2015年10月6日 星期二

2015-10-07 తెలుగు (India) ప్రపంచం


Vaartha
   
వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌   
Vaartha
న్యూఢిల్లీ : వైద్యశాస్త్రంలో విశిష్ట కృషిచేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈసారి నోబెల్‌ పురస్కారం లభించింది. విలియవ్‌ క్యాంప్‌బెల్‌, సతోషి ఒమురా, యుయుతులకు ఈ పురస్కారం లభించింది. మలేరియా, తామరలపై వీరుచేసిన పలు పరిశోధనలకుగాను ఈ గౌరవ పురస్కారాలు లభించాయి. ఐర్లాండ్‌ నుంచి విలియం క్యాంప్‌బెల్‌, జపాన్‌ నుంచి సతోషి, యుయుతు చైనాకు ...

యుయు చూపిన దారి   ఆంధ్రజ్యోతి
'సంప్రదాయత'కు నోబెల్ పట్టం   సాక్షి
వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ (వీడియో)   Oneindia Telugu
NTVPOST   
ప్రజాశక్తి   
Telugupopular   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
థాయ్‌లో వింత ఆకారం: చూసేందుకు జనం క్యూ (వీడియో)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: థాయిలాండ్‌లో జన్మించిన ఓ వింత ఆకారం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. థాయిలాండ్‌లోని మారుమూల గ్రామంలో జన్మించిన ఆ వింత ఆకారాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. థాయిలాండ్‌లోని ఓ గ్రామంలో గేదెకు ఓ వింత ఆకారంలో ఉన్న రూపం పుట్టింది. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె ...

థాయ్ గ్రామంలో వింత ఆకారం...   సాక్షి
బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతోందా? థాయ్ ల్యాండ్ లో వింత ఆకారం!   Telugupopular

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పేలుళ్లు: 56మంది మృతి, 100మందికి గాయాలు   
Oneindia Telugu
బాగ్దాద్: ఇరాక్ మరోసారి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాక్‌లో మూడు పట్టణాల్లో కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 56 మంది మరణించగా, వందమందికి పైగా ప్రజలు గాయపడ్డారు. డియాలా ప్రావిన్స్‌లోని షియాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32మంది మృతి చెందగా, మరో 58మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాస్రా ...

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాక్   సాక్షి
ఇరాక్‌లో వరుస పేలుళ్లు: 56 మంది మృతి, 118మందికి తీవ్ర గాయాలు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికాలో 9.5 లక్షల మంది భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు!   
సాక్షి
వాషింగ్టన్: ఆసియా దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఆసియా ఖండంలోని 29.60 లక్షల మంది వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో 2013 నాటికి భారత్ నుంచి 9.50 లక్షల మంది అగ్రరాజ్యంలో పనిచేస్తున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ ...

అమెరికాకు వలసల్లో భారత్‌దే అగ్రస్ధానం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఒక్క మెసెజ్ తో స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్'   
సాక్షి
లండన్: అమెరికా మాజీ నిఘా కాంట్రాక్టర్, విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడన్ బ్రిటన్ గూఢచారులకు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టారు. బ్రిటన్ వేగులు ఒక చిన్న టెక్ట్స్ మెసెజ్ తోనే ప్రజలకు తెలియకుండానే వారి ఫోన్లను హ్యాక్ చేయగలరని, వారి ప్రమేయం లేకుండానే స్మార్ట్ ఫోన్ల నుంచి ఫొటోలు తీయడం, ఆడియో రికార్డింగ్ చేయగలరని స్నోడన్ ...

ఒక్క మెసేజ్..స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్   Oneindia Telugu
స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్ అంత ఈజీనా?   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారత్‌-పాక్‌ సరిహద్దు చిత్రం   
ప్రజాశక్తి
వాషింగ్టన్‌: అంతరిక్షం నుంచి చూస్తే ఇండియా -పాకిస్థాన్‌ సరిహద్దు ఎలా కనిపిస్తుందో చూడాలని ఎవరికైనా కుతుహలం కలుగకమానదు. భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించి అబ్బురపరిచే ఈ చిత్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. రోదసిలో మకాం వేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఓ వ్యోమగామి ఇటీవల ...

అబ్బురపరిచే ఇండో-పాక్ బార్డర్ ఫొటో   సాక్షి
భారత్ పాక్ సరిహద్దు రేఖను గుర్తించిన నాసా   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
వైఎస్ఆర్ కు ఎన్నారైల ఘన నివాళి   
సాక్షి
ఎన్నారై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు పట్టణాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతిని నిర్వహించారు. గత జూలైలో అట్లాంటాలో విజయవంతంగా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించినట్లుగానే వర్థంతి వేడుకలు జరిపారు. దేశ వ్యాప్తంగా వైఎస్ మద్దతుదారులు ఈ కార్యక్రమంలో భారీఎత్తున పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌కు ఎన్నారైల నివాళి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జిహాదీగా మారిన జోర్డాన్ ఎంపీ తనయుడు.. ఆత్మాహుతి దాడిలో మృతి!   
వెబ్ దునియా
జిహాదీగా మారిన జోర్డాన్ ఎంపీ తనయుడు ఒకరు ఆత్మాహుతిదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఇటీవలికాలంలో మధ్య ఆసియాలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం నానాటికీ హెచ్చురిల్లి పోతున్న విషయంతెల్సిందే. ఈ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై పోరాటం జరుపుతున్న అంతర్జాతీయ కూటమిలో జోర్డాన్ కూడా ఉంది. అయితే ...

జోర్డాన్ ఎంపీ కొడుకు జిహాదీ !   Namasthe Telangana
ఐఎస్ లో చేరిన ఎంపీ తనయుడు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫ్రాన్స్‌లో వెంకయ్యకు చేదు అనుభవం: సారీ చెప్పిన ఫ్రాన్స్ మంత్రి   
Oneindia Telugu
హైదరాబాద్: ఫ్రాన్స్ పర్యనటలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఓ విమానయాన కంపెనీ చేసిన నిర్వాకం వల్ల ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్‌ నగరంలో జరిగిన 22వ అంతర్జాతీయ ఇంటలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌సిస్టమ్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌కు ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి ...

ఫ్రాన్స్ లో వెంకయ్యకు చేదు అనుభవం   తెలుగువన్
కేంద్రమంత్రి వెంకయ్యకు కష్టమొచ్చింది... ఫ్రాన్స్ మంత్రి సారీ చెప్పారు.. ఎందుకు?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


యాప్స్‌తో ప్రేమ తీరు మారింది...   
సాక్షి
లండన్: యువ'తరం' మారింది. ప్రేమ తీరు మారింది. ఓ కలువ బాల, ఓ వెన్నెల రేడ! అంటూ యుగళ గీతాలు గుర్తుకు తెచ్చుకోవడం, నీ కోసమే నే జీవించునది, నీ కోసమే నే తపియుంచునది! అంటూ పరస్పరం పేజీలకొద్ది కవిత్వాలు రాసుకోవడం, చలం 'ప్రేమ లేఖలు' ఇచ్చి పుచ్చుకోవడం నిన్నటి తరంతోనే ముగిసిపోయింది. ప్రేమ పుస్తకాలకు, కవిత్వానికి, ప్రేమ పాటలకు ఈ తరంలో పూర్తిగా ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言