ఆంధ్రజ్యోతి
సచిన్ ఆట.. అక్కడే ఆగింది..!
ఆంధ్రజ్యోతి
దేశంలో క్రికెట్ ఒక మతమైతే.. దానికి దేవుడు సచిన్. కానీ ఈ లిటిల్ మాస్టర్ క్రికెట్.. స్కూల్ స్థాయిలోనే ఉండిపోయిందని కపిల్ దేవ్ వ్యంగ్య బాణాలు విసిరాడు. తనలోని ప్రతిభకు సచిన్ తగిన న్యాయం చేయలేకపోయాడని విమర్శించాడు. శతకాలు సాధించడంలో స్వార్థం కనబరిచే వాడని.. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలిచే టెక్నిక్ సచిన్కు అబ్బలేదన్నాడు. మాస్టర్వి ...
డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేయడం సచిన్కు తెలియదుNamasthe Telangana
స్థాయికి తగ్గట్లుగా ఆడలేదుప్రజాశక్తి
ఆ అభిలాష ఎవరికీ లేదు: చేతన్ శర్మసాక్షి
Oneindia Telugu
Teluguwishesh
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
దేశంలో క్రికెట్ ఒక మతమైతే.. దానికి దేవుడు సచిన్. కానీ ఈ లిటిల్ మాస్టర్ క్రికెట్.. స్కూల్ స్థాయిలోనే ఉండిపోయిందని కపిల్ దేవ్ వ్యంగ్య బాణాలు విసిరాడు. తనలోని ప్రతిభకు సచిన్ తగిన న్యాయం చేయలేకపోయాడని విమర్శించాడు. శతకాలు సాధించడంలో స్వార్థం కనబరిచే వాడని.. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలిచే టెక్నిక్ సచిన్కు అబ్బలేదన్నాడు. మాస్టర్వి ...
డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేయడం సచిన్కు తెలియదు
స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు
ఆ అభిలాష ఎవరికీ లేదు: చేతన్ శర్మ
Namasthe Telangana
అవార్డు వాపసీ బాటలో భార్గవ
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారుసాక్షి
పద్మభూషణ్ వెనక్కిస్తాప్రజాశక్తి
వచ్చేవారం పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేస్తా: పీఎం భార్గవఆంధ్రజ్యోతి
తెలుగువన్
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మభూషణ్ వెనక్కిస్తా
వచ్చేవారం పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేస్తా: పీఎం భార్గవ
Oneindia Telugu
నా ఉద్వాసన వెనక ధోనీ లేడు, కొనసాగాలి: సెహ్వాగ్
Oneindia Telugu
న్యూఢిల్లీ: వచ్చే ప్రపంచకప్ వరకూ టీమిండియా కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీనే కొనసాగించాలని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం సమస్యగా మారిన ఐదు, ఆరు, ఏడు స్థానాల బ్యాటింగ్ ఆర్డర్ కుదురుకోవాలంటే ధోనీని కెప్టెన్గా కొనసాగిస్తేనే సాధ్యపడుతుందని సెహ్వాగ్ ...
ప్రపంచకప్ దాకా ధోని ఉండాలిసాక్షి
వచ్చే ప్రపంచకప్ వరకూ టీమిండియాకు ధోనినే కెప్టెన్ గా ఉండాలి : వీరేంద్ర సెహ్వాగ్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: వచ్చే ప్రపంచకప్ వరకూ టీమిండియా కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీనే కొనసాగించాలని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం సమస్యగా మారిన ఐదు, ఆరు, ఏడు స్థానాల బ్యాటింగ్ ఆర్డర్ కుదురుకోవాలంటే ధోనీని కెప్టెన్గా కొనసాగిస్తేనే సాధ్యపడుతుందని సెహ్వాగ్ ...
ప్రపంచకప్ దాకా ధోని ఉండాలి
వచ్చే ప్రపంచకప్ వరకూ టీమిండియాకు ధోనినే కెప్టెన్ గా ఉండాలి : వీరేంద్ర సెహ్వాగ్
Namasthe Telangana
భక్తులకు సదుపాయాలు కల్పించాలి: ఇంద్రకరణ్ రెడ్డి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు వసతులు కల్పించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేరళ ప్రభుత్వాన్ని కోరారు. కేరళలోని తిరువనంతపురంలో శబరిమల యాత్ర ఏర్పాట్లపై గురువారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శబరిలో భక్తుల కోసం తెలుగు మాట్లాడేవారిని కంట్రోల్ ...
'శబరి యాత్రికుల కోసం త్వరలో అవగాహన సదస్సు'Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు వసతులు కల్పించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేరళ ప్రభుత్వాన్ని కోరారు. కేరళలోని తిరువనంతపురంలో శబరిమల యాత్ర ఏర్పాట్లపై గురువారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శబరిలో భక్తుల కోసం తెలుగు మాట్లాడేవారిని కంట్రోల్ ...
'శబరి యాత్రికుల కోసం త్వరలో అవగాహన సదస్సు'
సాక్షి
విజయనగరంలో అర్జున్ టెండూల్కర్
సాక్షి
విజయనగరం: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ కుమారుడు అర్జున్ అండర్-16 టోర్నీ కోసం విజయనగరం వచ్చాడు. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ సిరీస్లో అర్జున్ ముంబై తరఫున బరిలోకి దిగుతున్నాడు. గురువారం విదర్బతో జరిగిన మ్యాచ్ కోసం అర్జున్ స్థానిక విజ్జి స్టేడియానికి రావడంతో అభిమానులు పోటెత్తారు. అయితే భద్రతా సిబ్బంది ఎవర్నీ అనుమతించలేదు.
ఉత్తరాంధ్రలో సచిన్ తనయుడు ప్రాక్టీస్News Articles by KSR
విజ్జీ స్టేడియంలో విదర్బ, ముంబాయి క్రికెట్ మ్యాచ్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
విజయనగరం: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ కుమారుడు అర్జున్ అండర్-16 టోర్నీ కోసం విజయనగరం వచ్చాడు. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ సిరీస్లో అర్జున్ ముంబై తరఫున బరిలోకి దిగుతున్నాడు. గురువారం విదర్బతో జరిగిన మ్యాచ్ కోసం అర్జున్ స్థానిక విజ్జి స్టేడియానికి రావడంతో అభిమానులు పోటెత్తారు. అయితే భద్రతా సిబ్బంది ఎవర్నీ అనుమతించలేదు.
ఉత్తరాంధ్రలో సచిన్ తనయుడు ప్రాక్టీస్
విజ్జీ స్టేడియంలో విదర్బ, ముంబాయి క్రికెట్ మ్యాచ్
భర్త కోసం భార్య మౌన వ్రతం
ఆంధ్రజ్యోతి
వన్టౌన్: భర్త కనిపించడం లేదని, తనను వదిలి వెళ్ళిపోయాడని, భర్త నిర్వహించే దుకాణం ముందు భార్య మౌన దీక్షకు కూర్చుంది. గవర్నర్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన నందిపాటి భార్గవి ఆకుల వారి వీధిలోని మఽధుసూదనరావుకు చెందిన ఆయుర్వేద దుకాణంలో రెండేళ్ళ క్రితం పనికి చేరింది. అప్పటికే ఆమెకు వివాహమై ...
ఆడపిల్ల పుట్టిందని వేధింపులుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
వన్టౌన్: భర్త కనిపించడం లేదని, తనను వదిలి వెళ్ళిపోయాడని, భర్త నిర్వహించే దుకాణం ముందు భార్య మౌన దీక్షకు కూర్చుంది. గవర్నర్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన నందిపాటి భార్గవి ఆకుల వారి వీధిలోని మఽధుసూదనరావుకు చెందిన ఆయుర్వేద దుకాణంలో రెండేళ్ళ క్రితం పనికి చేరింది. అప్పటికే ఆమెకు వివాహమై ...
ఆడపిల్ల పుట్టిందని వేధింపులు
సాక్షి
తగ్గింపు ధరలతో కందిపప్పు విక్రయాలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరలతో సామాన్య వినియోగదారులకు కందిపప్పును అందించేందుకు దాల్ మిల్లర్లు ముందుకు వచ్చారు. ఇందుకోసం ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ కేంద్రాలద్వారా గ్రేడ్-1 కందిపప్పు కిలో రూ.160, గ్రేడ్-2 కందిపప్పు కిలో రూ. 135కు విక్రయిస్తామని మిల్లర్లు స్పష్టం ...
బియ్యం అమ్మకాలపై ఆంక్షలుఆంధ్రజ్యోతి
కందిపప్పు కిలో రూ.140ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరలతో సామాన్య వినియోగదారులకు కందిపప్పును అందించేందుకు దాల్ మిల్లర్లు ముందుకు వచ్చారు. ఇందుకోసం ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ కేంద్రాలద్వారా గ్రేడ్-1 కందిపప్పు కిలో రూ.160, గ్రేడ్-2 కందిపప్పు కిలో రూ. 135కు విక్రయిస్తామని మిల్లర్లు స్పష్టం ...
బియ్యం అమ్మకాలపై ఆంక్షలు
కందిపప్పు కిలో రూ.140
NTVPOST
వైభవంగా హర్భజన్ పెళ్లి
NTVPOST
క్రికెటర్ హర్భజన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జలంధర్ గురుద్వారాలో సంప్రదాయ బద్ధంగా హర్భజన్-గీత ఒక్కటయ్యారు. తెలుపు-ఎరుపు రంగు షేర్వాణి.. ఎరుపు రంగు పగిడీ ధరించి.. చేతిలో వీరఖడ్గంతో భజ్జీసంప్రదాయక ఎరుపు రంగు దుస్తుల్లో గీత మెరిసిపోయింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.
వైభవంగా హర్భజన్ వివాహంసాక్షి
హనీమూన్పై భజ్జీ: ఆ వీడియో చక్కర్లు, మోడీ దీవెన!Oneindia Telugu
వైభవంగా హర్భజన్-గీతా బస్రా వివాహం (ఫోటోస్)FIlmiBeat Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
NTVPOST
క్రికెటర్ హర్భజన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జలంధర్ గురుద్వారాలో సంప్రదాయ బద్ధంగా హర్భజన్-గీత ఒక్కటయ్యారు. తెలుపు-ఎరుపు రంగు షేర్వాణి.. ఎరుపు రంగు పగిడీ ధరించి.. చేతిలో వీరఖడ్గంతో భజ్జీసంప్రదాయక ఎరుపు రంగు దుస్తుల్లో గీత మెరిసిపోయింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.
వైభవంగా హర్భజన్ వివాహం
హనీమూన్పై భజ్జీ: ఆ వీడియో చక్కర్లు, మోడీ దీవెన!
వైభవంగా హర్భజన్-గీతా బస్రా వివాహం (ఫోటోస్)
సాక్షి
సీబీఐ విచారణపై కేసీఆర్ సమాధానం చెప్పాలి: నాగం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఈఎస్ఐ భవన నిర్మాణాల అంశంపై సీబీఐ విచారించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తెలంగాణ బచావో మిషన్ అధ్యక్షుడు నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణను ఎదుర్కొని వారం రోజులైనా సీఎం ఎందుకు వివరణ ఇవ్వటంలేదని నిలదీశారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ ...
'కేసులపై కేసీఆర్ వివరణ ఇవ్వాలి'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఈఎస్ఐ భవన నిర్మాణాల అంశంపై సీబీఐ విచారించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తెలంగాణ బచావో మిషన్ అధ్యక్షుడు నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణను ఎదుర్కొని వారం రోజులైనా సీఎం ఎందుకు వివరణ ఇవ్వటంలేదని నిలదీశారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ ...
'కేసులపై కేసీఆర్ వివరణ ఇవ్వాలి'
వినియోగదారులపై భారం వద్దు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు వినియోగదారులపై భారాన్ని తగ్గించే కీలక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తీసుకుంది. నరసాపురంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 5 స్టార్ రేటింగ్ ఫ్యాన్ల పంపిణీ వ్యయాన్ని రూ.17.50 కోట్ల మేర తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ...
విద్యుత్ ఆదా ఫ్యాన్ల ప్రాజెక్టు వ్యయం తగ్గించండిప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు వినియోగదారులపై భారాన్ని తగ్గించే కీలక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తీసుకుంది. నరసాపురంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 5 స్టార్ రేటింగ్ ఫ్యాన్ల పంపిణీ వ్యయాన్ని రూ.17.50 కోట్ల మేర తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ...
విద్యుత్ ఆదా ఫ్యాన్ల ప్రాజెక్టు వ్యయం తగ్గించండి
沒有留言:
張貼留言