Oneindia Telugu
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్, ఆఫ్రికాలు ధ్రువతారలు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఆఫ్రికాకు 65 వేల కోట్ల రుణసాయం: మోదీ ప్రకటనNamasthe Telangana
ఏపీకి పచ్చడి మెతుకులు.. ఆఫ్రికాకు బిర్యానీ.. మోడీజీ వాట్ ఈజ్ దిస్..!?వెబ్ దునియా
ఆత్మగౌరవం కోసం పోరాడాం: ఆఫ్రికాకు మోడీ సాయంOneindia Telugu
NTVPOST
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఆఫ్రికాకు 65 వేల కోట్ల రుణసాయం: మోదీ ప్రకటన
ఏపీకి పచ్చడి మెతుకులు.. ఆఫ్రికాకు బిర్యానీ.. మోడీజీ వాట్ ఈజ్ దిస్..!?
ఆత్మగౌరవం కోసం పోరాడాం: ఆఫ్రికాకు మోడీ సాయం
Oneindia Telugu
కంపెనీ సొమ్ము రాసలీలలకు వేశ్యలకు ఖర్చు
Oneindia Telugu
జపాన్: ఇటివల కాలంలో కుప్పకూలిన ప్రసిద్ధి చెందిన బిట్ కాయిన్ ఎక్సైంజ్-మౌంట్ గాక్స్ కంపెనీ సీఈవో కార్పెలస్ మరో బండారం బయటపడింది. ఆన్ లైన్ వినియోగదారుల నుంచి సేకరించి దొంగలించిన సొమ్మును ఆయన రాసలీల కోసం వేశ్యలకు ఖర్చు చేశాడని వెలుగు చూసింది. బిట్ కాయిన్ కంపెనీ వర్చువల్ కరెన్సీ పేరిట వినియోగదారుల నుంచి రూ. వందల కోట్లు వసూలు ...
కంపెనీ సొమ్మును వేశ్యలపై తగలేసిన సీఈవోసాక్షి
క్లయింట్ల డబ్బును సొంత ఖాతాలకు మళ్లించుకుని.. వేశ్యలకు పెట్టేశాడు.. ఎక్కడ?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
జపాన్: ఇటివల కాలంలో కుప్పకూలిన ప్రసిద్ధి చెందిన బిట్ కాయిన్ ఎక్సైంజ్-మౌంట్ గాక్స్ కంపెనీ సీఈవో కార్పెలస్ మరో బండారం బయటపడింది. ఆన్ లైన్ వినియోగదారుల నుంచి సేకరించి దొంగలించిన సొమ్మును ఆయన రాసలీల కోసం వేశ్యలకు ఖర్చు చేశాడని వెలుగు చూసింది. బిట్ కాయిన్ కంపెనీ వర్చువల్ కరెన్సీ పేరిట వినియోగదారుల నుంచి రూ. వందల కోట్లు వసూలు ...
కంపెనీ సొమ్మును వేశ్యలపై తగలేసిన సీఈవో
క్లయింట్ల డబ్బును సొంత ఖాతాలకు మళ్లించుకుని.. వేశ్యలకు పెట్టేశాడు.. ఎక్కడ?
వెబ్ దునియా
నేపాల్ అధ్యక్ష పీఠంపై కమ్యూనిస్టు మహిళ విద్యాదేవి భండారీ
వెబ్ దునియా
నేపాల్ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిష్టించనున్నారు. ఈమె కమ్యూనిస్టు మహిళ కావడం గమనార్హం. ఆమె పేరు విద్యాదేవి భండారీ. ఇటీవలే సొంత లౌకిక రాజ్యాంగాన్ని సైతం లిఖించుకున్న నేపాల్లో మొట్టమొదటిసారి ఒక మహిళకు దేశాధ్యక్ష పదవిని ఎంపిక చేశారు. అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) ...
నేపాల్ అధ్యక్షురాలిగా విద్యాదేవి ప్రమాణంNamasthe Telangana
నేపాల్కు తొలి అధ్యక్షురాలుసాక్షి
మహిళకి తొలిసారిగా నేపాల్ అధ్యక్ష పగ్గాలు: విద్యాదేవి ఎవరు?Telugupopular
ప్రజాశక్తి
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేపాల్ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిష్టించనున్నారు. ఈమె కమ్యూనిస్టు మహిళ కావడం గమనార్హం. ఆమె పేరు విద్యాదేవి భండారీ. ఇటీవలే సొంత లౌకిక రాజ్యాంగాన్ని సైతం లిఖించుకున్న నేపాల్లో మొట్టమొదటిసారి ఒక మహిళకు దేశాధ్యక్ష పదవిని ఎంపిక చేశారు. అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) ...
నేపాల్ అధ్యక్షురాలిగా విద్యాదేవి ప్రమాణం
నేపాల్కు తొలి అధ్యక్షురాలు
మహిళకి తొలిసారిగా నేపాల్ అధ్యక్ష పగ్గాలు: విద్యాదేవి ఎవరు?
Vaartha
అమెరికా..రష్యా..ఇంటర్నెట్వార్
Namasthe Telangana
america, russia, underwater cables, submarines న్యూయార్క్ : ఇంటర్నెట్ వార్. భవిష్యత్తు యుద్ధం ఇదేనేమో. అది కూడా ప్రచ్ఛన్న ప్రత్యర్థుల మధ్యే. అగ్రరాజ్యం అమెరికా, రష్యా మధ్య ఇంటర్నెట్ యుద్ధం జరిగే అవకాశాలున్నాయి. అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ను రష్యా టార్గెట్ చేసినట్లు అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రష్యాకు ...
అమెరికా, రష్యా మధ్య ఇంటర్నెట్ యుద్ధం ?Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
america, russia, underwater cables, submarines న్యూయార్క్ : ఇంటర్నెట్ వార్. భవిష్యత్తు యుద్ధం ఇదేనేమో. అది కూడా ప్రచ్ఛన్న ప్రత్యర్థుల మధ్యే. అగ్రరాజ్యం అమెరికా, రష్యా మధ్య ఇంటర్నెట్ యుద్ధం జరిగే అవకాశాలున్నాయి. అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ను రష్యా టార్గెట్ చేసినట్లు అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రష్యాకు ...
అమెరికా, రష్యా మధ్య ఇంటర్నెట్ యుద్ధం ?
సాక్షి
మోదీకి క్వీన్ ఎలిజబెత్ విందు
సాక్షి
లండన్: క్వీన్ ఎలిజబెత్ తో విందు, వెంబ్లే స్టేడియంలో ప్రసంగం, బ్రిటీష్ పాలకులతో భేటీలు... ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన షెడ్యూల్. భారత ప్రధాని హోదాలో వచ్చే నెల తొలిసారి బ్రిటన్ పర్యటనకు మోదీ వెళుతున్నారు. నవంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ లో ఆయన పర్యటిస్తారు. మోదీతో కలిసి ప్రధాన కార్యక్రమాలన్నిట్లోనూ బ్రిటన్ ప్రధాని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: క్వీన్ ఎలిజబెత్ తో విందు, వెంబ్లే స్టేడియంలో ప్రసంగం, బ్రిటీష్ పాలకులతో భేటీలు... ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన షెడ్యూల్. భారత ప్రధాని హోదాలో వచ్చే నెల తొలిసారి బ్రిటన్ పర్యటనకు మోదీ వెళుతున్నారు. నవంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ లో ఆయన పర్యటిస్తారు. మోదీతో కలిసి ప్రధాన కార్యక్రమాలన్నిట్లోనూ బ్రిటన్ ప్రధాని ...
సాక్షి
లేడీ ఫ్యాన్స్ తో సెల్ఫీ దిగిన నటుడి అరెస్ట్
సాక్షి
రియాద్: మహిళా అభిమానులతో సెల్ఫీలు దిగి ఇక్కట్ల పాలయ్యాడో నటుడు. బహిరంగ ప్రదేశంలో గడబిడకు కారణమయ్యారనే కారణంతో సౌదీ అరేబియా నటుడు, టీవీ ప్రెజెంటర్ అబ్దుల్ అజీజ్ అల్- కసార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కువైట్ లో ఉంటున్న అజీజ్ శుక్రవారం రియాద్ లోని అల్ నఖీల్ షాపింగ్ మాల్ కు వచ్చాడు. తన పర్యటన గురించి సోషల్ మీడియాలో ముందుగా ...
అమ్మాయిలతో సెల్ఫీలు, టీవి నటుడి అరెస్టుFIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
రియాద్: మహిళా అభిమానులతో సెల్ఫీలు దిగి ఇక్కట్ల పాలయ్యాడో నటుడు. బహిరంగ ప్రదేశంలో గడబిడకు కారణమయ్యారనే కారణంతో సౌదీ అరేబియా నటుడు, టీవీ ప్రెజెంటర్ అబ్దుల్ అజీజ్ అల్- కసార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కువైట్ లో ఉంటున్న అజీజ్ శుక్రవారం రియాద్ లోని అల్ నఖీల్ షాపింగ్ మాల్ కు వచ్చాడు. తన పర్యటన గురించి సోషల్ మీడియాలో ముందుగా ...
అమ్మాయిలతో సెల్ఫీలు, టీవి నటుడి అరెస్టు
సాక్షి
సింగిల్ చైల్డ్ పాలసీని రద్దు చేసిన చైనా
సాక్షి
బీజింగ్: ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద సింగిల్ చైల్డ్ పాలసీని రద్దు చేసింది. కుటుంబ నియంత్రణపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. ఒక జంటకు ఒకే బిడ్డ నిబంధనను తొలగించింది. దంపతులందరూ ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బీజింగ్: ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద సింగిల్ చైల్డ్ పాలసీని రద్దు చేసింది. కుటుంబ నియంత్రణపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. ఒక జంటకు ఒకే బిడ్డ నిబంధనను తొలగించింది. దంపతులందరూ ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ...
Oneindia Telugu
అణు ఆయుధాలతో పాక్ పన్నాగం
Oneindia Telugu
అణు ఆయుధాలు ఉండేది పండగ చేసుకోవడానికి కాదు ఇది ఆనాటి మాట..ప్రపంచాన్నే వణికించిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు మా హీరోలు ఇది నేటి మాట..ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా..పాకిస్తాన్ అనే సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఏలిన అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. పాకిస్తాన్ బలహీన దేశం కాదని..మా దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని దాడికి ఎప్పుడైనా మేము ...
నిజం చెప్పిన ముషారఫ్ఆంధ్రజ్యోతి
కశ్మీర్లో ఉగ్రచిచ్చు పెట్టాంసాక్షి
లాడెన్ ఒకప్పుడు మా హీరో..Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
అణు ఆయుధాలు ఉండేది పండగ చేసుకోవడానికి కాదు ఇది ఆనాటి మాట..ప్రపంచాన్నే వణికించిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు మా హీరోలు ఇది నేటి మాట..ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా..పాకిస్తాన్ అనే సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఏలిన అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. పాకిస్తాన్ బలహీన దేశం కాదని..మా దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని దాడికి ఎప్పుడైనా మేము ...
నిజం చెప్పిన ముషారఫ్
కశ్మీర్లో ఉగ్రచిచ్చు పెట్టాం
లాడెన్ ఒకప్పుడు మా హీరో..
వెబ్ దునియా
'ఓ రాధ ఇద్దరు కృష్ణులు'.. బ్రహ్మచారుల సమస్యకు ఇదే పరిష్కారమట... ఎక్కడ?
వెబ్ దునియా
మహాభారతంలో పాంచాలికి ఐదుగురు భర్తలు. ఇది మన పురాణాల్లో చదివిని విషయం. కానీ, ఇపుడు ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ దేశంలో బ్రహ్మచారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఒక భార్య ఇద్దరు లేదా ముగ్గురు భర్తలు అనే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఆ దేశం ఏదో కాదు... భారత్తో అన్ని విధాలుగా పోటీ పడుతూ.
యువతుల కొరత: 'ఒక భార్యకు అనేక మంది భర్తలు'Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహాభారతంలో పాంచాలికి ఐదుగురు భర్తలు. ఇది మన పురాణాల్లో చదివిని విషయం. కానీ, ఇపుడు ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ దేశంలో బ్రహ్మచారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఒక భార్య ఇద్దరు లేదా ముగ్గురు భర్తలు అనే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఆ దేశం ఏదో కాదు... భారత్తో అన్ని విధాలుగా పోటీ పడుతూ.
యువతుల కొరత: 'ఒక భార్యకు అనేక మంది భర్తలు'
Vaartha
భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యం
Vaartha
న్యూఢిల్లీ : ఆఫ్రికాతో పాటుగా భారత్లపరంగా ఉన్న 2.5 బిలియన్ల ప్రజానీకం తమకు చట్టపరంగా రావాల్సిన సరైన స్థానాన్ని వదులుకోలేరని ఇండో ఆఫ్రికా సదస్సులో వక్తలు స్పష్టంచేశారు. భారత్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందేనని డిమాండ్చేశారు భారతీయులు, ఆఫ్రికన్లు కలిపి కనీసం 250 కోట్ల మందివరకూ ఉంటారని, ప్రపంచ ...
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు రెడీNamasthe Telangana
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు: సుష్మప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : ఆఫ్రికాతో పాటుగా భారత్లపరంగా ఉన్న 2.5 బిలియన్ల ప్రజానీకం తమకు చట్టపరంగా రావాల్సిన సరైన స్థానాన్ని వదులుకోలేరని ఇండో ఆఫ్రికా సదస్సులో వక్తలు స్పష్టంచేశారు. భారత్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందేనని డిమాండ్చేశారు భారతీయులు, ఆఫ్రికన్లు కలిపి కనీసం 250 కోట్ల మందివరకూ ఉంటారని, ప్రపంచ ...
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు రెడీ
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు: సుష్మ
沒有留言:
張貼留言