2015年4月1日 星期三

2015-04-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
తెలంగాణలో కాల్పులు.. ఇద్దరు పోలీసుల మృతి.. సిఐకు గాయాలు   
వెబ్ దునియా
తెలంగాణలో రాష్ట్రం సూర్యాపేటలో సాయుధ ముఠా జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. సిఐతోపాటు ప్రయాణీకుడు ఒకరు గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి సంచలనం కలిగించిన సంఘటనతో తెలంగాణ ప్రభుత్వం ఉలుక్కుపడింది. ముఠాను పట్టుకోవడానికి అప్పుడే పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులు, పోలీసు, హోంగార్డు మృతి   తెలుగువన్
కాల్పుల ఘటన మీరట్ ముఠా పని అయ్యుండొచ్చు..!   సాక్షి
సూర్యాపేటలో కాల్పులు: ఇద్దరు పోలీసుల మృతి, యుపి ముఠాగా అనుమానం   Oneindia Telugu
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనుచితం : సోనియాపై గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు   
వెబ్ దునియా
విమర్శలకు, వివాదాలకు ఎప్పుడూ తెరతీసే గిరిరాజ్ సింగ్ మరోమారు నోటి దురుసుతనంతో మహిళల రంగును చర్చకు తీసుకువచ్చారు. సోనియా తెలుపురంగుపై వ్యాఖ్యలు చేసి.. ఆపై ఇటు పార్టీతోనూ.. అటు బయటా.. చివాట్లు తిని చివరకు విచారం వ్యక్తం చేశారు. పనిలో పనిగా నైజీరియన్లను కూడా రంగంలోకి దింపి వారితోనూ నాలుగు ఖండనలు పొందిన వ్యక్తి గిరిరాజ్ సింగ్.
'తెల్ల చర్మం వల్లే అధ్యక్షురాలయ్యారు'   సాక్షి
సోనియా తెలుపు కాబట్టే లీడరుయ్యారు   Namasthe Telangana
'వర్ణ' వివాదంలో గిరిరాజ్   Andhrabhoomi
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూజీసీకి మంగళం.. దాని స్థానంలో ఎన్ హెచ్ ఈఏ   
వెబ్ దునియా
నిన్నటికి నిన్న ప్రణాళికా సంఘాన్ని అటకెక్కించి భారీ మార్పులు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్య వైపునకు దృష్టి సారించింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల కోసం ఏర్పాటైన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కు మంగళం పాడనున్నది. దాని స్థానంలో జాతీయ ఉన్నత విద్యా సంస్థ నొకదానిని ఏర్పాటు చేసి కార్యక్రమాలు కొనసాగించే దిశగా ...

యూజీసీ స్థానంలో కొత్త అథారిటీ!   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాలేజీలో విద్యార్థిని కాల్చివేత   
సాక్షి
బెంగళూరు : తనతో స్నేహానికి తిరస్కరించిందనే కోపంతో కాలేజీ అటెండర్ ఒకడు కాలేజీలోనే ఓ యువతిని కాల్చి చంపాడు. బెంగళూరులోని ప్రగతి కాలేజీలో 12వ తరగతి చదువుతున్న గౌతమిని(18) అటెండర్ మహేశ్ మంగళవారం రాత్రి ఆమె హాస్టల్ గదిలో నాటు తుపాకీతో కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. అతడు పక్క గదిలోకి వెళ్లి గౌతమి స్నేహితురాలైన శిరీషపైనా కాల్పులు ...

బెంగళూరులో కాలేజీ విద్యార్థిని హత్య   Namasthe Telangana
హాస్టల్‌లో కాల్పులు   Andhrabhoomi
చేతులు జోడించిన గౌతమి తండ్రి: మహేష్ అరెస్టు   Oneindia Telugu

అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
బొగ్గు కేసులో మన్మోహన్‌కు ఊరట   
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్ 8న కోర్టుకు హాజరవ్వాలంటూ మన్మోహన్‌సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు విచారణను కూడా నిలిపివేస్తూ జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ సీ నాగప్పన్‌ల ధర్మాసనం ...

సమన్లపై స్టే   Andhrabhoomi
మాజీ ప్రధానికి మన్మోహన్ కు సుప్రీంకోర్టులో ఊరట   Teluguwishesh

అన్ని 15 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
హైదరాబాద్‌లో జ్యోతిష్యుడిపై కాల్పులు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గడ్డిఅన్నారం/హైదరాబాద్‌, విజయవాడ, ఏప్రిల్‌ 1: పాత కక్షల నేపథ్యంలో పట్టపగలు హైదరాబాద్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన నాగరాజు అనే జ్యోతిష్యుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం గం. 12.40 సమయంలో నాగరాజు బయటి నుంచి ఇంట్లోకి వస్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ...

హత్యకేసులో నిందితుడిపై కాల్పులు   సాక్షి
జ్యోతిష్యుడిపై కాల్పులు   Namasthe Telangana
పాత కక్షలతో తుపాకితో కాల్పులు   Andhrabhoomi
Vaartha   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 21 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
రాజధాని అమరావతి   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధానికి 'అమరావతి' పేరు ఖరారు చేశారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజధానికి కొత్త పేరు ఖరారు చేయడంతోపాటు ...

అమరావాతి- చంద్రబాబు వాస్తు సెంటిమెంటు   News Articles by KSR
ఎపి రాజధాని అమరావతే: చంద్రబాబు   10tv
'అమరావతి'కి రెండు బలాలు: బాబు, ఇదీ ఏపీ రాజధాని.., ఇండస్ట్రీ పాలసీ   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మరొకరితో నిశ్చితార్ధం.. ప్రియుడితో యువతి బలవన్మరణం   
సాక్షి
తూప్రాన్(మెదక్): మరో నెలలో పెళ్లి జరగాల్సిన ఆ ఇంటిలో విషాదం ఆలుముకుంది. మంచి చదువులు చదివించి ఓ ఇంటిదాన్ని చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పడాల్‌పల్లి గ్రామానికి చెందిన శినంగారం రాజు యాదవ్, లలిత దంపతుల కుమార్తె మౌనిక(20) తూప్రాన్‌లోని చైతన్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ ...

రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య..   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఎండలో దీక్ష చేస్తే నల్లబడతారు'   
సాక్షి
పణజి : 'మండుటెండలో నిరాహార దీక్ష చేస్తే నల్లబడతారు. అది మీ పెళ్లికి ఇబ్బందికరంగా మారుతుంది' అంటూ ఆందోళన చేస్తున్న నర్సులను ఉద్దేశించి గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా అంబులెన్స్ నర్సులు పలు డిమాండ్లతో నిరశన చేపట్టారు. మంగళవారం సీఎంను కలిశారు. 'అప్పడు సీఎం.. అమ్మాయిలు ఎండలో కూర్చుంటే ...

ఎండలో ధర్నా చేస్తే పెండ్లికష్టం!   Namasthe Telangana
ఎండలో ధర్నాలు చేయకండి.. నల్లబడిపోతారు   Andhrabhoomi
'ఎండలో సమ్మెచేస్తే గ్లామర్ పోతుంది'..! నర్సులపై గోవా సీఎం వివాదాస్పద వ్యాఖ్య..!   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రూ.100 కోసం లేబర్ హత్య: నేలపై పడేసి..ఆగ్రాలో ఉద్రిక్తత..!   
వెబ్ దునియా
రూ.100 కోసం హత్య చేసేసిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. వంద రూపాయల కోసం హత్య చేసిన ఘటన ఆగ్రాలో ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఎంఎల్ ఉపాధ్యాయ మనవడు జైకిషన్ స్థానిక దేవాలయంలో పని చేయించాడు. ఆ దేవాలయంలో పని చేసిన పప్పూ అనే కూలీ తనకు రావాల్సిన వంద రూపాయల కోసం జైకిషన్‌ను నిలదీశాడు. దీంతో, కోపోద్రిక్తుడైన జైకిషన్ ...

వందరూపాయల కోసం కొట్టి చంపారు   Namasthe Telangana
వంద కోసం హత్య   Vaartha
వంద రూపాయల కోసం మర్డర్   TV5
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言