాకుండా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూదాహాన్ని వెలికితీసిన ఘనుడు. అలాంటి ఖేమ్కాను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బదిలీ చేసింది. తన 23 యేళ్ల సర్వీసులు ఇప్పటికే 45 సార్లు బదిలీ కాగా.. తాజాగా ...
నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారిగా పేరున్న...
నిజాయితీకి బహుమానం..23 ఏళ్ళలో 45 బదిలీలు
నిజాయితీ అధికారా- మ్యూజియం కు పంపు
తెలుగువన్
రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుందాం
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి అన్ని జిల్లాల పాలనా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఉద్యోగి నెలలో ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం ...
మంత్రులు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్TV5
రాజధాని నిర్మాణంలో ప్రతీఒక్కరి భాగస్వామం ఉండాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రతినెల ఒకరోజు జీతం ఇవ్వాలి...సాక్షి
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి అన్ని జిల్లాల పాలనా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఉద్యోగి నెలలో ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం ...
మంత్రులు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
రాజధాని నిర్మాణంలో ప్రతీఒక్కరి భాగస్వామం ఉండాలి
ప్రతినెల ఒకరోజు జీతం ఇవ్వాలి...
Andhrabhoomi
16 లోగా తేల్చండి
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 2: వేతన సవరణ కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలన్న డిమాండ్పై యాజమాన్యం నిర్ణయం ప్రకటించకపోవడంతో రోడ్కెక్కి ధర్నాకు దిగారు. కార్మిక సంఘాల డిమాండ్పై యాజమాన్యం ఇప్పటివరకు మూడు, నాలుగు దఫాలుగా జరిపిన చర్చల్లో ఎలాంటి ఫలితం లభించలేదు. దీంతో ...
ఆర్టీసీలో సమ్మె సైరన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీలో సమ్మె సైరన్Namasthe Telangana
వేతన సవరణ చేయకుంటే సమ్మెకు సైసాక్షి
అన్ని 20 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 2: వేతన సవరణ కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలన్న డిమాండ్పై యాజమాన్యం నిర్ణయం ప్రకటించకపోవడంతో రోడ్కెక్కి ధర్నాకు దిగారు. కార్మిక సంఘాల డిమాండ్పై యాజమాన్యం ఇప్పటివరకు మూడు, నాలుగు దఫాలుగా జరిపిన చర్చల్లో ఎలాంటి ఫలితం లభించలేదు. దీంతో ...
ఆర్టీసీలో సమ్మె సైరన్
ఆర్టీసీలో సమ్మె సైరన్
వేతన సవరణ చేయకుంటే సమ్మెకు సై
Andhrabhoomi
ప్రజల నమ్మకం వమ్ము చేశారు
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 2: టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. గురువారం ఇక్కడ గాంధీభవన్లో టిపిసిసి సీనియర్ నేతలతో ఆయన సమావేశమై పార్టీ పరిస్ధితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ...
'వాటర్ గ్రిడ్'.. ఓ బిగ్ స్కాం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దోచుకోవడానికే వాటర్గ్రిడ్సాక్షి
మోడీ ప్రమోషన్ ఇస్తారేమో: దిగ్విజయ్, భారీ స్కాం అని కేసీఆర్పైOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 2: టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. గురువారం ఇక్కడ గాంధీభవన్లో టిపిసిసి సీనియర్ నేతలతో ఆయన సమావేశమై పార్టీ పరిస్ధితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ...
'వాటర్ గ్రిడ్'.. ఓ బిగ్ స్కాం!
దోచుకోవడానికే వాటర్గ్రిడ్
మోడీ ప్రమోషన్ ఇస్తారేమో: దిగ్విజయ్, భారీ స్కాం అని కేసీఆర్పై
వెబ్ దునియా
ఢిల్లీ శివార్లలో రూ.25కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువుల దోపిడీ.. ట్రక్కుతో సహా పరార్!
వెబ్ దునియా
ఢిల్లీ శివార్లలో రూ.25కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువుల దోపిడీకి గురైయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి యుపిలోని నోయిడాకు శామ్సంగ్ కంపెనీకి చెందిన రూ.25 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కును దోపిడీ దొంగల అటకాయించారు. డ్రైవర్, క్లీనర్లను చితకబాది ట్రక్కుతో సహా పారిపోయారు. ఢిల్లీ ...
ఢిల్లీ శివార్లలో రూ.25 కోట్ల దోపిడీVaartha
ఒక్క దెబ్బతో.. రూ. 25 కోట్ల దోపిడీ!!సాక్షి
25 కోట్ల దోపిడీతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ శివార్లలో రూ.25కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువుల దోపిడీకి గురైయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి యుపిలోని నోయిడాకు శామ్సంగ్ కంపెనీకి చెందిన రూ.25 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కును దోపిడీ దొంగల అటకాయించారు. డ్రైవర్, క్లీనర్లను చితకబాది ట్రక్కుతో సహా పారిపోయారు. ఢిల్లీ ...
ఢిల్లీ శివార్లలో రూ.25 కోట్ల దోపిడీ
ఒక్క దెబ్బతో.. రూ. 25 కోట్ల దోపిడీ!!
25 కోట్ల దోపిడీ
సాక్షి
మనమూ ప్రవేశపన్ను వేద్దామా?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పన్ను(ఎంట్రీ ట్యాక్స్) విషయంలో తెలంగాణ ప్రభుత్వ బాటలో నడిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. అయితే తెలంగాణకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏపీకి ఎంత ఆదా యం సమకూరుతుందనే అంశంపై రవాణాశాఖ ఆరా తీస్తోంది. తెలంగాణకు 3 నెలలకుగాను రూ.90 కోట్ల మేర ప్రవేశ పన్ను రూపం లో ఆదాయం సమకూరుతుందని అం చనా ...
గవర్నర్ దృష్టికి రోడ్ట్యాక్స్ వివాదంTV5
గవర్నర్ దృష్టికి ఎంట్రీ టాక్స్ వసూలుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పన్ను(ఎంట్రీ ట్యాక్స్) విషయంలో తెలంగాణ ప్రభుత్వ బాటలో నడిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. అయితే తెలంగాణకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏపీకి ఎంత ఆదా యం సమకూరుతుందనే అంశంపై రవాణాశాఖ ఆరా తీస్తోంది. తెలంగాణకు 3 నెలలకుగాను రూ.90 కోట్ల మేర ప్రవేశ పన్ను రూపం లో ఆదాయం సమకూరుతుందని అం చనా ...
గవర్నర్ దృష్టికి రోడ్ట్యాక్స్ వివాదం
గవర్నర్ దృష్టికి ఎంట్రీ టాక్స్ వసూలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణకు జలరవాణా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్ను జలరవాణా బిల్లులో గోదావరి నదినీ చేర్చేందుకు కేంద్ర ఓడరేవులు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. తెలంగాణలో గడ్కరీ పర్యటన సందర్భంగా జలరవాణా బిల్లులో ...
4 లేన్లుగా కొత్త జాతీయ రహదారులుసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్ను జలరవాణా బిల్లులో గోదావరి నదినీ చేర్చేందుకు కేంద్ర ఓడరేవులు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. తెలంగాణలో గడ్కరీ పర్యటన సందర్భంగా జలరవాణా బిల్లులో ...
4 లేన్లుగా కొత్త జాతీయ రహదారులు
沒有留言:
張貼留言