2015年4月1日 星期三

2015-04-02 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా సచిన్.. ఎంపికలో వారిద్దరే కీలకం!   
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మూడేళ్ల కాంట్రాక్టు పరిమితితో సచిన్ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌కు చెందిన డంకన్ ఫ్లెచర్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అయితే, కోచ్‌గా సచిన్ పేరును తెరపైకి ...

టీం ఇండియా కోచ్‌గా సచిన్ నియామకం   Andhrabhoomi
టీం ఇండియాకు కోచ్‌గా సచిన్ టెండూల్కర్...   TV5
టీమిండియా కోచ్ గా సచిన్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డేవిడ్ బెక్ హామ్: భార్యను ముద్దడిగితే.. గడ్డం ఉండగా..!?   
వెబ్ దునియా
మాజీ పుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్ హమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. భార్యను ముద్దడగటంతో గడ్డం ఉండగా తనకు ముద్దవ్వలేనని అతని భార్య విక్టోరియా బెక్ హమ్ తేల్చి చెప్పింది. దీంతో ముద్దు కన్నా గడ్డం పెద్ద ముఖ్యం కాదని అనుకున్న డేవిడ్.. వెంటనే తన గడ్డాన్ని తొలగించి స్మార్ట్‌గా తయారయ్యాడు. గడ్డంతో ఉండగానే అందంగా ఉండే ఈ 39ఏళ్ల ఆటగాడు.
'ముద్దుకు అడ్డమనడంతో గడ్డం తీసేశాడు'   Oneindia Telugu
'ముద్దుకు గెడ్డం అడ్డమంది అందుకే...'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
సెమీస్‌లో సానియా జంట   
సాక్షి
ఫ్లోరిడా (అమెరికా): మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి ప్రవేశించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ జంట 6-3, 6-4తో అనస్తాసియా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీపై ...

మియామీ ఓపెన్ టెన్నిస్ ముర్రే 'క్వింటుపుల్'   Andhrabhoomi
మియామీ సిరీస్‌లో సానియా జోడి   TV5

అన్ని 4 వార్తల కథనాలు »   


మావోయిస్టు సభ్యురాలి లొంగుబాటు   
Namasthe Telangana
వరంగల్, నమస్తే తెలంగాణ: మావోయిస్టు పశ్చిమ బస్తర్ ఏరియా డివిజనల్ కమిటీ సభ్యురాలు, దండకారణ్య స్పెషల్ జోనల్ మహిళా సబ్‌కమిటీ సభ్యురాలైన నిమ్మల సారమ్మ అలియాస్ జ్యోతి అలియాస్ శారద బుధవారం వరంగల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఎదుట లొంగిపోయారు. జనగామ మండలం శామీర్‌పేటకు చెందిన సారమ్మ 1991లో పీపుల్స్‌వార్‌లో చేరి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ...

పురుగుల అన్నం.. నీళ్ల చారు!   Andhrabhoomi
పోరుబాట వీడి... లొంగుబాటు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐసీసీ అధ్యక్షుడి రాజీనామా   
సాక్షి
ఢాకా: ప్రపంచకప్ విజేతకు ట్రోఫీ అందించకుండా తనను అడ్డుకున్నారన్న ఆవేదన ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమాల్ రాజీనామాకు దారి తీసింది. తాను పదవినుంచి తప్పుకుంటున్నట్లు కమాల్ బుధవారం ప్రకటించారు. అధ్యక్ష హోదాలో ట్రోఫీ ఇవ్వాల్సింది తనేనని, అయితే ఈ విషయంలో తనకు ఉన్న కనీస హక్కులను లాక్కున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఐసీసీ ...

ఐసిసి అధ్యక్ష పదవికి ముస్త్ఫా రాజీనామా   Andhrabhoomi
ఐసీసీలో చిచ్చుపెట్టిన శ్రీనీ ఆధిపత్యం: అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ రాజీనామా   Oneindia Telugu

అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
వన్డే క్రికెట్‌కు హాడిన్ వీడ్కోలు   
సాక్షి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ గెలిచిన అనంతరం 37 ఏళ్ల హాడిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 126 వన్డేలు ఆడిన తను 3,122 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. కీపర్‌గా 170 క్యాచ్‌లు అందుకోగా 11 స్టంపింగ్స్ చేశాడు. క్లార్క్ కూడా ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు ...

ఆసీస్ పార్టీ: దుస్తులిప్పేసిన ఫౌల్కనర్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏప్రిల్ 7న ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ: కోహ్లీ కోసం అనుష్క డ్యాన్స్!   
వెబ్ దునియా
క్రికెట్ అభిమానులకో శుభవార్త. ప్రపంచకప్‌లో టీమిండియాకు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశచెందిన క్రికెట్ ఫ్యాన్స్‌కు సొంత గడ్డపై మరో క్రికెట్ ఈవెంట్ సిద్ధమైంది. భారత్‌లో ఈ నెల 8 నుంచి ఐపీఎల్-8 పోటీలు జరగనున్నాయి. కాగా, ఐపీఎల్ ప్రారంభోత్సవానికి కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా నిలవనుంది. ఏప్రిల్ 7న ఆరంభ వేడుకలను ఘనంగా ...

ఏప్రిల్ 7న సాల్ట్‌లేక్‌లో ఐపీఎల్ ఆరంభ వేడుకలు, బాలీవుడ్ తారల డ్యాన్స్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అమరుల కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగం   
Andhrabhoomi
వరంగల్, ఏప్రిల్ 1: అర్హత ఉన్న ప్రతి అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. బంగారు తెలంగాణ సాధనే అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బుధవారం అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మొదటి ...

త్వరలో అమరుల స్మృతివనం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ఆరో స్థానంలో ధావన్   
సాక్షి
దుబాయ్: ప్రపంచకప్‌లో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు అంచనాలకు తగ్గ రీతిలో రాణించకపోయినా కోహ్లి తన నాలుగో స్థానాన్ని నిలుపుకున్నాడు. డివిలియర్స్ టాప్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో ఆసీస్ పేసర్ స్టార్క్ తొలిసారిగా నంబర్‌వన్ ర్యాంకును అందుకున్నాడు. టీమ్ ...

ఐసిసి ర్యాంకింగ్స్‌లో కోహ్లీ స్థానం పదిలం!   Andhrabhoomi
ఐసీసీ ర్యాంకింగ్స్: 4వ స్ధానంలో కోహ్లీ, 6లో ధావన్   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పనిపట్ల నిబద్ధత, కోహ్లీ గుండె భారత్ కోసమే కొట్టుకుంటుంది: రవిశాస్త్రి   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి అండగా నిలిచారు. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విఫలమవ్వడం, అనుష్క శర్మ అక్కడికి రావడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో, కోహ్లీపై విమర్శలు చేయడం తగదన్నారు. ఆస్టేలియాలో జరిగిన పర్యటనలో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడని అన్నారు. ఆసీస్ ...

కోహ్లికి అంకితభావం ఎక్కువ: రవిశాస్త్రి   సాక్షి
కోహ్లీ భావి కెప్టెన్.. వచ్చే ప్రపంచ కప్ నాటికి..!: ఎర్రబెల్లి ప్రసన్న   వెబ్ దునియా

అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言