2015年10月14日 星期三

2015-10-15 తెలుగు (India) ప్రపంచం


Vaartha
   
జమైకా రచయిత జేమ్స్‌కు బుకర్ ప్రైజ్   
Andhrabhoomi
లండన్, అక్టోబర్ 14: జమైకా రచయిత మార్లొన్ జేమ్స్ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక మాన్ బుకర్ ప్రైజ్‌ను దక్కించుకోవడం ద్వారా ఈ అవార్డును దక్కించుకున్న తొలి తొలి జమైకా రచయితగా చరిత్ర సృష్టించారు. తుది వడపోత తర్వాత ఈ అవార్డు కోసం పోటీపడిన భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు సంజీవ్ సహోటా, మరో నలుగురు రచయితలు రాసిన నవలలను తోసిరాజని జేమ్స్ ఈ ...

జమైకా రచయితకు మ్యాన్ బుకర్   సాక్షి
బుకర్‌ప్రైజ్ గెలుచుకున్న జమైకన్‌వాసి   Namasthe Telangana
జమైకా రచయితకు మాన్‌ బుకర్‌ బహుమతి   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పెళ్లిలో అనుకోని అతిథి ఒబామా   
ఆంధ్రజ్యోతి
శాన్‌ఫ్రాన్సిస్కో, అక్టోబరు 14: పెళ్లి జరుగుతుండగా అక్కడికి ఎవరైనా ప్రముఖ వ్యక్తిఅనుకోని అతిథి వస్తే... వధూవరుల ఆనందానికి అవధులే ఉండవు. ఆ వచ్చిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడే అయితే వారి ఆనందానికి ఇక పట్టపగ్గాలే ఉండవు. కాలిఫోర్నియాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు గోల్ఫ్‌ ఆడుదామని ఓ గోల్ఫ్‌ కోర్సుకు వెళ్లారు. ఆ పక్కనే ఉన్న హోటల్‌లో పెళ్లి ...

పిలవని పేరంటానికి వెళ్ళిన ఒబామా.. అసలేం జరిగింది.?   వెబ్ దునియా
పిలవని పెళ్లికి ఒబామా: తెగ సంబరపడిన కొత్తజంట   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రేప్ చేస్తారేమోనని అమ్మాయిల బ్రెస్ట్‌లను ఐరన్... ఎక్కడ?   
వెబ్ దునియా
అత్యాచారం అనేది ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్న మాటే. కామాంధులు అదను చూసి యువతులు, బాలికలపై అత్యాచారం చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా బయటకు వస్తూనే ఉన్నాయి. వీటిని అదుపుచేసేందుకు భారతదేశంలో నిర్భయ చట్టం తెచ్చినా నేరాలు మాత్రం అదుపులోకి రావడంలేదు. ఈ నేపధ్యంలో మహిళల రక్షణ కోసం భారతదేశం కొన్ని ప్రత్యేక చర్యలు ...

రేప్‌ల నుంచి రక్షణ: వక్షోజాలకు వేడి ఇస్ట్రీ   Oneindia Telugu
దక్షిణాఫ్రికా, నైజీరియాల్లో అనాగరికం: వక్షోజాలపై ఇస్త్రీ పెట్టెతో అదిమేస్తున్న ...   Telugupopular
రేప్ తప్పించేందుకు ఇంతటి పైశాచికమా!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లాడెన్‌పై వ్యాఖ్యలు: మాజీ మంత్రి వివరణ కోరిన పాక్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోనే ఉన్న సంగతి తమకు తెలుసునని, ఆయనకు ఆశ్రయం ఇచ్చింది తామేనని పాకిస్థాన్ రక్షణ శాఖ మాజీ మంత్రి చౌదరీ అహ్మద్ ముక్తార్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముక్తార్ ఇటీవల భారత్‌కు చెందిన న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్-ఐబీఎన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ వ్యాఖ్యలు ...

బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చింది మేమే : అహ్మద్ ముక్తార్   వెబ్ దునియా
పాక్ పై బాంబు పేల్చిన ఆ దేశ మాజీ రక్షణ మంత్రి   సాక్షి
లాడెన్ పాక్‌లోనే తలదాచుకున్నాడు.. మాజీ మంత్రి   NTVPOST

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
చైనాతో యుద్ధంలో..అమెరికా సాయం కోరిన నెహ్రూ!   
సాక్షి
వాషింగ్టన్: దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1962 చైనాతో యుద్ధం సమయంలో అమెరికా సహాయాన్ని కోరారని సీఐఏ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు. చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు యుద్ధ విమానాలను పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అప్పటి యూఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి లేఖ రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను సీఐఏ మాజీ ...

నాడు అమెరికా సాయాన్ని కోరిన నెహ్రూ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


రష్యాలో భూకంపం..6.3 తీవ్రత నమోదు   
సాక్షి
మాస్కో: రష్యాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దక్షిణ రష్యాలోని కురిలె ఐలాండ్ లో బుధవారం భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా, దీనివల్ల చోటుచేసుకున్న ఆస్తి, ప్రాణనష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సెవెరో కురిల్ స్క్ వద్ద 34 కిలోమీటర్ల లోతులోని భూకంప కేంద్ర నుంచి ...

రష్యాలో భూకంపం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
ఆర్ధికశాస్త్రంలో ఆంగస్‌ డేటన్‌కు నోబెల్‌   
Vaartha
స్టాక్‌హోమ్‌ : ఆర్ధికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి అమెరికాకు చెందిన ఆంగస్‌ డేటన్‌కు దక్కింది. అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలోఉన్న ప్రిన్స్‌టన్‌ వర్సిటీలో పనిచేస్తునన ఆంగస్‌ వినియోగం, పేదరికం సంక్షేమంపై రాసిన విశ్లేషణాత్మక రచనలకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఆర్ధికవ్యవస్థల్లో స్థూల, సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థలోతులను అధ్యయనం చేసిన ఆంగస్‌ ...

అమెరికన్ కు దక్కిన 2015 ఎకనామిక్స్ నోబెల్ బహమతి   Telugupopular
'వినియోగ' నిపుణుడికి నోబెల్   సాక్షి
స్కాట్‌లాండ్ ఆర్థికవేత్తకు నోబెల్   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మలేసియా విమానాన్ని కూల్చేశారు   
Andhrabhoomi
ది హేగ్, అక్టోబర్ 13: మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17ను తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌నుంచి రష్యా తయారీ బియుకె క్షిపణితో కూల్చేసినట్లు ఈ విమానం ప్రమాదంపై దర్యాప్తు జరిపిన అంతర్జాతీయ దర్యాప్తు అధికారుల బృందం నిర్ధారించింది. బృందం తుది నివేదిక మంగళవారం ఒక డచ్ మిలిటరీ బేస్‌లో గ్రీనిచ్ కాలమానం ప్రకారం ...

మిస్సయిన విమానంపై నివ్వెరపరిచే వాస్తవాలు   Oneindia Telugu
క్షిపణితో విమానాన్ని కూల్చేశారు..   సాక్షి
బక్‌ ప్రయోగంతోనే ఎంహెచ్‌ 17 విషాదం   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిరియాలో రష్యన్‌ ఎంబసీపై రాకెట్ల దాడి(వీడియో)   
Oneindia Telugu
డెమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారులు రష్యా రాయబార కార్యాలయంపై రాకెట్లతో దాడి చేశారు. సి రియా రాజధాని డెమాస్కస్‌లో ఉన్న రష్యా రాయబార కార్యాలయంపై రెండు రాకెట్లతో తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తమకు మద్దతు పలుకుతూ తమ దేశ వ్యవహారాల్లో రష్యా కలగజేసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ...

రష్యా ఎంబసిని తాకిన రాకెట్‌   ప్రజాశక్తి
సిరియాలో రష్యా ఎంబసీపై రాకెట్లతో దాడి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
బ్రిటన్ లో మోడీ ఎక్స్ప్ ప్రెస్ పేరుతో బస్   
News Articles by KSR
ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనకు పెద్ద ఎత్తునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ప్రసంగించే కార్యక్రమానికి అరవై వేల మంది రావాలని కోరుకుంటున్నారు. అంతేకాక అక్కడ భారత సంతతి వారు మోడీ పేరుతో ఒక బస్ ను ఏర్పాటు చేశారు.మోడీ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేసి నెలరోజుల పాటు దానిని యుకె లోని వివిద నగరాలలో నెల రోజులపాటు తిప్పుతారు.ఈ బస్ ను ...

మోడీ బ్రిటన్ పర్యటన, బీహార్ ఎన్నికల ప్రభావం!   Oneindia Telugu
బ్రిటన్‌లో 'మోడీ ఎక్స్‌ప్రెస్‌' బస్‌ ప్రారంభం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言