2015年10月5日 星期一

2015-10-06 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
తెలంగాణలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్మిస్తా: కెటిఆర్‌తో సుభాష్ ఘాయ్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్ సోమవారంనాడు ప్రకటించారు. తెలగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ...

పంచాయితీరాజ్ & ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావును కలిసిన సుభాష్ ఘాయ్   Palli Batani
తెలంగాణలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్   News Articles by KSR
సినీరంగంలో స్థానికులకు అవకాశాలు దక్కాలి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మొండి విపక్షంపై సస్పెన్షన్ వేటు   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ :రైతుల రుణమాఫీపై మరోసారి చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులు అటు శాసనసభ, ఇటు శాసనమండలిలో గందరగోళం సృష్టించారు. మూడురోజుల విరామం అనంతరం సోమవారం ఉభయ సభలు సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు కార్యకలాపాలను అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. దీంతో వారిని వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ ...

10న రాష్ట్ర బంద్   సాక్షి
విపక్షమంతా ఔట్‌   ఆంధ్రజ్యోతి
మేం చేయం, ప్రజల కోసం మీరు చెప్తే మేం చేయాలా, మా ఇష్టం: కెసిఆర్ తీరుపై లక్ష్మణ్   Oneindia Telugu
వెబ్ దునియా   
Telugu Times (పత్రికా ప్రకటన)   
Andhrabhoomi   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మామా - అల్లుళ్ళ సభగా తెలంగాణ అసెంబ్లీ : రేవంత్ రెడ్డి   
వెబ్ దునియా
మామా, అల్లుళ్ళ సభగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మారిపోయిందని టీ టీడీఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియాతో పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ నుంచి ప్రతిపక్ష సభ్యలను సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. మామ, అల్లుడు శాసనసభను ఆటవిడుపు కేంద్రంగా మార్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ ...

మామా అల్లుళ్లు ఇలాగా: 'తెలంగాణ బంద్'పై రేవంత్, 9వరకు కెసిఆర్‌కు డెడ్‌లైన్   Oneindia Telugu
మామ, అల్లుడి ఆటవిడుపు కేంద్రంగా శాసనసభ : రేవంత్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి
రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాడు   తెలుగువన్
NTVPOST   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
పేద రైతుల గోడుతో చలించిపోయిన వైఎస్ జగన్   
సాక్షి
చీకటి పాలనతో పోరాడుతున్న వారికి చైతన్య దివిటీ దొరికింది. ఒణుకుతున్న గొంతుతో నినదిస్తున్న గుండెలకు కొంగొత్త బలం వచ్చింది. సత్తువ కోరుతున్న ఉద్యమ వీరులకు సరికొత్త ఆయుధం దొరికింది. వైఎస్‌ఆర్ సీపీ అధినేత రాకతో భోగాపురం వాసుల గళం బలపడింది... నినాదం పదునెక్కింది... జన ఉద్యమం ఊపందుకుంది. సర్కారు అడ్డంకులను దాటుకుంటూ, పోలీసుల ...

బక్కరైతుపైనా మీ ప్రతాపం   Andhrabhoomi
బినామీ భూముల కోసమే దొంగ ధర్నాలు!: టీడీపీ నేతలు   ఆంధ్రజ్యోతి
చంద్రబాబును జుట్టుపట్టి లాగుదాం, ఉండేది మూడేళ్లే: జగన్   Oneindia Telugu
ప్రజాశక్తి   
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తలసానిపై నిర్ణయం స్పీకర్‌దే!: గవర్నర్‌ నరసింహన్‌   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తానేం చేయగలనని ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. తలసాని ఇప్పటికే రాజీనామా చేసినట్టు తనకు అర్థమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ...

'తలసాని' బాల్ ను స్పీకర్ కోర్టులో పడేసిన గవర్నర్   Telugupopular
తలసానిపై నిర్ణయాధికారం స్పీకర్ దే: గవర్నర్   సాక్షి
తలసానిపై తేల్చేసిన గవర్నర్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
తెలంగాణలో 10న విపక్షాల బంద్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, అక్టోబరు 5 : రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీతో సహా విపక్షాలన్నీ కలిసి ఈ నెల 10వతేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి సర్కారుకు నిరసన తెలపుతామని టీ టీడీపీ నేత ఎల్‌ రమణ ప్రకటించారు. విపక్షాలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసి ...

నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్   సాక్షి
పదిన తెలంగాణ బంద్-విపక్షాలు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఢిల్లీలో గవర్నర్‌తో ఏపీ సీఎం భేటీ   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో గత కొద్దికాలంగా దూరదూరంగా ఉంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయనతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న ...

ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. సాయంత్రం ప్రధాని మోడీతో ప్రత్యేక భేటీ   వెబ్ దునియా
ముగిసిన బాబు ఢిల్లీ పర్యటన   NTVPOST
నేడు ఢిల్లీలో మోడీతో చంద్రబాబు భేటీ   Vaartha
ఆంధ్రజ్యోతి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏకీకృత సర్వీసుపై తీర్మానం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు సంబంధించి శాసనసభ, మండలి తీర్మానం చేసి పంపిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏకీకృత సర్వీసులకు అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, సుప్రీంకోర్టులో భిన్నమైన ఆదేశాలు వచ్చాయన్నారు. దీనికాపీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదని, దానిని ...

తెలంగాణ కొత్త సర్వీసు రూల్స్ రూపొందించాలి   Andhrabhoomi
మండలి డిప్యూటీ చైర్మన్‌గా నేతి!   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టెన్షన్ టెన్షన్.. కుప్పంలో రఘువీరను అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు...   
వెబ్ దునియా
ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని నిలిపేశారు. ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన సంఘటన వివరిలిలా ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలోని శాంతీపురం మండలంలో ఏడో మైలు వద్ద ...

రఘువీరా కారుపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి   తెలుగువన్
రఘువీరా కాన్వాయ్ పై టీడీపీ రాళ్ల దాడి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబు భేటీ: పిలిస్తే అమరావతి శంకుస్థాపనకు వెళ్తానన్న గవర్నర్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తే రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తానని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాదులో తన బాధ్యతలను గవర్నర్ సరిగా నిర్వహించడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సహా మంత్రులు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఆ విధంగా అన్నారు. కాగా, గవర్నర్ సోమవారం హోం ...

తెలుగు రాష్ట్రాల్లో వెలుగులే   Andhrabhoomi
సమస్యలు త్వరలో పరిష్కారం : గవర్నర్‌ నరసింహన్‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言