Namasthe Telangana
సమైక్య ఏపీ మైనస్: తెలంగాణకు ఏ గ్రేడ్ ఆర్థిక శక్తిగా ఇక్రా రేటింగ్
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఎ కేటగిరి ఆర్థిక శక్తిగా ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా) గుర్తించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఉమ్మడి ఏపీ మైనస్ కేటగిరిలో ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్లస్లోకి వచ్చిందని పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ...
తెలంగాణకు టాప్ రేటింగ్Andhrabhoomi
ఆర్థిక రంగంలో... తెలంగాణకు 'ఎ' కేటగిరీఆంధ్రజ్యోతి
ఆర్థికసత్తాలో భేష్Namasthe Telangana
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఎ కేటగిరి ఆర్థిక శక్తిగా ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా) గుర్తించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఉమ్మడి ఏపీ మైనస్ కేటగిరిలో ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్లస్లోకి వచ్చిందని పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ...
తెలంగాణకు టాప్ రేటింగ్
ఆర్థిక రంగంలో... తెలంగాణకు 'ఎ' కేటగిరీ
ఆర్థికసత్తాలో భేష్
Oneindia Telugu
చరిత్రను తెలియచేసేలా... అట్టహాసంగా శంకుస్థాపన చేద్దాం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, గుంటూరు, అక్టోబర్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని నగరం అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమరావతి చరిత్ర నేటి తరాలకు తెలిసేలా భారీ స్థాయిలో సెట్టింగులు, చిత్రాలతో నాటి ఆనవాళ్లు వర్తమానంలోకి తీసుకువచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు... అధికారులను ఆదేశించారు. సీఎస్ ...
అమరావతికి ముస్తాబుAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, గుంటూరు, అక్టోబర్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని నగరం అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమరావతి చరిత్ర నేటి తరాలకు తెలిసేలా భారీ స్థాయిలో సెట్టింగులు, చిత్రాలతో నాటి ఆనవాళ్లు వర్తమానంలోకి తీసుకువచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు... అధికారులను ఆదేశించారు. సీఎస్ ...
అమరావతికి ముస్తాబు
వెబ్ దునియా
సినీ ఫక్కీలో పొట్టలో దిగిన కత్తిని తీసి మిత్రుడ్ని పొడిచాడు
Oneindia Telugu
హైదరాబాద్: తన పొట్టలో దిగిన కత్తిని తీసి తనపై దాడి చేసిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపాడు ఓ వ్యక్తి. సరిగ్గా సినిమాల్లో మాదిరిగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లో ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన ఘర్షణ ఈ సంఘటనకు దారి తీసింది. stabbed each other with knife in Hyderabad. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇబ్రహీం, అలీ అఫారీలు స్నేహితులు. ఇద్దరి మధ్యన ...
గుర్రపు బగ్గీ విషయంలో ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ, ఒకరి మృతిఆంధ్రజ్యోతి
స్నేహితుల మధ్య ఘర్షణ... పొట్టలో దిగిన కత్తి తీసి.. పొడిచి పోడిచి చంపాడు.. ఎక్కడ?వెబ్ దునియా
హైదరాబాద్ లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్యప్రజాశక్తి
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తన పొట్టలో దిగిన కత్తిని తీసి తనపై దాడి చేసిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపాడు ఓ వ్యక్తి. సరిగ్గా సినిమాల్లో మాదిరిగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లో ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన ఘర్షణ ఈ సంఘటనకు దారి తీసింది. stabbed each other with knife in Hyderabad. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇబ్రహీం, అలీ అఫారీలు స్నేహితులు. ఇద్దరి మధ్యన ...
గుర్రపు బగ్గీ విషయంలో ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ, ఒకరి మృతి
స్నేహితుల మధ్య ఘర్షణ... పొట్టలో దిగిన కత్తి తీసి.. పొడిచి పోడిచి చంపాడు.. ఎక్కడ?
హైదరాబాద్ లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
తెలుగువన్
టీడీపీ నేత అలక.. తను వస్తే నేను పోతా
తెలుగువన్
వైకాపా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైకాపాని వీడి టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొద్దిరోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ వరకూ బానే ఉన్నా ఇప్పుడు ఇంకో చిక్కు వచ్చిపడింది. ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడతానని జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ...
నారా లోకేష్ ఉత్సాహంపై చంద్రబాబు నీళ్లు: ఆదినారాయణ రెడ్డికి నో ఎంట్రీOneindia Telugu
చంద్రబాబును కలిసిన రామసుబ్బారెడ్డిసాక్షి
బాలయ్య, లోకేష్కు రామసుబ్బారెడ్డి అల్టిమేటం: పార్టీ నుంచి వెళ్ళిపోతా..!వెబ్ దునియా
News Articles by KSR
Telugupopular
ఆంధ్రజ్యోతి
అన్ని 13 వార్తల కథనాలు »
తెలుగువన్
వైకాపా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైకాపాని వీడి టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొద్దిరోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ వరకూ బానే ఉన్నా ఇప్పుడు ఇంకో చిక్కు వచ్చిపడింది. ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడతానని జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ...
నారా లోకేష్ ఉత్సాహంపై చంద్రబాబు నీళ్లు: ఆదినారాయణ రెడ్డికి నో ఎంట్రీ
చంద్రబాబును కలిసిన రామసుబ్బారెడ్డి
బాలయ్య, లోకేష్కు రామసుబ్బారెడ్డి అల్టిమేటం: పార్టీ నుంచి వెళ్ళిపోతా..!
ఆంధ్రజ్యోతి
పార్టీ ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): నూతనంగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో, కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో ఘనంగా జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... సభ్యులందరితో ఒకేసారి ప్రమాణం చేయించారు. 'మా తెలుగు తల్లికి ...
టిడిపి త్యాగాలకు మారు పేరుప్రజాశక్తి
టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం: ప్రమాణ పత్రంలో ఏముందంటే..!Oneindia Telugu
కార్యకర్తలు కుటుంబసభ్యుల కంటే ఎక్కువ...కొందరు అసంతృప్తిNTVPOST
Telugu Times (పత్రికా ప్రకటన)
Vaartha
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): నూతనంగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో, కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో ఘనంగా జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... సభ్యులందరితో ఒకేసారి ప్రమాణం చేయించారు. 'మా తెలుగు తల్లికి ...
టిడిపి త్యాగాలకు మారు పేరు
టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం: ప్రమాణ పత్రంలో ఏముందంటే..!
కార్యకర్తలు కుటుంబసభ్యుల కంటే ఎక్కువ...కొందరు అసంతృప్తి
సాక్షి
టీ సీనియర్ల డుమ్మా
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉభయ రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణకు చెందిన కొందరు సీనియర్లు డుమ్మా కొట్టారు. పార్టీ కమిటీల కూర్పుపై అసంతృప్తితో వారు గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. గైర్హాజరైన వారిలో పొలిట్బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, జాతీయ అధికార ప్రతినిధి ఈ ...
టీడీపీ సీనియర్ల డుమ్మాNamasthe Telangana
టీడీపీలో చిచ్చు రేపిన కమిటీలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉభయ రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణకు చెందిన కొందరు సీనియర్లు డుమ్మా కొట్టారు. పార్టీ కమిటీల కూర్పుపై అసంతృప్తితో వారు గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. గైర్హాజరైన వారిలో పొలిట్బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, జాతీయ అధికార ప్రతినిధి ఈ ...
టీడీపీ సీనియర్ల డుమ్మా
టీడీపీలో చిచ్చు రేపిన కమిటీలు
Oneindia Telugu
తెలుగు సిఎంలు ఒత్తిడి: తమిళ ప్రభుత్వంపై 'ఉత్తరాల ఉద్యమం'(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు భాష తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు భాషాభిమానులు. మాతృభాషపై అభిమానం ఉండొచ్చని.. అంతమాత్రాన పొరుగురాష్ట్రాల భాషలను చిన్నచూపు చూడొద్దని హితువు పలికారు. తమిళనాట భాషా స్వాతంత్య్రం కోసం, తెలుగు భాష రద్దుకు నిరసనగా ...
136 జీవోను సవరించాల్సిందేసాక్షి
తమిళనాట తెలుగు పరిరక్షణకు ఉత్తరాల ఉద్యమంAndhrabhoomi
జయలలిత కు పవన్ భయపడ్డాడా ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు భాష తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు భాషాభిమానులు. మాతృభాషపై అభిమానం ఉండొచ్చని.. అంతమాత్రాన పొరుగురాష్ట్రాల భాషలను చిన్నచూపు చూడొద్దని హితువు పలికారు. తమిళనాట భాషా స్వాతంత్య్రం కోసం, తెలుగు భాష రద్దుకు నిరసనగా ...
136 జీవోను సవరించాల్సిందే
తమిళనాట తెలుగు పరిరక్షణకు ఉత్తరాల ఉద్యమం
జయలలిత కు పవన్ భయపడ్డాడా ?
Oneindia Telugu
కెసిఆర్ మాట నిలబెట్టాడు: నాయిని ప్రశంసలు, ప్రజల ఘనతేనన్న హరీశ్(పిక్చర్స్)
Oneindia Telugu
మెదక్: సిద్దిపేట, సిరిసిల్ల నియోజక వర్గాల స్ఫూర్తితో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మరుగుదొడ్ల నిర్మాణంలో ముందడుగు వేయాలని రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన సందర్భంగా 'చరిత్ర పుటల్లో నిలిచిన సిద్దిపేట' పేరిట ...
సిద్దిపేట, సిరిసిల్ల రాష్ట్రానికే ఆదర్శంఆంధ్రజ్యోతి
హరీష్ ,కెటిఆర్ నియోజకవర్గాలే క్లీన్ గా ఉన్నాయాNews Articles by KSR
హరీష్ భావ నాతో పోటీ పడ్డారు: మంత్రి కేటీఆర్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెదక్: సిద్దిపేట, సిరిసిల్ల నియోజక వర్గాల స్ఫూర్తితో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మరుగుదొడ్ల నిర్మాణంలో ముందడుగు వేయాలని రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన సందర్భంగా 'చరిత్ర పుటల్లో నిలిచిన సిద్దిపేట' పేరిట ...
సిద్దిపేట, సిరిసిల్ల రాష్ట్రానికే ఆదర్శం
హరీష్ ,కెటిఆర్ నియోజకవర్గాలే క్లీన్ గా ఉన్నాయా
హరీష్ భావ నాతో పోటీ పడ్డారు: మంత్రి కేటీఆర్
మద్యం మత్తులో డ్రైవర్: బస్సు బోల్తాపడి 10మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని చౌడేపల్లి మండలం కాట్పేరి బస్టాండు వద్ద శనివారం ఉదయం పుంగనూరుకు చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు మూడడుగులు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది విద్యార్థుల్లో 10మందికి తీవ్ర గాయాలు కాగా, 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
చిత్తూరు: జిల్లాలోని చౌడేపల్లి మండలం కాట్పేరి బస్టాండు వద్ద శనివారం ఉదయం పుంగనూరుకు చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు మూడడుగులు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది విద్యార్థుల్లో 10మందికి తీవ్ర గాయాలు కాగా, 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ...
ఆంధ్రజ్యోతి
అమ్మా.. వెళ్లిపోతున్నా
ఆంధ్రజ్యోతి
కరీంనగర్, అక్టోబరు 2: ''అమ్మా.. నేను వెళ్లిపోతున్నాను. నా కోసం చూడొద్దు. నన్ను సార్.. స్కూల్లో ఫీజు అడిగాడు. అందుకనే నేను వెళ్లిపోతున్నాను. ఫీజు కోసం ఇవ్వాళ (బుధవారం) అందరినీ బయట నిలబెట్టారు. అందరితో పాటు నన్నూ బయట నిలబెట్టారు. నాకు స్కూలుకు వెళ్లాలనిపించట్లేదు. అందుకే చనిపోతున్నా. మొన్నే ఐదు వేలు ఫీజు కట్టాం కదా. ఇంట్లో డబ్బులు ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
కరీంనగర్, అక్టోబరు 2: ''అమ్మా.. నేను వెళ్లిపోతున్నాను. నా కోసం చూడొద్దు. నన్ను సార్.. స్కూల్లో ఫీజు అడిగాడు. అందుకనే నేను వెళ్లిపోతున్నాను. ఫీజు కోసం ఇవ్వాళ (బుధవారం) అందరినీ బయట నిలబెట్టారు. అందరితో పాటు నన్నూ బయట నిలబెట్టారు. నాకు స్కూలుకు వెళ్లాలనిపించట్లేదు. అందుకే చనిపోతున్నా. మొన్నే ఐదు వేలు ఫీజు కట్టాం కదా. ఇంట్లో డబ్బులు ...
沒有留言:
張貼留言