Oneindia Telugu
హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు
Oneindia Telugu
హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా ...
కేంద్రమంత్రి సుజనాకు హైకోర్టు నోటీసులుఆంధ్రజ్యోతి
సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులుప్రజాశక్తి
సుజనా చౌదరికి దిక్కార నోటీసుNews Articles by KSR
Telugupopular
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా ...
కేంద్రమంత్రి సుజనాకు హైకోర్టు నోటీసులు
సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులు
సుజనా చౌదరికి దిక్కార నోటీసు
సాక్షి
కృష్ణా, పెన్నాలను అనుసంధానం చేస్తా
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 ...
కృష్ణా, పెన్నా అనుసంధానంప్రజాశక్తి
నెల్లూరులో బాబు, అమరావతి తప్ప వద్దా, మరో విభజన ఉద్యమం: బైరెడ్డి హెచ్చరికOneindia Telugu
నదుల అనుసంధానంతో కరవు ఉండదుTelugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 ...
కృష్ణా, పెన్నా అనుసంధానం
నెల్లూరులో బాబు, అమరావతి తప్ప వద్దా, మరో విభజన ఉద్యమం: బైరెడ్డి హెచ్చరిక
నదుల అనుసంధానంతో కరవు ఉండదు
వెబ్ దునియా
చిక్కుల్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు.. అగ్రిగోల్డ్ భూములన్నీ ఆయన భార్య ...
వెబ్ దునియా
ఏపీ వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు చిక్కుల్లో పడ్డారు. డిపాజిట్దార్లను నిట్టనిలువునా ముంచేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ మంత్రి పుల్లారావు భార్య పేరుమీద ఉండటం ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. రాజకీయపరంగానే కాకుండా, న్యాయపరమైన చిక్కులతో బోనులో నిలబడాల్సి వస్తోంది. మంత్రిగారే అగ్రిగోల్డ్ ...
చిక్కుల్లో మంత్రి పుల్లారావు: అగ్రిగోల్డ్ ఆస్తులు మంత్రి భార్యకు ...Oneindia Telugu
కమిటీ ఆమోదం పొందగానే భూముల వేలంసాక్షి
నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగోల్డ్ విక్రయాలుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు చిక్కుల్లో పడ్డారు. డిపాజిట్దార్లను నిట్టనిలువునా ముంచేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ మంత్రి పుల్లారావు భార్య పేరుమీద ఉండటం ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. రాజకీయపరంగానే కాకుండా, న్యాయపరమైన చిక్కులతో బోనులో నిలబడాల్సి వస్తోంది. మంత్రిగారే అగ్రిగోల్డ్ ...
చిక్కుల్లో మంత్రి పుల్లారావు: అగ్రిగోల్డ్ ఆస్తులు మంత్రి భార్యకు ...
కమిటీ ఆమోదం పొందగానే భూముల వేలం
నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగోల్డ్ విక్రయాలు
సాక్షి
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్పై వేటు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 21 మంది ఐఏఎస్లను, ఒక ఐఆర్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరుపై ఫిర్యాదులు, ఆరోపణలున్న అధికారులను అప్రధాన శాఖలకు పంపిన సీఎం కేసీఆర్, పనితీరు బాగున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కసరత్తును గురువారం ...
సోమేశ్పై వేటుప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 21 మంది ఐఏఎస్లను, ఒక ఐఆర్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరుపై ఫిర్యాదులు, ఆరోపణలున్న అధికారులను అప్రధాన శాఖలకు పంపిన సీఎం కేసీఆర్, పనితీరు బాగున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కసరత్తును గురువారం ...
సోమేశ్పై వేటు
వెబ్ దునియా
రాహుల్ను ఆహ్వానించేందుకు పనికిరానా.. క్షోభ అనుభవిస్తున్నా : రాపోలు
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై ఆ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మండిపడుతూ ఘాటైన విమర్శలు చేశారు. గత యేడాది కాలంగా చాలా అవమానాలు పడుతూ, క్షోభ అనుభవిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని, సంవత్సరకాలంగా పార్టీలో ...
హైదరాబాద్పై కెటిఆర్, పార్టీలో క్షోభ అనుభవిస్తున్నా, ఐనా: రాపోలు ఆవేదనOneindia Telugu
నాకు అడుగడుగునా అవమానాలే...సాక్షి
నాయకత్వంపై టి.కాంగ్రెస్ ఎమ్.పి అసమ్మతిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై ఆ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మండిపడుతూ ఘాటైన విమర్శలు చేశారు. గత యేడాది కాలంగా చాలా అవమానాలు పడుతూ, క్షోభ అనుభవిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని, సంవత్సరకాలంగా పార్టీలో ...
హైదరాబాద్పై కెటిఆర్, పార్టీలో క్షోభ అనుభవిస్తున్నా, ఐనా: రాపోలు ఆవేదన
నాకు అడుగడుగునా అవమానాలే...
నాయకత్వంపై టి.కాంగ్రెస్ ఎమ్.పి అసమ్మతి
ఆంధ్రజ్యోతి
ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్నారు...
ఆంధ్రజ్యోతి
ఏలూరుక్రైం : ప్రత్యేకహోదా కోసం తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ (50)కు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణికి ...
హోదా పోరులో ఓడిన దుర్గాప్రసాద్సాక్షి
రెండు నెలలు మృత్యువుతో పోరాటంప్రజాశక్తి
ఏపీకి 'హోదా' కోసం మరో బలిదానం: ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతిOneindia Telugu
వెబ్ దునియా
News Articles by KSR
Vaartha
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఏలూరుక్రైం : ప్రత్యేకహోదా కోసం తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ (50)కు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణికి ...
హోదా పోరులో ఓడిన దుర్గాప్రసాద్
రెండు నెలలు మృత్యువుతో పోరాటం
ఏపీకి 'హోదా' కోసం మరో బలిదానం: ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి
ఆంధ్రజ్యోతి
రూ.140కే కందిపప్పు అమ్మాలి
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆంధ్రజ్యోతి: నిత్యవసర సరుకుల్లో ఒకటైన కందిపప్పు ధరని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని డాల్ మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారస్థులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్లు, హోల్సేల్ డీలర్లు కేజీ కందిపప్పుని రూ. 140కి ...
కందిపప్పు రగడ : ఏపీలో కేజీ పప్పుధర రూ.150 - తెలంగాణాలో రూ.135వెబ్ దునియా
రూ.140కే కంది పప్పు విక్రయంప్రజాశక్తి
తక్కువ ధరకు కందిపప్పుVaartha
సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆంధ్రజ్యోతి: నిత్యవసర సరుకుల్లో ఒకటైన కందిపప్పు ధరని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని డాల్ మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారస్థులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్లు, హోల్సేల్ డీలర్లు కేజీ కందిపప్పుని రూ. 140కి ...
కందిపప్పు రగడ : ఏపీలో కేజీ పప్పుధర రూ.150 - తెలంగాణాలో రూ.135
రూ.140కే కంది పప్పు విక్రయం
తక్కువ ధరకు కందిపప్పు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ లో పోటీకి జనసేన సన్నాహాలు?
తెలుగువన్
జనసేన పార్టీని తెలంగాణ ఎన్నికల కమిషన్ లో రిజిస్టర్ చేయడం, జనసేన పార్టీని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్ధతిచ్చిన పవన్... గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది, ...
రాజకీయ పార్టీగా జనసేనTelugu Times (పత్రికా ప్రకటన)
తెలంగాణలో పవన్ ప్రభావం చూపుతారాNews Articles by KSR
తెలంగాణలో పవన్ 'జనసేన'కు గుర్తింపుTeluguwishesh
Telugupopular
వెబ్ దునియా
సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
తెలుగువన్
జనసేన పార్టీని తెలంగాణ ఎన్నికల కమిషన్ లో రిజిస్టర్ చేయడం, జనసేన పార్టీని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్ధతిచ్చిన పవన్... గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది, ...
రాజకీయ పార్టీగా జనసేన
తెలంగాణలో పవన్ ప్రభావం చూపుతారా
తెలంగాణలో పవన్ 'జనసేన'కు గుర్తింపు
Oneindia Telugu
వరంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్: రవికుమార్కు కెసిఆర్ బుజ్జగింపులు
Oneindia Telugu
హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు చేశారు. తనకే టికెట్ దక్కుతుందని చివరి వరకు ఆశతో ఉన్న గుడిమళ్ల రవికుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. వివిధ సమీకరణలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం దయాకర్కు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దయాకర్ కు దశ తిరిగిందాNews Articles by KSR
వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దయాకర్ ఎంపికలో హైడ్రామాఆంధ్రజ్యోతి
వరంగల్ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే.. తెరాస తరపున జేఏసీ నేత రవికుమార్?వెబ్ దునియా
సాక్షి
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 31 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు చేశారు. తనకే టికెట్ దక్కుతుందని చివరి వరకు ఆశతో ఉన్న గుడిమళ్ల రవికుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. వివిధ సమీకరణలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం దయాకర్కు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దయాకర్ కు దశ తిరిగిందా
వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దయాకర్ ఎంపికలో హైడ్రామా
వరంగల్ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే.. తెరాస తరపున జేఏసీ నేత రవికుమార్?
ఆంధ్రజ్యోతి
నేడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని శనివారం ఏఐసీసీ ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రె స్ చరిత్రలోనే అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థి ఎంపిక ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 1,02,500 మెజారిటీతో గెలుపొందుతారని ఉత్తమ్ ...
వరంగల్ ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీ : ఉత్తమ్ ధీమాప్రజాశక్తి
సర్వే ఫలితాలతో కాంగ్రెస్లో జోష్NTVPOST
కాంగ్రెస్లో రాజయ్యకే మొగ్గు?Vaartha
సాక్షి
News Articles by KSR
అన్ని 30 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని శనివారం ఏఐసీసీ ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రె స్ చరిత్రలోనే అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థి ఎంపిక ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 1,02,500 మెజారిటీతో గెలుపొందుతారని ఉత్తమ్ ...
వరంగల్ ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీ : ఉత్తమ్ ధీమా
సర్వే ఫలితాలతో కాంగ్రెస్లో జోష్
కాంగ్రెస్లో రాజయ్యకే మొగ్గు?
沒有留言:
張貼留言