తెలుగువన్
వాళ్లకు క్షమాపణ చెప్పాల్సిందే.. హరీష్ రావు
తెలుగువన్
తెలంగాణ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాలలో భాగంగా ప్రభాకర్ రావు పోలీసు వ్యవస్థపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ బాలేదని.. పేకాటలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలను ...
డబ్బు తెస్తే, ఖర్చు పెడ్తా: తలసానితో పోచారం, చైన్ స్నాచింగ్లపై మండలిలో రభసOneindia Telugu
బంగారు తెలంగాణలో పసిడి చోరీలా?సాక్షి
శాంతిభద్రతలు సరిగా లేవని నిరూపిస్తే రాజీనామా చేస్తా : మంత్రి నాయినిఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాలలో భాగంగా ప్రభాకర్ రావు పోలీసు వ్యవస్థపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ బాలేదని.. పేకాటలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలను ...
డబ్బు తెస్తే, ఖర్చు పెడ్తా: తలసానితో పోచారం, చైన్ స్నాచింగ్లపై మండలిలో రభస
బంగారు తెలంగాణలో పసిడి చోరీలా?
శాంతిభద్రతలు సరిగా లేవని నిరూపిస్తే రాజీనామా చేస్తా : మంత్రి నాయిని
Teluguwishesh
రిషితేశ్వరి కేసు నిందితులకు కండిషనల్ బెయిల్
Teluguwishesh
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొదటి సంవత్సరం ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో రిమాండ్ ఖైదీలుగా వున్న ముగ్గురు నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ర్యాగింగ్ పేరుతో అమెకు నరకయాతన చూపారని.. వాటిని భరించలేక చివరకు బాధితురాలు అసువులు బాసిందన్న అభియోగాలతో అరెస్టు అయిన ముగ్గురు నిందితులు.. తమకు ...
రిషికేశ్వరి ఆత్మహత్య: ముగ్గురు నిందితులకు బెయిల్, షరతులుOneindia Telugu
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్సాక్షి
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Teluguwishesh
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొదటి సంవత్సరం ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో రిమాండ్ ఖైదీలుగా వున్న ముగ్గురు నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ర్యాగింగ్ పేరుతో అమెకు నరకయాతన చూపారని.. వాటిని భరించలేక చివరకు బాధితురాలు అసువులు బాసిందన్న అభియోగాలతో అరెస్టు అయిన ముగ్గురు నిందితులు.. తమకు ...
రిషికేశ్వరి ఆత్మహత్య: ముగ్గురు నిందితులకు బెయిల్, షరతులు
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్
తెలుగువన్
రోడ్లు ఊడుస్తూ బీజేపీ నేతల నిరసన
తెలుగువన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ రోజు సభ ప్రారంభంకాగానే అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు తమ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. కానీ స్పీకర్ మాత్రం వాటిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలకు సమయాన్ని కేటాయించారు. దీంతో ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆందోళన ...
గందరగోళం, సభ వాయిదా: రోడ్లు ఊడ్చిన బిజెపి సభ్యులుOneindia Telugu
పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలిసాక్షి
తెలంగాణ అసెంబ్లీలో వరంగల్ ఎన్కౌంటర్పై వాయిదా తీర్మానంఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ రోజు సభ ప్రారంభంకాగానే అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు తమ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. కానీ స్పీకర్ మాత్రం వాటిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలకు సమయాన్ని కేటాయించారు. దీంతో ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆందోళన ...
గందరగోళం, సభ వాయిదా: రోడ్లు ఊడ్చిన బిజెపి సభ్యులు
పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
తెలంగాణ అసెంబ్లీలో వరంగల్ ఎన్కౌంటర్పై వాయిదా తీర్మానం
ఆంధ్రజ్యోతి
మన పండుగలే మన సంస్కృతి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): మన పండుగలే మన సంస్కృతిని తెలియజేస్తాయని, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగకు వంద ఏళ్లయినా ఢోకా లేదని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బతుకమ్మ ఆడుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితిని జాగృతి పూర్తిగా మార్చేసిందని చెప్పారు. ప్రస్తుతం ...
ప్రజల బతుకు బంగారం కావాలిసాక్షి
రివర్స్: 'టిడిపిలో దొంగలు.. టిఆర్ఎస్లో మంత్రులు!', తలసాని పాత అలవాట్లు వద్దుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): మన పండుగలే మన సంస్కృతిని తెలియజేస్తాయని, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగకు వంద ఏళ్లయినా ఢోకా లేదని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బతుకమ్మ ఆడుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితిని జాగృతి పూర్తిగా మార్చేసిందని చెప్పారు. ప్రస్తుతం ...
ప్రజల బతుకు బంగారం కావాలి
రివర్స్: 'టిడిపిలో దొంగలు.. టిఆర్ఎస్లో మంత్రులు!', తలసాని పాత అలవాట్లు వద్దు
సాక్షి
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన 'మీట్ ది స్టేట్స్' కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులను ...
పెట్టుబడులకు స్వర్గధామంNamasthe Telangana
పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన 'మీట్ ది స్టేట్స్' కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులను ...
పెట్టుబడులకు స్వర్గధామం
పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ
ఆంధ్రజ్యోతి
స్మార్ట్ ఏపీ కోసం స్వచ్ఛందసంస్థ - సీఎం చంద్రబాబు
ఆంధ్రజ్యోతి
విజయవాడ, అక్టోబరు 1 : స్మార్ట్ ఏపీ కోసం ప్రత్యేకంగా ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. స్మార్ట్ఏపీపై సీఎం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆరువేల మంది ప్రజాప్రతినిధులతో చర్చించిన చంద్రబాబు సక్రాంతి నుంచి స్మార్ట్అవార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని ...
స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కోసం స్వతంత్య్ర సంస్థ : చంద్రబాబుTelugu Times (పత్రికా ప్రకటన)
ఒకేసారి 6 వేల మందితో టెలికాన్ఫరెన్స్సాక్షి
స్మార్ట్ ఎపి కోసం సంస్థ- ఎపిలో కొత్తగా ఎన్ని సంస్థలోNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ, అక్టోబరు 1 : స్మార్ట్ ఏపీ కోసం ప్రత్యేకంగా ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. స్మార్ట్ఏపీపై సీఎం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆరువేల మంది ప్రజాప్రతినిధులతో చర్చించిన చంద్రబాబు సక్రాంతి నుంచి స్మార్ట్అవార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని ...
స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కోసం స్వతంత్య్ర సంస్థ : చంద్రబాబు
ఒకేసారి 6 వేల మందితో టెలికాన్ఫరెన్స్
స్మార్ట్ ఎపి కోసం సంస్థ- ఎపిలో కొత్తగా ఎన్ని సంస్థలో
Andhrabhoomi
గవర్నర్ నరసింహన్తో జగన్ భేటీ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో వైసీపీ అధ్యక్షుడు వై.జగన్మోహన్రెడ్డి గురువారం నాడు భేటీ అయ్యారు. వీరిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సహజంగా గవర్నర్ను కలిసినప్పుడు రాష్ట్ర సమస్యలపై వినతిపత్రాన్ని ఇవ్వడం రివాజు. కానీ.. గురువారం నాడు నరసింహన్తో జగన్ భేటీ వివరాలు బయటికి ...
గవర్నర్తో జగన్ భేటీAndhrabhoomi
నన్ను వేధిస్తున్నారు: గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన జగన్Oneindia Telugu
గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీసాక్షి
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో వైసీపీ అధ్యక్షుడు వై.జగన్మోహన్రెడ్డి గురువారం నాడు భేటీ అయ్యారు. వీరిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సహజంగా గవర్నర్ను కలిసినప్పుడు రాష్ట్ర సమస్యలపై వినతిపత్రాన్ని ఇవ్వడం రివాజు. కానీ.. గురువారం నాడు నరసింహన్తో జగన్ భేటీ వివరాలు బయటికి ...
గవర్నర్తో జగన్ భేటీ
నన్ను వేధిస్తున్నారు: గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన జగన్
గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రజ్యోతి
ఆర్టీసీ బస్సు బోల్తా పడి 15 మందికి గాయాలు
ఆంధ్రజ్యోతి
చిత్తూరు, అక్టోబరు 1 : జిల్లాలోని కుప్పం మండలం మెడమూరు దగ్గర వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తమిళనాడు కృష్ణగిరి నుంచి కుప్పంకు వస్తున్న బస్సు గురువారం ఉదయం 6 గంటలకు అదుపు తప్పి లోయలో పడింది. అదృష్టవశాత్తు చాలా మంది ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. నలుగురికి ...
ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలుసాక్షి
కుప్పంలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20మందికి గాయాలుప్రజాశక్తి
చిత్తూరుజిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా: 20 మందికి గాయాలుVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చిత్తూరు, అక్టోబరు 1 : జిల్లాలోని కుప్పం మండలం మెడమూరు దగ్గర వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తమిళనాడు కృష్ణగిరి నుంచి కుప్పంకు వస్తున్న బస్సు గురువారం ఉదయం 6 గంటలకు అదుపు తప్పి లోయలో పడింది. అదృష్టవశాత్తు చాలా మంది ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. నలుగురికి ...
ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలు
కుప్పంలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20మందికి గాయాలు
చిత్తూరుజిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా: 20 మందికి గాయాలు
Oneindia Telugu
మద్దతు ధర కల్పించలేని చంద్రబాబు: జగన్
ప్రజాశక్తి
రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో చంద్ర బాబుకు బుద్ధి, జ్ణానం, ఆలో చన లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను బుధవారం నాడు ఆయన పరామర్శిం చారు. టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పొగాకు వేలం తీరును ...
పోరు ఆగదుసాక్షి
త్వరలోనే ఎన్నికలు, బాబుకు బుద్ధి జ్ఞానం ఉందా?: వైయస్ జగన్(పిక్చర్స్)Oneindia Telugu
బాబుకు పట్టని రైతు కష్టాలుAndhrabhoomi
ఆంధ్రజ్యోతి
అన్ని 19 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో చంద్ర బాబుకు బుద్ధి, జ్ణానం, ఆలో చన లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను బుధవారం నాడు ఆయన పరామర్శిం చారు. టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పొగాకు వేలం తీరును ...
పోరు ఆగదు
త్వరలోనే ఎన్నికలు, బాబుకు బుద్ధి జ్ఞానం ఉందా?: వైయస్ జగన్(పిక్చర్స్)
బాబుకు పట్టని రైతు కష్టాలు
Oneindia Telugu
ఆరేళ్ల చిన్నారిపై కామాంధుడి రేప్: అతని భార్య ఆత్మహత్యాయత్నం
Oneindia Telugu
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ళ చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రోళ్ల మండలం కాకి గ్రామానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి అదే గ్రామంలో రెండో తరగతి చదువుతోంది. ఈ చిన్నారిని అదే గ్రామానికి చెందిన గంగప్ప అనే వ్యక్తి ...
ఆరేళ్ళ చిన్నారిపై మానవమృగం అత్యాచారం.. రేపిస్ట్ వయసు 52 యేళ్లు!వెబ్ దునియా
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారంఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ళ చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రోళ్ల మండలం కాకి గ్రామానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి అదే గ్రామంలో రెండో తరగతి చదువుతోంది. ఈ చిన్నారిని అదే గ్రామానికి చెందిన గంగప్ప అనే వ్యక్తి ...
ఆరేళ్ళ చిన్నారిపై మానవమృగం అత్యాచారం.. రేపిస్ట్ వయసు 52 యేళ్లు!
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
沒有留言:
張貼留言