2015年4月1日 星期三

2015-04-02 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూత   
Oneindia Telugu
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూశారు. ఇటీవలే 117వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె గుండే పనిచేయడం ఆగిపోయిన కారణంగా బుధవారం తెల్లవారు జామున చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కిన మిసావో ఒకావో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు డాక్టర్లు ...

ప్రపంచ వయోధిక వృద్ధురాలు మృతి   Namasthe Telangana
అత్యంత వృద్ధురాలు మృతి   Vaartha
ఇటీవల117వ పుట్టినరోజుజరుపుకున్న మిసావో ఒకావో (01-Apr-2015)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒంగోలులో వరుస దొంగతనాలు   
Andhrabhoomi
ఒంగోలు:ప్రకాశం జిల్లా ఒంగోలు బుధవారంనాడు దొంగలు స్వైర విహారం చేశారు. మూడు చోట్ల చైన్ స్నాచింగ్, ఓ ఇంట్లో చోరీకి పాల్పడి 20 సవర్ల బంగారం, కిలో వెండి అపహరించారు. Related Article. జ్యోతుల నెహ్రుకు జగన్ పరామర్శ · విజయవాడలో కాంగ్రెస్‌ నేతలు ధర్నా · నవనీత కృష్ణుడిగా ఒంటిమిట్ట కోదండ రాముడు · టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ · బావిలో దూకి ...

ఒంగోలులో దొంగల హల్ చల్   సాక్షి
ఒంగోలులో రెచ్చిపోయిన దొంగలు.. రెండిళ్లలో చోరీ   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
10 మంది భార్యలు, 15 మంది పిల్లలు... అమ్మాయిలను ప్రేమలో పడేసి ఇలా...   
వెబ్ దునియా
10 మంది భార్యలు, 15 మంది పిల్లలు అతడి వయసు 29 ఏళ్లు. ఇంకో విశేషం ఏంటంటే... అతడు త్వరలోనే 16 బిడ్డకు తండ్రి కాబోతున్నానని ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్నాడు మరి. ఇంగ్లాండు దేశానికి చెందిన కీత్ మెక్ డొనాల్డ్ అనే యువకుడు చిన్న వయసులోనే 15 మంది పిల్లలకు తండ్రయ్యాడన్న వార్త ఇపుడు అంతర్జాలంలో చక్కెర్లు కొడుతోంది. తను 15 ఏళ్ల ...

పది మంది భార్యలు, 15 మంది పిల్లలు   తెలుగువన్
పోకిరీ: అతనికి 10 మంది భార్యలు, 15 మంది పిల్లలు   Oneindia Telugu
10 మంది భార్యలు.. 15 మంది పిల్లలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో బుహరీ విజయం   
సాక్షి
అబుజా : నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్మీ జనరల్ మహమ్మద్ బుహరీ(72) ఘనవిజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు గుడ్‌లక్ జోనాథన్‌పై 25 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నైజీరియాలో ప్రజాస్వామ్య పద్ధతిలో అధికార మార్పిడి జరగడం ఇదే తొలిసారి. 1960లో నైజీరియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దేశంలో ఆరుసార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి.
నైజీరియాలో బుహరి గెలుపు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
62 మంది పసికందుల మృతి   
తెలుగువన్
యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల కారణంగా గత వారం రోజుల్లో 62 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, మరో 30 మంది పిల్లలు గాయపడ్డారని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ యునిసెఫ్ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా యెమెన్ లో సుస్థిర పాలనకు భంగం వాటిల్లి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి.
యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం... 62 మంది చిన్నారులు బలి..!   వెబ్ దునియా
పాపం పసివాళ్లు.. యెమెన్ లో 62 మంది మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


భూకంపాలను జంతువులు గుర్తిస్తాయి!   
Namasthe Telangana
లండన్, ఏప్రిల్ 1: భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను జంతువులు ముందుగానే గుర్తిస్తాయని పెద్దలు చెప్తుంటారు.. కానీ, శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ విషయంపై కొన్నేండ్లు ఏంజిలా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ నేతృత్వంలోని బృందం తీవ్ర పరిశోధనలు చేస్తున్నది. వీరు పరిశోధన నిమిత్తం పెరు దేశంలోని యానాచగ జాతీయ పార్క్‌లో ...

భూకంపాలను గుర్తించే జంతువులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జీతాలు పెంచకుంటే సమ్మె చేస్తాం... బ్రిటన్ రాణికి సిబ్బంది హెచ్చరిక..!   
వెబ్ దునియా
జీతాలను పెంచకుంటే విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తామని బ్రిటీష్ రాణి ఎలిజబెత్ నివాసం విండ్ సర్ క్యాజిల్‌లో పనిచేసే సిబ్బంది హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, తమకు జీతాలు పెంచాలన్న డిమాండ్ న్యాయమైందని నిరూపించేందుకు ఓటింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తెలుపుతున్నారు. వెస్ట్ లండన్‌లో ఉన్న 900 ఏళ్ల కాలం నాటి ఈ అందమైన భవంతిలో ...

సమ్మెకు సిద్ధమైన బ్రిటన్ రాణి నివాస సిబ్బంది   Namasthe Telangana
బ్రిటిష్ రాణికి పనివాళ్ల తలనొప్పి..   TV5
చరిత్రలో తొలిసారి: జీతాలు పెంచాలంటూ బ్రిటిష్ రాణి సిబ్బంది సమ్మె   Oneindia Telugu
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
భ్రూణహత్య... ఎన్నారై మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష..!   
వెబ్ దునియా
ఇటీవల వివాహానికి ముందే సెక్స్‌లో పాల్గొనడం, అక్రమ సంబంధాలు వంటి పలు కారణాల వలన గర్భందాల్చే మహిళల్లో భ్రూణహత్యలకు పాల్పడుతున్న సంఖ్య పెరిగింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలలో భ్రూణహత్య చట్ట రీత్యా నేరం. తాజాగా భ్రూణహత్య, గర్భ విచ్ఛిత్తికి పాల్పడ్డారన్న అభియోగాలపై భారత సంతతికి చెందిన 33 ఏండ్ల మహిళ పూర్వీ ...

భ్రూణహత్య కేసులో ఎన్నారైకి 30 ఏండ్ల జైలు   Namasthe Telangana
భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


రెడీ.. వన్ టూ గో..!   
సాక్షి
వాషింగ్టన్ : అటూఇటూ ఊగుతూ ఊడిపోయేందుకు సిద్ధంగా ఉన్న పన్నును పైసా ఖర్చు లేకుండా పీకడానికి ఇదో వెరైటీ పద్ధతి! అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రాబ్ వీనమస్ అనే రెజ్లర్(మల్ల యోధుడు) ఇలా తన ఎనిమిదేళ్ల కొడుకుపై ప్రయోగం చేశాడు. ఊగులాడుతున్న పన్నుకు గట్టి దారం కట్టి, దానిని కారుకు కట్టాడు. తర్వాత కారును ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు.

ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ఎవరు కొట్టారు?: బర్మింగ్‌హాంలో సిక్కు వ్యక్తిపై దాడి వీడియో హల్‌చల్   
Oneindia Telugu
లండన్: బర్మింగ్‌హామ్‌లో ఓ సిక్కు వ్యక్తిని వీధుల్లో చితకబాదిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. దీంతో, స్థానిక పోలీసులు దీని పైన విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన మతపరంగా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. సిక్కు వ్యక్తి పైన దాడి చేసిన వారు ఎవరో స్వచ్చంధంగా లొంగిపోవాలని పోలీసులు చెప్పారు.
యూకేలో సిక్కుపై దాడి.. విచారణకు ఆదేశం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言