2015年10月11日 星期日

2015-10-12 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్ : బ్రిటన్ బాక్సర్‌ను చిత్తుచేసిన విజేందర్ సింగ్   
వెబ్ దునియా
భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్ సింగ్ తాను అనుకున్నది సాధించాడు. తన నిర్ణయంపై ఎవరెన్ని విమర్శలు చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు కదా.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ ఫైట్‌లో బ్రిటన్ బాక్సర్ సోని వైటింగ్‌ను మూడో రౌండ్‌లోనే మట్టికరిపించాడు. ఫలితంగా ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ తొలి పోరులోనే తన పవర్‌ ఏంటో చూపించాడు. vijender singh. ఇన్నాళ్లూ దేశం ...

విజేందర్‌ పునరాగమనం అదుర్స్‌   ప్రజాశక్తి
నాకౌట్‌ విజయం   ఆంధ్రజ్యోతి
చెప్పింది చేశాడు..   NTVPOST
సాక్షి   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అగార్కర్ నీ చెత్త రికార్డ్ మరిచావా: ధోనీ ఫ్యాన్స్ ట్వీట్లు   
Oneindia Telugu
ఢిల్లీ: అజిత్ అగార్కర్ పైన భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ధోనీ పైన చేసిన వ్యాఖ్యలకు ఆయన పైన సామాజిక అనుసంధాన వేదికలు ట్విట్టర్ తదితరాల్లో ఆగ్రహోద్రులవుతున్నారు. From Twitter: Ajit Agarkar under fire for questioning MS Dhoni. అయితే, కొందరు ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికే వారు కూడా లేకపోలేదు.
'ధోని ఆటతీరును పరిశీలించండి'   సాక్షి
ధోనీపై ఒత్తిడి !   Andhrabhoomi
ధోనీపై అగార్కర్ విమర్శలు: జట్టులో స్థానమేంటి..? ఆయనకంత సీన్ లేదా?   వెబ్ దునియా
thatsCricket Telugu   
ఆంధ్రజ్యోతి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
శంషాబాద్ ఎయర్‌పోర్ట్ అడ్డాగా   
Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 11: రాజధానిలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అడ్డాగా బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. అక్రమ బంగారం దిగుమతిలో మలేషియా, దుబాయి ప్రయాణికులే పట్టుబడుతున్నారు. తాజాగా ఆదివారం మలేషియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర కస్టమ్స్ అధికారులు అర కిలో బంగారం పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇటీవల ఓ మహిళా నుంచి భారీ ...

ఎయిర్ పోర్ట్ లో 45 కేజీల బంగారం పట్టివేత   సాక్షి
500 గ్రాముల బంగారం పట్టివేత   ఆంధ్రజ్యోతి
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అర కేజీ బంగారం స్వాధీనం   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాన్పూర్ వన్డే : శతక్కొట్టిన రోహిత్ శర్మ.. ఓడిన భారత్.. 5 రన్స్‌తో సౌతాఫ్రికా విజయం   
వెబ్ దునియా
కాన్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ వృధా అయింది. అత్యంత కీలక ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. భారత్ ఓడిపోయింది. టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు వికెట్లను సమర్పించుకోవడంతో భారత్ 5 పరుగుల తేడాతో సఫారీల చేతిలో ఓడిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ...

పోరాడి ఓడిన టీమిండియా   సాక్షి
తొలి వన్డే సఫారీలదే   ప్రజాశక్తి
భారత్‌ విజయ లక్ష్యం 304 పరుగులు   ఆంధ్రజ్యోతి

అన్ని 54 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పీలేకు ఘన స్వాగతం   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే.. 38 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌కు వచ్చాడు. ఆదివారం కోల్‌కతాకు వచ్చిన ఈ బ్లాక్‌ పెర్ల్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. 1977లో మోహన్‌ బగాన్‌, కాస్మోస్‌ మధ్య జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పాల్గొనడానికి వచ్చిన పీలే మళ్లీ మళ్లీ ఇన్నేళ్లకు భారత్‌లో అడుగుపెట్టాడు. సోమవారం కోల్‌కతాలోని ఓ కాలేజీలో అట్లెటికో డి కోల్‌కతా ...

కోల్‌కతాలో అడుగుపెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజం పీలే   వెబ్ దునియా
పీలే కోసం ఎదురుచూపు..   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అశ్విన్ దూరం.. భజ్జీకి అవకాశం   
Andhrabhoomi
కాన్పూర్, అక్టోబర్ 11: దక్షిణాఫ్రికాతో ఈనెల 14న జరిగే రెండో వనే్డ ఇంటర్నేషనల్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరంకాగా, అతని స్థానంలో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టులోకి వచ్చాడు. మొదటి వనే్డలో బౌలింగ్ చేస్తున్నప్పుడు డివిలియర్స్ కొట్టిన బంతిని ఆపేందుకు అశ్విన్ ప్రయత్నించాడు. ఆ సమయంలోనే అతని నడుము భాగంలో కండరాలు పట్టేశాయి.
అశ్విన్ స్థానంలో హర్భజన్!   సాక్షి
అశ్విన్‌కు గాయం.. వన్డేలకు హర్భజన్‌?   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆంధ్రాకు 3 పాయింట్లు   
సాక్షి
సాక్షి, విజయనగరం: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆంధ్ర జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్‌తో జరిగిన రంజీ గ్రూప్ 'బి' మ్యాచ్‌లోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తమ తొలి మ్యాచ్‌లో పటిష్ట ముంబైపై కూడా ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం నాలుగో రోజు ఈ మ్యాచ్ డ్రాగా ...

ఇశాంత్ విజృంభణతో ఢిల్లీ గెలుపు   Andhrabhoomi
ఆంధ్రకు 3 పాయింట్లు   ఆంధ్రజ్యోతి
ఆంధ్రా-గుజరాత్‌ మ్యాచ్‌ డ్రా   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


జయరామ్‌దే టైటిల్‌   
ఆంధ్రజ్యోతి
ఆల్మెరె (నెదర్లాండ్స్‌): డిఫెండింగ్‌ చాం పియన్‌ అజయ్‌ జయరామ్‌ డచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. కొరి యా ఓపెన్‌ రన్నరప్‌ జయరామ్‌ మరోసారి అదరగొట్టాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ జయరామ్‌ 21-12, 21-18తో వరుస గేముల్లో రౌల్‌ మస్ట్‌ (ఎస్తోనియా)పై అలవోక విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌ను జయరామ్‌ 34 నిమిషాల్లోనే ...

జయరామ్‌కే డచ్‌ టైటిల్‌   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
14 నుంచి తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు   
సాక్షి
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రాంతానికి ప్రకటించిన వివిధ కోర్సులకు ఈ నెల 14 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 14న ఎం.ఎ. తెలుగు, పి.హెచ్.డి తెలుగు, ఎం.ఎ సంగీతం, పి.హెచ్.డి తులనాత్మక అధ్యయనం కోర్సులకు పరీక్షలు జరుగుతాయి. 15న ఎం.సి.

ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
తనిష్ఠా ఛటర్జీతో బ్రెట్ లీ లిప్ లాక్: బ్రెట్ లీ నటన అద్భుతంగా ఉందట!   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆ దేశ సూపర్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ నటుడిగా అదరగొట్టేశాడు. ఆన్ ఇండియన్ సినిమాలో బ్రెట్ లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బ్రెట్ లీ సరసన భారత నటీమణి తనిష్ఠా ఛటర్జీ నటించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత విద్యార్థులకు అక్కడి భాషను నేర్పడంతో పాటు ఆస్ట్రేలియా ...

బ్రెట్‌ లీ సినిమా రెడీ   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言