2015年10月3日 星期六

2015-10-04 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
టీడీపీ ఎంపీ డెబిట్ కార్డు నుంచి రూ.50వేల చోరీ.. ఎలా జరిగింది?   
వెబ్ దునియా
డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు నొక్కేసే సైబర్ నేరాలు పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ధనవంతులు, మిడిల్ క్లాస్ ప్రజల డెబిట్ కార్డుల్ని నొక్కేసి డబ్బులు డ్రా చేసేసుకునే దుండగులు, ప్రస్తుతం టీడీపీ ఎంపీని కూడా వదల్లేదు. వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ నేత కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తోట నరసింహం డెబిట్‌ ...

ఎంపీ ఏటీఎం నుంచి 50 వేలు అపహరణ   ఆంధ్రజ్యోతి
సూటుకేసుల్లో డబ్బుల్లేవ్ చేయడానికి.. కేసీఆర్   తెలుగువన్
కాకినాడ ఎంపీ డెబిట్ కార్డు క్లోనింగ్!   సాక్షి
Oneindia Telugu   
NTVPOST   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హోదా ముఖ్యం కాదు.. ప్రాజెక్టులే ప్రాణం : వెంకయ్య   
వెబ్ దునియా
ప్రత్యేక హోదా ముఖ్యం కాదు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఏమిటి లాభం.. అయినా వెనుకబడే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులే ప్రాణమని తెలిపారు. శనివారం నెల్లూరు జిల్లా పొదలకూరులో ...

ఏపీకే ఎక్కువ సాయం చేశాం   Namasthe Telangana
ప్రత్యేక హోదాతో సమస్యలు తీరవు: తేల్చేసిన వెంకయ్య   Oneindia Telugu
ప్రత్యేక హోదాకు మించి ఏపీ అభివృద్ధి : వెంకయ్య   Telugu Times (పత్రికా ప్రకటన)
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నారా లోకేష్ ఉత్సాహంపై చంద్రబాబు నీళ్లు: ఆదినారాయణ రెడ్డికి నో ఎంట్రీ   
Oneindia Telugu
హైదరాబాద్: పార్టీలోకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచన నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. జగన్ సొంత జిల్లా కడప నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వస్తున్న ఆదినారాయణ ...

టీడీపీ నేత అలక.. తను వస్తే నేను పోతా   తెలుగువన్
చంద్రబాబును కలిసిన రామసుబ్బారెడ్డి   సాక్షి
జమ్మలమడుగు పరిస్థితులు నాకు తెలుసు : లోకేష్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
News Articles by KSR   
Telugupopular   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చంద్రబాబుకు సింగపూర్‌లో హోటల్, ఆస్తులు: పార్థసారథి   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సింగపూర్‌లో హోటల్ ఉందనే విషయం దెశమంతా తెలుసునని, ఈ విషయంపై ప్రముఖ పత్రిక సండే గార్డియన్ వార్తాకథనం ప్రచురించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందని అన్నారు. చంద్రబాబుకు సింగఫూర్‌పై అంత ...

విచారణకు సిద్ధపడండి   సాక్షి
సింగపూర్‌లో బాబుకు హోటల్ ఉంది.. అంత ప్రేమ ఎందుకో?   వెబ్ దునియా
చంద్రబాబు-సింగపూర్ హోటల్- వై.కాంగ్రెస్   News Articles by KSR
Telugupopular   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాంగ్రెస్ కార్యకర్తల పైశాచిక ఆనందం!   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సమాజంలో శాంతిని కోరుకుంటున్నామన్న దానికి నిదర్శనంగా నాయకులు కపోతాలను గాల్లోకి ఎగురవేస్తారు. నాయకులు అట్లా తెల్లపావురాలను ఎగురవేయడం చూసి వారి అనుయాయులు చప్పట్లు కొడుతూ సంతోషపడడం చూస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందుకు భిన్నంగా, పైశాచికంగా వ్యవహరించి ఆనందించారు. శాంతి ...

పావురాలను చంపేశారు   ఆంధ్రజ్యోతి
రూ.5 వేల కోట్లు దోచుకున్నారు: రఘువీరా   సాక్షి
కాంగ్రెస్- తారాజువ్వ- పావురాలు-వివాదం   News Articles by KSR
Teluguwishesh   
వెబ్ దునియా   
NTVPOST   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గోవు ఎవరికీ తల్లి కాదు.. ఆవు మాంసం తింటే తప్పేంటి : మార్కండేయ ఖట్జూ   
వెబ్ దునియా
గోవు ఎవరికీ తల్లి కాదని, అసలు ఆవుకు ఎలాంటి ప్రత్యేకతలు లేని సాధారణ జంతువు, అందువల్ల గోమాంసం తింటే తప్పేంటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ ప్రశ్నించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఢిల్లీ శివారు ప్రాంతమైన దాదరీతో పాటు ఆవు మాంసం సంఘటనపై స్పందించారు.
నేను గొడ్డు మాంసం తింటా   ప్రజాశక్తి
హిందువులు ఆవు మాంసం తింటారు: లాలూ గడ్డి తింటారు   Telugupopular

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సినీ ఫక్కీలో పొట్టలో దిగిన కత్తిని తీసి మిత్రుడ్ని పొడిచాడు   
Oneindia Telugu
హైదరాబాద్: తన పొట్టలో దిగిన కత్తిని తీసి తనపై దాడి చేసిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపాడు ఓ వ్యక్తి. సరిగ్గా సినిమాల్లో మాదిరిగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన ఘర్షణ ఈ సంఘటనకు దారి తీసింది. stabbed each other with knife in Hyderabad. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇబ్రహీం, అలీ అఫారీలు స్నేహితులు. ఇద్దరి మధ్యన ...

గుర్రపు బగ్గీ విషయంలో ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ, ఒకరి మృతి   ఆంధ్రజ్యోతి
స్నేహితుల మధ్య ఘర్షణ... పొట్టలో దిగిన కత్తి తీసి.. పొడిచి పోడిచి చంపాడు.. ఎక్కడ?   వెబ్ దునియా
తనను పొడిచిన కత్తి తీసి.. దాంతోనే చంపేశాడు!   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్న ఇంద్రాణి   
సాక్షి
ముంబై: తన కుమార్తె షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ట్రీట్ మెంట్ కు ఆమె స్పందిస్తున్నారని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే వెల్లడించారు. ఇప్పటికీ ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని, ఆమెను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ...

ఇంద్రాణి ఆరోగ్యం విషమం   Andhrabhoomi
షీనా హత్య: ఇంద్రాణి ఆత్మహత్యాయత్నం, సీరియస్   Oneindia Telugu
షీనా బోరా హత్య కేసు... ఇంద్రాణీ ముఖర్జీయా ఆత్మహత్య యత్నం... క్రిటికల్...   వెబ్ దునియా
ప్రజాశక్తి   
NTVPOST   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అక్రమ సంబంధం వివాదం: ఇద్దరిని నరికి చంపాడు, బాపట్లలో సైకో సూదిగాడు   
Oneindia Telugu
విశాఖపట్నం: అక్రమ సంబంధం వివాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకోగా, మరో వ్యక్తిని గాయపరిచింది. విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలోని డుంబ్రిగూడ మండలం లాచేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ గిరిజనుడు ఓ వ్యక్తిని కత్తితో నరికేందుకు వెళ్లాడు. అది గమనించిన మరో వ్యక్తి అడ్డుకోవడానికి ...

బాపట్లలో సూది సైకో వీరంగం.. విద్యార్థిపై దాడి   సాక్షి
బాపట్లలో ప్రత్యక్షమైన సూది సైకో : విద్యార్థిపై దాడి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ   
సాక్షి
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వైకుఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని నిండి వెలపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తుల దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. ఈ నెల 14 నుంచి 22 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో తిరుమల ...

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ   Andhrabhoomi
భక్తజనసంద్రమైన తిరుమల   ఆంధ్రజ్యోతి
తిరుమలకు పొటెత్తి‌న భ‌క్తులు   ప్రజాశక్తి
Vaartha   
అన్ని 17 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言