2015年4月1日 星期三

2015-04-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
తెలంగాణలో కాల్పులు.. ఇద్దరు పోలీసుల మృతి.. సిఐకు గాయాలు   
వెబ్ దునియా
తెలంగాణలో రాష్ట్రం సూర్యాపేటలో సాయుధ ముఠా జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. సిఐతోపాటు ప్రయాణీకుడు ఒకరు గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి సంచలనం కలిగించిన సంఘటనతో తెలంగాణ ప్రభుత్వం ఉలుక్కుపడింది. ముఠాను పట్టుకోవడానికి అప్పుడే పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులు, పోలీసు, హోంగార్డు మృతి   తెలుగువన్
సూర్యాపేటలో కాల్పుల కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపిన దుండగులు   Teluguwishesh
కాల్పుల ఘటన మీరట్ ముఠా పని అయ్యుండొచ్చు..!   సాక్షి
Oneindia Telugu   
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
రాజధాని అమరావతి   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధానికి 'అమరావతి' పేరు ఖరారు చేశారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజధానికి కొత్త పేరు ఖరారు చేయడంతోపాటు ...

అమరావాతి- చంద్రబాబు వాస్తు సెంటిమెంటు   News Articles by KSR
ఎపి రాజధాని అమరావతే: చంద్రబాబు   10tv
'అమరావతి'కి రెండు బలాలు: బాబు, ఇదీ ఏపీ రాజధాని.., ఇండస్ట్రీ పాలసీ   Oneindia Telugu
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
రవాణా పన్నుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు   
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రం సరిహద్దుల దగ్గర కొత్తగా ప్రవేశపెట్టిన రవాణా పన్నుపై ప్రైవేట్ ట్రావెల్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ చెక్‌పోస్టుల వద్ద హామీ పత్రాలు ఇవ్వాలని పిటిషనర్లకు సూచించింది. పిటిషన్ దాఖలు చేసిన వారికే వర్తించేలా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ...

7 రోజులు అంతర్రాష్ట్ర పన్ను కట్టొద్దు: టీ ఎంట్రీ ట్యాక్స్‌పై హైకోర్టు   వెబ్ దునియా
ప్రైవేటు ట్రావెల్స్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు   Andhrabhoomi
ట్యాక్స్ కట్టొద్దు, కానీ: తెలంగాణ ట్యాక్స్‌పై ఏపీ వాహనదారులకు ఊరట   Oneindia Telugu
సాక్షి   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 23 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా అమరావతి అధికారికంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 : చారిత్రిక, పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకంగా చూసినా నూతన రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యలో వస్తుందని... నూతన రాజధానికి అమరావతి అని పేరు పెడితే బాగుంటుందని... దీనిపై సూదీర్ఘంగా చర్చ జరిగిందని... ఈ పేరు చాలా బాగుంటుందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాతే ఏపీ రాజధాని పేరు అమరావతిగా నిర్ణయించినట్లు ...

ఆంధ్రుల రాజధాని పేరు 'అమరావతి' ఖరారు   తెలుగువన్
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పేరు అమరావతిగా ఖరారు   Vaartha
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి... కేబినెట్ నిర్ణయం   వెబ్ దునియా
TV5   
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మరొకరితో నిశ్చితార్ధం.. ప్రియుడితో యువతి బలవన్మరణం   
సాక్షి
తూప్రాన్(మెదక్): మరో నెలలో పెళ్లి జరగాల్సిన ఆ ఇంటిలో విషాదం ఆలుముకుంది. మంచి చదువులు చదివించి ఓ ఇంటిదాన్ని చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పడాల్‌పల్లి గ్రామానికి చెందిన శినంగారం రాజు యాదవ్, లలిత దంపతుల కుమార్తె మౌనిక(20) తూప్రాన్‌లోని చైతన్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ ...

ప్రేమ జంట ఆత్మహత్య   Andhrabhoomi
రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య..   వెబ్ దునియా
రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య   Vaartha
TV5   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
హైదరాబాద్‌లో జ్యోతిష్యుడిపై కాల్పులు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గడ్డిఅన్నారం/హైదరాబాద్‌, విజయవాడ, ఏప్రిల్‌ 1: పాత కక్షల నేపథ్యంలో పట్టపగలు హైదరాబాద్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన నాగరాజు అనే జ్యోతిష్యుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం గం. 12.40 సమయంలో నాగరాజు బయటి నుంచి ఇంట్లోకి వస్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ...

హత్యకేసులో నిందితుడిపై కాల్పులు   సాక్షి
జ్యోతిష్యుడిపై కాల్పులు   Namasthe Telangana
పాత కక్షలతో తుపాకితో కాల్పులు   Andhrabhoomi
Vaartha   
TV5   
వెబ్ దునియా   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ట్రాక్టర్ల పంపిణీలో అదే సీన్‌.. ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసులకే ప్రాధాన్యం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎక్కడ చూసినా అదే 'దోపిడీ'! అధికార పార్టీ నేతలదే సబ్సిడీ మేత! స్థానిక నేతలు, వారి బంధు గణానిదే దందా! వ్యవసాయ యాంత్రీకరణ పథకం 'యంత్ర లక్ష్మి'లో భాగంగా 50 శాతం సబ్సిడీకి అందిస్తున్న ట్రాక్టర్లను వారే ఎగరేసుకుపోతున్నారు. (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి... జిల్లా ఏదైనా ఒకటే చిత్రం! ఎంపీ ...

సబ్సిడీపై ట్రాక్టర్ల సరఫరాలో అవకతవకలు   Andhrabhoomi
గులాబీ కండువా కార్యకర్తలకే సబ్సీడీ ట్రాక్టర్లు : గుత్తా   వెబ్ దునియా
'నచ్చినవారికే ట్రాక్టర్లు ఇస్తున్నారు'   సాక్షి
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంజనీర్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అక్రమాలకు, అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న మరో అవినీతి తిమింగలం రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)కి చిక్కింది. విద్యుత్ శాఖ అదనపు డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) చీమర్ల శ్యాంసుందర్‌రెడ్డి నివాసం, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేసి... కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్‌లో ...

ట్రాన్స్‌కో ఏడీఈ ఆస్తులు @ 20 కోట్లు!   Namasthe Telangana
అక్రమాస్తులు : శ్యాంసుందర్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లకు పైగా ఆస్తులు!   వెబ్ దునియా
20కోట్లు?: ట్రాన్స్‌కో ఏడిఈ ఇంట్లో ఏసిబి సోదాలు   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మా మస్తాన్ బాబును వెతికిపెట్టండి   
సాక్షి
హైదరాబాద్: పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన తమ కుమారుడు మస్తాన్ బాబును గుర్తించేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరారు. మార్చి 24 నుంచి అతడి ఆచూకీ లభ్యం కావడం లేదని మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ బుధవారం మీడియాకు తెలిపింది. 12 ఏళ్ల నుంచి తన సోదరుడు ఎన్నో పర్వతాలు అధిరోహించాడని తెలిపారు.
చిలీలో మల్లి మస్తాన్ మిస్సింగ్, ఆచూకీకోసం యత్నం   Oneindia Telugu
మస్తాన్‌బాబు ఆచూకి కోసం యత్నం   Andhrabhoomi
మల్లి మస్తాన్ బాబు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నఏపీ ప్రభుత్వం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


TV5
   
బతికున్నంత కాలం జైలుశిక్ష..కోర్టు సంచలన తీర్పు   
TV5
కర్నూలు జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. బతికున్నంత కాలం జైలుశిక్ష అనుభవించాలంటూ ఓ నిందితుడికి కర్నూలు జడ్జి వెంకట జ్యోతిర్మయి సంచలన తీర్పు ఇచ్చారు. కర్నూలు నగరానికి చెందిన ఆటో డ్రైవర్లయిన రవి, శ్రీనివాస్ సుమారు 20 మంది ఆడవాళ్లపై అత్యాచారాలు చేశారు. ఒంటరిగా కనపడిన మహిళలపై కొన్నేళ్లుగా అత్యాచారాలు ...

చారిత్రాత్మక తీర్పు: రేపిస్టులకు బతికున్నంతకాలం జైలుశిక్ష!   వెబ్ దునియా
రేప్ కేసులో బతికున్నంత కాలం జైలుశిక్ష   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言