వెబ్ దునియా
జైలు నుంచి ఐదు మంది ఖైదీలు పరార్... ఎక్కడ?
వెబ్ దునియా
నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా ...
వెబ్ దునియా
కన్నడ ఎమ్మెల్యేల జీతాలు పెంచిన ప్రభుత్వం
వెబ్ దునియా
కన్నడ ఎమ్మెల్యేల పంట పండింది. ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఏమోగానీ, ప్రభుత్వం వారి జీతాలను అమాంతం పెంచేసింది. సాధారణంగా కాదు. ఒకేమారు 75 శాతం పెంచేసింది. ప్రభుత్వంపై భారం పడినా పర్వాలేదు. వారికి మాత్రం జీతాలు పెంచాల్సిందేనన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.44 కోట్ల భారం పడుతోంది. దేశంలోని మిగతా ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
కన్నడ ఎమ్మెల్యేల పంట పండింది. ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఏమోగానీ, ప్రభుత్వం వారి జీతాలను అమాంతం పెంచేసింది. సాధారణంగా కాదు. ఒకేమారు 75 శాతం పెంచేసింది. ప్రభుత్వంపై భారం పడినా పర్వాలేదు. వారికి మాత్రం జీతాలు పెంచాల్సిందేనన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.44 కోట్ల భారం పడుతోంది. దేశంలోని మిగతా ...
Andhrabhoomi
హోదా కష్టమే
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 31: ఆంధ్రప్రదేశ్కు ఇప్పట్లో ప్రత్యేక హోదా లభించే అవకాశాలు లేవు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర సైన్స్, సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్ రావులతో ...
'మేము లక్ష్యాన్ని చేరుకున్నాం'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 31: ఆంధ్రప్రదేశ్కు ఇప్పట్లో ప్రత్యేక హోదా లభించే అవకాశాలు లేవు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర సైన్స్, సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్ రావులతో ...
'మేము లక్ష్యాన్ని చేరుకున్నాం'
వెబ్ దునియా
గోడ కూలడంతో ఇద్దరు చిన్నారుల మృతి
వెబ్ దునియా
వారు తల్లిదండ్రులతో కలసి నిద్రిస్తున్నారు. ప్రపంచమే తెలియని చిన్నారులు వారు. అయితే వారిపై కూడా మృత్యువు కన్నేసింది. తమకు రక్షణగా ఉన్న గోడే వారిని కబళించింది. ఉన్నపళంగా కూలిపోయి వారి నెత్తిన పడింది. దీంతో తమ తల్లిదండ్రులతోపాటు వారికి గాయాలయ్యాయి. కానీ వారు చిన్నపిల్లలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. తల్లిదండ్రులు మాత్రం ...
గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతిAndhrabhoomi
గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వారు తల్లిదండ్రులతో కలసి నిద్రిస్తున్నారు. ప్రపంచమే తెలియని చిన్నారులు వారు. అయితే వారిపై కూడా మృత్యువు కన్నేసింది. తమకు రక్షణగా ఉన్న గోడే వారిని కబళించింది. ఉన్నపళంగా కూలిపోయి వారి నెత్తిన పడింది. దీంతో తమ తల్లిదండ్రులతోపాటు వారికి గాయాలయ్యాయి. కానీ వారు చిన్నపిల్లలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. తల్లిదండ్రులు మాత్రం ...
గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి
గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
వెబ్ దునియా
'మా' ఎన్నికల ఫలితాల కేసు.. ఏప్రిల్ 7కు వాయిదా..!
వెబ్ దునియా
మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వివాదాస్పదంగా మారి.. ప్రశాంతంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో వెల్లడయ్యేలా లేవు. ఈ కేసు విచారణ మంగళవారం కోర్టులో జరిగింది. అప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తీసిన వీడియోను సమర్పించాలంటూ పేర్కొంటూ కేసు విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ...
మా ఎన్నికల కేసు విచారణ ఏడో తేదీకి వాయిదాNamasthe Telangana
మా ఎన్నికల్లో అవకతవకలు..! ఏప్రిల్ 7న విచారణNeti Cinema
'మా' ఎన్నికల వ్యవహారం ఏప్రిల్ 7కి వాయిదాVaartha
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వివాదాస్పదంగా మారి.. ప్రశాంతంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో వెల్లడయ్యేలా లేవు. ఈ కేసు విచారణ మంగళవారం కోర్టులో జరిగింది. అప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తీసిన వీడియోను సమర్పించాలంటూ పేర్కొంటూ కేసు విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ...
మా ఎన్నికల కేసు విచారణ ఏడో తేదీకి వాయిదా
మా ఎన్నికల్లో అవకతవకలు..! ఏప్రిల్ 7న విచారణ
'మా' ఎన్నికల వ్యవహారం ఏప్రిల్ 7కి వాయిదా
ఏపీకి అన్యాయం జరగడం లేదు: సోము వీర్రాజు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు మాత్రమే విడుదల చేయగా, ఆంధ్రప్రదేశ్ రాషా్ట్రనికి మాత్రం రూ.6 వేల కోట్లు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉన్నదని, ఈ బాధ్యతను తాము భుజాలపై మోస్తామని తెలిపారు.
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు మాత్రమే విడుదల చేయగా, ఆంధ్రప్రదేశ్ రాషా్ట్రనికి మాత్రం రూ.6 వేల కోట్లు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉన్నదని, ఈ బాధ్యతను తాము భుజాలపై మోస్తామని తెలిపారు.
వెబ్ దునియా
బాబ్రీ కేసులో బీజేపీ నేతలకు సుప్రీం నోటీసులు.. అద్వానీకి ముందు
వెబ్ దునియా
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ నాయకులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీతో పాటు 15 మంది ఉన్నారు. నాటి ఘటనపై స్పందించి వివరణ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేరపూరిత కుట్ర దాగి ఉందన్న కోణంలో వీరు విచారణ ఎదుర్కొంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.
అద్వానీ, సిబిఐకి సుప్రీం నోటీసులుAndhrabhoomi
'బాబ్రీ' కేసులో అద్వానీకి సుప్రీం నోటీసులుసాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ నాయకులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీతో పాటు 15 మంది ఉన్నారు. నాటి ఘటనపై స్పందించి వివరణ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేరపూరిత కుట్ర దాగి ఉందన్న కోణంలో వీరు విచారణ ఎదుర్కొంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.
అద్వానీ, సిబిఐకి సుప్రీం నోటీసులు
'బాబ్రీ' కేసులో అద్వానీకి సుప్రీం నోటీసులు
ప్రైవేటు బస్సు ఆపరేటర్ల ఆందోళన
Andhrabhoomi
విజయవాడ: తెలంగాణలో తిరిగే ఆంధ్ర ప్రాంత బస్సులు తెలంగాణ ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రలోని వివిధ ప్రాంతాల నుండి రోజూ హైదరాబాద్ తిరిగే బస్సుల్లో దాదాపు అన్నీ ఆంధ్ర ప్రాంత ఆపరేటర్లవే.
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
విజయవాడ: తెలంగాణలో తిరిగే ఆంధ్ర ప్రాంత బస్సులు తెలంగాణ ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రలోని వివిధ ప్రాంతాల నుండి రోజూ హైదరాబాద్ తిరిగే బస్సుల్లో దాదాపు అన్నీ ఆంధ్ర ప్రాంత ఆపరేటర్లవే.
సాక్షి
రాష్టప్రతి తిరస్కరించినా..
Andhrabhoomi
గాంధీనగర్, మార్చి 31: ఇప్పటికే మూడుసార్లు రాష్టప్రతి తిరస్కరించిన వివాదాస్పద గుజరాత్ యాంటీ టెర్రరిస్టు బిల్లును రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం మరోసారి ఆమోదించింది. పాత బిల్లు పేరు మార్చినప్పటికీ టెలిఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి, వాటిని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించడానికి పోలీసులకు అధికారాలు కల్పించడం లాంటి వివాదాస్పద నిబంధనలను ...
'ఉగ్ర' బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదంNamasthe Telangana
వివాదాస్పద బిల్లుకు గుజరాత్ ఓకేసాక్షి
యాంటీ టెర్రర్ బిల్లుకు ఆమోదం : గుజరాత్TV5
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
గాంధీనగర్, మార్చి 31: ఇప్పటికే మూడుసార్లు రాష్టప్రతి తిరస్కరించిన వివాదాస్పద గుజరాత్ యాంటీ టెర్రరిస్టు బిల్లును రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం మరోసారి ఆమోదించింది. పాత బిల్లు పేరు మార్చినప్పటికీ టెలిఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి, వాటిని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించడానికి పోలీసులకు అధికారాలు కల్పించడం లాంటి వివాదాస్పద నిబంధనలను ...
'ఉగ్ర' బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం
వివాదాస్పద బిల్లుకు గుజరాత్ ఓకే
యాంటీ టెర్రర్ బిల్లుకు ఆమోదం : గుజరాత్
వెబ్ దునియా
కెనాల్ గండి వివాదం: జేసీపై సీఎం సీరియస్..!
వెబ్ దునియా
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్కు గండికొట్టడంపై ఆయన మండిపడ్డారు. తాను సింగపూర్ నుంచి రాగానే తనను కలవాలని జేసీతో పాటు.. ఆయన సోదరులకు హుకుం జారీ చేశారు. సోమవారం జేసీ దివాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యామినీబాల ఆధ్వర్యంలో రైతులు ...
జేసీ మీద చంద్రబాబు ఆగ్రహంతెలుగువన్
ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై చంద్రబాబు ఆగ్రహంAndhrabhoomi
కడప-అనంతపురం మధ్య ముదిరిన నీటి వివాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్కు గండికొట్టడంపై ఆయన మండిపడ్డారు. తాను సింగపూర్ నుంచి రాగానే తనను కలవాలని జేసీతో పాటు.. ఆయన సోదరులకు హుకుం జారీ చేశారు. సోమవారం జేసీ దివాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యామినీబాల ఆధ్వర్యంలో రైతులు ...
జేసీ మీద చంద్రబాబు ఆగ్రహం
ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం
కడప-అనంతపురం మధ్య ముదిరిన నీటి వివాదం
沒有留言:
張貼留言