2015年10月10日 星期六

2015-10-11 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
అమరావతి వేడుకకు ఆహ్వానం   
ఆంధ్రజ్యోతి
విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ''విజయదశమి రోజు ఏ పని చేపట్టినా దిగ్విజయమే. అందుకే ఆ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన చేస్తున్నాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జపాన్‌ మంత్రి మెతి, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, కేంద్ర మంత్రులు వస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్‌ సహా అన్ని పార్టీల నేతలను; కేంద్రంలో ...

స్వయంగా వెళ్లి కెసిఆర్‌ను ఆహ్వానిస్తా   Andhrabhoomi
ఆహ్వానం.. ఇంటింటికీ   సాక్షి
చంద్రబాబు ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నిస్తారా?   తెలుగువన్
ప్రజాశక్తి   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 28 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబు సర్కారుకు షాక్.. అమరావతి పనుల నిలిపివేతకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కారుకు గ్రీన్ ట్రిబ్యునల్ గట్టిషాకిచ్చింది. తక్షణం అమరావతి నిర్మాణ పనులు నిలిపి వేయాలంటూ శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఏపీ సర్కారు మాత్రం దసరా పర్వదినం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ...

అమరావతిలో నిర్మాణాలోద్దు: బాబుకు 'గ్రీన్' షాక్, రెండ్రోజుల్లో అనుమతి!   Oneindia Telugu
అమరావతి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు   ఆంధ్రజ్యోతి
ఏపీ సర్కార్ పై ఎన్ జీటీ ఆగ్రహం   సాక్షి
News Articles by KSR   
Vaartha   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ   
సాక్షి
గుంటూరు: ప్రత్యేక హోదా విషయంలో మరింత వేగంతో ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన దీక్షా స్థలివద్దే పార్టీ నేతలు సమావేశం ...

ఐదో రోజుకు చేరిన జగన్ నిరాహారదీక్ష   ఆంధ్రజ్యోతి
వైయస్ జగన్ బాగా నీరసించారు, గంట గంటకు పల్స్‌రేటు పడిపోతోంది: వైద్యులు(పిక్చర్స్)   Oneindia Telugu
జగన్ ను పరామర్శించిన విజయమ్మ   News Articles by KSR
NTVPOST   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం.. బలరాం సంచలన వ్యాఖ్యలు   
తెలుగువన్
రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ప్రసంగాల్లో ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడి పార్టీకి తంటాలు తీసుకొస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కూడా చేసింది అలాగే ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేటంలో కాంగ్రెస్ నేతలు ఓసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో, బలరాం నాయక్ ...

మళ్లీ ఈసారి అలా చేస్తే తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తాం... బలరాం నాయక్ వార్నింగ్   వెబ్ దునియా
లేదంటే ఆంధ్రాలో కలిపేస్తాం: బలరాంనాయక్ వ్యాఖ్యపై టిఆర్ఎస్ భగ్గు   Oneindia Telugu
తెలంగాణా ని ఆంద్రా లో కలిపేస్తాం!! (వీడియో)   Neti Cinema
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విభజన బిల్లుపై ఉండవల్లి పుస్తకం: సోనియాను అవమానించొద్దని విహెచ్ ఫైర్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన చర్చ జరగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకం ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వీ హనుమంత రావు శుక్రవారం భగ్గుమన్నారు. ఉండవల్లి తీరు సరికాదన్నారు. విభజనపై మరోసారి చర్చ జరగాలని రాష్ట్రపతికి ఉండవల్లి పుస్తకం ఇవ్వడం కాంగ్రెస్ అధినేత్రి సోనియా ...

ఉండవల్లి సోనియాను అవమానించడమే.. వీహెచ్   తెలుగువన్
విభజన చట్టానికి లోక్‌సభ ఆమోదం లేదు: ఉండవల్లి   ఆంధ్రజ్యోతి
విభజన బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదు   సాక్షి
News Articles by KSR   
ప్రజాశక్తి   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
విపక్షాల బంద్ సంపూర్ణ విఫలం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలు శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వలేదని రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని ఎండగట్టారు. రైతుల మద్దతు లేకపోవడంతో విపక్షాల బంద్ సంపూర్ణంగా విఫలమైందన్నారు.
విపక్షాల బంద్‌కు ప్రభుత్వం భయపడదు   Vaartha
విపక్షాల బంద్‌ అట్టర్‌ ఫ్లాప్‌: తలసాని   ఆంధ్రజ్యోతి
బంద్: కెటిఆర్ ఆగ్రహం, తలసాని ఆసక్తికర వ్యాఖ్య, పొన్నం టార్గెట్ కవిత   Oneindia Telugu
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
అదిపోయే సరికి కాంగ్రెస్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా... వెంకయ్య   
తెలుగువన్
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చెప్పాలని అంటున్నకాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి ఏళ్లకు ఏళ్లు పైగా కాలయాపన చేసి.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న తరువాత.. ఆఖరికి తమ ...

ప్రత్యేక హోదా సంజీవిని కాదు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు   వెబ్ దునియా
మీ 'హోదా' పోయాక ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా?   ఆంధ్రజ్యోతి
అమరావతి 'స్పెషల్' స్మార్ట్ సిటీ: హోదాపై వెంకయ్య కౌంటర్, హిందూపురంలో బాలకృష్ణ   Oneindia Telugu
సాక్షి   
Telugupopular   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
చెర్రీ 'ట్రూజెట్‌'పైనే ఫిర్యాదులెక్కువ..   
ప్రజాశక్తి
హైదరాబాద్‌ : రీజియన్‌ విమానయాన సంస్థ ట్రూజెట్‌ సేవలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తోన్నాయి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నివేదిక ప్రకారం ఆగస్టులో 5 శాతం కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసిన వాటిలో ట్రూజెట్‌, ఎయిర్‌ పెగాసన్‌ ముందు వరుసలో ఉన్నాయి. ప్రముఖ సినీహీరో రామ్‌ చరణ్‌ తేజా భాగస్వామిగా గత జులైలో ట్రూజెట్‌ విమాన సేవలు అందుబాటులోకి ...

బ్యాడ్ ఆగస్టు: రాంచరణ్ 'ట్రూజెట్'పై ఫిర్యాదులు   Oneindia Telugu
రామ్ చరణ్ ట్రూజెట్పై ఫిర్యాదులు   సాక్షి
రామ్ చరణ్ తేజ్ ట్రూజెట్ పై ఎక్కువ ఫిర్యాదులు   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
తలసాని రాజీనాపై నాయిని సంచలన వ్యాఖ్య.. ఆయన ఎప్పడు చేశారు   
తెలుగువన్
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆపార్టీలో రాజీనామా చేయకుండానే తరువాత టీఆర్ఎస్ పార్టీ మారి మంత్రి పదవి కొనసాగిస్తున్న తలసానిపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా ...

తలసాని ఏమైనా రాజీనామా చేశారా: నాయని సంచలన వ్యాఖ్య   Oneindia Telugu
తలసాని మోసాన్ని బయటపెట్టిన నాయిని   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
తలసాని రాజీనామా చేయలేదు!   ఆంధ్రజ్యోతి
సాక్షి   
Telugupopular   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణ బంద్ ప్రశాంతం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ శనివారం ప్రశాంతంగా జరిగింది. బంద్ నేపథ్యంలో ఉదయం నుంచే వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి.. దుకాణాలను మూయించారు. ర్యాలీలు, ధర్నాలు ...

సర్వం బంద్... అంతా అరెస్టు   ఆంధ్రజ్యోతి
విపక్షాల బంద్ సంపూర్ణం..ప్రశాంతం   Andhrabhoomi
తెలంగాణ బంద్‌ విజయవంతం   ప్రజాశక్తి
వెబ్ దునియా   
అన్ని 30 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言