2015年10月13日 星期二

2015-10-14 తెలుగు (India) ప్రపంచం


Andhrabhoomi
   
మలేసియా విమానాన్ని కూల్చేశారు   
Andhrabhoomi
ది హేగ్, అక్టోబర్ 13: మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17ను తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌నుంచి రష్యా తయారీ బియుకె క్షిపణితో కూల్చేసినట్లు ఈ విమానం ప్రమాదంపై దర్యాప్తు జరిపిన అంతర్జాతీయ దర్యాప్తు అధికారుల బృందం నిర్ధారించింది. బృందం తుది నివేదిక మంగళవారం ఒక డచ్ మిలిటరీ బేస్‌లో గ్రీనిచ్ కాలమానం ప్రకారం ...

ఎంహెచ్ 17 షాకింగ్: 'రష్యా' మిసైల్‌తో కూల్చేశారు   Oneindia Telugu
క్షిపణితో విమానాన్ని కూల్చేశారు..   సాక్షి
బక్‌ ప్రయోగంతోనే ఎంహెచ్‌ 17 విషాదం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిరియాలో రష్యన్‌ ఎంబసీపై రాకెట్ల దాడి(వీడియో)   
Oneindia Telugu
డెమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారులు రష్యా రాయబార కార్యాలయంపై రాకెట్లతో దాడి చేశారు. సి రియా రాజధాని డెమాస్కస్‌లో ఉన్న రష్యా రాయబార కార్యాలయంపై రెండు రాకెట్లతో తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తమకు మద్దతు పలుకుతూ తమ దేశ వ్యవహారాల్లో రష్యా కలగజేసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ...

రష్యా ఎంబసిని తాకిన రాకెట్‌   ప్రజాశక్తి
సిరియాలో రష్యా ఎంబసీపై రాకెట్లతో దాడి   సాక్షి
సిరియాలోని రష్యన్ ఎంబసీపై రాకెట్ల దాడి   Telangana99

అన్ని 5 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
బ్రిటన్ లో మోడీ ఎక్స్ప్ ప్రెస్ పేరుతో బస్   
News Articles by KSR
ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనకు పెద్ద ఎత్తునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ప్రసంగించే కార్యక్రమానికి అరవై వేల మంది రావాలని కోరుకుంటున్నారు. అంతేకాక అక్కడ భారత సంతతి వారు మోడీ పేరుతో ఒక బస్ ను ఏర్పాటు చేశారు.మోడీ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేసి నెలరోజుల పాటు దానిని యుకె లోని వివిద నగరాలలో నెల రోజులపాటు తిప్పుతారు.ఈ బస్ ను ...

మోడీ బ్రిటన్ పర్యటన, బీహార్ ఎన్నికల ప్రభావం!   Oneindia Telugu
బ్రిటన్‌లో 'మోడీ ఎక్స్‌ప్రెస్‌' బస్‌ ప్రారంభం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గుర్గావ్‌లో ఘోరం: స్టేడియంలో ఊపిరాడక టెక్కీ మృతి   
వెబ్ దునియా
గుర్గావ్‌లో ఘోరం జరిగింది. యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంచల్ అరోరా అమెరికన్ స్టార్ స్క్రిలెక్స్ కార్యక్రమంలో నృత్యం చేసేందుకు తన స్నేహితులతో కలిసి వచ్చింది. అయితే కేవలం 8వేల మంది ప్రజలు పట్టేందుకు వీలున్న గ్రౌండ్లోకి 10వేల మందికి పైగా అనుమతించడం ద్వారా మహిళా టెక్కీ, డ్యాన్సర్ అయిన అంచల్ ప్రాణం గాలిలో కలిసిపోయింది.
విషాదం: డ్యాన్ చేస్తూ కుప్పకూలిన యువతి, మృతి   Oneindia Telugu
స్టార్‌ స్క్రిలెక్స్‌ డాన్స్‌షోలో డ్యాన్స్‌ చేస్తూ యువతి మృతి.   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమెరికా రష్యాలపై జిహాద్ చేయండి: ఐఎస్   
సాక్షి
డమాస్కస్ : అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలపై ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ జీహాద్ ప్రకటించింది. ఈ మేరకు ఐఎస్ ప్రతినిధి అబు మహ్మద్ అల్ అద్నానీ ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. ముస్లిం యువకులు ఎక్కడున్నా వచ్చి రష్యన్లు, అమెరికన్ల మీద జీహాద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఆ రెండు దేశాలు ముస్లింల మీద యుద్ధం కొనసాగిస్తున్నాయన్నాడు ...

త్రిముఖ పోరులో సిరియా రక్తపుటేరులు   Oneindia Telugu
ఐసిస్‌పై రష్యా విమానదాడులు-కోల్పోతున్న అమెరికా ప్రాబల్యం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
ఆర్ధికశాస్త్రంలో ఆంగస్‌ డేటన్‌కు నోబెల్‌   
Vaartha
స్టాక్‌హోమ్‌ : ఆర్ధికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి అమెరికాకు చెందిన ఆంగస్‌ డేటన్‌కు దక్కింది. అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలోఉన్న ప్రిన్స్‌టన్‌ వర్సిటీలో పనిచేస్తునన ఆంగస్‌ వినియోగం, పేదరికం సంక్షేమంపై రాసిన విశ్లేషణాత్మక రచనలకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఆర్ధికవ్యవస్థల్లో స్థూల, సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థలోతులను అధ్యయనం చేసిన ఆంగస్‌ ...

అమెరికన్ కు దక్కిన 2015 ఎకనామిక్స్ నోబెల్ బహమతి   Telugupopular
'వినియోగ' నిపుణుడికి నోబెల్   సాక్షి
ఆర్థిక శాస్త్రంలో ఆంగస్ డేటన్‌కు నోబెల్ పురస్కారం   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్రిటన్‌లో మోడీ ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభం   
Oneindia Telugu
లండన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనను విజయవంతం చెయ్యడానికి అక్కడి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) సిద్దమయ్యారు. నెల రోజుల పాటు బ్రిటన్ లోని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో మోడీ ఎక్స్ ప్రెస్ పేరుతో బస్సు యాత్ర మొదలు పెట్టారు. ఆదివారం ఈ యాత్ర ప్రారంభమైందని నరేంద్ర మోడీ స్వాగత కమిటి ప్రతినిధి మయూరి పార్కర్ తెలిపారు.
బ్రిటన్ లో 'మోదీ ఎక్స్ ప్రెస్' ప్రారంభం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏకే 47తో కాల్చేశారు: ఫేస్ బుక్ లో పెట్టాడు (వీడియో)   
Oneindia Telugu
కాలిఫోర్నియా: నిజ జీవితంలో మనం పొందుతున్న సంతోషకరమైన ఫోటోలు, వీడియోలను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తుంటాం. అయితే ప్రాణాలు పోతున్నా ఆ సమయాన్ని లెక్క చెయ్యకుండా దేవుడా మమల్ని కాపాడు, ఎవరో ఏకే 47తో కాల్చేశారు అని ఓ ర్యాపర్ రక్తం కారుతున్నఆ దృశ్యాలను ఫేస్ బుక్ లో పెట్టి దడపుట్టించాడు. అమెరికాలోని కాలిఫోర్నియా లోని కాంప్టన్ ...

తలలో బుల్లెట్ తో ఫేస్ బుక్ లో వీడియో!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అవార్డు: ప్రణబ్ ముఖర్జీ ఎలైట్ లిస్ట్‌లో అరుణ్ జైట్లీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 'ఆసియా ఉత్తమ ఆర్థిక మంత్రి' అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతి ఏటా 'ఎమర్జింగ్ మార్కెట్స్' ఈ అవార్డును ప్రకటిస్తుంది. అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 18 నెలల్లో భారత ఆర్థిక రంగం వృద్ధి సాధించింది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురాం ...

ఆసియా ఉత్తమ ఆర్థికమంత్రిగా జైట్లీ   సాక్షి
ఆసియా ఉత్తమ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


మయన్మార్ లో 17కి పెరిగిన మృతుల సంఖ్య   
సాక్షి
నే పి తా : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మయన్మార్ అతలాకుతలమైంది. ఖాయ్హ్ రాష్ట్రంలో కొండ చరియలు విరిగి పడి మృతుల సంఖ్య మంగళవారానికి 17కి చేరగా... మరో ఆరుగురి జాడ తెలియరాలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆదివారం నుంచి ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పర్వత ప్రాంతంలోని దాదాపు 60 నివాసాలపై కొండ చరియులు ...

పాక్‌, మయన్మార్‌లలో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి   Andhrabhoomi
మయన్మార్‌లో పెరిగిన మృతుల సంఖ్య 17 : తెలియరాని 6గురి జాడ   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言