2015年10月3日 星期六

2015-10-04 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
సత్తా చాటిన సానియా-హింగిస్ జోడీ: ఖాతాలో వుహాన్ డబుల్స్ టైటిల్   
వెబ్ దునియా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ మళ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీ ప్రత్యర్థి జంటకు చుక్కలు చూపించింది. ఆద్యంతం ప్రత్యర్థి జంటను ఆటాడుకుంది. తద్వారా సానియా- హింగిస్ జోడీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్ ...

'సాన్‌టినా' ఏడోసారి..!   ఆంధ్రజ్యోతి
సానియా జోడికి ఏడవ టైటిల్‌   ప్రజాశక్తి
జోడీ జోరు: సానియా-హెంగిస్‌కు వుహాన్ టైటిల్   Oneindia Telugu
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అంపైరింగ్ తప్పిదాలతోనే : ఓటమిపై భారత కెప్టెన్‌ ధోనీ   
ఆంధ్రజ్యోతి
ధర్మశాల: దక్షిణాఫ్రికాతో తొలి టీ-20లో అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్లే తాము ఓడిపోయామని టీమిండియా కెప్టెన్‌ ధోనీ అభిప్రాయపడ్డాడు. అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు తమకు ప్రతికూలంగా మారాయని, దీంతో మ్యాచ్‌ తమ చేతుల్లోంచి జారిపోయిందని అభిప్రాయపడ్డాడు. డుమినీ అద్భు త ఇన్నింగ్స్‌తో సఫారీలు ఏడు వికెట్లతో భారత్‌ను ఓడించిన సంగతి ...

అంపైరింగ్‌ త‌ప్పు‌ల వ‌ల్లే ఓట‌మి   ప్రజాశక్తి
అంపైరింగ్ తప్పులతో ఆట మారిపోయింది: ధోనీ   సాక్షి
విమర్శలు: ధర్మశాలపై ఓటమికి అంపైర్లే కారణం!   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఆ ఓవరే మ్యాచ్ ను మలుపు తిప్పింది'   
సాక్షి
ధర్మశాల: భారత్ తో తొలి టి-20 మ్యాచ్ లో 16వ ఓవర్ మ్యాచ్ ను మలుపు తిప్పిందని దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ డుమినీ అన్నాడు. ఈ ఓవర్లో 22 పరుగులు రావడంతో మ్యాచ్ తమ వైపు మొగ్గు చూపిందని డుమినీ చెప్పాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో సఫారీలు 7 వికెట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఆమ్లా, డివిల్లీర్స్ 77 పరుగుల శుభారంభం అందించడం ...

తొలి టీ-20లో భారత్‌ ఓటమి   ఆంధ్రజ్యోతి
నెక్ టు నెక్... భారత్‌పై దక్షిణాఫ్రికా గెలుపు   వెబ్ దునియా
మంచుకొండల్లో దంచికొట్టాడు   Namasthe Telangana
Oneindia Telugu   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 24 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్రికెట్ మాట్లాడదాం క్రికెట్ విందాం క్రికెట్ చూద్దాం   
సాక్షి
... ▻... ఎందుకంటే ఇలాంటి సిరీస్ ప్రతిసారీ రాదు. ఇలాంటి పోరాటాన్ని తరచుగా చూడలేం. ప్రపంచకప్ ముగిసిన దగ్గర్నించి నాణ్యమైన క్రికెట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన భారత అభిమానులకు రాబోయే రెండు నెలలూ పండగే. ▻సొంతగడ్డపై తిరుగులేని రికార్డుతో భారత్ ఓవైపు... విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న దక్షిణాఫ్రికా మరోవైపు... భారీ హిట్టర్లు.
సఫారీలతో సమరభేరి   ఆంధ్రజ్యోతి
విజయమే లక్ష్యం   Andhrabhoomi
ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో...   ప్రజాశక్తి
NTVPOST   
అన్ని 9 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
విరాట్ కోహ్లీ నెంబర్ వన్, కానీ: వెస్టిండీస్‌కు షాకింగ్   
thatsCricket Telugu
దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి (861 పాయింట్లు) అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (854) కోహ్లి తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌, దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బ్యాట్స్‌మన్‌ డుప్లెసిస్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్‌ ...

విండీస్‌ క్రికెటర్ల సంతోషం   ప్రజాశక్తి

అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాత్రంతా రోడ్డుపైనే: వీసా కోసం ప్రత్యేక అథ్లెట్లు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: పెద్దగా ప్రేక్షకాదరణ లేని, అసలు విషయం చెప్పాలంటే ఆర్థికంగా లాభసాటికాని క్రీడాంశాలకు భారత్‌లో ఎలాంటి దుస్థితి ఉంటుందన్నది ఈ ఘటన గమనిస్తే తెలిసిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రత్యేక అథ్లెట్లను (వికలాంగ క్రీడాకారులు) అతి నిర్లక్ష్యానికి గురి చేసిన ఉదంతమిది. చైనీస్‌తైపీ వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఆసియా, పసిఫిక్ ...

రాత్రంతా రోడ్డుపైనేవీసా కోసం ప్రత్యేక అథ్లెట్ల పడిగాపులు   Namasthe Telangana
రాత్రంతా ఫుట్‌పాత్‌పై...   ఆంధ్రజ్యోతి
రోడ్డుపై జాగరణ!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మొదలైంది ఫుట్‌బాల్ పండుగ   
Namasthe Telangana
చెన్నై: ఓయీ క్రీడాభిమానీ.. కొన్నాళ్లపాటు డబుల్ బొనాంజాలో తేలిపో!! సౌతాఫ్రికాతో భారత్ క్రికెట్ సిరీస్‌తో పాటు కొన్నాళ్లు సూపర్ కిక్‌లో మునిగిపో!! ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో అంచె పోటీలకు శనివారం ఘనంగా తెరలేచింది. మలి సంధ్యమ్మ నెమ్మదిగా చీకట్లను ఆహ్వానిస్తూ సెలవుతీసుకుంటున్న వేళ, విద్యుద్దీప కాంతులు.. తారాజువ్వల హోరు మధ్య ...

కోల్‌కతా బోణీ   Andhrabhoomi
కోల్‌కతా సూపర్‌ బోణీ   ఆంధ్రజ్యోతి
అట్టహాసంగా ఐఎస్‌ఎల్‌-2 ఆరంభం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆప్ఘనిస్థాన్ కోచ్‌గా ఇంజమామ్   
Namasthe Telangana
కరాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఆప్ఘనిస్థాన్‌కు తాత్కాలిక కోచ్‌గా నియమితుడయ్యాడు. జింబాబ్వే పర్యటన నిమిత్తం ఆ జట్టుకు 25 రోజులు శిక్షణనివ్వనున్నాడు. ఈ టూర్‌లో జింబాబ్వేతో అఫ్గన్ 5 వన్డేలు, రెండు టీ20 మ్యా చ్‌లు ఆడనుంది. Key Tags. Inzamam,Afghanistan. తెలుగు మ్యాట్రిమోనీ ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు. More News. Advertisement ...

కొత్త పాత్రలో ఇంజమామ్ ఉల్ హక్   సాక్షి
ఆఫ్గాన్‌ కోచ్‌గా ఇంజమామ్‌!   ఆంధ్రజ్యోతి
ఆఫ్ఘన్‌ కోచ్‌గా ఇంజిమామ్‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాకిస్థాన్‌కు జింబాబ్వే షాక్‌   
ఆంధ్రజ్యోతి
హరారె: జింబాబ్వేతో రెండో వన్డేలో పాకిస్థాన్‌ అనూహ్యంగా ఓటమి పాలైంది. నాటకీయ పరిణామాల మధ్య ఆతిథ్య జింబాబ్వే గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 5 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. చిబాబా (90), చిగుంబర (67) రాణించడంతో జింబాబ్వే నిర్ణీత ...

పాకిస్తాన్‌కు షాక్   సాక్షి
పాక్‌కు జింబాబ్వే ఝలక్‌   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
శశాంక్‌ ఎన్నిక ఏకగ్రీవమే?   
ప్రజాశక్తి
ముంబై: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షునిగా మాజీ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. సెప్టెంబర్‌ 20న బిసిసిఐ అధ్యక్షుడి జగ్‌మోహన్‌ దాల్మియా ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెల్సిందే. బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం ఖాళీ ఏర్పడిన పదవిని 15 రోజుల్లోగా భర్తీ చేయాల్సి ఉంది.ఖాళీ ఏర్పడిన బిసిసిఐ కీలక పదవికి ...

నేడే ప్రకటన   సాక్షి
మనోహర్‌ ఏకగ్రీవం!   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言