2015年10月27日 星期二

2015-10-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పోర్నోగ్రఫీ సైట్‌లో భార్య‌ ఫోన్ నెంబర్: కాల్ గర్ల్‌గా చిత్రీకరించిన భర్త.. ఎక్కడ?   
వెబ్ దునియా
భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించిన ఓ శాడిస్ట్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్యని కూడా చూడకుండా ఆమె పేరును, ఫోన్ నెంబర్‌ను పోర్నోగ్రఫీ సైట్‌లో పెట్టడం ద్వారా.. ఆమెకు ప్రతిరోజూ ఎన్నో గుర్తు తెలియని ఫోన్ కాల్స్ వచ్చేవి. దీంతో చేసేది లేక ఆమె సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు జరిపిన విచారణలో ఐపీ అడ్రస్ ద్వారా ...

ఇల్లాలినే వెలయాలిగా చూపాడు   సాక్షి
భార్య ఫోన్ నెంబర్ కాల్ గర్ల్స్ లిస్ట్‌లో పెట్టిన టెక్కీ, రోజు ఎన్నో ఫోన్ కాల్స్   Oneindia Telugu
కట్టుకున్న భార్యను కాల్‌గార్ల్‌గా మార్చిన భర్త...   Teluguwishesh
NTVPOST   
ఆంధ్రజ్యోతి   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అనూహ్య హత్యకేసులో అతడే దోషి   
ఆంధ్రజ్యోతి
మచిలీపట్నం-ఈడేపల్లి/ముంబై, అక్టోబరు 27: ఏపీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఎస్తేరు అనూహ్య(23)ను గతేడాది ముంబైలో హత్యచేసిన కేసులో డ్రైవర్‌ చంద్రభాన్‌ సనప్‌(29) నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో అతడిని ప్రత్యేక మహిళా కోర్టు దోషిగా ధ్రువీకరించింది. అనూహ్యను రైల్వే స్టేషన్‌ నుంచి తీసుకెళ్లిన చంద్రభాన్‌ సబ్‌ అర్బన్‌ కుర్లాలో హైవే పక్కన ఆమెపై అత్యాచారం ...

ముంబై కోర్టు తీర్పుతో బందరులో కలకలం   సాక్షి
ఆ యువ ఇంజనీరు పాలిట.. కారు డ్రైవరే కాలయముడయ్యాడు...   Teluguwishesh
ఈ అన్యాయం ఎవరికీ జరగొద్దు: అనూహ్య తండ్రి, చంద్రభానుకు ఏ శిక్ష పడ్తుంది?   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 12 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
తమ్ముళ్లకు బాబు క్లాస్?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు అంక్షింతలు వేశారా..? ఆధిపత్య పోరుతో స్థాయిని మరిచి ఒకరిపై ఒకరు తిట్లదండకం అందుకుంటున్న నాయకులను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశారా..? విజయవాడలో మంగళవారం టీ టీడీపీ నాయకులతో చంద్రబాబు జరిపిన సమావేశం వేడి వేడిగా కొనసాగిందని సమాచారం. సుమారు నాలుగైదు గంటలపాటు రెండు ...

రేవంత్‌తో గొడవ లేదు: బాబు క్లాస్ తర్వాత ఎర్రబెల్లి, చంద్రబాబు గ్రూపే: రావుల   Oneindia Telugu
చంద్రబాబును కలిసిన రేవంత్, ఎర్రబెల్లి.. ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు   తెలుగువన్
టి.టిడిపి నాయకులతో చంద్రబాబు భేటీ   ప్రజాశక్తి
NTVPOST   
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేరళ భవన్‌లో గోమాంస వివాదం   
సాక్షి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటీన్‌లో గోమాంసం వడ్డిస్తున్నారంటూ చెలరేగిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. క్యాంటీన్‌లో హిందూ సేన కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులు హంగామా చేయటంతో వివాదం రేగింది. ఈ ఘటన కేరళ భవన్‌లో సోమవారం సాయంత్రం హిందూసేన కార్యకర్తలు ప్రవేశించి ఆందోళన చేయటంతో మొదలైంది. కేరళ భవన్ ...

కేరళ భవన్ లో బీఫ్ లేదు: బర్రె మాంసం ఉంది   Oneindia Telugu
కేరళ హౌజ్‌లో బీఫ్ బీఫ్ అన్న పోలీస్... అది బీఫ్ కాదు బఫెలో మాంసం...   వెబ్ దునియా
అది బీఫ్ కాదు.. బర్రె మాంసం! : కేరళ ప్రభుత్వం వివరణ   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సహకరించండి: జైట్లీతో కెసిఆర్, తెలంగాణకు త్వరలో ప్రత్యేక ప్యాకేజీ!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం సమావేశమయ్యారు. ఎఫ్‌ఆర్‌బీఎం పెంపు, కేంద్ర సాయం, కేంద్ర పథకాల్లో వాటా అంశంపై జైట్లీతో చర్చించారు. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. జైట్లీతో భేటీలో.
అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ   సాక్షి
హస్తినలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రోజంతా బిజిబిజీనే...   వెబ్ దునియా
అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ.. నిధులివ్వండి ప్లీజ్   తెలుగువన్
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
గులాబీ దళంలోకి సుధారాణి   
సాక్షి
వరంగల్ : తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న సుధారాణి తెలంగాణ కోటాలోనే రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె పదవీకాలం 2016 జూన్‌లో ముగియనుంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ...

సుధారాణి జంప్‌ ఎవరికి లాభం? ఎవరికి నష్టం?   NTVPOST
కేసీఆర్‌తో భేటీ అవనున్న గుండు సుధారాణి   ఆంధ్రజ్యోతి
చంద్రబాబుకు మరో షాక్: టిఆర్ఎస్‌లోకి గుండు సుధారాణి?   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 16 వార్తల కథనాలు »   


కాంగ్రెస్‌ కసరత్తు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్థిని తేల్చడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. దీనిపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. అయితే, బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌తో సమావేశమవుతారు. అలాగే సోనియా ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
కృపామణి ఆత్మహత్య కేసులో మలుపు: ఏడు నెలలు లైంగిక దోపిడీ, నగ్న వీడియోలు   
Oneindia Telugu
ఏలూరు: కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడైన గుడాల సాయి శ్రీనివాస్ ఇంట్లోనే ఆ ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. సాయి శ్రీనివాస్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అతన విశాఖపట్నం పరిసరాల్లో సంచరిస్తున్నట్లుగా అతని సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ...

కృపామణి కేసులో ట్విస్టులు.. 7 నెలలుగా నగ్నవీడియోలు తీసిన కామాంధుడు!   వెబ్ దునియా
అమ్మాయిల నగ్న వీడియోలు, ఫోటోలు   Teluguwishesh

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చిరంజీవి పేరిట కానా బంగారు నాణేలు.. ఇక మెగాస్టార్ 151వ సినిమా ఎప్పుడు?   
వెబ్ దునియా
టాలీవుడ్ మెగాస్టార్, సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేరిట చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (కానా) బంగారు నాణేలు రూపొందించారు. చిత్రపరిశ్రమకు విశిష్ట సేవలందించినందుకు గాను పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన చిరంజీవి పేరిట ఫ్యాన్స్ కాయిన్స్ విడుదల చేశారు. ఈ మేరకు హైదరాబాదులో చిరంజీవిని కలిసిన కానా సభ్యులు ఆయనను ...

సన్మానం: చిరంజీవి పేరిట బంగారు నాణేలను విడుదల చేసిన కానా (ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉగ్రవాదంపై కలసి కదులుదాం   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదంపై పోరాడేందుకు కలసికట్టుగా ముందుకు సాగాలని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆఫ్రికా దేశాలకు పిలుపునిచ్చారు. నిఘా సమాచార మార్పిడితోపాటు శిక్షణలో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, ఆఫ్రికాలకు శాశ్వత సభ్యత్వం ...

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు రెడీ   Namasthe Telangana
తీవ్రవాదంపై పోరులో సహకారం అవశ్యం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言