2015年10月28日 星期三

2015-10-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Telugupopular
   
పవన్ 'జనసేన' జెండా గ్రేటర్ లో ఎగురుతుందా? రాజకీయ పార్టీగా ఈసీ నమోదు   
Telugupopular
పవన్ 'జనసేన' జెండా గ్రేటర్ లో ఎగురుతుందా? రాజకీయ పార్టీగా ఈసీ నమోదు : పవన్ కళ్యాణ్ జనసేన నమోదు ప్రక్రియ వారం క్రితమే జరిగింది. ఇదంతా సాదాసీదాగా కానిచ్చేశారు. జనసేన నమోదైనట్లు ఎన్నికల కమిషన్ గెజిట్ గురువారం విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. By teluguedition -. October 28, 2015. 0. SHARE. Facebook.
తెలంగాణలో 'జనసేన'   ఆంధ్రజ్యోతి
తెలంగాణలో జనసేనకు రాజకీయ పార్టీ గుర్తింపు, పవన్ కళ్యాణ్ 'గ్రేటర్' ప్లాన్ ఏమిటి?   Oneindia Telugu
పవన్ కళ్యాణ్ జనసేనకు ఈసీ గుర్తింపు... 2019 ఎన్నికలకు గ్రౌండ్ వర్క్...?   వెబ్ దునియా
NTVPOST   
ప్రజాశక్తి   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భూసమీకరణకు రైతులకు ఒప్పించేందుకు చర్చలు   
ఆంధ్రజ్యోతి
రాజధాని ప్రాంతంలో భూసమీకరణ తుది అంకానికి చేరుకుంటోంది. భూములు ఇవ్వని రైతులను ఒప్పించేందుకు ప్రభుత్వం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. గుంటూరు జిల్లా జేసీ రైతులతో సమావేశమై వారిని ఒప్పించే ప్రయ్నత్నం చేస్తున్నారు. అప్పటికీ రైతులు వినకుంటే తొలుత తుళ్లూరు మండలంలో భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాజధాని భూసేకరణకు వారంలో నోటిఫికేషన్   సాక్షి
అమరావతిలో మళ్లీ భూసేకరణ చట్టం, నాడు పవన్ కళ్యాణ్‌తో తగ్గారు   Oneindia Telugu
త్వరలో భూసేకరణ నోటిఫికేషన్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ విషయం తెలియదా?: బాలకృష్ణపై నిప్పులు చెరిగిన సోము వీర్రాజు   
Oneindia Telugu
అమరావతి: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను ఎవరైనా తగలబెడితే వెంటనే కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేస్తే మాత్రం ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పలు అంశాలపై సోము వీర్రాజు చంద్రబాబు ...

బాలయ్యకు ఏం తెలుసు.. ప్రత్యేక హోదాకు మోడీ సిఫార్సు చేయలేదా?: సోము వీర్రాజు   వెబ్ దునియా
చంద్రబాబు సర్కారుపై సోము వీర్రాజు ఫైర్   సాక్షి
వారిది అవగాహనా రాహిత్యం: వీర్రాజు   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
మార్చి నుంచి ఇంటింటికీ మూడు రకాల సేవలు   
ప్రజాశక్తి
వచ్చే మార్చి నుండి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌, వీడియో, టెలిఫోన్‌..ఈ మూడు సేవలనూ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడలో తన నివాసం నుండి బుధవారం ఆయన విద్యుత్‌, ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్‌క్యాప్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఫైబర్‌ గ్రిడ్‌ పనులను ఈ ఏడాది డిసెంబర్‌ ...

మార్చి నుంచి ఇంటింటికీ ఇంటర్నెట్‌   ఆంధ్రజ్యోతి
రెవెన్యూ శాఖకు రూ.5 కోట్ల బడ్జెట్   సాక్షి
ఫైబర్ గ్రిడ్ ను విజయవంతం చేయాలి : చంద్రబాబు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'షీ' టీమ్స్‌కు ఏడాది, వేధింపులు తగ్గాయి: వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్న స్వాతి ...   
Oneindia Telugu
హైదరాబాద్: మహిళలకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన షీ టీమ్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని హైదరాబాద్‌ అదనపు క్రైమ్‌ పోలీసు కమిషనర్‌ స్వాతిలక్రా అన్నారు. షీ టీమ్స్‌ ఏర్పాటుచేసి అక్టోబర్ 24కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. షీ బృందాల బాధ్యత మరింత పెరిగిందని... ప్రజలు కూడా ...

'వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు'   సాక్షి
తొలి వసంతం పూర్తి చేసుకున్న 'షీ టీమ్స్'   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌‌ను తప్పనిసరి'   
ప్రజాశక్తి
విజయవాడ: నవంబర్‌ 1 నుంచి వాహనదారులు హెల్మెట్‌‌ను తప్పనిసరిగా పెట్టుకోవాలని రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలిసారి నిబంధన ఉల్లంఘనకు రూ.100 జరిమానా విధిస్తామన్నారు. రెండోసారి ఉల్లంఘిస్తే బైక్‌ సీజ్‌, లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. జనవరి నుంచి అన్ని సేవలకు అన్‌లైన్‌లోనే దరఖాస్తులు ...

నవంబర్ నుంచి హెల్మెట్ తప్పనిసరి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాయలసీమ యువత కోసం బాలకృష్ణ కృషి: బిజెపి మంత్రి ప్రశంసలు   
Oneindia Telugu
హైదరాబాద్: రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ కృషి చేస్తున్నారని మంత్రి మాణిక్యాల రావు బుధవారం నాడు అన్నారు. సచివాలయంలో మంత్రిని బాలయ్య కలిశారు. అనంతపురంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని మంత్రి మాణిక్యాల రావును బాలకృష్ణ కోరారు. అలాగే, లేపాక్షి ఉత్సవాలను వైభవంగా ...

లేపాక్షి ఉత్సవాలకు సహకారం అందించండి   ఆంధ్రజ్యోతి
వైభవంగా లేపాక్షి ఉత్సవాలు: బాలకృష్ణ   సాక్షి
లేపాక్షి ఉత్సవాలు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేవంత్‌తో గొడవ లేదు: బాబు క్లాస్ తర్వాత ఎర్రబెల్లి, చంద్రబాబు గ్రూపే: రావుల   
Oneindia Telugu
విజయవాడ: కొడంగల్ యువ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవ లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం నాడు చెప్పారు. బెజవాడలో చంద్రబాబు క్యాంప్ ఆఫీసులో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ...

చంద్రబాబును కలిసిన రేవంత్, ఎర్రబెల్లి.. ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు   తెలుగువన్
చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి భేటీ   Vaartha
టి.టిడిపి నాయకులతో చంద్రబాబు భేటీ   ప్రజాశక్తి
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరంగల్ లోక్‌సభ బైపోల్... : టి. రాజయ్య తొలగింపే విపక్షాల ప్రచారాస్త్రం!   
వెబ్ దునియా
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల కోసం విపక్ష పార్టీలు ప్రచారాస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇందుకోసం వారి ముందు కనిపిస్తున్న ప్రధానాంశం తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాడికొండ రాజయ్య తొలగింపు. అలాగే, టీ సీఎం కేసీఆర్ వైఖరి వల్ల వరంగల్ ఉప ఎన్నిక అనివార్యమైందనీ ప్రచారం చేయాలని భావిస్తున్నాయి. నిజానికి తెలంగాణాలో తెరాస అధికారంలోకి ...

టార్గెట్‌గా మారిన రాజయ్య ఇష్యూ   NTVPOST

అన్ని 2 వార్తల కథనాలు »   


Telugupopular
   
నేడే కొనండి 'చిరంజీవి బంగారు నాణాలు': ఆలసించిన ఆశాభంగం   
Telugupopular
నేడే కొనండి 'చిరంజీవి బంగారు నాణాలు': ఆలసించిన ఆశాభంగం : చిరు ఫాన్స్ అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (కానా) సభ్యులు తమ ఆత్మీయత, అభిమానాలను కొత్తగా తీర్చుకున్నారు. ఏకంగా చిరంజీవి పేరిట బంగారు నాణాలు తయారు చేసి విడుదల చేశారు. By teluguedition -. October 28, 2015. 0. SHARE. Facebook · Twitter. చిరంజీవి కి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎందరో ...

చిరంజీవి కోసం బంగారు నాణేలు   Palli Batani
చిరంజీవి పేరిట కానా బంగారు నాణేలు.. ఇక మెగాస్టార్ 151వ సినిమా ఎప్పుడు?   వెబ్ దునియా
చిరు 'బంగారు'   ప్రజాశక్తి
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言